
విశ్వసనీయ వర్గాల ద్వారా వినిపిస్తున్న వార్త ఇది. ఇదే నిజమైతే టాలీవుడ్ లో మరో సెన్సేషన్ సినిమా నిర్మాణానికి శ్రీకారం చుడుతున్నట్లే. ఇదే వాస్తవరూపం దాలిస్తే ఆర్ఆర్ఆర్

అల్లుడు అదుర్స్ సినిమా పక్కా కమర్షియల్ అండ్ ప్రాఫిటబుల్ సినిమా అని హీరో సాయి శ్రీనివాస్ తండ్రి బెల్లంకొండ సురేష్ అన్నారు.
సినిమా సక్సెస్ మీట్ లో ఆయన

బిగ్బాస్ రియాల్టీ షో సీజన్-3 విజేత, సింగర్ రాహుల్ సిప్లిగంజ్లో ... ఓ సామాన్యుడు తన విజయాన్నిచూసుకున్నాడు. కులం, ప్రాంతం, మతం, లింగభేదం లేకుండా ప్రతి ఒక్కరూ

ఇకపై ప్రభాస్ చేసే సినిమాల్లో తప్పనిసరిగా బాలీవుడ్ బ్యూటీ కనిపించాల్సిందే. సినిమాకు పాన్-ఇండియా అప్పీల్ ఉండాలంటే అందులో బాలీవుడ్ భామ ఉండాల్సిందే అనే కండిషన్ ఆటోమేటిగ్గా చేరిపోయినట్టుంది.
ఇందులో

సంక్రాంతి విన్నర్ గా నిలిచిన క్రాక్ సినిమా త్వరలోనే ఓటీటీలో కూడా ప్రత్యక్షం కాబోతోంది. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఈ నెలలోనే క్రాక్ మూవీ ఓటీటీలోకి రాబోతోంది.

కరోనా తరువాత థియేటర్ల పరిస్థితి ఎలా వుంటుందో అన్నది పెద్ద ప్రశ్నగా వుండేది కొద్ది రోజుల క్రితం వరకు. యాభైశాతం ఆక్యుపెన్సీ, కరోనా భయాలు ఇవన్నీ కలిసి

టాలీవుడ్ సీనియర్ హీరోయిన్, నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా, యంగ్ హీరో రామ్చరణ్ ...ఈ ఇద్దరూ ఇష్టపడే హీరో ఒక్కరే. ఇంతకూ ఆ హీరో ఎవరో తెలుసా?

ప్రముఖ తమిళ హీరో తన పుట్టిన రోజు నాడు క్షమాపణలు కోరాల్సి వచ్చింది. నెటిజన్ల దెబ్బకు ఆయన దిగి రావాల్సి వచ్చింది. ఒక పని చేసే ముందు,

లేటెస్ట్ డిజైన్స్, ఫ్యాషన్ తో ఎప్పటికప్పుడు ట్రెండ్స్ ను ఫాలో అవుతుంటుంది సమంత. కొన్ని సందర్భాల్లో ఆమె వేసుకున్న దుస్తులు ట్రెండ్ సెట్ చేస్తుంటాయి కూడా. అలా

హీరో అఖిల్ తో ఎకె బ్యానర్ మీద అనిల్ సుంకర నిర్మించే సినిమా పై మాంచి అప్ డేట్స్ వినిపిస్తున్నాయి. ఆన్ పేపర్ ఈ సినిమా బడ్జెట్

జిహ్వకో రుచి, పుర్రెకో బుద్ధి అంటారు. ఓ నటుడి వింత కోరిక గురించి తెలిస్తే ... ఇది ఎంత నిజమో అర్థం చేసుకోవచ్చు. ఇటీవల కాలంలో నేత్రదానం,

‘ఒక్కడు’ సినిమా నిర్మాత ఎమ్ఎస్ రాజు హర్ట్ అయ్యాడు. తాను మనస్తాపానికి గురి కావడానికి కారణమైన సూపర్స్టార్ మహేశ్బాబు భార్య, సినీ సెలబ్రిటీ నమ్రతపై సదరు నిర్మాత

హీరో అఖిల్ మెలమెల్లగా మాంచి లైనప్ సెట్ చేసుకుంటున్నట్లు కనిపిస్తోంది. ఇప్పటికీ ఓ సినిమాను గీతా సంస్థలో బొమ్మరిల్లు భాస్కర్ డైరక్షన్ లో చేస్తున్నారు.
దీని తరువాత సినిమాను

సంక్రాంతికి మూడు తెలుగు స్ట్రెయిట్ సినిమాలు, ఒక తమిళ అనువాద చిత్రం పోటీ పడగా అన్నిటికంటే ముందుగా వచ్చిన ‘క్రాక్’ యునానిమస్ హిట్గా నిలిచింది. సంక్రాంతి పండుగకు

పవన్ కళ్యాణ్ తో దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా చేయడానికి జంకుతున్నారా? లేదా అజ్ఞాతవాసి ఎఫెక్ట్ తో చేయకూడదు అనుకుంటున్నారా? కానీ సెట్ మీదకు వెళ్లడం తప్ప

పింక్ రీమేక్లో పవన్ నటిస్తాడని, అమితాబ్ పాత్రను పవన్ చేస్తాడని తెలిసినపుడు ఫాన్స్ కూడా షాకయ్యారు. అంత పాసివ్ రోల్లో పవర్స్టార్ని ఎలా చూస్తామనుకున్నారు.
అయితే తమిళంలో అజిత్

అయ్యప్పన్ కోషియమ్ రీమేక్ కు అంతా రెడీ అయిపోయింది. పవన్ కళ్యాణ్ - రానా లతో త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే లతో సాగర్ డైరక్షన్ లో ఈ

లాక్ డౌన్ తర్వాత 50శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లు తెరుచుకున్నాయి. ప్రేక్షకులు వస్తారా రారా, వసూళ్ల సంగతేంటి లాంటి ఎన్నో అనుమానాలు. ఆ అనుమానాల్ని పటాపంచలు చేసింది క్రాక్

హీరోలకు పెళ్లిపై ప్రశ్నలు ఇప్పుడు కామన్ అయిపోయాయి. రానా, నితిన్, నిఖిల్ లాంటి హీరోలంతా బ్యాక్ టు బ్యాక్ తమ బ్యాచిలర్ లైఫ్ కు గుడ్ బై

క్రాక్ హిట్టయింది. అంతా హ్యాపీ. కానీ శృతిహాసన్ మాత్రం దీనికి మినహాయింపు. ఆమె లుక్ పై చాలా విమర్శలు పడుతున్నాయి. సినిమాలో ఆమెను తల్లిగా చూపించేందుకు అలా

బాహుబలితో పాన్ ఇండియా స్టార్ అనిపించుకున్నాడు ప్రభాస్. కేజీఎఫ్ తో పాన్-ఇండియా దర్శకుడిగా మారాడు ప్రశాంత్ నీల్. అలాంటి వీళ్లిద్దరి కాంబినేషన్ లో సినిమా అంటే అంచనాలు

పింక్ సినిమాకు తెలుగు రీమేక్ గా వస్తోంది వకీల్ సాబ్ మూవీ. ఈ సినిమాలో హీరో క్యారెక్టరైజేషన్ ఎలా ఉంటుందో హిందీ, తమిళ వెర్షన్లు చూసిన వాళ్లకు

నైజాం డిస్ట్రిబ్యూటర్ వరంగల్ శ్రీను కదిపిన తేనెతుట్ట ప్రకంపనులు ఆగలేదు. ఈరోజు నిర్మాతల గిల్డ్ పెద్దలు కొందరు సమావేశమై వరంగల్ శ్రీను, ఏస్ డిస్ట్రిబ్యూటర్, నిర్మాత దిల్

ప్రముఖ సినీ నటుడు, డైలాగ్ కింగ్ మోహన్బాబు తన ఇష్టదైవమైన శ్రీవేంకటేశ్వరస్వామి వారిని గురువారం దర్శించుకున్నారు. కుమార్తె మంచు లక్ష్మితో కలిసి ఆయన వీఐపీ విరామ సమయంలో

పెద్ద హీరోలు రెమ్యూనిరేషన్ కు బదులుగా వేరే స్కీమ్ అమలు చేయడం అన్నది కామన్ నే. అయితే రవితేజ ఇలాంటివి ఎప్పుడూ చేయలేదు.
తొలిసారి రెమ్యూనిరేషన్ రూపాయి తీసుకోకుండా

క్రాక్ సినిమా రిలీజ్ కు ముందు దర్శకుడు గోపీచంద్ మలినేనికి ఓపెన్ ఆఫర్ ఇచ్చాడు రవితేజ. క్రాక్ హిట్టయితే, వెంటనే అతడితో మరో సినిమా ఎనౌన్స్ చేస్తానని

రాష్ట్రమంతా విషాదంలో ఉంది. రైతన్నలతో సహా అంతా సంక్రాంతి కాంతులను ఏనాడో మరచిపోయారు. ఎక్కడ చూసినా దైన్యం దారిద్ర్యం తాండవిస్తోంది అంటూ తెలుగు తమ్ముళ్ళు వరసపెట్టి మరీ

సోషల్ మీడియాలో తాజాగా అత్యంత ట్రెండింగ్ పోస్ట్ ఏదైనా ఉందా అంటే... అది నిహారిక కొణిదెల పెట్టినదే అని చెప్పక తప్పదు. జొన్నలగడ్డ చైతన్యతో నిహారికకు గత

లాక్ డౌన్ ఎఫెక్ట్ తో పాటు, అంతకంటే ముందు రానా అనారోగ్యం బారిన పడ్డంతో.. అతడి సినిమాల షెడ్యూల్స్ అన్నీ చెల్లాచెదురయ్యాయి. ఈ క్రమంలో రానా నటించిన

సినిమాపై బజ్ బాగా ఉండి, క్రేజ్ కలిసొస్తే ఇదే ఉపయోగం. మొదటి రోజు ఫ్లాప్ టాక్ వచ్చినప్పటికీ వసూళ్ల విషయంలో బెంగ ఉండదు. మాస్టర్ మూవీ విషయంలో