ఈ కార్యక్రమంలో రాష్ట్రం నలుమూలలనుండి ఎంతో మంది కళాకారులు, రాజకీయవేత్తలు, ప్రముఖులు విశేషంగా పాల్గొంటునట్లు డా. గజల్ శ్రీనివాస్ తెలిపారు. ఈ నాటకోత్సవాలలో 8 నాటికలను ఎంపిక చేసినట్లు ప్రతి నాటికకు పది వేల రూపాయలు నగదు బహుమానం, జ్ఞాపిక, ప్రశంసా పత్రం అందజేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
అదేరోజు డా. మంగళంపల్లి బాలమురళి కృష్ణ గారు తూర్పు గోదావరి జిల్లా శoకరగుప్తం లో ఉన్న తన స్వస్థలానికి కూడా వెళతారని నిర్వాహకులు తెలిపారు
డా. గజల్ శ్రీనివాస్
అధ్య క్షులు గజల్ చారిటబుల్ ట్రస్ట్
అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు