బెంగళూరు నగర శివార్లకు కూతవేటు దూరంలో ఉంటుంది హిందూపురం. ఫలితంగా ఆది నుంచి హిందూపురం ప్రాంతం ఇండస్ట్రియల్ ఏరియాకు కేరాఫ్ గా నిలిచింది. ప్రత్యేకించి స్పిన్నింగ్ మిల్లులు,
జనసేన అనేది ఆంధ్ర రాజకీయాల్లో ఓ సంచలనం. ఒక్క సీటు గెల్చకోలేకపోయినా, కమిటీ అనేది లేకపోయినా కేవలం పవన్.. మనోహర్, నాగబాబు లు ముగ్గురు మాత్రమే కీలక
మెగా స్టార్ పరిస్థితి చాలా చిత్రంగా ఉంది. ఆయన జోరుగా సినిమాలు చేస్తున్న సమయంలో ఉమ్మడి ఏపీకి సీఎం కావాలనే ఆశ పుట్టింది. తాను మెగా స్టార్
రాజకీయాల్లోకి ప్రతి వ్యక్తీ అధికారం కోసమే వస్తారు. కానీ, ప్రతి వ్యక్తీ ప్రజా సేవ చేయడానికి మాత్రమే రాజకీయాల్లోకి వస్తున్నాం అని చెబుతూ ఉంటారు. అధికారం దక్కిన
జగన్ పార్టీ డబ్బులు ఖర్చు పెట్టేస్తోంది.. వేల కోట్లు జల్లేస్తోంది అంటూ యాగీ మొదలుపెట్టింది ‘కుల’ మీడియా. డబ్బులు జల్లకుండా ఎన్నికలు జరపడం కష్టం అని జనసేన
జగన్ మద్యపాన నిషేధం చేయలేదు.. పదేపదే చంద్రబాబు అండ్ కో విమర్శ.
రేట్లు తగ్గించి నాణ్యమైన మద్యం అందిస్తాం... చంద్రబాబు ఎన్నికల మాట.
వాలంటీర్ల వ్యవస్థ అరాచకం. రాజకీయాలు చేస్తున్నారు...
తనది నలభై యేళ్ల అనుభవం అని.. తను విజనరీ అని చెప్పుకు తిరిగే తెలుగుదేశం జాతీయాధ్యక్షుడు చంద్రబాబు నాయుడు .. తన ముందు జగన్ ఒక బచ్చా
ఈనాటి కేసీఆర్ కంటే.. ఆనాటి ఎన్టీఆర్ బెటర్
కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమం చేసినవాడు. రాష్ట్రాన్ని సాధించాడని పేరు తెచ్చుకున్నవాడు. తెలంగాణాకు రెండుసార్లు సీఎం అయినవాడు.
ఆయన తనకు ఎమ్మెల్యే టికెట్ ఇస్తే చాలు అనుకున్నారు. టీడీపీ హై కమాండ్ మాత్రం ఎంపీ టికెట్ ని ఇచ్చేసింది. ఆయనే కలిశెట్టి అప్పలనాయుడు. ఆయనను పార్టీలో
ఎన్నికల వ్యూహకర్తగా ముద్రపడి వందల కోట్ల వ్యాపారాన్ని బ్లాక్ లోను, వైట్ లోను అనేకానేక సంస్థల ముసుగులో అనేకానేక పార్టీలకు పనిచేస్తూ, చేయిస్తూ ఉండే ప్రశాంత్ కిషోర్..
రాయలసీమలో బలిజల జనాభా గణనీయంగా ఉంటుంది. అనేక అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో చూస్తే.. బలిజల కొన్ని చోట్ల యాభై వేల స్థాయిలో ఉన్న నియోజకవర్గాలు కూడా ఉన్నాయి.
అభ్యర్థుల ఎంపికలో రేగిన రచ్చలు, మిత్రపక్షాల సర్దుబాటు వ్యవహారం రాయలసీమలో తెలుగుదేశం పార్టీలో రచ్చను రేపుతూ ఉంది. గట్టి పోటీ ఇచ్చే నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీలో రేగిన
రాజకీయ నాయకులు ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటూ ఉంటారు. కొన్నిసార్లు ఆగ్రహంతో రగిలిపోతుంటారు. అసభ్యంగా తిట్టుకుంటారు. బూతులు మాట్లాడతారు. అసెంబ్లీ అయినా, బహిరంగసభ అయినా, ప్రెస్ మీట్
కడప పార్లమెంట్ స్థానం నుంచి కాంగ్రెస్ తరపున షర్మిల బరిలో నిలవనున్నారు. ఈ మేరకు ఆమె ప్రకటించారు. షర్మిలకు మద్దతుగా సునీత ప్రచారం చేస్తున్నారు. దీంతో కడపలో
పని చేసిన వారు పదవీ విరమణ చేసిన తరువాత గౌరవమైన బతుకు బతకాలి అని పింఛను విధానం ఏర్పాటు చేసారు. ప్రభుత్వ ఉద్యోగాలే కాదు, చాలా అంటే
విశాఖ ఉత్తర నియోజకవర్గ రాజకీయ ముఖచిత్రం..
రాజకీయాల్లో రెండు ప్లస్ రెండు నాలుగు ఎప్పుడు కాదు! జనాలను నమ్ముకొని.. జనం మధ్య ఉంటూ ఉంటే ఖచ్చితంగా పరిస్థితులు తారుమారయ్యే
ప్రజల కంటే వ్యవస్థల్నే చంద్రబాబునాయుడు నమ్ముకున్నారు. వ్యవస్థల సహకారం లేనిదే కూటమి విజయం సాధించలేదనేది ఆయన గట్టి విశ్వాసం. అసలు బీజేపీతో పొత్తు పెట్టుకోడానికి ప్రధాన ఎజెండా
చిరకాలంగా వైకాపాకు ఒకటే చెవిలో జోరిగ మాదిరిగా గోల. ఆర్ఆర్ఆర్ అనే రఘురామకృష్ణం రాజుతో రోజు లొల్లి. పత్రికా ప్రకటనలు, ఇంటర్వ్యూలు, రచ్చబండ. మర్నాడు ఎల్లో మీడియాలో
మేనిఫెస్టో రూపంలో ఎలాంటి మాటలు చెబుతాం అనే దాని మీదనే పార్టీలు చాలా చాలా శ్రద్ధ పెడుతుంటాయి. అత్యంత అందమైన, ఆకర్షణీయమైన హామీలను వండి వారుస్తుంటాయి. ఇప్పుడు
ఆమె సినిమా జీవితం ఎప్పుడో ముగిసింది. రాజకీయ అధ్యాయం కూడా ముగిసింది. కానీ తాను ఇంకా ఓటర్లను ప్రభావితం చేయగలనని అనుకుంటోంది. తాను చెబితే జనం ఓట్లు
అన్ని రోజులు ఒకలా ఉండవు అన్ని ఎన్నికలు ఒకేలా ఉండవు అన్నది రాజకీయ నాయకులకు బాగా వర్తిస్తుంది ప్రజల మధ్యన లేకుండా కాలక్షేపం కబుర్లు విమర్శలతో సరిపెడితే
జనసేన అంటే అద్దె పార్టీ అని వైసీపీ నేతలు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఇప్పుడా విమర్శల్ని నిజం చేస్తూ పవన్కల్యాణ్ అభ్యర్థులను ఎంపిక చేశారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు తన చేతికి మట్టి అంటకుండా, ఎలాంటి పనైనా ఇతరులతో చేయించాలని అనుకుంటారు. బాబు కుట్రలకి ఎల్లో మీడియా ముద్దుగా చాణక్యం అని పేరు
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో రోజురోజుకూ కొత్త సంగతులు వెలుగులోకి వస్తుండడంతో.. గులాబీ నాయకులకు కంగారు పెరుగుతోంది. ఫోన్ టాపింగ్ వెనుక గులాబీ అగ్రనేతల ప్రమేయం ఉన్నదని ఇప్పటికే
తెలుగుదేశం పార్టీ విషయంలో కొత్త ప్రచారం ఊపందుకుంటోంది. నామినేషన్లకు ఇంకా కాస్త గడువు ఉన్న నేపథ్యంలో ఇప్పటికే ప్రకటన పొందిన కొందరు అభ్యర్థులను చంద్రబాబు నాయుడు మార్చబోతున్నారనే
అభిమానులేమో పవన్ కల్యాణ్ మీద విపరీతమైన నమ్మకంతో కనీసం యాభై సీట్లయినా పట్టుపట్టి తీసుకోకపోతే మన పరువు పోతోంది కదా.. అని ఆక్రోశిస్తారు. అక్కడికేదో తమ పార్లీకి
తాను ఆశించిన వక్ర రాజకీయ ప్రయోజనాలు తప్ప మరొకటి ఆయనకు అక్కర్లేదు. తన ప్రయోజనాలు నెరవేరడం కోసం ఆయన నరబలులు ఇవ్వడానికైనా సిద్ధమే. ఇప్పుడు అదే జరుగుతోంది.
ఈసారి ఎన్నికల్లో జరుగుతున్న సిత్రాలు మునుపెన్నడూ చూసి వుండరు. రాజకీయ పార్టీలు పొత్తులు పెట్టుకోవడం అంటే ఏపార్టీ అభ్యర్దులు వారికి వుంటారు. అలా కాకుండా ఒకే పార్టీకి
రెండు తెలుగు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత గుంటూరు మరియు విజయవాడ పార్లమెంట్ రెండు సీట్లను చేజిక్కించుకోవడానికి వైసిపి పార్టీ ఆపసోపాలు పడుతుంది ఎలాగైనా ఈ ఎన్నికలలో ఆ
ఎన్నికలు అంటే చాలు.. బెట్టింగ్లు మొదలైపోతాయి. షేర్ మార్కెట్ మాదిరిగా ఏ రోజు లెక్క ఆ రోజుదే. ఒక్కో రోజు ఒక్కో పార్టీకి ఒక్కో లెక్క డిసైడ్