Advertisement

Advertisement


Home > Movies - Interviews

భక్తిరస సినిమాలు నిర్మించడం మా భాగ్యం

భక్తిరస సినిమాలు నిర్మించడం మా భాగ్యం

షిరిడి సాయి, ఓం నమో వేంకటేశాయ సినిమాలు నిర్మించడం తమ భాగ్యమని నిర్మాత, ఎఎమ్ఆర్ గ్రూప్ అధినేత ఎ మహేష్ రెడ్డి అన్నారు. ఎన్ని వ్యాపారాలు, ఏ లెవెల్ లో చేసినా, ఎన్ని వేల మందికి ఉపాధి కల్పించినా రాని పేరు, కేవలం రెండు భక్తిరస చిత్రాలు నిర్మించడంతో వచ్చిందని, ఇది భగవత్ కృప తప్ప వేరే కాదని ఆయన అన్నారు. స్వతహాగా బాబాకి పరమ భక్తుడైన మహేశ్ రెడ్డి తొలిసారి నిర్మాతగా మారి అక్కినేని నాగార్జున-దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు కాంబినేషన్లో 'షిరిడిసాయి' చిత్రాన్ని నిర్మించారు.  కొంత విరామం తర్వాత అక్కినేని నాగార్జున-కె.రాఘవేంద్రరావు కాంబినేషన్ రిపీట్ చేస్తూ హాథీరాం బాబా జీవిత కథతో 'ఓం నమో వేంకటేశాయ' చిత్రాన్ని నిర్మించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?