social media rss twitter facebook
Home > Andhra News
  • Andhra News

    చంద్రబాబు ఆస్తి విలువ రూ.931 కోట్లు

    ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత చంద్రబాబు ఆస్తులు 39 శాతం పెరిగాయి. తనకు, తన భార్యకు కలిపి 931 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నట్టు స్వయంగా చంద్రబాబు ప్రకటించారు.

    బాబుకే షాక్ ఇచ్చిన టీడీపీ నేత!

    గతంలో ఎన్నడూ లేని విధంగా ముందుగా అభ్యర్ధులను చంద్రబాబు ప్రకటించారు అనుకుంటే నామినేషన్ల పర్వం మొదలైన తరువాత కూడా ఇంకా మార్పులూ చేర్పులూ చేస్తూ టీడీపీ తనదైన

    అచ్చెన్న నెత్తిన పాలు పోస్తున్న దువ్వాడ ఇంటిపోరు!

    శ్రీకాకుళం జిల్లా టెక్కలి నుంచి ఇప్పటికి రెండు సార్లు వరసగా గెలిచిన ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ అచ్చెన్నాయుడు హ్యాట్రిక్ కొట్టాలని చూస్తున్నారు. ఆయనను ఈసారి అయినా ఓడించాలని

    ఉండిలో రామ‌రాజు టికెట్‌కు ర‌ఘురామ గండి!

    ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా ఉండిలో టీడీపీ సిటింగ్ ఎమ్మెల్యే మంతెన రామ‌రాజు టికెట్‌కు ఇటీవ‌ల పార్టీలో చేరిన ర‌ఘురామ‌కృష్ణంరాజు గండికొట్టారు. టీడీపీ కేంద్ర కార్యాల‌యంలో నిర్వ‌హించిన జోన‌ల్ ఇన్‌చార్జుల

    కుల‌పోడిని కాపాడుకోవ‌డంలో బాబు భేష్‌!

    త‌న సామాజిక వ‌ర్గాన్ని, కుల‌పోడిని కాపాడుకోవ‌డంలో చంద్ర‌బాబునాయుడికి 100కి 200 మార్కులు వేయాల్సిందే. ఈ మాట ఆయ‌న సామాజిక వ‌ర్గం నాయ‌కులు చెబుతున్న మాట‌. తాజాగా ఈ

    వావ్‌.. ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించినంత సంబ‌రం!

    బీఫామ్ సాధించిన బీజేపీ నాయ‌కుడు భూప‌తిరాజు శ్రీ‌నివాస్‌వ‌ర్మ ...ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించినంత‌గా సంబ‌ర‌ప‌డుతున్నారు. ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా న‌ర‌సాపురం లోక్‌స‌భ సీటుపై అనేక ర‌కాల ప్ర‌చారాలు జ‌రిగాయి. ఈ

    మూత పడే దిశగా విశాఖ స్టీల్ ప్లాంట్...?

    సరిగ్గా ఎన్నికల వేళ విశాఖ స్టీల్ ప్లాంట్ మూతపడే దిశగా పయనిస్తోందన్న ఆందోళన కార్మిక లోకం నుంచి వ్యక్తం అవుతోంది. విశాఖ స్టీల్ ప్లాంట్ లో ఉత్పత్తి

    రాజధాని నినాదం వర్కౌట్ అవుతుందా?

    వైసీపీ ఎన్నికల అజెండాలో ఏమి ఉంటుందో తెలియదు. వైసీపీ అధినేత జగన్ సిద్ధం సభలలో మూడు రాజధానుల గురించి ఎక్కడా మాట్లాడటం లేదు. కానీ ఉత్తరాంధ్రాలో మాత్రం

    అచ్చెన్న టార్గెట్ గా జగన్!

    ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఉత్తరాంధ్రలో కొన్ని సీట్లను టార్గెట్ చేసినట్లుగా కనిపిస్తోంది. మేమంతా సిద్ధం బస్సు యాత్ర సందర్భనా జరిగే భారీ సభలను ఎంచుకున్న ప్రాంతాలు చూస్తే

    ష‌ర్మిల‌, సునీత‌, బాబు, ప‌వ‌న్‌కు కోర్టు షాక్‌

    ప్ర‌తిప‌క్షాల‌కు ఎన్నిక‌ల ఆయుధం లేకుండా క‌డ‌ప కోర్టు చేసింది. వివేకా హ‌త్య కేసును ఎన్నిక‌ల ఆయుధంగా ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్, క‌డ‌ప ఎంపీ అవినాష్‌పై ప్ర‌తిపక్షాల నేత‌లు

    జగన్ సీఎం గా మరోసారి... ప్రమాణం అక్కడే !

    ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రెండవసారి వరసగా అధికారంలోకి రానున్నారు అని వైసీపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈసారి బంపర్ మెజారిటీతో జగన్ ప్రభుత్వం ఏర్పాటు అవుతుందని

    జ‌గ‌న్ వైపే వలంటీర్లు!

    ఎన్నిక‌ల స‌మ‌యంలో వ‌లంటీర్లు అత్యంత చ‌ర్చ‌నీయాంశ‌మ‌య్యారు. వలంటీర్ల‌తో త‌మ‌కు రాజ‌కీయంగా భారీ దెబ్బ త‌గులుతుంద‌ని ప్ర‌తిప‌క్షాలు బెంబేలెత్తుతున్నాయి. దీంతో ఎలాగైనా వలంటీర్ల‌ను ఎన్నిక‌ల తెర‌పై లేకుండా చేయాల‌ని

    రోజా ప్ర‌త్య‌ర్థి అట్ట‌హాసంగా నామినేష‌న్‌

    రాష్ట్రంలో అంద‌రి దృష్టి ప్ర‌త్యేకంగా కొంత మందిపై ఉంది. చంద్ర‌బాబు, లోకేశ్‌, ప‌వ‌న్‌క‌ల్యాణ్‌, ఆర్కే రోజా త‌దిత‌ర నేత‌ల భ‌విష్య‌త్ ఈ ఎన్నిక‌ల్లో ఎలా వుంటుందో అనే

    వైసీపీ చెంత‌కు జ‌న‌సేన నేత‌

    జ‌న‌సేన పార్టీకి షాక్‌ల‌పై షాక్. ముఖ్యంగా టికెట్ ఆశావ‌హులు ఎక్కువ‌గా ఉండ‌డం, మ‌రోవైపు సొంత పార్టీ వాళ్ల‌కు కాకుండా, ఇత‌ర పార్టీల నుంచి వ‌చ్చిన వారికే సీట్లు

    శ్రీ‌కాళ‌హ‌స్తి టీడీపీ అభ్య‌ర్థికి కొర‌వ‌డిన మ‌ద్ద‌తు

    తిరుప‌తి జిల్లా శ్రీ‌కాళ‌హస్తి టీడీపీ అభ్య‌ర్థి బొజ్జ‌ల సుధీర్‌రెడ్డికి కూట‌మి నుంచి మ‌ద్ద‌తు కొర‌వ‌డింది. శ్రీ‌కాళ‌హ‌స్తి సీటు బీజేపీకి ఇవ్వ‌లేద‌నే ఆగ్ర‌హంతో ఆ నియోజ‌క‌వ‌ర్గ ఇన్‌చార్జ్ కోలా

    జగన్ ను నిలదీసే దళిత ప్రేమ ఎవరికి ఉంది?

    నిరుపేదలు, నిమ్నవర్గాల్లో జగన్మోహన్ రెడ్డికి అపారమైన ఆదరణ ఉన్నదనే భయం ప్రత్యర్థి కూటమిని వణికిస్తోంది. ప్రధానంగా దళితుల ఓటు బ్యాంక్, సాలిడ్ గా వైఎస్ఆర్ కాంగ్రెస్ కు

    దుర్గారావు దొరకగానే పచ్చ దళంలో భయం.. భయం!

    జగన్మోహన్ రెడ్డి మీద హత్యాయత్నం కేసులో తమ పార్టీ వారి పాత్ర బయటకు వస్తుందేమో అనే భయం తెలుగుదేశం నాయకుల్లో రోజు రోజుకూ పెరుగుతోంది. ఆ పార్టీ

    కోస్తాలో జ‌గ‌న్‌కు ఏంటా జ‌నాద‌ర‌ణ‌?

    వైఎస్సార్ జిల్లా ఇడుపుల‌పాయ‌లో ప్రారంభ‌మైన మేమంతా సిద్ధం బ‌స్సుయాత్ర‌కు రోజురోజుకూ ప్ర‌జాద‌ర‌ణ పెరుగుతోంది. వైసీపీ అధినేత‌, ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి గ‌త నెలాఖ‌రులో మేమంతా సిద్ధం బ‌స్సుయాత్ర‌ను

    భీమిలీలో జేగంట మోగేనా?

    భీమిలీని ఏరి కోరి తీసుకున్న మాజీ మంత్రి టీడీపీ సీనియర్ నేత గంటా శ్రీనివాసరావుకు అంతా సానుకూలంగానే ఉందా అంటే టైట్ ఫైట్ తప్పదని అంటున్నారు. వైసీపీ

    బాబు మాటలకు అర్ధాలు వేరులే!

    టీడీపీ అధినేత మాటలకు అర్ధాలు వేరు అని వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు. ఆయన ఎదుటి పక్షం మీదనే విమర్శలు చేస్తారు తప్ప తన పక్కన చూసుకునేది ఎప్పుడూ

    నామినేష‌న్ల‌కు వేళాయె..!

    ఏపీలో అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు, లోక్ స‌భ ఎన్నిక‌ల పోలింగ్ కు స‌మ‌యం ఇంకా ఉన్నా.. నామినేష‌న్ల ప్ర‌క్రియ మాత్రం మొద‌ల‌వుతోంది. గురువారం ఏపీ ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ ,

    పురందేశ్వ‌రికి బీజేపీ ఇన్‌చార్జ్ చీవాట్లు!

    ఏపీ బీజేపీ అధ్య‌క్షురాలు ద‌గ్గుబాటి పురందేశ్వ‌రికి చీవాట్లు పెడుతూ తిరుప‌తి జిల్లా శ్రీ‌కాళ‌హ‌స్తి నియోజ‌క‌వ‌ర్గ బీజేపీ ఇన్‌చార్జ్ కోలా ఆనంద్ నేరుగా ఆమెకే లేఖ రాశారు. అలాగే

    భూమిపుత్రులకే ఉత్తరాంధ్ర ఓటు!

    ఉత్తరాంధ్రా వెనకబాటుతనంతో మగ్గుతూ ఇక్కడ ఉన్న వారు అంతా ఇతర ప్రాంతాలకు ఉపాధి కోసం వలస పోతూంటే వేరే ప్రాంతాల నుంచి వలస వచ్చిన వారు రాజకీయ

    సిక్కోలులో టీడీపీ భారీ షాక్?

    తెలుగుదేశం పార్టీకి కంచుకోట లాంటి జిల్లా అయిన శ్రీకాకుళంలో మాజీ మంత్రి గుండా అప్పల సూర్యనారాయణ దంపతులు పార్టీకి దండం పెట్టేశారు అని అంటున్నారు. ఎన్టీఆర్ జమానా

    మ‌ళ్లీ మోస‌గించ‌డానికి బాబు రెడీ!

    చంద్ర‌బాబునాయుడిపై మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి విరుచుకుప‌డ్డారు. ఇద్ద‌రి మ‌ధ్య విద్యార్థి ద‌శ నుంచి రాజ‌కీయ వైరం కొన‌సాగుతున్న సంగ‌తి తెలిసిందే. ఇద్ద‌రూ చిత్తూరు జిల్లాకు చెందిన నాయ‌కులే.

    ప‌వ‌న్ బ‌హు భార్య‌త్వాన్ని జ‌గ‌న్ వ‌దిలి పెట్ట‌రా?

    జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్ బ‌హు భార్య‌త్వం గురించి ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ప‌దేప‌దే మాట్లాడుతున్నారు. ప‌వ‌న్ పెళ్లాల గురించి మ‌న‌కెందుక‌బ్బా? అని వైసీపీ నాయ‌కులు కూడా ఆఫ్ ది

    ప్ర‌చారానికి ప‌నికొచ్చే వంగ‌వీటి రాధా.. పోటీకి అర్హుడు కాదా?

    వంగ‌వీటి రాధాకృష్ణ‌... దివంగ‌త వంగ‌వీటి రంగా కుమారుడు. టీడీపీ హ‌యాంలో దీక్ష‌లో ఉన్న రంగాను అత్యంత పాశ‌వికంగా చంపారు. రంగా హ‌త్య టీడీపీని అధికారానికి దూరం చేసింది.

    వైఎస్ అవినాష్ యాక్టీవ్ అయితేనే...!

    క‌డ‌ప వైసీపీ ఎంపీ అభ్య‌ర్థి వైఎస్ అవినాష్‌రెడ్డి యాక్టీవ్ అయితేనే, ఆయ‌న పార్ల‌మెంట్ ప‌రిధిలోని అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల్లో అధికార పార్టీ విజ‌యం సులువు అవుతుంది. అవినాష్‌రెడ్డి ఎప్ప‌ట్లాగే

    ఒక్క అయ్యన్నకు ఓటేస్తే నలుగురు ఎమ్మెల్యేలు తయారు!

    ఉమ్మడి విశాఖ జిల్లాలో టీడీపీ సీనియర్ నేత మాజీ అయ్యన్నపాత్రుడు చివరి సారిగా ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఆయన గెలుపు కోసం శ్రమిస్తున్నారు. ఆయన రాజకీయ ప్రత్యర్ధి,

    అన్న జనసేన... తమ్ముడు టీడీపీ

    రాజకీయం అంటే ఇలాగే ఉండాలేమో. పార్టీలు వేరుగా ఉంటే రాజకీయం పండుతుంది. అన్ని విధాలుగా కలిసివస్తుంది. అయిదేళ్ల పాటు రాజకీయ అజ్ఞాత వాసం చేసి జనసేన ద్వారా


Pages 1 of 836      Next