బన్నీ ఫ్యాన్స్ కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు పుష్ప 2 సినిమా గురించి. ఆగస్ట్ 15న విడుదల పక్కా అని క్లారిటీ వస్తోంది. మరో రెండు మూడు
రష్మిక.. విజయ్లు ఇద్దరూ ఒకే దగ్గర వుండి, వేరు వేరు వీడియోలు లేదా ఫొటోలు వదిలి, దొరికేస్తుంటారు ఎప్పుడూ. ఇది ఎప్పుడూ జరిగేదే. మరోసారి జరిగింది అంతే.
పూరి- రామ్ పోతినేని కాంబినేషన్ లో తయారవుతున్న సినిమా డబుల్ ఇస్మార్ట్. ఈ సినిమా పరిస్థితి ఏమిటి అన్నది ఫ్యాన్స్ టెన్షన్. ఎప్పుడు అప్ డేట్ వస్తుంది.
ప్రతి హీరోకు కొంతమంది సన్నిహితులుంటారు. సినిమా రిలీజైన వెంటనే వాళ్లు అసలైన రివ్యూ ఇస్తారు. సదరు హీరో దగ్గర భయభక్తులతో ఉండాల్సిన అవసరం వీళ్లకు లేదు. అందుకే
బన్నీ బర్త్ డే కు కౌంట్ డౌన్ ప్రారంభమైంది చాలా రోజులైంది. అతడి పుట్టినరోజు కోసం అల్లు అర్జున్ ఆర్మీ ఆత్రుతగా ఎదురుచూస్తోంది. దీనికి రెండు కారణాలు.
తన పెళ్లి విషయంలో ఆది నుంచి వెరైటీగానే వ్యవహరిస్తోంది తాప్సి. గతంలో పెళ్లి ఎప్పుడు అని అడిగినందుకు ఇంకా తను గర్భం దాల్చలేదని, ప్రెగ్నెంట్ అయిన తర్వాత
హీరోయిన్ అంజలిపై పెళ్లి పుకార్లు ఇప్పటివి కాదు. ఎప్పటికప్పుడు ఆమెపై ఈ తరహా రూమర్లు వస్తూనే ఉన్నాయి. తాజాగా మరోసారి ఆమె పెళ్లిపై ఊహాగానాలు మొదలయ్యాయి. ఓ
సూర్య తేజ ఏలే డెబ్యు మూవీ 'భరతనాట్యం'. దొరసాని ఫేమ్ కెవిఆర్ మహేంద్ర దర్శకత్వం వహించారు. పిఆర్ ఫిలింస్ పతాకంపై పాయల్ సరాఫ్ నిర్మించారు. మీనాక్షి గోస్వామి
ఏప్రిల్ నెలలో రెండు హర్రర్ జానర్ సినిమాలు వస్తున్నాయి. అసలే ఎన్నికల కాలం. టిల్లు స్క్వేర్ సినిమా మాంచి జోరు మీద వుంది. ఫ్యామిలీ స్టార్ విడుదల
గతంలో ఓ సినిమా ఫంక్షన్ లో 200 కోట్ల రూపాయల వసూళ్లు సాధిస్తానంటూ ఓపెన్ గా స్టేట్ మెంట్ ఇచ్చాడు విజయ్ దేవరకొండ. ఆ ప్రకటనతో అతడి
విశ్వంభర సినిమా మేటర్ ఇది. ఫాంటసీ ఎలిమెంట్స్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఫైట్స్ కూడా ఫాంటసీగానే ఉంటాయని చెబుతున్నారు మేకర్స్. ప్రస్తుతం షూట్ చేస్తున్న యాక్షన్
సాధారణ జనం ట్విట్టర్ లో ఏం వాగినా పర్వాలేదు. కానీ సెలబ్రిటీ హోదాలో ఉన్న వ్యక్తులు మాత్రం ఆచితూచి స్పందించాలి. మరీ ముఖ్యంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలకు దూరంగా
రాజకీయాల్లోకి వస్తున్నట్టు ప్రకటించిన తమిళ స్టార్ హీరో విజయ్.. అదే టైమ్ లో తన సినిమాలపై మాత్రం స్పష్టత ఇవ్వలేదు. చేతిలో ఉన్న సినిమాలు చేసి, ఫీల్డ్
దశాబ్ద కాలంలో ఎన్నో సార్లు ప్రేమలో పడ్డాడు నవదీప్. అలా ప్రేమలో పడిన ప్రతిసారి బ్రేకప్ అయింది. ఈసారి మాత్రం అసలైన ప్రేమ అంటే ఏంటో తెలిసిందని,
అల్లు అర్జున్ అనుకుంటే అది జరగాల్సిందే. అక్కడ సుకుమార్ వున్నారు. అంత త్వరగా తెమల్చరు అనే మాట వినపడడానికి లేదు. అనుకున్న డేట్ కు సినిమా రావాల్సిందే.
పుష్ప
గుంటూరు కారం సినిమా త్రివిక్రమ్కు లేదా నిర్మాత చినబాబుకు, హీరో మహేష్ బాబుకు ప్లస్ నా? లేదా మైనస్ నా? అన్న సంగతి పక్కన పెడితే, హీరోయిన్
సినిమాకు 27 కోట్ల రెమ్యూనిరేషన్. తీరా చూస్తే థియేటర్ మార్కెట్ అంతంత మాత్రం. అసలు థియేటర్ దగ్గర ఓపెనింగ్ కూడా సరిగ్గా రాని వైనం. ఇలాంటి హీరోలు
మార్చి నెల బాక్సాఫీస్ ముగిసింది. మొత్తంగా చూస్తే, టిల్లూ స్క్వేర్ మాత్రమే నిలబడింది. ఇప్పుడు ఏప్రిల్ బాక్సాఫీస్ మొదలైంది. మరి ఈ నెల నిలబడే సినిమాలేంటి?
లెక్కప్రకారం ఈ
సంక్రాంతి బరిలో నిలిచిన సైంధవ్ సినిమా ఫ్లాప్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడీ సినిమా బుల్లితెరపై కూడా ఫ్లాప్ చిత్రంగానే మిగిలింది. వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా
టిల్లూ స్క్వేర్ విడుదలకు ముందు సంగతి. ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా నిర్మాత నాగవంశీ ఓ భారీ స్టేట్ మెంట్ ఇచ్చాడు. తమ సినిమా వంద
మయొసైటిస్ సైడ్ ఎఫెక్టుల నుంచి పూర్తిగా కోలుకున్న సమంత, ఇప్పుడు పూర్తిస్థాయిలో యాక్టివ్ అయింది. సోషల్ మీడియాలో ఆమె పెడుతున్న పోస్టులు, ఫొటోలు చూస్తుంటే.. గ్లామర్ హీరోయిన్
సినిమాల్లో సింపతీ వర్కవుట్ అవుతుంది. మరి రాజకీయాల్లో అదే సింపతీ వర్కవుట్ అవుతుందా? పరిస్థితుల బట్టి అది ఆధారపడి ఉంటుంది. గతంలో తనపై బాంబు దాడి జరిగినప్పుడు
నిర్మాత దిల్ రాజు- మైత్రీ సంస్థ మాట్లాడుకుని ఓ భారీ సినిమాను ఇటు నుంచి అటు మార్చుకున్నారు. ఆ విధంగా విజయ్ దేవరకొండతో ఓ భారీ సినిమా
మార్చి నెల నుంచి సమ్మర్ సినిమాల హవా మొదలవుతుంది. ఏటా ఈ నెలలో కచ్చితంగా ఓ హిట్ పడుతుంది. గతేడాది మార్చి నెలలో వచ్చిన బలగం, దాస్
తన కొత్త బ్యానర్ పై చిన్న చిత్రాలు, ప్రయోగాత్మలు చిత్రాలు చేస్తూ కొత్త టాలెంట్ ను ప్రోత్సహిస్తానని దిల్ రాజు ఇదివరకే ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన
కొన్ని రోజుల కిందటి సంగతి. తన మూడో సినిమాకే మృణాల్ ఠాకూర్ తెలుగులో డబ్బింగ్ చెప్పేస్తోందంటూ వార్త. దర్శకుడు పరశురామ్, దగ్గరుండి ఆమెతో తెలుగులో డబ్బింగ్ చెప్పిస్తున్నాడంటూ
నేషనల్ క్రష్ రష్మిక మరోసారి హాట్ టాపిక్ గా మారింది. ఒకేసారి 5 భాషల్లో డబ్బింగ్ చెప్పి అందరి దృష్టిని ఆకర్షించింది. అయితే సినిమా మొత్తం కాదు,
ఆంధ్ర ఎన్నికల హడావుడి నేపథ్యంలో ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. సోషల్ మీడియాలో, యూ ట్యూబ్ లో కాస్త హడావుడి జరిగింది తప్ప, అంతకు మించి మరేమీ లేదు.
పిఠాపురంలో కాపు సామాజిక వర్గ ఓట్లు ఎక్కువ. వాటితో పాటే ఇంకా చాలా కులాల ఓట్లు వున్నాయి. మిగిలిన చోట్ల మాదిరిగా కాకుండా బ్రాహ్మణుల ఓట్లు కూడా
సూర్య తేజ ఏలే తొలిసారి హీరోగా తెరగ్రేటం చేస్తున్న సినిమా 'భరతనాట్యం'. గతంలో దొరసాని సినిమా అందించిన కెవిఆర్ మహేంద్ర దర్శకత్వం వహించారు. పిఆర్ ఫిలింస్ పతాకంపై