social media rss twitter facebook
Home > Andhra News
  • Andhra News

    స్వామి చెప్పిన జగన్ జాతకం

    కొత్త తెలుగు సంవత్సరం వచ్చింది. శ్రీ శుభకృత్ నామ సంవత్సరంలో రాజకీయ నాయకుల జాతకాలు ఎలా ఉంటాయన్న దాని మీద పంచాంగకర్తలు జోస్యాలు చెబుతున్నారు. ఎవరి పంచాంగం

    జగన్ పాలనపై చంద్రబాబు జోస్యం నిజమే!

    ఉగాది పర్వదినం నాడు సాధారణంగా రాజకీయ నాయకులు పంచాంగ శ్రవణం వింటారు. పండితులు పంచాంగాన్ని పరిపరివిధాలుగా వర్ణించి చెప్పగలరు గనుక.. ఏ పార్టీ ఆఫీసులో పంచాంగ శ్రవణం

    హవ్వ.. జగన్ చెబితే ఈడీ వింటుందా?

    బొంకరా బొంకరా పోలిగా అంటే.. ‘టంగుటూరు మిరియాలు తాటికాయంత ఉన్నాయని’ అన్నాడట వెనకటికి ఓ ప్రబుద్ధుడు. మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ నాయకుడు నక్కా ఆనందబాబు తీరు

    లోకేశ్ భ‌విష్య‌త్‌పై పంచాంగం ఏం చెప్పిందంటే!

    భ‌విష్య‌త్ గురించి తెలుసుకునేందుకు ప్ర‌తి ఉగాది రోజు పంచాంగం విన‌డం ఆన‌వాయితీగా వ‌స్తోంది. రాజ‌కీయ పార్టీల కార్యాల‌యాల్లో పంచాంగ శ్ర‌వ‌ణం ఎలా వుంటుందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు.

    సర్కారు వాళ్ల వెంటపడడం మోస్ట్ ఇంపార్టెంట్!

    వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు నష్ట నివారణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. రాజకీయ కారణాల దృష్ట్యా ఎమ్మెల్సీ ఎన్నికల్లో దక్కిన ఓటమి గురించి వారు ఎలాగైనా

    ఉపాధ్యాయులు, హిందువుల‌పై క‌క్ష సాధింపా?

    ఏపీ స‌ర్కార్‌కు తెలిసో లేదా తెలియ‌దో కానీ... ఉపాధ్యాయులు మాత్రం ప్ర‌తి చ‌ర్య‌ను క‌క్ష సాధింపుగా భావిస్తున్నారు. తాజాగా ఉగాది పండుగ‌ను బుధ‌వారం తెలుగు స‌మాజం వైభ‌వంగా

    మెట్రో రైలు కూతకు కుంటి సాకులెందుకు....?

    విశాఖ ఏపీలోనే మెగా సిటీ. ఏపీ ప్రభుత్వం రాజధానిగా ప్రతిపాదించినా కాకపోయినా విశాఖ సరిసాటి సిటీ మరోటి ఏపీలో లేదు అన్నది అందరికీ తెలిసిన పచ్చి నిజం.

    ఎట్టకేలకు పవన్ విషయంలో బీజేపీ బయటపడింది

    జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బీజేపీతో అధికార పొత్తుని కొనసాగిస్తూనే ఆ పార్టీకి మిత్రధర్మంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటేయమని ఒక్క ప్రకటన కూడా చేయలేదు. ఇది మీడియాతో

    రాయలసీమకు నష్టం కలిగేలా ప్రభుత్వ వైఖరి!

    తుంగ‌భ‌ద్ర నీటిని వాడుకునే విష‌యంలో ఏపీ ప్ర‌భుత్వ వైఖ‌రి రాయ‌ల‌సీమ‌కు న‌ష్టం క‌లిగించేలా వుంద‌ని రాయ‌ల‌సీమ మేధావుల ఫోరం ఆవేద‌న వ్య‌క్తం చేస్తోంది. సీమ సాగునీటి స‌మ‌స్య‌ల‌పై

    అజ్ఞాన‌మే లోకేశ్ ఆస్తిపాస్తులు!

    యువ నాయ‌కుడు నారా లోకేశ్‌కు గ‌తం తెలియ‌క‌పోవ‌డం మంచిద‌వుతోంది. అజ్ఞానానికి మించిన సౌఖ్యం లేద‌ని పెద్ద‌లు ఊరికే చెప్ప‌లేదు. లోకేశ్ అజ్ఞాన‌మే ఆయ‌న‌కు శ్రీ‌రామ ర‌క్ష‌ణ‌వుతోంది. స‌మ‌స్య‌ల

    ఆ మూడింటికేనా థ్యాంక్స్‌... ఆ పార్టీ ఏ నేరం చేసింది?

    గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో  విజ‌యం సాధించిన ఊపులో చంద్ర‌బాబు ఉన్నారు. ఇక వైసీపీ ప‌ని అయిపోయింద‌నే భ్ర‌మలో ఆయ‌న ఉన్నారు. త‌మ విజ‌యానికి స‌హ‌క‌రించార‌నే ఉద్దేశంతో సీపీఎం,

    అసెంబ్లీలో కనబడని గంటా

    మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు నాలుగేళ్ళ తర్వాత రీ యాక్టివ్ అవుతాను అని ఈ మధ్యనే చెప్పారు. లేటెస్ట్ గా టీడీపీకి దక్కిన ఉత్తరాంధ్రా పట్టభద్రుల ఎమ్మెల్సీ

    బాబు బటన్ నొక్కితే... ...జగన్ సంచలన కామెంట్స్

    ఏపీ అసెంబ్లీలో జగన్ చంద్రబాబు మీద మరో మారు విరుచుకుపడ్డారు. చంద్రబాబు ఏలుబడి మీద ఆయన హాట్ కామెంట్స్ చేశారు. స్కిల్ డెవలప్మెంట్ పేరిట ఏపీలో భారీ

    అదేంటి చౌద‌రిని మాత్ర‌మే లోకేశ్ ఫోన్‌లో ప‌రామ‌ర్శించారే!

    ఇది ఎన్నిక‌ల సీజ‌న్‌. ప్ర‌తి అంశాన్ని రాజకీయంగా సొమ్ము చేసుకోడానికి అధికార‌, ప్ర‌తిప‌క్ష పార్టీ నేత‌లు ప్ర‌య‌త్నిస్తున్నారు. అసెంబ్లీలో ఇవాళ్టి గొడ‌వ వెనుక కుట్ర ఉంద‌ని వైసీపీ

    బ‌హిష్క‌ర‌ణ కోస‌మే... అసెంబ్లీలో గొడ‌వా?

    టీడీపీ అధినేత చంద్ర‌బాబునాయుడు స్పీడ్ పెంచారు. ప్ర‌తి విష‌యంలోనూ అధికార పార్టీని టార్గెట్ చేసే క్ర‌మంలో చంద్ర‌బాబు ఎత్తుగ‌డ వేస్తున్న‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది. అసెంబ్లీలో ఇవాళ్టి అవాంఛ‌నీయ

    వివేకా హ‌త్య కేసులో వైఎస్ భాస్క‌ర్‌రెడ్డి ట్విస్ట్‌!

    మాజీ మంత్రి వివేకా హ‌త్య కేసులో విచార‌ణ రోజుకో మ‌లుపు తిరుగుతోంది. ఈ హ‌త్య కేసులో సీబీఐ క‌క్ష‌పూరితంగా త‌మ‌ను ఇరికిస్తోంద‌ని క‌డ‌ప ఎంపీ అవినాష్‌రెడ్డి, ఆయ‌న

    అసలు వద్దు’.. ‘20 మించి ఇవ్వొద్దు’!

    పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా రావడం అనేది.. ఆ పార్టీకి లాభమో నష్టమో అర్థం కావడం లేదు! ఈ ఎన్నికల ఫలితాల పుణ్యమా

    ఏపీ అసెంబ్లీలో డిష్యూం...డిష్యూం!

    ఏపీ అసెంబ్లీలో గ‌తంలో ఎన్న‌డూ లేని విధంగా అవాంఛ‌నీయ ప‌రిణామాలు చోటు చేసుకున్నాయి. ప్ర‌జాస్వామ్యానికి దేవాల‌యం లాంటి చ‌ట్ట‌స‌భ‌... పాల‌క‌,ప్ర‌తిప‌క్ష పార్టీల మ‌ధ్య కొట్టుకోడానికి, తిట్టుకోడానికి వేదిక

    జ‌గ‌న్‌ది వ్యూహ‌మా? భ‌య‌మా?

    ఇటీవ‌ల కాలంలో ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ ప‌దేప‌దే అంటున్న మాట‌...ఒంట‌రిగా పోటీ చేసే ద‌మ్ము ప్ర‌తిప‌క్షాల‌కు ఉందా? అని. ఈ ఒక్క స‌వాల్‌తో వైఎస్ జ‌గ‌న్ త‌న‌లోని

    గోడమీది పిల్లి.. ఇప్పుడైనా డిసైడవుతుందా?

    పవన్ కల్యాణ్ తెలుగుదేశాన్ని గెలిపించిన పట్టభద్రులను అభినందించారు. తెలుగుదేశం తరఫున గెలిచిన వారికి, తెలుగుదేశాన్ని గెలిపించడానికి ఓట్లు వేసిన ప్రతి ఒక్కరికీ కూడా పవన్ కల్యాణ్ పేరుపేరునా

    పులివెందుల‌లో జ‌గ‌న్‌ను ఓడించే...రోజా దిమ్మ‌తిరిగే కౌంట‌ర్‌!

    ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌ను ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీ బాగా ఇరిటేట్ చేస్తోంది. పులివెందులలో ఓడిస్తామంటూ టీడీపీ మైండ్‌గేమ్‌కు తెర‌లేపింది. ఈ ప‌రిణామాల‌కు దారి తీసిన ఎన్నిక‌ల ఫ‌లితాలేంటో

    వైసీపీతో బీజేపీ కుమ్మక్కు... అందుకే ఈ రిజల్ట్

    ఏపీలో వైసీపీ అధికారంలో ఉంది. విపక్షంలో టీడీపీ జనసేన సహా బీజేపీ, వామపక్షాలు ఉన్నాయి. బీజేపీ తన విధానాలతో తాను పోరాడుతోంది. ఏపీ బీజేపీ జనసేనతో అఫీషియల్

    తొడ‌లు కొట్ట‌డం, మీసాలు దువ్వ‌డం...!

    టీడీపీ నేత‌ల్లో ఒక్క‌సారిగా పౌరుషం పొంగింది. అధికారం మ‌న‌దే అనే ఆత్మ‌విశ్వాసం పెరిగింది. దీంతో ఎన్నిక‌ల‌కు ఏడాది ముందుగానే వైసీపీ నేత‌ల‌పై టీడీపీ నాయ‌కులు తొడ‌లు కొడుతున్నారు,

    జ‌న‌సేన‌పై టీడీపీ మ‌న‌సు మారుతోంది!

    ఉత్త‌రాంధ్ర‌, రాయ‌ల‌సీమ‌లోని రెండు పట్ట‌భ‌ద్ర ఎమ్మెల్సీ స్థానాల‌ను క‌లుపుకుంటే... మొత్తం మూడు చోట్ల టీడీపీ విజ‌యం సాధించింది. ఈ నేప‌థ్యంలో టీడీపీలో అధికారంపై ధీమా పెరిగింది. దీంతో

    అక్క‌డ‌ వాడుకుని, టీచ‌ర్స్ స్థానంలో ముంచిన టీడీపీ!

    ప‌ట్ట‌భ‌ద్రుల‌ ఎమ్మెల్సీ స్థానాల్లో పీడీఎఫ్ స‌హ‌కారంతోనే టీడీపీ మూడు చోట్ల గెలుపొందింది. అయితే టీచ‌ర్స్ ఎమ్మెల్సీలో మాత్రం ఒప్పందం ప్ర‌కారం టీడీపీ ఏ మాత్రం స‌హ‌క‌రించ‌లేద‌ని సీపీఎం

    వైసీపీ ఓట‌మిపై నోరెత్త‌ని ప‌వ‌న్‌

    ఉత్త‌రాంధ్ర‌తో పాటు రాయ‌ల‌సీమ‌లోని రెండు ప‌ట్ట‌భ‌ద్ర ఎమ్మెల్సీ స్థానాల్లో టీడీపీ విజ‌యం సాధించ‌డంపై జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్ నోరెత్త‌క‌పోవ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. తాను ద్వేషించే వైసీపీకి వ్య‌తిరేకంగా వ‌చ్చిన ఫ‌లితాల‌పై

    ఇటు క్రికెట్ ఫీవర్...అటు వరుణుడి వార్నింగ్

    విశాఖలో ఈ సండె క్రికెట్ పండుగ. క్రికెట్ అభిమానులకు గొప్ప వేడుక. డాక్టర్ వైఎస్సార్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం లో ఈ నెల 19న ఇండియా ఆస్ట్రేలియా

    వైసీపీ ఎదురు దాడి స్టార్ట్‌!

    ఉత్త‌రాంధ్ర‌తో పాటు తూర్పు, ప‌శ్చిమ ప‌ట్ట‌భ‌ద్రుల ఎమ్మెల్సీలుగా అధికార పార్టీ ఓడిపోవ‌డం, ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీ గెలుపొంద‌డంతో అమ‌రావ‌తి అనుకూల వాదులు స‌రికొత్త రాగాన్ని ఆల‌పిస్తున్నారు. వారికి

    బాబుకు కంచుకోట‌లు, అడ్డాలు లేవా!

    ప‌శ్చిమ రాయ‌ల‌సీమ ప‌ట్ట‌భ‌ద్రుల ఎమ్మెల్సీ స్థానం నుంచి గెలుపొంద‌డంతో టీడీపీలో ఉత్సాహం ఉర‌క‌లెత్తుతోంది. అక్క‌డి నుంచి గెలుపొందిన‌ టీడీపీ నాయ‌కుడు భూమిరెడ్డి రాంగోపాల్‌రెడ్డి పులివెందుల పులి బిడ్డ

    వైఎస్సార్ హ‌యాంలోనూ ...గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీగా టీడీపీ నేత!

    ప‌శ్చిమ రాయ‌ల‌సీమ ప‌ట్ట‌భ‌ద్రుల ఎమ్మెల్సీగా టీడీపీ బ‌ల‌ప‌రిచిన ఆ పార్టీ నాయ‌కుడు భూమిరెడ్డి రాంగోపాల్‌రెడ్డి ఎన్నిక‌య్యారు. ఇది ఆ పార్టీకి భారీ ఊరటే. వైసీపీకి అడ్డాగా పేరుండ‌డంతో


Pages 2 of 736 Previous      Next