అల్లరి నరేష్ హీరోగా బచ్చలమల్లి అనే సినిమా తీస్తున్నారు నిర్మాత రాజేష్ దండా. ఇటీవలే భైరవ కోన సినిమాను కొన్ని నెలల క్రితం సామజవరగమన సినిమాను సక్సెస్
ఓటిటి మార్కెట్ డౌన్ అయింది. సినిమాల నిర్మాణం కిందా మీదా అవుతోంది అని సర్వత్రా వార్తలు వ్యాపించిన నేపథ్యంలో అమెజాన్ సంస్థ ముంబాయి లో ఓ భారీ
లెక్కప్రకారం, ఈ ఏడాది రీ-రిలీజ్ ల సందడి కాస్త తగ్గుతుందని ట్రేడ్ ఊహించింది. ఎందుకంటే, బడా సినిమాలు లైన్లో ఉండడం, మీడియం రేంజ్ హీరోలంతా తమ సినిమాల్ని
దిల్ రాజు- పరుశురామ్- విజయ్ దేవరకొండ- మృణాళ్ ఠాకూర్ కాంబినేషన్ లో తయారవుతున్న సినిమా ఫ్యామిలీ స్టార్. సమ్మర్ లో మాంచి డేట్ కు విడుదల చేస్తున్నారు.
ఈ
హీరోయిన్లంతా వరుసపెట్టి పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. రకుల్ ప్రీత్ సింగ్, అక్ష, కృతి కర్బందా, సోనారికా, మీరా చోప్రా.. వీళ్లంతా రీసెంట్ గా వైవాహిక జీవితంలోకి ప్రవేశించారు. లిస్ట్
హీరో విశాల్ ఉన్నట్టుండి సడెన్ గా దర్శకుడిగా మారిన సంగతి తెలిసిందే. తన పాతికేళ్ల కల నెరవేరే సమయం వచ్చిందంటూ ఘనంగా ప్రకటించుకున్న విశాల్.. డిటెక్టివ్ సినిమాకు
2 రోజుల కిందట ఓ మొబైల్ కంపెనీకి ప్రచారకర్తగా హాజరైంది హీరోయిన్ సంయుక్త మీనన్. ఆ టైమ్ లో ఆమెపై తీవ్ర విమర్శలు చెలరేగాయి. దానికి కారణం
ఈ కాలం సినిమాకు హిట్ టాక్ వస్తేనే ఆడియన్స్ ఇళ్లు విడిచి థియేటర్లకు వస్తున్నారు. ఏమాత్రం నెగెటివ్ టాక్ వచ్చినా కాలు కదపడం లేదు. భీమా విషయంలో
సలార్ సినిమా విడుదల టైమ్ లో టాలీవుడ్ లో జరిగిన రచ్చ అంతా ఇంతా కాదు. సలార్ పోస్ట్ పోన్ అయి, మరో విడుదల తేదీ ప్రకటించగానే
ఓవైపు పవన్ సినిమాలకు సంబంధించి ఎవ్వరూ ఎలాంటి అప్ డేట్స్ ఆశించడం లేదు. మేకర్స్ కూడా స్తబ్దుగా మారారు. ఎందుకంటే, పవన్ పూర్తిస్థాయిలో రాజకీయాలపై దృష్టిపెట్టారు. ఇలాంటి
థియేటర్లలో ఫ్లాప్ అయిన సినిమాలకు, హిట్టయిన మూవీస్ కు ఓటీటీ ప్రమోషన్ లో తేడా స్పష్టంగా కనిపిస్తుంది. సూపర్ హిట్టయిన సినిమాల్ని ఓటీటీలు భుజానికెత్తుకుంటాయి, ఘనంగా ప్రమోట్
ఓటీటీ లో ఒక సిరీస్ హిట్ కొట్టిందంటే, వెంటనే ప్రేక్షకులు ఎదురుచూసేది - దానికి సీక్వెల్ ఎప్పుడు వస్తుందా అని. దానితోనే కొన్ని ప్రశ్నలు కూడా వస్తాయి.
టాలీవుడ్ లో రకరకాల గ్యాసిప్ లు వినిపిస్తుంటాయి. వీటిలో కొన్ని గ్యాసిప్ లు గా మిగిలిపోతుంటాయి. మరి కొన్ని నిజాలవుతుంటాయి. ఇప్పుడు టాలీవుడ్ లో ఓ ఇంట్రస్టింగ్
ఈమధ్య కాలంలో ఇన్ని విడుదల తేదీలు మార్చిన సినిమా బహుశా ఇదేనేమో. విశ్వక్ సేన్ హీరోగా నటించిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా గతేడాది నుంచి మినిమం
శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతోంది గేమ్ ఛేంజర్ మూవీ. ఈ సినిమాలో పొలిటికల్ అంశాలున్నాయనే సంగతి తెలిసిందే. మూవీకి సంబంధించి వైజాగ్ లో తాజాగా
మే 9.. వైజయంతీ మూవీస్ కు ఈ తేదీ ఎంత సెంటిమెంట్ అనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దశాబ్దాల కిందట ఇదే తేదీకి జగదేకవీరుడు అతిలోక సుందరి సినిమా
మహేష్ బాబు నుంచి ఉగాది కానుక సిద్ధమైంది. అతడు నటించిన గంటూరుకారం సినిమా ఉగాది కానుకగా టీవీల్లో ప్రసారం కాబోతోంది. ఈ సినిమా శాటిలైట్ రైట్స్ ను
మరో హీరోయిన్ కు పెళ్లయిపోయింది. కియరా అద్వానీ, రకుల్ ప్రీత్ సింగ్, అక్ష, మీరా చోప్రా లిస్ట్ లోకి కృతి కర్బందా కూడా చేరిపోయింది. రాత్రి ఢిల్లీలో
ఎదురు చూస్తున్న ఎన్నికల షెడ్యూలు వచ్చేసింది. అయితే అందరూ అనుకుంటున్నట్లు ఏప్రిల్లో తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు లేవు. మే నెల 13న ఎన్నికలు. ఇది కాస్త షాక్
తెలుగు సినిమా రంగంలో సరైన అవార్డుల సిస్టమ్ ఎప్పుడూ లేదు. నంది అవార్డులు ప్రభుత్వం తరపున వుండేవి కానీ, అవన్నీ రకరకాల ప్రభావాలకు లోనై వుండేవి. ఒక్కోసారి
మైత్రీ మూవీ మేకర్స్ తమిళ్ లో భారీ చిత్రానికి శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. అజిత్ హీరోగా ఆదిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ సినిమా ఎనౌన్స్
హీరోయిన్లపై ట్రోలింగ్స్ కొత్త కాదు, సమంతపై అస్సలు కొత్త కాదు. తను మయొసైటిస్ అనే వ్యాధి బారిన పడ్డానంటూ గతంలో సమంత ప్రకటించింది. దానికి సంబంధించి ఆమె
సినిమా విడుదల ఆలస్యమైతే ఏ మేకర్ అయినా ఏం చెబుతాడు.. ది బెస్ట్ ఔట్ పుట్ కోసం కష్టపడుతున్నాం, అందుకే వాయిదా వేశాం, వెయిట్ చేయండి అంటాడు.
ఊరు పేరు భైరవకోన.. మొన్నటివరకు గట్టిగా వినిపించిన పేరు. థియేట్రికల్ రిలీజ్ తర్వాత కూడా ఓటీటీలో కాస్త గట్టిగానే సౌండ్ చేసిన సినిమా ఇది. ఇప్పుడు భైరవపురం
కలలు ఎవరైనా కంటారు. నిజం కావాలంటే లక్ష్యం దిశగా ప్రయాణం చేయాలి. కలలు దైవంతో సమానం. చేరాలంటే నడిచే వెళ్లాలి. వాహనాలు వెళ్లవు. చెమటలు కక్కుతూ వెళ్లాలి.
ఆర్ఆర్ఆర్ తరువాత గేమ్ ఛేంజర్ సినిమా మీద అలా వుండిపోయారు మెగా హీరో రామ్ చరణ్. గేమ్ ఛేంజర్ రకరకాల కారణాల వల్ల నత్తనడక నడుస్తోంది. ఈ
దేవర టీమ్ లో ఉత్సాహం వచ్చింది. దీనికి ఓ కారణం ఉంది. ఈ సినిమాలో విలన్ గా నటిస్తున్న బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్, సర్జరీ నుంచి
జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ మరోసారి తన స్నేహితుడు త్రివిక్రమ్ పై స్పందించాడు. పార్టీ పెట్టినప్పుడు, చేతిలో డబ్బులు లేనప్పుడు తనకు త్రివిక్రమ్ అండగా నిలబడ్డాడని చెప్పుకొచ్చాడు.
నటుడు, రాజకీయ నాయకుడు పవన్ కల్యాణ్ మరోసారి ఎన్నికల బరిలో నిలిచారు. గత ఎన్నికల్లో గాజువాక నుంచి చిత్తుగా ఓడిపోయిన జనసేన అధినేత, ఈసారి పిఠాపురంను ఎంపిక
రాజకీయాల్లో ఏది.. ఎందుకు.. ఎలా.. ఎప్పుడు.. జరుగుతుందో ఎవరికీ తెలియదు. ఎవరి ద్వారానో ఎవరో మరెవరికో పరిచయం అవుతారు. అక్కడ అదృష్టం తిరుగుతుంది. లాటరీ పలుకుతుంది. అనకాపల్లి