social media rss twitter facebook
Home > Politics
  • Politics

    క‌డ‌ప‌లో జ‌గ‌న్ స‌న్నిహితుడు ప‌క్క చూపులు!

    ముఖ్య‌మంత్రి సొంత జిల్లా క‌డ‌ప‌లో వైఎస్ జ‌గ‌న్‌కు అత్యంత స‌న్నిహితుడు ప‌క్క పార్టీ వైపు చూస్తున్న‌ట్టు స‌మాచారం. క‌డ‌ప న‌గ‌రంలో కీల‌క ప‌ద‌విలో ఉన్న ఆ నాయ‌కుడు

    లోకేశ్ శిష్యుడిని పక్క‌న పెట్టి... బ‌ల‌మైన నేత కోసం!

    తిరుప‌తి జిల్లా శ్రీ‌కాళ‌హ‌స్తి ఎమ్మెల్యే బియ్య‌పు మ‌ధుసూద‌న్‌రెడ్డిని ఎలాగైనా ఓడించాల‌నే ప‌ట్టుద‌ల‌తో చంద్ర‌బాబునాయుడు ఉన్నారు. ఈ నేప‌థ్యంలో లోకేశ్ శిష్యుడైన బొజ్జ‌ల సుధీర్‌ను ప‌క్క‌న పెట్టి, అదే

    ప‌ట్టుప‌ట్టిన వైవీ...జ‌గ‌న్ గ్రీన్ సిగ్న‌ల్‌!

    ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల్లో యాక్టీవ్‌గా ఉండాల‌ని టీటీడీ మాజీ చైర్మ‌న్ వైవీ సుబ్బారెడ్డి ప‌ట్టు ప‌ట్టారు. ఎలాగైనా ఒంగోలు లోక్‌స‌భ స్థానం నుంచి పోటీ చేయాల‌ని ప‌ట్టుప‌ట్టి, మ‌రీ

    ఈ టీడీపీ ఇన్‌చార్జ్‌ల టికెట్లు అనుమాన‌మే!

    టీడీపీ అధినేత చంద్ర‌బాబునాయుడు అభ్య‌ర్థుల ఎంపిక‌పై క‌స‌ర‌త్తు చేస్తున్నారు. కొంద‌రి విష‌యంలో ఎలాంటి నిర్ణ‌యం తీసుకోవాలో తేల్చుకోలేక ఇబ్బంది ప‌డుతున్నార‌ని తెలిసింది. చంద్ర‌బాబునాయుడు వివిధ మార్గాల ద్వారా

    ప‌ల‌మ‌నేరు వైసీపీ అభ్య‌ర్థిగా అత‌నేనా?

    స‌ర్వేల్లో వ్య‌తిరేకంగా వుంద‌ని తేలితే సిట్టింగ్‌ల‌ను సైతం ప‌క్క‌న పెట్ట‌డానికి సీఎం వైఎస్ జ‌గ‌న్ వెనుకాడ‌డం లేద‌నే చ‌ర్చ జ‌రుగుతోంది. ఈ నేప‌థ్యంలో చిత్తూరు జిల్లాలో న‌లుగురైదుగురు

    వైసీపీకి గుడ్ బై చెప్పేందుకు ఇద్ద‌రు ఎంపీలు రెడీ!

    వైసీపీలో అభ్య‌ర్థుల ఎంపిక కాక రేపుతోంది. కోరుకున్న‌ట్టు టికెట్లు ద‌క్క‌క‌పోతే పార్టీకి గుడ్ బై చెప్ప‌డానికి కొంద‌రు ప్ర‌జాప్ర‌తినిధులు వెనుకాడ‌డం లేదు. ముఖ్యంగా సంప‌న్నులైన వైసీపీ ప్ర‌జాప్ర‌తినిధులు

    మంగ‌ళ‌గిరికి లోకేష్ నో, గాజువాక‌కు ప‌వ‌న్ నో?

    ఏపీ రాజ‌కీయానికి సంబంధించి అభ్య‌ర్థుల వ్య‌వహారం ఆస‌క్తిదాయంగా మారింది. ఒక‌వైపు అధికార ప‌క్షం ఏకంగా 38 నియోజ‌క‌వ‌ర్గాల‌కు ఇప్ప‌టికే దాదాపు అభ్య‌ర్థుల‌ను తేల్చేసిన‌ట్టే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ

    ఎంపీ సీటుపై అలీ క‌న్ను!

    ప్ర‌ముఖ హాస్య న‌టుడు, టీవీ వ్యాఖ్యాత‌, ఏపీ ప్ర‌భుత్వ ఎల‌క్ట్రానిక్ మీడియా స‌ల‌హాద‌రుడు అలీ వైసీపీ త‌ర‌పున ఎంపీగా పోటీ చేయాల‌ని ఉత్సాహప‌డుతున్నారు. గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీ

    స‌త్య‌వేడు బ‌రిలో యువ నాయ‌కుడు!

    తిరుప‌తి జిల్లా స‌త్య‌వేడు సీటు కోసం వైసీపీలోని ఇద్ద‌రు ప్ర‌జాప్ర‌తినిధులు ప‌ట్టుద‌ల‌తో పోరాడుతున్నారు. స‌త్య‌వేడు ఎస్సీ రిజ‌ర్వ్‌డ్ నియోజ‌క వ‌ర్గం. ఇక్క‌డి నుంచి వైసీపీ త‌ర‌పున ఆదిమూలం

    నాపై వ్య‌తిరేక‌తా... పెత్త‌నం పెద్దిరెడ్డోళ్ల‌దే క‌ద‌న్నా!

    వైసీపీలో టికెట్లు ద‌క్క‌ని నేత‌ల్లో కొంద‌రు ధైర్యంగా నోరు విప్పుతున్నారు. ఎటూ టికెట్ ద‌క్క‌ద‌ని తెలిసిన త‌ర్వాత కూడా, వాస్త‌వాలేంటో చెప్ప‌క‌పోతే బాగుండ‌ద‌నే ఉద్దేశంతో సీఎం జ‌గ‌న్

    వైసీపీ సిట్టింగ్ స్థానంలో తెర‌పైకి మ‌హిళా నేత‌!

    ఉమ్మ‌డి క‌ర్నూలు జిల్లా ఆళ్ల‌గ‌డ్డ నియోజ‌క‌వ‌ర్గంలో తెర‌పైకి మ‌హిళా నేత వ‌చ్చారు. ప్ర‌స్తుతం అక్క‌డ వైసీపీ నుంచి బ్రిజేంద్ర‌రెడ్డి (నాని) ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వ‌హిస్తున్నారు. వైసీపీ అభ్య‌ర్థుల

    ఉమ్మ‌డి చిత్తూరు జిల్లాలో వైసీపీ మార్చే సీట్లు ఇవే!

    ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి అభ్య‌ర్థుల ఎంపిక‌పై స్పీడ్ పెంచారు. ఇప్ప‌టికే ఏపీ వ్యాప్తంగా ఎక్క‌డెక్క‌డ అభ్య‌ర్థుల్ని మార్చాల‌నే అంశంపై స్ప‌ష్ట‌త‌కు వ‌చ్చారు. టికెట్లు ఇవ్వ‌ని విష‌యాన్ని స‌ద‌రు

    పీకే స‌ల‌హా.. ప‌వ‌న్‌పై లోకేశ్ ప్ర‌యోగం!

    లోకేశ్‌, చంద్ర‌బాబుతో ప్ర‌శాంత్ కిశోర్ మూడు నెల‌లుగా ట‌చ్‌లో ఉన్నారు. టీడీపీ గెలుపు కోసం పీకే స‌ల‌హాలిస్తున్నారు. అయితే ఇప్పుడే ఆయ‌న తెర‌పై క‌నిపించ‌డంతో చ‌ర్చ‌నీయాంశ‌మైంది. పీకే

    రేవంత్ విందుకెళ్లిన ఎంపీల‌కు జ‌గ‌న్ క్లాస్‌...కానీ!

    ఇటీవ‌ల తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి ఢిల్లీలో ఎంపీల‌కు విందు ఇచ్చారు. ఇంత కాలం ఆయ‌న మ‌ల్కాజ్‌గిరి లోక్‌స‌భ స‌భ్యుడిగా ఉన్న సంగ‌తి తెలిసిందే. సీఎం కావ‌డంతో ఆ

    మంత్రి జోగి ర‌మేశ్ స్థానంలో ఆమెకు టికెట్‌!

    ఆంధ్ర‌ప్ర‌దేశ్ వ్యాప్తంగా వైసీపీలో టికెట్ల చ‌ర్చ న‌డుస్తోంది. ఏ ఇద్ద‌రు వైసీపీ ప్ర‌జాప్ర‌తినిధులు క‌లిసినా... మీకు టికెట్ గ్యారెంటీనా? అని ప్ర‌శ్నించుకుంటున్నారు. ఈ నేప‌థ్యంలో కొంద‌రు మంత్రుల‌కు

    జ‌గ‌న్‌తో పీకేకి ఎక్క‌డ చెడిందంటే?

    ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌కు స‌న్నిహితుడైన ఎన్నిక‌ల వ్యూహక‌ర్త ప్ర‌శాంత్ కిశోర్ ఏపీలో రూట్ మార్చారు. గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీకి వ్యూహ‌క‌ర్త‌గా ప‌ని చేసిన పీకే, ఈ ఎన్నిక‌ల్లో

    మీరెంత ఖ‌ర్చు పెట్టగ‌ల‌రో చెప్పండి-టీడీపీ సీటు ప‌ట్టండి!

    టీడీపీలో అభ్య‌ర్థుల ఎంపిక పెద్ద ప్ర‌హ‌స‌న‌మే. టీడీపీలో అభ్య‌ర్థుల ఎంపిక కేవ‌లం చంద్ర‌బాబు చేతల్లోనే లేదు. ఎల్లో మీడియాధిప‌తులు, పార్టీ సీనియ‌ర్ నేత‌లు, ఇప్పుడు నారా లోకేశ్‌...

    గాలిలో గోరంట్ల మాధ‌వ్!

    హిందూపురం వైసీపీ ఎంపీ గోరంట్ల మాధ‌వ్‌కు ఈ ద‌ఫా టికెట్ అనుమాన‌మే అని వైసీపీ వ‌ర్గాలు చెబుతున్నాయి. గోరంట్ల మాధ‌వ్‌కు దూకుడు స్వ‌భావ‌మే బ‌ల‌మూ, బ‌ల‌హీన‌తే. పోలీస్

    నెల్లూరు నుంచి అనిల్ ఔట్‌... ఎక్క‌డి నుంచి అంటే?

    నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్‌కుమార్ యాద‌వ్‌ను అక్క‌డి నుంచి త‌ప్పించేందుకు ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ నిర్ణ‌యించిన‌ట్టు విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం. నెల్లూరు సిటీ నుంచి వ‌రుస‌గా రెండు

    పిల్లి అరుపులకే విలువ ఇచ్చిన జగన్!

    పిల్లి అరుపులే కదా అని నిర్లక్ష్యం చేయలేదు. పట్టించుకోకుండా విడిచి పెట్టలేదు. మొత్తానికి పిల్లి అరుపులే నెగ్గాయి. రామచంద్రపురం నియోజకవర్గం వైసీపీ రాజకీయాల పరిస్థితి ఇది. రామచంద్రపురం

    వైసీపీ సీనియ‌ర్ నేతది మౌన‌మా? వైరాగ్య‌మా?

    వైసీపీ సీనియ‌ర్ నేత‌, రాజ్య‌స‌భ స‌భ్యుడు వేమిరెడ్డి ప్ర‌భాక‌ర్‌రెడ్డి కొంత కాలంగా ఆయ‌న మౌనంగా ఉన్నారు. అస‌లు ఆయ‌న పార్టీలో ఉన్నారా?  లేదా? అనే అనుమానం త‌లెత్తుతోంది.

    పెద్దిరెడ్డి త‌మ్ముడిపై బ‌ల‌మైన అభ్య‌ర్థి!

    వైసీపీలో అత్యంత బ‌ల‌మైన నాయ‌కుడు మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి. పెద్దిరెడ్డి కుటుంబంలో ముగ్గురు ప్ర‌జాప్ర‌తినిధులున్నారు. రాజంపేట ఎంపీగా పెద్దిరెడ్డి కుమారుడు మిథున్‌రెడ్డి, తంబ‌ళ్ల‌ప‌ల్లె నుంచి ఆయ‌న త‌మ్ముడు

    ప్రొద్దుటూరు టీడీపీ టికెట్ ఆయ‌న‌కే!

    ప్రొద్దుటూరు టీడీపీ టికెట్‌పై చంద్ర‌బాబు అన‌ధికారికంగా క్లారిటీ ఇచ్చిన‌ట్టు స‌మాచారం. టీడీపీ ఇన్‌చార్జ్ ప్ర‌వీణ్‌కుమార్‌రెడ్డినే బ‌రిలో దింపాల‌ని చంద్ర‌బాబు నిర్ణ‌యించారు. ఈ మేర‌కు ప్ర‌వీణ్‌కు గ్రీన్ సిగ్న‌ల్

    ఆ సీటు మేయ‌ర్‌కే!

    వైసీపీ అధినేత‌, ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ అభ్య‌ర్థుల ఎంపిక‌లో భారీ ప్ర‌క్షాళ‌న చేప‌ట్టారు. ఈ నేప‌థ్యంలో విజ‌య‌వాడ ప‌రిధిలో కీల‌క మార్పులు చేప‌ట్ట‌నున్న‌ట్టు స‌మాచారం. విజ‌య‌వాడ మేయ‌ర్

    స‌త్య‌వేడు వైసీపీ అభ్య‌ర్థిగా ఐఏఎస్ అధికారి!

    తిరుప‌తి జిల్లా స‌త్య‌వేడు వైసీపీ అభ్య‌ర్థిగా ఐఏఎస్ అధికారిని నిల‌బెట్టే ఆలోచ‌న‌లో ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ ఉన్న‌ట్టు స‌మాచారం. అభ్య‌ర్థుల ఎంపిక‌పై సీఎం జ‌గ‌న్ తీవ్ర క‌స‌ర‌త్తు

    వైసీపీ మ‌హిళా ఫైర్‌బ్రాండ్‌కు టికెట్ నో!

    వైసీపీ మ‌హిళా ఫైర్ బ్రాండ్‌, మంత్రి కూడా అయిన ఆమెకు ఈ ద‌ఫా టికెట్ ద‌క్కే అవ‌కాశాలే లేవు. ఈ విష‌యాన్ని వైసీపీ విశ్వ‌స‌నీయ వ‌ర్గాలు చెబుతున్నాయి.

    త్వ‌ర‌లో టీడీపీకి కొత్త వ్యూహ‌క‌ర్త‌!

    ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం తెలుగుదేశం పార్టీకి త్వ‌ర‌లో కొత్త వ్యూహ‌క‌ర్త రానున్నార‌ని విశ్వ‌స‌నీయ వ‌ర్గాల ద్వారా స‌మాచారం అందింది. ఇప్ప‌టికే రాబిన్‌శ‌ర్మ టీడీపీ ఎన్నిక‌ల వ్యూహ‌క‌ర్త‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. 

    అయితే

    రేవంత్‌ చుట్టూ ద‌ళారులు రెడీ!

    తెలంగాణ కాబోయే సీఎం రేవంత్‌రెడ్డి చుట్టూ అప్పుడే రాజ‌కీయ ద‌ళారులు చేరుతున్నారు. రేవంత్‌తో గ‌తంలో త‌మ అనుబంధాన్ని గుర్తు చేస్తూ అధికారాన్ని అడ్డు పెట్టుకుని, హైద‌రాబాద్‌లో ల‌బ్ధి

    బాబు చేతిలో ప‌వ‌న్‌కు ప‌రాభ‌వం...!

    టీడీపీ అధినేత చంద్ర‌బాబునాయుడు త‌మ నాయ‌కుడు ప‌వ‌న్‌క‌ల్యాణ్‌ను తీవ్రంగా అవ‌మానించార‌ని జ‌న‌సేన శ్రేణులు వాపోతున్నాయి. లోకేశ్ యువ‌గ‌ళం పాద‌యాత్ర అనుకోని మ‌లుపు తిరిగిన సంగ‌తి తెలిసిందే. స్కిల్

    వైసీపీ సీనియర్ మంత్రికి ఢిల్లీ దారి...?

    వైసీపీలో మార్పుచేర్పులు జరుగుతున్నాయి. ఈసారి అసెంబ్లీ తో పాటు పార్లమెంట్ సీట్లను భారీ ఎత్తున గెలుచుకునేందుకు అధినాయకత్వం సీరియస్ గానే వ్యూహ రచన చేస్తోంది. సీనియర్లుగా ఉన్న


Pages 3 of 836 Previous      Next