ఓజి సినిమా డిసెంబర్ మూడో వారంలో వస్తుందని ఇప్పటి వరకు అనధికార వార్తలు వున్నాయి. ఇప్పుడు ఆ సినిమా ఏప్రియల్ లేదా జూన్ లో విడుదలవుతుందని వార్తలు
ఒక్కోసారి అంతే... ఒక్కొక్కరి ఫేస్ చూస్తే చిర్రెత్తుకు వస్తుంది. దానికి రీజన్ వుండదు. కానీ ఇలాంటి చిర్రెత్తుకు రావడానికి రీజన్ కూడా దొరికితే ఇక చెప్పక్కరలేదు. ఆ
మెగాస్టార్, పవర్ స్టార్, మాస్ మహారాజా, నందమూరి నటసింహం, కింగ్…వీళ్లంతా టాలీవుడ్ సీనియర్ హీరోలు. ఈ జనరేషన్ హీరోలతో చూసుకుంటే చాలా బిజీగా సినిమాలు చేస్తున్నారు. వీరిలో
బ్రో సినిమా ఇప్పుడు త్రివిక్రమ్ కు బ్లాక్ స్పాట్గా మారుతోంది. గురూజీ.. గురూజీ అనిపించుకున్న త్రివిక్రమ్ ఇప్పుడు పొలిటికల్ గా టార్గెట్ అవుతున్నారు.
వైకాపా నాయకులు, అభిమానులు ఇప్పుడు
ఇప్పటికే నిజజీవితంలో తనో దేవుడిగా ఫీల్ అవుతున్నట్టుగా ఉంటారు పవన్ కల్యాణ్. పదేళ్లైనా కనీసం ఎమ్మెల్యేగా నెగ్గలేకపోయినా.. పవన్ మాటలు కోటలు దాటుతూ ఉంటారు. తన గురించి
రాను రాను తెలుగు సినిమాల ఓవర్ సీస్ మార్కెట్ పెరుగుతోంది. పెరగడం మాత్రమే కాదు ట్రెండ్ కూడా ఛేంజ్ అవుతోంది. ఒకప్పుడు ఓవర్ సీస్ కాదు ఇప్పుడు.
టాలీవుడ్ లో ఓ చిత్రమైన గ్యాసిప్ వినిపిస్తోంది. ఎంత వరకు నిజం అన్నది తెలియదు. విషయం ఏమిటంటే మైత్రీ సంస్థ నిర్మించాల్సిన ఉస్తాద్ సినిమాను మరో సంస్థకు
ఆయనో పెద్ద మనిషి. ఏం చేస్తారు అని అడగకండి. ఏమీ చేయరు. మాటలు చెబుతుంటారు. ధార్మిక కార్యక్రమాల దిశగా నడిపిస్తుంటారు. ఆ విధంగా కోట్లకు కోట్లు ఖర్చు
ఇంట్లో చిన్న చిన్న కలతలు వుంటే కాస్త మనసుకు కష్టంగానే వుంటుంది. ఇప్పుడు ఇలాగే ఫీలవుతోంది ఓ కాబోయే కోడలు అని టాలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది.
టాలీవుడ్
వక్కంతం వంశీ. ఎలా కిట్టించినా, ఏం చేసినా, టాలీవుడ్ లో మాంచి కమర్షియల్ కథకుడిగా స్ధిరపడ్డారు. ఆ తరువాత డైరక్టర్ గా మారడంతోనే వచ్చింది సమస్య.
వజ్రం సినిమాను
సినిమా స్టార్ల రెమ్యూనిరేషన్ల విషయంలో పదుల కోట్ల రూపాయల నంబర్లు పోయి అన్నీ వందల కోట్ల రూపాయల నంబర్లే వినిపిస్తున్నాయి! ప్రత్యేకించి స్టార్ హీరోల రెమ్యూనిరేషన్లు అయితే
అతనో యంగ్ డైరెక్టర్. ఓ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. కానీ తనకేం అక్కడ పెద్దగా పని లేదని వెళ్లి రావడంతో సరిపోతోందని, అంతా హీరోనే చేసుకుంటున్నాడని తెలుసున్న
సైరా..ఏజెంట్ సినిమాలతో అన్ని విధాలా కార్నర్ అయిపోయారు దర్శకుడు సురేందర్ రెడ్డి. సైరా సినిమా కొంత వరకు పరువు దక్కించినా, ఏజెంట్ సినిమా పరువును నిలవెల్లా తీసేసింది.
ఎంత
ఓటీటీల్లో ప్రసారం అయ్యే వెబ్ సీరిస్ లకు సంతకం చేశారంటే.. ఎంత మడిగట్టుకు కనిపించిన హీరోయిన్లు అయినా, వారెంత స్టార్లు అయినా హాట్ హాట్ గా రెచ్చిపోవాల్సిందేనేమో!
శర్వానంద్ ఇప్పటికే ఓ ఇంటివాడయ్యాడు. త్వరలోనే వరుణ్ తేజ్ కూడా బ్యాచిలర్ లైఫ్ కు గుడ్ బై చెప్పబోతున్నాడు. రానా, నిఖిల్, నితిన్ లాంటి హీరోలు ఇప్పటికే
ఎవరేమనుకున్నా.. ఇంటాబయట విమర్శలొచ్చినా.. లెక్క చేయనట్టుగా కాపురం అయితే చేసుకుంటూ ఉన్నారు. సహజీవనమో ఇంకోటో.. వీరు గట్టిగానే నిలబడుతున్నారు. సినిమా వాళ్లు, అందునా ఇలాంటి వయసు వ్యత్యాసం
ఎవరైనా కాస్త నోటెడ్ హీరో నుంచి కాల్ వచ్చి సినిమా చేసుకోండి అంటే ఎగిరి గంతేయని నిర్మాత వుంటారా? వుండరు కానీ టాలీవుడ్ లో ఓ హీరో
సినిమా రంగంలో అంతా మాట మీదే వుంటుంది. పేరుకు అగ్రిమెంట్ లు వుంటాయి తప్ప వాటినేం బ్రహ్మాస్త్రాలుగా వాడరు. నాన్ రిటర్నబుల్ అడ్వాన్స్ నో, లేదా రిటర్నబుల్
రాను రాను టాప్ హీరోల రెమ్యూనిరేషన్లు టాప్ లేచిపోయే రేంజ్ కు వెళ్లిపోతున్నాయి. తెలుగునాట మాత్రమే కాదు. తమిళనాట కూడా ఇదే పరిస్థితి. తమిళ హీరో విజయ్
ఈ మాట మేం చెప్పడం లేదు. బాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. హీరో వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠి డేటింగ్ లో ఉన్నారంటూ ఇప్పటికే చాలా
దర్శకుడు సురేందర్ రెడ్డి. ఏజెంట్ ఫెయిల్యూర్ తో తన కెరీర్ ను మళ్లీ ఎల్కేజీ నుంచి మొదలు పెట్టాల్సి వచ్చింది. ఇప్పుడు సురేందర్ కు ఎవరు అవకాశం
సాధారణంగా టాలీవుడ్ లో ఓ నిర్మాత మీద మిగిలిన నిర్మాతలు అంతా పాజిటివ్ గా వుండడం అన్నది అరుదు. కొందరు పాజిటివ్ వుంటే, మరి కొందరు నెగిటివ్
టాలీవుడ్ లో కొంత మంది పరిస్థితి భలే చిత్రంగా వుంది. టీవీ ఇండస్ట్రీలో కావచ్చు, టాలీవుడ్ లో కావచ్చు. అవకాశాల కోసం కొంతమంది అయినా పాపం, కాంప్రమైజ్
చిరంజీవి హీరోగా నటిస్తున్న తాజా చిత్రం భోళాశంకర్. మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ ఉంది. ఈ ఐటెంసాంగ్ కోసం శ్రియను
సమ్ థింగ్ డిఫరెంట్ గా వుంటే తప్ప చిన్న సినిమా వున్న థియేటర్ వైపు తొంగి చూడడం లేదు జనాలు. అందుకే కొత్త కొత్త కథల మీద
మైత్రీ సంస్థ ఐటి దాడుల అంకం ముగిసింది. కానీ దాని మీద వినిపించే గ్యాసిప్ లు మాత్రం ఆగడం లేదు. ఐటి దాడుల్లో ఇలా జరిగింది..అలా జరిగింది…అవి
ఓ షాకింగ్ గ్యాసిప్ టాలీవుడ్ లో వినిపించడం ప్రారంభమైంది. సూపర్ స్టార్ మహేష్ బాబు..గురూజీ త్రివిక్రమ్ కాంబినేషన్ లో తయారవుతున్న సినిమాకు బ్రేక్ పడిందన్నది ఆ షాకింగ్
సినిమా అన్నాక కొన్ని నెలల పాటు కో లివింగ్ లా వుంటుంది యూనిట్ అంతటికీ. అందువల్ల చిన్న చిన్న చిర్రుబుర్రులు వస్తూనే వుంటాయి. డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్
మైత్రీ మూవీస్ ..తెలుగులో భారీ..పాపులర్ నిర్మాణ సంస్థ. సాధారణంగా హిట్ సినిమా పడగానే, లేదా విడుదలవుతుంటే చాలు ఐటి రెయిడ్ అన్నది కామన్. కానీ శ్రీమంతుడు నుంచి
టాలీవుడ్ లో డిస్ట్రిబ్యూషన్ రాజకీయాలు పెరిగిపోయినట్లు కనిపిస్తోంది. ఏజెంట్ సినిమా తెర వెనుక ఏదో జరుగుతోందన్న గుసగుసలు గట్టిగా వినిపిస్తున్నాయి. ఈ సినిమాను హోల్ సేల్ గా