వైఎస్ విజయమ్మ విశాఖ నుంచి పోటీ చేసిన టైమ్. వేరే జిల్లాల నుంచి విశాఖ మీద వ్యాపార పరంగా, రాజకీయపరంగా పట్టు సాధించేసి, తమ ఆధిపత్యం ఎక్కడో
నెల రోజుల్లో పోలింగ్ జరగబోతోంది. నిజంగానే జగన్ పై ప్రజావ్యతిరేకత ఉంటే ఫలితాలు అందుకు తగ్గట్టుగా ఉంటాయి. కూటమి రూపంలో చంద్రబాబు నాయుడు తిరిగి అధికారాన్ని పొందితే..
విజయ్ దేవరకొండ- పరుశురామ్ కాంబో సినిమా ఫ్యామిలీ స్టార్. బ్లాక్ బస్టర్ గీత గోవిందం కాంబినేషన్. దిల్ రాజు నిర్మాత. మృణాళ్ హీరోయిన్. మరి సినిమాకు ఓపెనింగ్
గత ఒకటి రెండేళ్లుగా జగన్ పర్యటనలకు విపరీతమైన రక్షణ ఏర్పాట్లు చేస్తున్నారు. దానికి ప్రతిపక్షాలు విపరీతంగా వెక్కిరిస్తూ వస్తున్నాయి. పరదాలు కడుతున్నారని, పాదయాత్ర చేసినపుడు లేని భయం
అధికారం కోసం ఎంతకైనా దిగజారతామని వారు బాహాటంగానే నిరూపించుకుంటున్నారు. విలువలు, వంకాయలు.. వాళ్లకు లెక్క కాదు! తమ అవసరం కోసం ఎవరైనా నిందించగలరు, ఎవరైనా నెత్తికెత్తుకోనూగలరు! నవ్వుల
ఇప్పుడు ఎన్నికల టైమ్లో ఇదే మిలియన్ డాలర్ క్వశ్చను. చంద్రబాబు నా? జగన్ నా? ఎవరిని నమ్ముతారు జనం అన్నదే.
చంద్రబాబు అండ్ కో జగన్ ను గద్దె
చంద్రబాబుని నమ్మి తన పార్టీ ఉనికినే ప్రశ్నార్ధకంలోకి నెట్టేసిన పవన్ కళ్యాణ్ అమాయకుడా?
లేక పవన్ కళ్యాణ్ ని నమ్మి నిండా మునిగిన జనసైనికులు అమాయకులా?
నమ్ముకున్న జనసైనికుల్ని ముంచేసి
తూర్పుగోదావరి జిల్లాలోని అనపర్తి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీలో రేగిన అసంతృప్తిని చల్లబరచడంలో చంద్రబాబునాయుడు విఫలం అయ్యారు. భాజపాకు కేటాయించిన ఆ స్థానంలో తెలుగుదేశం అభ్యర్థిగా నల్లమిల్లి రామకృష్ణారెడ్డి
తెలుగుదేశం పునాదుల్లో పదిలంగా వున్న సామాజిక వర్గానికి చెందిన పత్రికలు చదివిన, చదువుతున్న వారందరికీ ఇవ్వాళ లేదు.. రేపే అధికారంలోకి వచ్చేస్తారు అనే భావన కలుగుతుంది. ఇంకేం
విశాఖ పశ్చిమ నియోజక వర్గం పొలిటికల్ సీన్.
పోలింగ్ తేదీ దగ్గర పడే కొద్ది విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గం లో తెలుగుదేశం పార్టీకి ప్రతికూల పవనాలు పెరుగుతూ వస్తున్నాయి
ఆంధ్రప్రదేశ్లో 10 సర్వే సంస్థలు నిర్వహించిన సర్వేల్లో 9 సర్వేలు వైసీపీ గెలుస్తుందని తేలడంతో కేంద్రంలో బిజెపి నేతలు చింతాగ్రస్తులైనట్లు కనపడుతోంది.
ఆత్మసాక్షి, మస్తాన్ వలీ నిర్వహించిన సర్వేలు
తిరుపతి జనసేన అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు, బీజేపీ అధికార ప్రతినిధి భానుప్రకాశ్రెడ్డి రాష్ట్ర ఎన్నికల అధికారికి చేసిన ఫిర్యాదు వేలాది మంది టీటీడీ ఉద్యోగుల్లో ఆందోళన కలిగిస్తోంది.
ఏ రాజకీయ పార్టీకి అయినా సరే స్టార్ క్యాంపెనర్లు అంటే రాష్ట్రమంతా తిరిగి ఆ పార్టీని విజయపథాన నడిపించగల సత్తా కలవారై ఉండాలి. పార్టీ ఎక్కడెక్కడ అయితే
స్వయంగా తాను నిర్మించిన పార్టీ అయితే.. నాయకుడికి ఉండే పట్టు వేరు. కానీ.. తెలుగుదేశం అనేది చంద్రబాబు నాయుడు వక్రమార్గాల్లో, కుట్రలతో కబ్జా చేసిన పార్టీ. పార్టీని
బెంగళూరు నగర శివార్లకు కూతవేటు దూరంలో ఉంటుంది హిందూపురం. ఫలితంగా ఆది నుంచి హిందూపురం ప్రాంతం ఇండస్ట్రియల్ ఏరియాకు కేరాఫ్ గా నిలిచింది. ప్రత్యేకించి స్పిన్నింగ్ మిల్లులు,
జనసేన అనేది ఆంధ్ర రాజకీయాల్లో ఓ సంచలనం. ఒక్క సీటు గెల్చకోలేకపోయినా, కమిటీ అనేది లేకపోయినా కేవలం పవన్.. మనోహర్, నాగబాబు లు ముగ్గురు మాత్రమే కీలక
మెగా స్టార్ పరిస్థితి చాలా చిత్రంగా ఉంది. ఆయన జోరుగా సినిమాలు చేస్తున్న సమయంలో ఉమ్మడి ఏపీకి సీఎం కావాలనే ఆశ పుట్టింది. తాను మెగా స్టార్
రాజకీయాల్లోకి ప్రతి వ్యక్తీ అధికారం కోసమే వస్తారు. కానీ, ప్రతి వ్యక్తీ ప్రజా సేవ చేయడానికి మాత్రమే రాజకీయాల్లోకి వస్తున్నాం అని చెబుతూ ఉంటారు. అధికారం దక్కిన
జగన్ పార్టీ డబ్బులు ఖర్చు పెట్టేస్తోంది.. వేల కోట్లు జల్లేస్తోంది అంటూ యాగీ మొదలుపెట్టింది ‘కుల’ మీడియా. డబ్బులు జల్లకుండా ఎన్నికలు జరపడం కష్టం అని జనసేన
జగన్ మద్యపాన నిషేధం చేయలేదు.. పదేపదే చంద్రబాబు అండ్ కో విమర్శ.
రేట్లు తగ్గించి నాణ్యమైన మద్యం అందిస్తాం... చంద్రబాబు ఎన్నికల మాట.
వాలంటీర్ల వ్యవస్థ అరాచకం. రాజకీయాలు చేస్తున్నారు...
తనది నలభై యేళ్ల అనుభవం అని.. తను విజనరీ అని చెప్పుకు తిరిగే తెలుగుదేశం జాతీయాధ్యక్షుడు చంద్రబాబు నాయుడు .. తన ముందు జగన్ ఒక బచ్చా
ఈనాటి కేసీఆర్ కంటే.. ఆనాటి ఎన్టీఆర్ బెటర్
కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమం చేసినవాడు. రాష్ట్రాన్ని సాధించాడని పేరు తెచ్చుకున్నవాడు. తెలంగాణాకు రెండుసార్లు సీఎం అయినవాడు.
ఆయన తనకు ఎమ్మెల్యే టికెట్ ఇస్తే చాలు అనుకున్నారు. టీడీపీ హై కమాండ్ మాత్రం ఎంపీ టికెట్ ని ఇచ్చేసింది. ఆయనే కలిశెట్టి అప్పలనాయుడు. ఆయనను పార్టీలో
ఎన్నికల వ్యూహకర్తగా ముద్రపడి వందల కోట్ల వ్యాపారాన్ని బ్లాక్ లోను, వైట్ లోను అనేకానేక సంస్థల ముసుగులో అనేకానేక పార్టీలకు పనిచేస్తూ, చేయిస్తూ ఉండే ప్రశాంత్ కిషోర్..
రాయలసీమలో బలిజల జనాభా గణనీయంగా ఉంటుంది. అనేక అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో చూస్తే.. బలిజల కొన్ని చోట్ల యాభై వేల స్థాయిలో ఉన్న నియోజకవర్గాలు కూడా ఉన్నాయి.
అభ్యర్థుల ఎంపికలో రేగిన రచ్చలు, మిత్రపక్షాల సర్దుబాటు వ్యవహారం రాయలసీమలో తెలుగుదేశం పార్టీలో రచ్చను రేపుతూ ఉంది. గట్టి పోటీ ఇచ్చే నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీలో రేగిన
రాజకీయ నాయకులు ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటూ ఉంటారు. కొన్నిసార్లు ఆగ్రహంతో రగిలిపోతుంటారు. అసభ్యంగా తిట్టుకుంటారు. బూతులు మాట్లాడతారు. అసెంబ్లీ అయినా, బహిరంగసభ అయినా, ప్రెస్ మీట్
కడప పార్లమెంట్ స్థానం నుంచి కాంగ్రెస్ తరపున షర్మిల బరిలో నిలవనున్నారు. ఈ మేరకు ఆమె ప్రకటించారు. షర్మిలకు మద్దతుగా సునీత ప్రచారం చేస్తున్నారు. దీంతో కడపలో
పని చేసిన వారు పదవీ విరమణ చేసిన తరువాత గౌరవమైన బతుకు బతకాలి అని పింఛను విధానం ఏర్పాటు చేసారు. ప్రభుత్వ ఉద్యోగాలే కాదు, చాలా అంటే
విశాఖ ఉత్తర నియోజకవర్గ రాజకీయ ముఖచిత్రం..
రాజకీయాల్లో రెండు ప్లస్ రెండు నాలుగు ఎప్పుడు కాదు! జనాలను నమ్ముకొని.. జనం మధ్య ఉంటూ ఉంటే ఖచ్చితంగా పరిస్థితులు తారుమారయ్యే