ఎమోషన్లు, యాక్షన్ సీన్లు, భారీ తారాగణం, ఇలా కొన్ని ఎలిమెంట్స్ తో తన మార్కు సినిమా అనే ఇమేజ్ ను స్వంతం చేసుకున్న దర్శకుడు బోయపాటి శ్రీనివాస్. సరైనోడు, జయజానకీ నాయక సినిమాల అనంతరం చేస్తున్న సినిమా వినయ విధేయరామ. మెగా హీరో రామ్ చరణ్-హిట్ హీరోయిన్ కైరా అద్వానీల కాంబినేషన్. మరొ కొన్నిగంటల్లో ఈ సినిమా విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో బోయపాటితో ముచ్చట్లు ఇవి.
ఇక్కడ మీకు ఓ పాయింట్ చెప్పాలి. ఎక్కడెక్కడి నుంచి డబ్బులు ఖర్చుచేసి, శ్రమ పడి అభిమానులు సినిమా ఫంక్షన్ కు వస్తారు. వాళ్లను చూసినపుడల్లా నాకు నా బాధ్యత గుర్తుకు వస్తుంది. వాళ్లే నా టార్గెట్. అంత శ్రమకు ఓర్చి, హీరోల మీద అభిమానం కురిపించే వారిని రంజింపచేయడం అన్నది నా ఫస్ట్ కర్తవ్యం. ఆ తరువాతే మరేదయినా? నాకు తీయాలనిపించే సబ్జెక్ట్ లు కొన్ని వున్నాయి. అయితే అవి ఇప్పుడేకాదు.
అక్కడ టూరింజం పెరిగింది. ఈ సినిమాలో గుజరాత్ లోని ద్వారక, అజర్ బైజాన్ లాంటి వైవిధ్యమైన లొకేషన్లలో తీసాం. ఈ స్పాట్ ల్లో కూడా చాలా రిస్క్ చేసి షూటింగ్ చేసాం. ఏమయినా ఇదంతా అల్టిమేట్ గా సినిమా కోసమే.
-విఎస్ఎన్
అనుభవంలేని క్రిష్, సాయిమాధవ్... ప్రకాష్రాజ్, మురళిశర్మలతో పోటీపడ్డారా?
అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు