తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు క్లైమాక్స్ కు చేరుకున్నాయి. ఎవరు గెలుస్తారోనన్న ఉత్కంఠ అందరిలో నెలకొని ఉండగా కాంగ్రెస్ పార్టీలో మాత్రం డిపెన్స్ లో పడిపోయింది. బీఆర్ఎస్, బీజేపీ
కాంగ్రెస్పై మరోసారి చంద్రబాబు మనసు పారేసుకుంటున్నారా? అంటే... ఔననే సమాధానం వస్తోంది. టీడీపీ శ్రేణుల్లో బీజేపీపై తీవ్ర వ్యతిరేకత కనపడుతోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ అధికారికంగా
మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసులో లభించిన బెయిల్ ను నిజంగానే ఊరటగా పరిగణించాలా? ఈ బెయిలు ద్వారా ఆయన పూర్తిగా
మాజీ మంత్రి, బీఆర్ఎస్ నాయకుడు రావెల కిశోర్బాబు వైసీపీలో చేరనున్నారా? అంటే ఔననే సమాధానం అధికార పార్టీ నుంచి వస్తోంది. చంద్రబాబు కేబినెట్లో రావెల కిశోర్బాబు మంత్రిగా
నిజానికి ఇది ఊహాజనితమైన అంశం. కానీ, రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా ఉన్న అంశం కూడా! ఎందుకంటే తెలంగాణ ఎన్నికల బరిలో తలపడుతున్న పార్టీలు అన్నీ.. ఊహాజనితమైన అంశాల
టీడీపీ అధిష్టానం వైఖరిపై ఆ పార్టీ స్ట్రాటజీ టీమ్ లీడర్ రాబిన్శర్మ ఆవేదన వ్యక్తం చేస్తున్నట్టు సమాచారం. ఈ ఎన్నికల్లో టీడీపీ కోసం పని చేసేందుకు రూ.450
అమలాపురం లోక్సభ స్థానం ఎస్సీ రిజర్వ్డ్. ఇక్కడి నుంచి వైసీపీ తరపున చింతా అనురాధ ప్రాతినిథ్యం వహిస్తున్నారు. టీడీపీ తరపున మాజీ స్పీకర్ దివంగత జీఎంసీ బాలయోగి
మాజీ మంత్రి నారాయణతో తిరుపతి జిల్లాకు చెందిన దళిత ఎమ్మెల్యే భేటీ కావడం హాట్ టాపిక్ అయ్యింది. ఇటీవల నెల్లూరుకు వెళ్లిన సదరు ఎమ్మెల్యే ...నారాయణ మెడికల్
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సమయం ముంచుకొస్తోంది. ఈ దఫా ఎన్నికలు బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య హోరాహోరీని తలపిస్తున్నాయి. ఎలాగైనా హ్యాట్రిక్ కొట్టాలని బీఆర్ఎస్ పట్టుదలతో వుంది. అలాగే
జనసేనను ఓ అదృశ్య శక్తి నడిపిస్తోంది. ఆ శక్తే రిటైర్డ్ ఐపీఎస్ అధికారి అని జనసేన వర్గాలు చెబుతున్నాయి. ఏపీ విభజిత రాష్ట్రానికి డీజీపీగా కూడా ఆయన
కర్నూలు జిల్లాలో బలమైన రాజకీయ నేపథ్యం వున్న కోట్ల విజయభాస్కర్రెడ్డి కుటుంబానికి చంద్రబాబునాయుడు చెక్ పెట్టనున్నారా? అంటే... ఔననే సమాధానం వస్తోంది. ఇందులో భాగంగా కోట్ల విజయభాస్కర్రెడ్డి
చంద్రబాబు అరెస్ట్ వ్యవహారంతో ఆయన తనయుడు నారా లోకేష్ కు లభించిన పెద్ద ఊరట.. ఆ పాదయాత్ర తలనొప్పిని తగ్గించినట్టుగా ఉంది! యువగళం అంటూ సుదీర్ఘ పాదయాత్రను
ఎమ్మెల్యేతో పాటు ఎంపీ అభ్యర్థులపై ప్రధాన రాజకీయ పార్టీలు కసరత్తు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో నంద్యాల లోక్సభ స్థానం నుంచి రానున్న ఎన్నికల్లో పోటీ చేయడానికి టీడీపీ
ఉన్నట్లుండి ఓ వార్త. అది కూడా తెలుగుదేశం అనుకూల సోషల్ మీడియా హ్యాండిల్స్లో. తెలంగాణలో జనసేన పోటీ చేసే చోట్ల మద్దతు తెలియచేయాలని, గెలపు కోసం సహకరించాలని
టీడీపీ అధినేత చంద్రబాబునాయుడికి నంద్యాల మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి గట్టి షాక్ ఇచ్చారు. నంద్యాల అభ్యర్థిగా మాజీ మంత్రి ఫరూక్ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేస్తూ ఇటీవల
ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ రానున్న రోజుల్లో వైసీపీని వీడుతారనే ప్రచారం సాగుతోంది. ఈ ప్రచారానికి బలం కలిగించేలా మద్దిశెట్టి వైసీపీతో అంటీముట్టనట్టు
ఏపీలో ఈ దఫా ఎన్నికలు ఎంతో ప్రతిష్టాత్మకంగా జరగనున్నాయి. అధికార, ప్రతిపక్ష పార్టీలు చావోరేవో తేల్చుకునేందుకు సిద్ధమవుతున్నాయి. ఈ క్రమంలో విజయానికి ఏ చిన్న అవకాశాన్ని కూడా
బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డికి మళ్లీ కాంగ్రెస్పై ప్రేమ పుట్టిందనే ప్రచారం ఊపందుకుంది. బీజేపీపై కొన్ని నెలలకే మొహమెత్తినట్టు ఆయన వర్గీయులు చెబుతున్నారు. ఈ
నారా లోకేష్ ఢిల్లీలో మకాం పెట్టినతరుణంలో, ఏపీకి రావడానికి ఆయన భయపడుతున్నాడనే ప్రచారం జరుగుతున్న సమయంలో ఒక లీక్ వదిలారు.. లోకేష్ వచ్చేస్తున్నాడని, యువగళం కొనసాగింపు అంటూ
వైసీపీ అభ్యర్థులకు దీటైన వారిని బరిలో దింపేందుకు టీడీపీ తీవ్ర కసరత్తు చేస్తోంది. అభ్యర్థుల ఎంపికపై టీడీపీకి చెందిన వివిధ సర్వే సంస్థలు ఎప్పటికప్పుడు నివేదికలను అధిష్టానానికి
అనుకున్నవి అనుకున్నట్లు సాగకపోతే ఫ్రస్టేషన్ పీక్స్ లోకి వెళ్లిపోతుంది.. ఎవరికైనా. పైగా అసలే అసహనం లోపల పెట్టుకుని, పైకి అద్భుతంగా నటించే వారు.. ఆన్ రికార్డ్ నుంచి
కాంగ్రెస్ పార్టీ నుంచిశేరిలింగంపల్లి అభ్యర్థిగా మండవ రమేష్ పేరు ఫైనల్ అవుతుందని అప్పుడే వార్తలు వండేస్తున్నారు. అయినా అవుతుంది. పెద్దగా ఆశ్చర్యపోనక్కరలేదు. ఎందుకంటే ప్రస్తుతం కాంగ్రెస్ నేతగా
ఏపీ బీజేపీ చీఫ్గా దగ్గుబాటి పురందేశ్వరిని తప్పించనున్నారా? అంటే.. ఔననే సమాధానం బీజేపీ పెద్దల నుంచి వస్తోంది. దేశ వ్యాప్తంగా బీజేపీ అధ్యక్షుల మార్పులో భాగంగా ఈ
చంద్రబాబు అరెస్ట్తో టీడీపీ భవిష్యత్ నాయకత్వంపై పెద్ద చర్చే జరుగుతోంది. బాబు సీట్లోకి హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తనకు తానుగా రావడం టీడీపీ శ్రేణుల్ని ఆశ్చర్యానికి
తండ్రి చంద్రబాబు అరెస్ట్ అయిన మర్నాడే ఆంధ్ర నుంచి ఢిల్లీకి షిఫ్ట్ అయిపోయారు. అప్పటి నుంచి అరెస్ట్ కు భయపడే ఢిల్లీలో వున్నారని సోషల్ మీడియాలో వార్తలు
తెలంగాణ చకచకా అభివృద్ది చెందుతోంది. దానికి కారణం కేవలం అప్పులు తెచ్చి చేస్తున్న పనులు మాత్రమే కాదు. హైదరాబాద్ నుంచి వస్తున్న అపరమిత ఆదాయం కూడా. అలాంటి
రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబుతో జనసేనాని పవన్కల్యాణ్ ములాఖత్పై అందరూ ఊహించినట్టుగానే జరిగింది. పొత్తుపై పవన్కల్యాణ్ తేల్చి చెప్పారు. ఇంత కాలం టీడీపీతో కలిసి పోటీ చేయాలా?
తూర్పుగోదావరి.. పశ్చిమ గోదావరి జిల్లాల్లో సెలెక్టివ్ ప్లేస్లు తిరిగి వారాహి అలసిపోయింది. ప్రస్తుతం గ్యారేజ్లో విశ్రాంతి తీసుకుంటోంది.
వారిహిని అధిరోహించి పర్యటించే జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ కూడా
ఎన్నికల సీజన్ మొదలు కావడంతో టికెట్ల హడావుడి మొదలైంది. ఏపీలో అధికార, ప్రధాన ప్రతిపక్ష పార్టీ అధికారం కోసం నువ్వానేనా అని గట్టిగా ఢీకొనడానికి సిద్ధంగా ఉన్నాయి.
ఏపీ ఎక్సైజ్శాఖలో బదిలీలల గురించి అందులో పని చేసే సిబ్బంది కథలుకథలుగా చెబుతున్నారు. సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలు వేసవి సెలవుల్లో మే, జూన్ నెలల్లో జరుగుతుంటాయి.