
హీరోయిన్ తాప్సీపై మధ్యప్రదేశ్ ఇండోర్ లోని ఛత్రిపుర పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. ఇటీవల ముంబైలో జరిగిన ఓ ఫ్యాషన్ షో లో తాప్సీ తన

సినిమా నటుల రెమ్యునరేషన్స్ చుక్కల్ని తాకుతున్నాయి. ప్రతి సినిమాకి ఎన్ని కోట్లు మార్కెట్ పెరిగింది అనే లెక్కల్లోనే హీరోలున్నారు తప్ప ఎక్కడా తగ్గడం లేదు. బాహుబలీయమైన హిట్టు

రవితేజ లేటెస్ట్ సినిమా రావణాసుర. ఈ సినిమాకు సుధీర్ వర్మ దర్శకుడు. ఈ సినిమా సబ్జెక్ట్ మీద ఇప్పటి వరకు సస్సెన్స్ నే. అసలు రవితేజ హీరోనా?

అల్లు అర్జున్ ఎప్పుడూ అంతే. తనకంటూ ప్రత్యేకంగా ఏదైనా ఉండేలా చూసుకుంటాడు. స్పందించే విషయంలో తరతమబేధాలు బాగా ఫాలో అవుతాడు. అయితే ఇవన్నీ కాంపౌండ్ ఆవల మాత్రమే.

హరిహర వీరమల్లు సినిమా హైదరాబాద్ లో జరుగుతోంది. వినోదాయశితం రీమేక్ షూటింగ్ కూడా హైదరాబాద్ లోనే. త్వరలోనే మొదలుకాబోతున్న ఉస్తాద్ భగత్ సింగ్ షూట్ కోసం కూడా

టాలీవుడ్ సెలబ్రిటీలు, రాజకీయ నాయకుల జాతకాలు చెబుతూ పాపులరైన వేణుస్వామి మరోసారి వార్తల్లో నిలిచారు. తాజాగా వేణుస్వామితో హీరోయిన్ నిధి అగర్వాల్ తన ఇంట్లో పూజలు, యాగం

శంకర్, రామ్ చరణ్ కాంబోలో తెరకెక్కుతున్న సినిమాకు గేమ్ ఛేంజర్ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఈ టైటిల్ పై ఓ మోస్తరుగా విమర్శలు చెలరేగాయి. ఇదేదో

సర్కారు వారి పాట సినిమాకు థమన్ అందించిన వర్క్ కు ఇటు సూపర్ స్టార్ మహేష్ అటు ఆయన అభిమానులు విపరీతంగా ఫీల్ అయ్యారు. అదిగో అక్కడ

జనాల అభిరుచి మారిపోతున్న వేళ వారికి మంచి సినిమా చూపించాలన్న తాపత్రయం అంతగా పనికిరాదేమో? లేదా అలా మంచి సినిమా తీస్తే దానికి సుగర్ కోట్ కూడా

నిన్న మొన్నటి వరకు మే..జూన్..జూలై,..ఆగస్ట్ వరకు విడుదల డేట్ లు లాక్ చేయడం జరిగిపోయింది. ఇప్పుడు అక్టోబర్ అంటే దసరా సీజన్ పని మొదలైంది. ఆగస్ట్ లో

కాస్టింగ్ కౌచ్.. సినిమా పరిశ్రమని ఓ కుదుపు కుదిపిన అంశం. ఎంతో మంది నటీమణులు తమకు ఎదురైన లైంగిక వేధింపుల గురించి బహిరంగంగానే వెల్లడించారు. అయితే, లేడీ ఆర్టిస్టులు

సౌత్ లో ఏమాత్రం క్రేజ్ వచ్చినా, వెంటనే బాలీవుడ్ తలుపు తడుతుంటారు హీరోయిన్లు. ఈ విషయంలో బాలీ మేకర్స్ కూడా ముందున్నారు. సౌత్ నుంచి కాస్త క్రేజ్

మంత్రి మల్లారెడ్డి వున్నట్లుండి నిన్నటికి నిన్న ఓ బాంబ్ పేల్చారు. దర్శకుడు హరీష్ శంకర్ వచ్చి తనను పవన్ కళ్యాణ్ సినిమాలో విలన్ గా నటించమని కోరారని

ఆస్కార్ అవార్డు కోసం యూనిట్ ఏకంగా 80 కోట్ల రూపాయలు ఖర్చు చేసిందంటూ ఆమధ్య దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరధ్వాజ్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆ 80 కోట్లు

ఈరోజు ఉదయం గేమ్ ఛేంజర్ టైటిల్ ను విడుదల చేశారు. తాజాగా ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ రిలీజైంది. శంకర్ దర్శకత్వంలో చరణ్ హీరోగా నటిస్తున్న

ఎన్టీఆర్-కొరటాల సినిమా లాంఛనంగా మొదలైన సంగతి తెలిసిందే. ఇప్పుడీ సినిమా రెగ్యులర్ షూటింగ్ కూడా మొదలైంది. రాత్రి ఈ మూవీ సెట్స్ పైకి వచ్చింది. తారక్ పై

మలయాళ చిత్ర పరిశ్రమలో విషాదం నెలకొంది. ప్రముఖ మలయాళ నటుడు ఇన్నోసెంట్ కన్నుమూశారు. కరోనా ఇన్పెక్షన్, శ్వాసకోశ సమస్యలతో మార్చి 3న కొచ్చిలోని ఓ ఆస్పత్రిలో చేరిన

మీడియాపై విమర్శలు అనేవి ఎప్పుడూ వుంటూనే వుంటాయి. అన్ని రంగాల్లో విలువల క్షీణత అన్నది అనివార్యమైంతో, మీడియా కూడా దానికి అతీతం కాలేదు. తరచు ఏదో ఒక

రామ్ చరణ్..శంకర్ కాంబినేషన్ లో దిల్ రాజు నిర్మిస్తున్న భారీ సినిమా టైటిల్ అనౌన్స్ మెంట్ రేపు రాబోతోంది. ఈ సినిమాకు అన్నింటికన్నా ముందుగా సర్కారోడు అన్న

ఆంధ్రజ్యోతి ఆర్కే భలే చిత్రమైన వారు. ఎప్పుడు ఎలా అక్షరాలు కుమ్మరిస్తారో ఆయనకే తెలియదేమో? జగన్ ఫుల్ స్వింగ్ లో వున్నపుడు అతన్ని, అతని చర్యలను తూర్పారపడుతూ

అటు చూస్తే బాదం హల్వా..ఇటు చూస్తే సేమ్యా ఇడ్లీ అంటాడు శ్రీశ్రీ ఓ కవితలో. 2024 సంక్రాంంతి అలాగే వుండబోతోంది. అటు చూస్తే ప్రాజెక్ట్ కె..ఇటు చూస్తే

మహేష్ బాబు-త్రివిక్రమ్ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు పూజా హెగ్డే-శ్రీలీల. మళ్లీ అదే విధంగా పవన్ కళ్యాణ్ సినిమాలో కూడా పూజా-శ్రీలీలే అంటే..? ఇప్పుడు అదే ఆలోచన హీరోయిన్

చిత్రపరిశ్రమలో విషాదం నెలకొంది. భోజ్ పురి ఇండస్ట్రీకి చెందిన యువనటి నటి ఆకాంక్ష దూబే ఉత్తరప్రదేశ్లోని వారణాసిలోని ఓ హోటల్ లో ఉరేసుకుని అత్మహత్మ చేసుకుంది. శనివారం

నాటు..నాటు.. ప్రపంచవ్యాప్తంగా సూపర్ హిట్టయిన సాంగ్. ఆర్ఆర్ఆర్ సినిమాలోని ఈ పాటకు ఏకంగా ఆస్కార్ వచ్చింది. మ్యూజిక్ డైరక్టర్ కీరవాణి, పాట రచయిత చంద్రబోస్ సంయుక్తంగా ఈ

మహిళా లాయర్ పాత్రలు చాలామంది పోషించారు. కానీ కామెడీ లాయర్ పాత్ర అనగానే ఎవరికైనా గుర్తొచ్చేది ఫరియా అబ్దుల్లానే. జాతిరత్నాలు సినిమాలో ఆమె పోషించిన లాయర్ పాత్ర

ఇది ఓటీటీ మేటర్. ఆల్రెడీ వెంకటేష్ ఓటీటీలోకి వచ్చేశారు. రానానాయుడు అనే వెబ్ సిరీస్ చేశారు. దానిపై దారుణంగా ట్రోలింగ్ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఫ్యామిలీ హీరో

సినిమాలు, టాక్ షోలు, అప్పుడప్పుడు రాజకీయలు, కమర్షియల్ అడ్వర్టైజ్ మెంట్స్ చేస్తున్నా నందమూరి బాలకృష్ణ మరో కొత్త అవతారం ఎత్తేందుకు సిద్ధమాయ్యారు. తాజాగా క్రికెట్ కామెంటేటర్ గా

తెలంగాణ టౌన్ బ్యాక్ డ్రాప్ లో ముగ్గురు అల్లరి చిల్లరి కుర్రాళ్ల కథ ను జాతిరత్నాలు గా మార్చి హిట్ కొట్టాడు అనుదీప్. ఇప్పుడు మళ్లీ అలాంటి

అమరావతికి అటు ఇటు అన్నదే టైటిల్ అయి వుంటే ఉగాదికి గ్లింప్స్ వచ్చేసి వుండేది. గ్లింప్స్ తయారీకి ముందు ఈ టైటిల్ తో నిర్మాత, హీరో ఇద్దరూ

కన్నడ సినీ రంగంలో విషాదం నెలకొంది. కన్నడ చిత్ర దర్శకుడు కిరణ్ గోవి గుండెపోటుతో కన్నుమూశారు. ఈ రోజు తన ఆఫీసులో గుండెపోటుకు గురికావడంతో సిబ్బంది ఆస్పత్రికి