Advertisement

Advertisement


Home > Articles - Crime

అన్న‌మ‌య్య జిల్లాలో దారుణం!

అన్న‌మ‌య్య జిల్లాలో దారుణం!

అన్న‌మ‌య్య జిల్లా రాయ‌చోటిలో దారుణం చోటుచేసుకుంది. సోంత అత్త త‌న కోడ‌లి త‌ల న‌రికి పోలీస్ స్టేష‌న్ కు తీసుకుని రావ‌డంతో రాయ‌చోటిలో క‌ల‌కలం రేపింది.

రాయ‌చోటి లోని కొత్త‌పేట రామాపురానికి చెందిన సుబ్బ‌మ్మ‌.. త‌న కోడ‌లితో ఘ‌ర్ష‌ణ‌కు దిగింది. ఆవేశంతో కోడ‌లి త‌ల‌నే న‌రికేసింది. మొండెం నుండి త‌ల‌ను వేరు చేసి ర‌క్తం కారుతున్న ఆ త‌ల‌ను ప‌ట్టుకుని న‌డుచుకుంటూ పోలీస్ స్టేష‌న్ కు తీసుకొచ్చింది. ఇది చూసిన పోలీసులు ఒక్క‌సారిగా షాక్ కు గుర‌య్యారు.

పోలీసులు సుబ్బ‌మ్మ‌ను అదుపులో తీసుకొని ఎంక్త్వెరీ చేస్తున్నారు. రాయ‌చోటి చ‌రిత్ర‌లో ఇలాంటి ఘ‌ట‌న జ‌ర‌గ‌డం ఇదే ప్రథమం అంటున్నారు రాయ‌చోటి స్థానికులు.

మ‌నుషుల మ‌ధ్య‌లో బంధాలు, బంధుత్వాలు కూడా అడ్డురావ‌డం లేదు. ఆవేశంలో విచ‌క్ష‌ణ మ‌రిచి వారు ఏమి చేస్తున్నారో కూడా ఆర్ధం కావ‌డం లేదు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?