Advertisement

Advertisement


Home > Articles - Special Articles

హైదరబాద్ లో నిర్భయ కేసు..

హైదరబాద్ లో నిర్భయ కేసు..

సికింద్ర బాద్ కంట్మొనెంట్ ఎరియాలో జవాను కూతురు పైన ఆత్యాచారం.. అత్యంత్య కట్టు దిట్ట మైన భద్రత వుండే ఎరియా. ఇరువై నాలుగు గంటల పాటుగా అక్కడ సెక్యూరిటి వుంటుంది. సాయుధులైన జవాన్లు అక్కడి నిత్యం పహారా కాస్తుంటారు. సికింద్రబాద్ కంట్మొనెంట్ ఎరియాలో కొత్త వారు వెళ్లితే చాలు ఆర్మీ ఆధికారుల ప్రశ్నలకు జవాబు చెప్పవలసి వుంటుంది... అలాంటి ఎరియాలో దారుణం చొటు చేసుకుంది.

జవాను కూతురు పైన నిర్బయ తరహాలో రెప్ చేసిన్నారు ఆగంతకుడు. ఆత్యాచారం జరిగి రెండు నెలలు అవుతున్న ఇప్పటి వరకు నిందితుడినిపోలీసులు పట్టుకొలేక పొయారు. పొరెన్సిక్ నివెదిక వచ్చిన తరువాత గాని అసలు నిందితులను పట్టుకుంటామని పోలీసులు అంటున్నారు.

సికింద్రబాద్ ఆర్మీ కంట్మొనెంట్ ప్రాంతంలోని అమ్ముగూడ ప్రాంతంలో జవాన్ సురేష్ తన కుటుంబంతో కలిసి జీవిస్తున్నారు. ఒడిషాకు చెందిన సురేష్ కు భార్య ,  కూతురు వున్నారు. కూతురు బొల్లారంలోని కేంద్రీయ విద్యాలయంలో పదొ తరగతి చదువుతుంది. చదువులో కొద్దిగా వీక్ గా వుండడంతో అదే అమ్ముగూడ ప్రాంతంలో   ఒక ప్రయివేట్ ట్యూషన్ ను పెట్టించారు తండ్రి.

రెండు నెలల క్రితం సాయంత్రం సమయంలో ట్యూషన్ కొరకు బయటికి వచ్చింది. వీరు వుంటున్న ప్రాంతం మొత్తం కూడా నిర్మాషణంగా వుంటుంది. ఆర్మీ ఎరియాలో కావడంతో ఇక్కడ ఎలాంటి ప్రయివేట్ నిర్మాణలు లేవు. ట్యూషన్ అని మైనర్ బాలిక బయలు దెరింది. మధ్యలోకి రాగానే తన మిత్రుడు కనబడడంతో ఇద్దరు కలిసి కొద్దిసెపు మాట్లాడుకున్నారు.

మిత్రుడు వెళ్లిపొయినతరువాత నడుచుకుంటూ వెళ్లుతుంటే ఒక ముసుగు వెసుకున్న ఒక వ్యక్తి వచ్చి మైనర్ బాలికను రొడ్డు ప్రక్కనే వున్న చెట్లు పొదల్లోకి తీసుకుని పొయాడు. బాలిక ఆరవకుండా వుంటేందుకైన నొట్లు గుడ్డలు కుక్కాడు. తరువాత తలపైన రాడ్డుతో తీవ్రంగా గాయపరిచాడు. సృహా కొల్పొయిన బాలిక పైన ఆత్యాచారం జరిపి అక్కడినుంచి పారిపొయాడు. ఈ కేసులో అన్ని కొణాల్లో కూడా విచారణ చేస్తున్నామని పోలీసులు చెప్పారు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?