ఆంధ్ర అసెంబ్లీలో అధికారం సాధించాలంటే కావాల్సిన కనీస సీట్ల సంఖ్య 88. అంటే 175 సీట్లలో సగానికి కాస్త ఎగువగా సీట్లు సాధిస్తేనే అధికారం చేపట్టడం సాధ్యమవుతుంది.
విశాఖ పార్లమెంటు రాజకీయ ముఖ చిత్రం
ఒక మహిళ విశాఖ రాజకీయ పరిణామాలను పూర్తిగా మార్చి వేస్తున్నారు. ఆమెను ఎంపీ అభ్యర్థిగా వైసిపి అధిష్టానం ప్రకటించిన తర్వాత విశాఖ
ఏపీలో కూటమి అభ్యర్థులకు ఓట్లు వేస్తే... వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ముస్లింలకు కేటాయించిన 4 శాతం రిజర్వేషన్లను రద్దు చేస్తారా? అంటే... ఔననే సమాధానం వస్తోంది. దీనికి
భాజపా పొత్తు తెలుగుదేశం కేడర్ కు ఇష్టం లేదు. భాజపా డిమాండ్లు, సీట్ల ఎంపికలు అస్సలు నచ్చలేదు. అయినా చంద్రబాబు ఒక్కరు మాత్రం భాజపా పొత్తు కోసం
చంద్రబాబునాయుడు రాజగురువు రామోజీరావు భయాన్ని మాటల్లో చెప్పలేమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అందుకే జగన్తో చావోరేవో అన్నట్టు రామోజీరావు తన పత్రికలో గతంలో ఎప్పుడూ ఇంతగా దిగజారి రాతలు
జగన్ ప్రభుత్వంపై ఐదేళ్ల వ్యతిరేకత ఉంది, రాజధాని అంశమో, రోడ్ల అంశమో కన్నా.. చంద్రబాబు నాయుడు చూపే తెలివి తేటలే తమను గట్టెక్కిస్తాయిన పచ్చచొక్కాలు భావించాయి. చంద్రబాబు
ఎన్నో ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ ఎలాగోలా విశాఖ ఎంపీ సీట్ కొట్టేసిన గీతం భరత్ ఇప్పుడు నానా అగచాట్లు పడాల్సి వస్తోంది అటు టీడీపీ పార్టీలోనూ ఇటు
జగన్ పాలన మీద విపక్షాలు చేసే కీలక ఆరోపణలు బొలెడు. వీటిలో ఏం తినేటట్లు లేదు.ఏం కొనేటట్లు లేదు అనేదే కీలకం. పెట్రోలు రేట్లు ఎక్కువ. పెట్రోలు
విశాఖ పశ్చిమ నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆడారి ఆనంద్ కుమార్ గెలుపు దారులు సుగమం అవుతున్నాయా అంటే నిజమే అంటున్నాయి రాజకీయవర్గాలు! అందుకు గల కారణాలను
వైఎస్సార్సీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై విద్వేషం శ్రుతిమించింది. ఎంతగా అంటే.. ప్రతిపక్షాలే అసహ్యించుకునేంత. రామోజీరావు పత్రికైతే... అయ్య బాబోయ్ అని దాని పాఠకులు పత్రిక పట్టుకోడానికే
సర్వే ఏదైనా (ఒకట్రెండు మినహాయించి) జాతీయ స్థాయిలో బీజేపీది, ఏపీలో వైసీపీది అధికారం అని తేల్చి చెబుతున్నాయి. మరీ ముఖ్యంగా రెండు మూడు నెలల క్రితం ఇవే
వైఎస్ విజయమ్మ విశాఖ నుంచి పోటీ చేసిన టైమ్. వేరే జిల్లాల నుంచి విశాఖ మీద వ్యాపార పరంగా, రాజకీయపరంగా పట్టు సాధించేసి, తమ ఆధిపత్యం ఎక్కడో
నెల రోజుల్లో పోలింగ్ జరగబోతోంది. నిజంగానే జగన్ పై ప్రజావ్యతిరేకత ఉంటే ఫలితాలు అందుకు తగ్గట్టుగా ఉంటాయి. కూటమి రూపంలో చంద్రబాబు నాయుడు తిరిగి అధికారాన్ని పొందితే..
విజయ్ దేవరకొండ- పరుశురామ్ కాంబో సినిమా ఫ్యామిలీ స్టార్. బ్లాక్ బస్టర్ గీత గోవిందం కాంబినేషన్. దిల్ రాజు నిర్మాత. మృణాళ్ హీరోయిన్. మరి సినిమాకు ఓపెనింగ్
గత ఒకటి రెండేళ్లుగా జగన్ పర్యటనలకు విపరీతమైన రక్షణ ఏర్పాట్లు చేస్తున్నారు. దానికి ప్రతిపక్షాలు విపరీతంగా వెక్కిరిస్తూ వస్తున్నాయి. పరదాలు కడుతున్నారని, పాదయాత్ర చేసినపుడు లేని భయం
అధికారం కోసం ఎంతకైనా దిగజారతామని వారు బాహాటంగానే నిరూపించుకుంటున్నారు. విలువలు, వంకాయలు.. వాళ్లకు లెక్క కాదు! తమ అవసరం కోసం ఎవరైనా నిందించగలరు, ఎవరైనా నెత్తికెత్తుకోనూగలరు! నవ్వుల
ఇప్పుడు ఎన్నికల టైమ్లో ఇదే మిలియన్ డాలర్ క్వశ్చను. చంద్రబాబు నా? జగన్ నా? ఎవరిని నమ్ముతారు జనం అన్నదే.
చంద్రబాబు అండ్ కో జగన్ ను గద్దె
చంద్రబాబుని నమ్మి తన పార్టీ ఉనికినే ప్రశ్నార్ధకంలోకి నెట్టేసిన పవన్ కళ్యాణ్ అమాయకుడా?
లేక పవన్ కళ్యాణ్ ని నమ్మి నిండా మునిగిన జనసైనికులు అమాయకులా?
నమ్ముకున్న జనసైనికుల్ని ముంచేసి
తూర్పుగోదావరి జిల్లాలోని అనపర్తి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీలో రేగిన అసంతృప్తిని చల్లబరచడంలో చంద్రబాబునాయుడు విఫలం అయ్యారు. భాజపాకు కేటాయించిన ఆ స్థానంలో తెలుగుదేశం అభ్యర్థిగా నల్లమిల్లి రామకృష్ణారెడ్డి
తెలుగుదేశం పునాదుల్లో పదిలంగా వున్న సామాజిక వర్గానికి చెందిన పత్రికలు చదివిన, చదువుతున్న వారందరికీ ఇవ్వాళ లేదు.. రేపే అధికారంలోకి వచ్చేస్తారు అనే భావన కలుగుతుంది. ఇంకేం
విశాఖ పశ్చిమ నియోజక వర్గం పొలిటికల్ సీన్.
పోలింగ్ తేదీ దగ్గర పడే కొద్ది విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గం లో తెలుగుదేశం పార్టీకి ప్రతికూల పవనాలు పెరుగుతూ వస్తున్నాయి
ఆంధ్రప్రదేశ్లో 10 సర్వే సంస్థలు నిర్వహించిన సర్వేల్లో 9 సర్వేలు వైసీపీ గెలుస్తుందని తేలడంతో కేంద్రంలో బిజెపి నేతలు చింతాగ్రస్తులైనట్లు కనపడుతోంది.
ఆత్మసాక్షి, మస్తాన్ వలీ నిర్వహించిన సర్వేలు
తిరుపతి జనసేన అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు, బీజేపీ అధికార ప్రతినిధి భానుప్రకాశ్రెడ్డి రాష్ట్ర ఎన్నికల అధికారికి చేసిన ఫిర్యాదు వేలాది మంది టీటీడీ ఉద్యోగుల్లో ఆందోళన కలిగిస్తోంది.
ఏ రాజకీయ పార్టీకి అయినా సరే స్టార్ క్యాంపెనర్లు అంటే రాష్ట్రమంతా తిరిగి ఆ పార్టీని విజయపథాన నడిపించగల సత్తా కలవారై ఉండాలి. పార్టీ ఎక్కడెక్కడ అయితే
స్వయంగా తాను నిర్మించిన పార్టీ అయితే.. నాయకుడికి ఉండే పట్టు వేరు. కానీ.. తెలుగుదేశం అనేది చంద్రబాబు నాయుడు వక్రమార్గాల్లో, కుట్రలతో కబ్జా చేసిన పార్టీ. పార్టీని
బెంగళూరు నగర శివార్లకు కూతవేటు దూరంలో ఉంటుంది హిందూపురం. ఫలితంగా ఆది నుంచి హిందూపురం ప్రాంతం ఇండస్ట్రియల్ ఏరియాకు కేరాఫ్ గా నిలిచింది. ప్రత్యేకించి స్పిన్నింగ్ మిల్లులు,
జనసేన అనేది ఆంధ్ర రాజకీయాల్లో ఓ సంచలనం. ఒక్క సీటు గెల్చకోలేకపోయినా, కమిటీ అనేది లేకపోయినా కేవలం పవన్.. మనోహర్, నాగబాబు లు ముగ్గురు మాత్రమే కీలక
మెగా స్టార్ పరిస్థితి చాలా చిత్రంగా ఉంది. ఆయన జోరుగా సినిమాలు చేస్తున్న సమయంలో ఉమ్మడి ఏపీకి సీఎం కావాలనే ఆశ పుట్టింది. తాను మెగా స్టార్
రాజకీయాల్లోకి ప్రతి వ్యక్తీ అధికారం కోసమే వస్తారు. కానీ, ప్రతి వ్యక్తీ ప్రజా సేవ చేయడానికి మాత్రమే రాజకీయాల్లోకి వస్తున్నాం అని చెబుతూ ఉంటారు. అధికారం దక్కిన
జగన్ పార్టీ డబ్బులు ఖర్చు పెట్టేస్తోంది.. వేల కోట్లు జల్లేస్తోంది అంటూ యాగీ మొదలుపెట్టింది ‘కుల’ మీడియా. డబ్బులు జల్లకుండా ఎన్నికలు జరపడం కష్టం అని జనసేన