హీరోయిన్ శృతిహాసన్ కు ప్రేమలు-బ్రేకప్స్ కొత్త కాదు. మినిమం గ్యాప్ లో ఆమె ప్రేమలో పడుతుంది, ఆ వెంటనే బ్రేకప్ కూడా అవుతుంది. ఇప్పుడీ ముద్దుగుమ్మ మరోసారి
టాలీవుడ్లో సినిమాల పరిస్థితి చిత్రంగా వుంది. చాలా సినిమాలు అనౌన్స్ అయ్యాయి. నిర్మాణంలో వున్నాయి. కానీ చాలా సంస్థలు మౌనంగా పరిస్థితి గమనిస్తూ వుండిపోతున్నాయి. ముఖ్యంగా డిజిటల్
ప్రస్తుతం హీరోయిన్లకు పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. స్టార్ హీరోయిన్లు, ఫేడవుట్ భామలు అనే తేడా లేకుండా అంతా మూకుమ్మడిగా వైవాహిక బంధంలోకి అడుగుపెడుతున్నారు. ఈ ఏడాది ఆ
ప్రస్తుతం ఉన్న హీరోయిన్లలో ఎతైన హీరోయిన్ ఎవరంటే ఫరియా అబ్దుల్లా. ప్రభాస్ లాంటి ఆజానుబాహుడు సైతం ఆశ్చర్యపోయేంత హైట్ ఆమె సొంతం. మరి ఇలాంటి పొడుగు కాళ్ల
ఊహించని విధంగా హీరోయిన్ తమన్నాకు మహారాష్ట్ర సైబర్ సెల్ నుంచి నోటీసులందాయి. 29వ తేదీన విచారణకు హాజరుకావాల్సిందిగా ఆ నోటీసులో పేర్కొన్నారు. ఇంతకీ తమన్నా ఎందులో ఇరుక్కుంది?
వరలక్ష్మి శరత్ కుమార్ నిశ్చితార్థం పూర్తయిన సంగతి తెలిసిందే. ముంబయికి చెందిన గ్యాలరిస్ట్ నికోలాయ్ సచ్ దేవ్ తో ఈమె ఎంగేజ్ మెంట్ పూర్తయింది. ఇదే ఏడాదిలో
పుష్ప సినిమాలో భన్వర్ సింగ్ షెకావత్ గా ఫహాద్ ఫాజిల్ నటనను ఎవ్వరూ మరిచిపోలేరు. పుష్ప-2తో తన విశ్వరూపాన్ని చూపించబోతున్నాడు ఈ నటుడు. అయితే ఈ గ్యాప్
ఈ సమ్మర్ వృధా అయిపోతోందంటూ ఇప్పటికే చాలా కథనాలు వచ్చాయి. స్టార్ హీరోలు ఎవ్వరూ మే నెలలో సందడి చేయడం లేదు. వస్తాడనుకున్న ప్రభాస్ కూడా రావడం
లెక్క ప్రకారం రేపు రిలీజ్ అవ్వాలి లవ్ మీ (ఇప్ యు డేర్) సినిమా. ఈ డేట్ కు తగ్గట్టే ప్రచారం చేసుకుంటూ వచ్చారు. టీజర్ రిలీజ్
ఒకప్పుడు ఈ ప్రశ్నకు సమాధానం చాలా సింపుల్. భారతీయ సినిమా అంటే బాలీవుడ్. బాలీవుడ్ అంటే ఇండియన్ సినిమా. ఇలా ఫిక్స్ అయిపోయారంతా. కానీ రోజులు మారాయి.
బాలయ్య సినిమాకు మరో ఎట్రాక్షన్ వచ్చి చేరింది. కొన్ని రోజులుగా మార్కెట్లో వినిపిస్తున్న ఊహాగానాల్ని నిజం చేస్తూ, బాలయ్య మూవీలోకి బాబీ డియోల్ వచ్చి చేరాడు. బాలయ్య
గీతగోవిందం లాంటి సినిమా ఇచ్చిన తర్వాత దర్శకుడు పరశురామ్ కెరీర్ గ్రాఫ్ ఎలా మారిందో అందరం చూశాం. అంతకుమించిన సినిమాను ఇచ్చాడు దర్శకుడు త్రినాధరావు నక్కిన. కానీ
పవన్ కల్యాణ్ సినిమాల విషయంలో ప్రేక్షకుల్లో చీలిక స్పష్టంగా కనిపిస్తోంది. ఓ వర్గం అతడి సినిమాల్ని వ్యతిరేకిస్తుంది. ఆ స్థాయిలో కాకపోయినా నారా రోహిత్ పట్ల కూడా
ఇప్పటికే చాలామంది హీరోయిన్లు పెళ్లిళ్లు చేసుకున్నారు. రకుల్, తాప్సి, మీరా చోప్రా, అక్ష... ఇలా మినిమం గ్యాప్స్ లో అంతా పెళ్లిళ్లు చేసుకున్నారు. త్వరలోనే వరలక్ష్మి శరత్
సల్మాన్ ఖాన్ ఇంటిపై కాల్పులు జరిగిన సంగతి అందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఈ కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. నిందితుల్ని కూడా అదుపులోకి తీసుకున్నారు.
మెగా కాంపౌండ్ కు చెందిన హీరో అల్లు అర్జున్. ఇతడు ఎన్నికల ప్రచారం చేస్తే జనసేన పార్టీకి చేయాలి. లేదంటే కూటమి తరఫున జనసేనతో పాటు టీడీపీ-బీజేపీకి
దర్శకుడు లోకేష్ కనగరాజ్ మేకింగ్ స్టయిల్ ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. హీరోయిజం పీక్స్ లో చూపిస్తాడు. ఇతడి మేకింగ్ లో సూపర్ స్టార్ రజనీకాంత్ ను
ప్రభాస్- నాగ్ అశ్విన్ ల కల్కి సినిమా ప్రమోషన్లు స్టార్ట్ అయ్యాయి. అమితాబ్ ను అశ్వద్దామగా పరిచయం చేస్తూ వదిలిన గ్లింప్స్ జనాలను బాగానే ఆకట్టుకుంది. కానీ
జనం ఏమో.. కామెడీ చేయండి మహా ప్రభో అంటారు. కానీ అల్లరి నరేష్ కు మాత్రం సమ్ థింగ్ డిఫరెంట్ గా చేయాలని వుంటుంది. అందుకే ఆ
హీరోయిన్ అదితి రావు హైదరి, నటుడు సిద్దార్థ్ ఈమధ్య సీక్రెట్ గా ఎంగేజ్ మెంట్ చేసుకున్న సంగతి తెలిసిందే. మీడియా దాన్ని సీక్రెట్ అంటోంది. ఈ జంట
విడుదల చేస్తున్న ప్రతి కంటెంట్ తో ప్రేక్షకుల్ని ఆశ్చర్యపరుస్తున్నాడు దర్శకుడు నాగ్ అశ్విన్. అదే టైమ్ లో సినిమాపై అంచనాలు కూడా పెంచుతున్నాడు. తాజాగా అమితాబ్ బచ్చన్
సినిమాలు, రాజకీయాలు రెండూ ఎప్పుడు భిన్నం కాదు. ఇప్పుడు అస్సలు కాదు. ఎందుకంటే రెండింటి వెనుక వున్నది వ్యాపారమే. రాజకీయాల అండ సినిమాకు కావాలి. సినిమాల పెట్టుబడి
నాగచైతన్య, హీరోయిన్ శోభిత ధూలిపాళ మధ్య ఏదో నడుస్తోందనే పుకార్లు ఇప్పటివి కాదు. ఎప్పటికప్పుడు వీళ్ల రిలేషన్ షిప్ పై, సింగిల్ స్టేటస్ పై ఊహాగానాలు వినిపిస్తూనే
హీరోయిన్లు తమ ఫొటోషూట్స్ పెడితే అందరూ చూస్తారు. అదే హీరోయిన్, తన భర్తతో దిగిన ఫొటోల్ని వరుసగా పోస్ట్ చేస్తే మాత్రం చిరాకు పడతారు. ప్రస్తుతం నయనతార
కొన్నాళ్ల క్రితం మెగాస్టార్ను ఆంధ్ర ఎన్నికల్లో మీరు ఎటువైపు అని అడిగితే తనది న్యూట్రల్ స్టాండ్ అని, ఎటువైపు కాదని క్లారిటీగా చెప్పారు. తమ్ముడు పార్టీ పెట్టి,
దర్శకుడు హరీశ్ శంకర్ మరో వివాదాన్ని రేపాడు. నిజానికి వివాదాన్ని అతడు రేపాడు అనే కంటే కొనసాగించాడు అనడం కరెక్ట్. ఎందుకంటే, ఈ వివాదానికి మూల కారణం
ప్రొడ్యూసర్ అనేవాడు బడ్జెట్ కంట్రోల్లో పెట్టి సినిమా చేయాలని, కచ్చితంగా గీత గీసి సినిమా చేసే పని అయితేనే చేయాలని లేదంటే చేయకూడదని నిర్మాత మహేంద్రనాథ్ చెబుతున్నారు.
హీరోయిన్ నభా నటేష్, నటుడు ప్రియదర్శి మధ్య జరిగిన సోషల్ మీడియా వార్ నిన్నంతా హాట్ టాపిక్ గా మారింది. ఇద్దరూ అలా కొట్టుకున్నారేంటంటూ చాలామంది అనుమానం
ఓ సినిమాను ఎందుకు వాయిదా వేస్తారు? సకాలంలో షూటింగ్ అవ్వకపోయినా, గ్రాఫిక్స్ పెండింగ్ లో పడినా, పోస్ట్ ప్రొడక్షన్ లో జాప్యం తలెత్తినా, నటీనటులకు పారితోషికాలు ఇవ్వకపోయినా,
కేవలం కొత్త కథలు, కాన్సెప్టులు, టాలెంట్ ను పరిచయం చేసేందుకే యూవీ కాన్సెప్ట్స్ పెట్టారు. తక్కువ బడ్జెట్ లో మంచి కంటెంట్ తీసి, ఇటు థియేట్రికల్ గా,