మేమంతా సిద్ధం బస్సు యాత్రకు వైఎస్సార్సీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రెడీ అయ్యారు. విజయవాడలో బస్సుయాత్రలో వుండగా శనివారం రాత్రి ఆయనపై దాడి జరిగిన సంగతి
‘నిజం గెలవాలి’ అనే పేరుతో నారా భువనేశ్వరి ఇన్నాళ్లపాటు రాష్ట్రవ్యాప్తంగా ఒక సుదీర్ఘమైన యాత్రను సాగించారు. సూటిగా చెప్పాలంటే ఇది పరామర్శల యాత్ర కాదు. ఎన్నికల ప్రచార
టీడీపీ అధినేత చంద్రబాబు తాను ఏది చెబితే అదే జనాలు నమ్ముతారని భ్రమలలో ఉన్నారా అని వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఉమ్మడి విశాఖ జిల్లా పాయకరావుపేటలో జరిగిన
శ్రీకాకుళం జిల్లాలోని ఆముదాలవలస నియోజకవర్గం స్పీకర్ తమ్మినేని సీతారాంకి ఒకనాడు కంచుకోట. ఆయన తెలుగుదేశం తరఫున 1983లో మొదటిసారి పోటీ చేసి గెలిచారు. ఆ విధంగా ఆయన
ఎన్నికలు వద్దు మాకు ఓటు వేసే భారం వద్దు అని ఉమ్మడి విశాఖ జిల్లాలోని ఒక గ్రామం అన్ని రాజకీయ పార్టీలకు షాక్ ఇచ్చేసింది. దశాబ్దాలుగా పేరుకుపోయిన
చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపించేలా ఎలాంటి కల్లబొల్లి కబుర్లు చెబుతున్నారో.. ఎలాంటి బూటకపు హామీలు ఇస్తున్నారో జగన్మోహన్ రెడ్డి తన మేమంతా సిద్ధం
విజయవాడలో ఎన్నికల ప్రచారంలో వున్న వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై ఆగంతకులు రాయి విసిరి గాయపరిచారు. దీన్ని తనకు తాను చేసుకున్న దాడిగా కొందరు అవహేళన
ఏపీ సార్వత్రిక ఎన్నికల విషయంలో అనేక అసెంబ్లీ నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ ఆఖరి నిమిషంలో అభ్యర్థులను మార్చి వేయడం పెద్ద రచ్చగా మారిన సంగతి తెలిసిందే. అప్పటి
ఏపీ ముఖ్యమంత్రిపై హత్యాయత్నం జరిగిన వెంటనే ఏపీ ఉలిక్కిపడింది. ఈ ఘటనపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్, అభిమానులు, సామాన్య ప్రజానీకం కూడా నివ్వెరపోయింది. రాజకీయంగా ఎదుర్కొనే
విజయవాడలో శనివారం రాత్రి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై దాడికి రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ ఆధ్వర్యంలో నిరసన వెల్లువెత్తుతోంది. ఈ దాడి వెనుక ప్రతిపక్ష నేతల ప్రమేయం వుందని
తన అన్న, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై దాడిని ఖండించడంలోనూ ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల నీచత్వాన్ని బయట పెట్టుకున్నారు. జగన్పై దాడిని ఖండిస్తూనే, మరోవైపు ఎవరో
మాజీ ఎంపీ, సీనియర్ రాజకీయవేత్త ఉండవల్లి అరుణ్కుమార్కు భద్రత వుందా? అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. విజయవాడలో సీఎం వైఎస్ జగన్పై రాయి దాడి నేపథ్యంలో ఉండవల్లికి తగిన
వైఎస్సార్ జిల్లా కమలాపురంలో సీఎం వైఎస్ జగన్ మేనమామ, ఎమ్మెల్యే పి.రవీంద్రనాథ్రెడ్డికి కాలం కలిసొస్తోంది. నిజానికి ఆయనకు నెలన్నర క్రితం వరకూ రాజకీయంగా అంత మంచిగా లేదనే
మేమంతా సిద్ధం పేరుతో వైఎస్ జగన్ బస్సుయాత్ర విజయవాడలో సాగుతుండగా ఆయనపై అగంతకుడు రాయితో దాడి చేశారు. దీంతో ఆయన ఎడమ కంటి పైభాగంలో రక్త గాయమైంది.
చంద్రబాబు అను"కుల" పత్రికలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సతీమణి వైఎస్ భారతిపై దిగజారుడు వార్త రాశారు. జగన్ కుటుంబంపై ఎల్లో మీడియా విషం కక్కడంలో ఈ కథనం
తెలుగుదేశం పార్టీ ఒంటరిగా రావడం లేదు, కూటమిగా వస్తోంది. జనసేన బీజేపీలను తన వైపు తిప్పుకుంది. ఇతర పార్టీలతో లోపాయికారీ అవగాహన ఉందని వైసీపీ అంటుంది. ఇది
ఉత్తరాంధ్ర పర్యటనను పెట్టుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు ముందు చాలా పెద్ద బాధ్యతలు ఉన్నాయని అంటున్నారు. ఉత్తరాంధ్రలో కూటమి నత్త నడక నడుస్తోంది. అభ్యర్ధులను ప్రకటించిన తరువాత
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద రాయితో దాడి జరిగింది. సహజంగానే ఈ దాడిని తెలుగుదేశం పార్టీ వారు చేయించారనే అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి. తెలుగుదేశం
జగన్మోహన్ రెడ్డి రాయి తగిలి గాయపడగానే.. ఇప్పుడు తెలుగుదేశం దళాలన్నీ కూడా సెకండ్ ఫేజ్ యాక్షన్ ప్లాన్ లోకి దిగాయి. రాళ్ల దాడి వెనుక తమ పార్టీ
టీడీపీ అధినేత చంద్రబాబుకు మింగుడుపడని డిమాండ్ ని వైసీపీ మంత్రి బొత్స సత్యనారాయణ పెట్టారు. ఈ నెల 14న విశాఖ వస్తున్న చంద్రబాబు గాజువాకలో ప్రజాగళం సభలో
ఆయన ఎన్నో జిల్లాలు దాటుకుని అనకాపల్లి నుంచి పోటీకి సిద్ధపడ్డారు. ఎంచుకున్న పార్టీ బీజేపీ. పైగా మొదటి సారి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ పడుతున్నారు. అనకాపల్లిని అభివృద్ధి
సాధారణంగా ఎవరైనా రాజకీయ నేత భార్య ప్రజాప్రతినిధి హోదాలో ఉందంటే.. ఆమెను తక్కువ అంచనా వేస్తారు! భారత ప్రజాస్వామ్యంలో అలాంటి పరిస్థితి ఉంటుంది. దేశంలో చాలామంది రాజకీయ
ఎన్నికల ప్రచారంలో భాగంగా విజయవాడ ప్రాంతంలో బస్సు యాత్రలో ఉన్న ఏపీ సీఎం జగన్ పై రాతి దాడి జరిగింది. జనసమూహం నుంచి ఒక అగంతకుడు ముఖ్యమంత్రిని
తెలంగాణలో ఫోన్ టాపింగ్ వ్యవహారం ముదురుతున్న కొద్దీ అసలు సూత్రధారులుగా భారత రాష్ట్ర సమితికి చెందిన కీలక నాయకులు పలువురు ఉన్నారనే అనుమానాలు పెరుగుతున్నాయి. ప్రధానంగా ఈ
ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల తన గురించి చాలా ఎక్కువ ఊహించుకుంటున్నారు. తన వ్రచారం వల్ల ముఖ్యమంత్రి, తన అన్న వైఎస్ జగన్మోహన్రెడ్డి వణికిపోతున్నారని ఆమె భ్రమిస్తున్నారు.
అభిమానులపై చేయి చేసుకోవడం అగ్రహీరో, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు అలవాటుగా మారింది. తాజాగా మరోసారి ఆయన అభిమానిపై చేయి చేసుకుని విమర్శలు ఎదుర్కొంటున్నారు.
ఉమ్మడి అనంతపురం జిల్లా
జనసేనాని పవన్కల్యాణ్పై ఉభయ గోదావరి జిల్లాల వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ పెద్దిరెడ్డి మిథున్రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తనను ఓడించడానికి మిథున్రెడ్డి తిష్ట వేశారని ఇటీవల పవన్కల్యాణ్ ఆరోపించిన
డిజేబులిటీ ఉద్యోగులకు ఎన్నికల విధులు కేటాయించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 90 శాతం డిజేబులిటీ ఉన్న వారినీ కూడా ఎన్నికల బాధ్యతలు అప్పగించడం ఆశ్చర్యం కలిగిస్తోంది. కనీస మానవతా
వైఎస్సార్, వివేకా ఏకైక ముద్దుల చెల్లి విమలారెడ్డి ఇవాళ మీడియాతో మాట్లాడారు. షర్మిల, సునీతల వైఖరిపై ఆమె తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. వైఎస్సార్ శత్రువులతో కలిసి జగన్ను దెబ్బ
అన్నమయ్య జిల్లా రాజంపేట అసెంబ్లీ నియోజకవర్గంలో టీడీపీని రెబల్ అభ్యర్థి బత్యాల చెంగల్రాయులు భయపెడుతున్నారు. రాజంపేట టీడీపీ ఇన్చార్జ్ అయిన తనను కాదని రాయచోటి నుంచి తీసుకొచ్చి