Advertisement

Advertisement


Home > Movies - Movie News

ప్రభాస్..సందీప్ వంగా..మైత్రీ ?

ప్రభాస్..సందీప్ వంగా..మైత్రీ ?

బాహుబలి ప్రభాస్ వరుసగా సినిమాలు సైన్ చేస్తున్నాడు. స్టార్ట్ చేస్తున్నాడు. ఇంకా మరో సినిమా అనౌన్స్ చేయాల్సి వుంది. కానీ దానికి కథ, డైరక్టర్ అవసరం వుంది. 

మైత్రీ మూవీస్ సినిమాను ప్రభాస్ చేయాల్సి వుంది. ఈ సినిమా కూడా మరీ ఇమ్మీడియట్ గా కాదు కానీ మరి కొన్నాళ్లలో అనౌన్స్ అవుతుందని తెలుస్తోంది.

బాలీవుడ్ నిర్మాణ సంస్థ టి సిరీస్ ను మైత్రీ మూవీస్ ను కలిపి ప్రభాస్ ఈ సినిమా చేసే అవకాశం వుందని తెలుస్తోంది. అర్జున్ రెడ్డి దర్శకుడు సందీప్ వంగా ఈ ప్రాజెక్టును టేకప్ చేసే అవకాశం వుందని బోగట్టా. ఈ టోటల్ ప్రాజెక్టు వ్యవహారం ఇంకా డిస్కషన్ స్టేజ్ లో వుంది.

ముందుగా సందీప్ వంగా సరైన లైన్ తయారుచేయాలి. దాన్ని ప్రభాస్ ఓకె చేయాలి. ఆ తరువాత ఈ ప్రాజెక్టును టీ సిరీస్-మైత్రీ కలిసి మెటీరియలైజ్ చేస్తాయట. ఇదంతా జరగాలంటే కొంచెం ఎక్కువ టైమ్ నే పట్టేలా వుంది.

నారావారి కుటుంబంలో మాన‌సిన స‌మ‌స్య ఉంది

లోకేష్‌కు  పిచ్చి పీక్స్‌కు చేరిపోయింది

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?