
రాజధాని ఎంపిక అధికారంపై వైసీపీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డి ప్రైవేట్ బిల్లు పెట్టడం చర్చకు దారి తీసింది. రాజధానుల ఏర్పాటు అధికారం రాష్ట్ర శాసనసభకు లేదని హైకోర్టు

హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్పై వేటుకు వైసీపీ మీనమేషాలు లెక్కిస్తోంది. మాధవ్ విషయంలో నాన్చివేత ధోరణిపై సొంత పార్టీలోనే వ్యతిరేకత వ్యక్తమవుతోంది. మాజీ డ్రైవర్ హత్య కేసులో

భారతీయజనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు.. అనూహ్యంగా చంద్రబాబు భజన ప్రారంభించారు. తాను రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు అయిన నాటినుంచి.. చంద్రబాబును తిట్టడం మీదనే.. తన

పరువు దావాలు చిత్రంగా ఉంటాయి. పరువుని అసలు నగదుతో తూచడమే గొప్ప తమాషాగా ఉంటుంది. పరువు ఎంత అంటే ఏమి చెప్పాలి. అయితే ఏదో ఒక పెద్ద

సాధారణ ఎన్నికలు కావొచ్చు, ఉప ఎన్నికలు కావొచ్చు రాజకీయ పార్టీలు పరస్పరం సహకరించుకోవడం మామూలే. ఈ సహకారానికి అనేక కారణాలు ఉంటాయి. వాటిల్లో ఒకటి ఉమ్మడి శత్రువు

కొత్త జిల్లాల విభజన తరువాత పాడేరు జిల్లాగా మారిపోయింది. పాడేరు కేంద్రంగా ఏర్పాటు అయిన అల్లూరి సీతారామరాజు జిల్లా పూర్తిగా ఆదివాసీలు గిరిజనుల కోటగా ఉంటుంది.
ఏజెన్సీ కోసం ప్రత్యేక

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ డిసైడ్ అయ్యారు. జాతీయ స్థాయిలో ఎన్డీఏ కూటమికి వ్యతిరేకంగా పోరాడాలని ఆయన నిర్ణయించుకున్నారు. ఈ సందర్భంగా విపక్షాలకు మద్దతుగా ఆయన మరోసారి నిలిచారు.

హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో వైసీపీకి తలనొప్పిగా మారింది. సమర్థించాలో, చర్యలు తీసుకోవాలో తెలియక వైసీపీ గందరగోళానికి గురైంది. ఈ లోపు పుణ్యకాలం కాస్త

వైసీపీ అధికారంలోకి వచ్చిన మూడేళ్ల తర్వాత ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు ఎట్టకేలకు కార్యకర్తలు గుర్తొచ్చారు. సంతోషం.. అయితే కార్యకర్తల భేటీ పేరుతో నిర్వహిస్తున్న సమావేశంలో మాట్లాడేందుకు అవకాశం

మంత్రి పదవి హామీని జగన్ కామెడీగా మార్చారు. ఇంకా మంత్రి పదవి హామీలిస్తుంటే జనం నమ్ముతారని జగన్ ఎలా అనుకుంటున్నారో అనే ప్రశ్న వినిపిస్తోంది. కుప్పం వైసీపీ

రాజకీయ నాయకుల మీద అసహ్యకరమైన ఆరోపణలు వచ్చినప్పుడు.. ఆధారాలతో సహా వారు జూగుప్సాకరమైన పనులతో బజార్లో పడ్డప్పుడు.. ఆయా పార్టీల అధిష్టాన వర్గాలు చాలా చిత్రంగా స్పందిస్తుంటాయి!

‘మాట తప్పను మడమ తిప్పను’ అనేది జగన్మోహన్ రెడ్డి తాను ఆచరించే సిద్ధాంతంగా చెప్పుకుంటారు! పార్టీ మనుగడ మొత్తం ఆ సిద్ధాంతం మీదనే ఆధారపడి నడుస్తూ ఉంటుంది.

అసలు తలకాయే లేని బీజేపీ జాతీయ నాయకుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు శిరచ్ఛేదనం చేస్తామని ప్రగల్భాలు పలుకుతున్నారు. ఏనుగుపై ఎవరూ చెత్త వేయలేరని, తనకు తానుగానే ఆ

వైసీపీ కార్యకర్తలతో అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ భేటీ అవుతున్నారంటే.... ఏదో అద్భుతం జరగబోతోందని అందరూ ఆశించారు. మొట్టమొదటగా కుప్పం కార్యకర్తలతో జగన్ భేటీ అయ్యారు. తద్వారా

ఏపీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వచ్చే ఎన్నికల దిశగా తన పార్టీ శ్రేణులను సమాయత్తం చేస్తున్నారు. అందులో భాగంగా

జగన్ హయాంలో పరిశ్రమలు రాలేదు అని అంతా విమర్శలు చేస్తూ ఉంటారు. ఉన్న పరిశ్రమలు తరలిపోయాయని మరో అభియోగం కూడా దాని వెంటనే మోపుతారు. అయితే జగన్

హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్కు అధికార పార్టీ నుంచి మద్దతు కరువైంది. ఓ మహిళతో మాధవ్ నగ్నంగా వీడియో కాల్లో మాట్లాడారంటూ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో

తెలుగందం అంటేనే ఒక స్పెషల్. ఇక విశాఖ సిటీనే ఒక అందాల సుందరి. ఈ నగరం నుంచి వెళ్ళిన అందం ఏకంగా మిస్ సౌత్ ఇండియాగా నెగ్గడం

వీడియో కాల్లో హిందూపురం ఎంపీ గోరంట్ల కనిపించడంపై రాజకీయ దుమారం చెలరేగింది. ఆ వీడియోలో ఉన్నది తాను కానని, మార్ఫింగ్ చేశారని ఆయన అన్నారు. వీడియో కాల్లో

హిందూపురం వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ ఓ మహిళతో నగ్నంగా వీడియో కాల్లో మాట్లాడుతూ దొరికిపోయాడు. దీంతో ప్రత్యర్థులు గోరంట్ల మాధవ్ను, వైసీపీని సోషల్ మీడియాలో చెడుగుడు

ఒకే ఒక్క ఫొటో... టీడీపీతో పాటు ఆంధ్రప్రదేశ్ పరువు పోగొట్టింది. వీళ్లా మన నాయకులు అని సిగ్గుపడేలా ప్రధాన ప్రతిపక్షం టీడీపీ ఎంపీలు వ్యవహరించారు. కేంద్రహోంశాఖ మంత్రి

వైసీపీ కార్యకర్తలతో గురువారం నుంచి ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ భేటీ కానున్నారు. కార్యకర్తలు ఏం చెబుతారో అనే ఆందోళన నేతల్లో కనిపిస్తోంది. పార్టీ

తెలంగాణలో భారతీయ జనతా పార్టీని అర్జంటుగా బలోపేతం చేసేసి.. వచ్చే ఎన్నికల నాటికి అధికార పీఠంపై కూర్చోబెట్టేయాలనే తొందరలో ఆ పార్టీ నాయకులు పావులు కదుపుతున్నారు. తమ

ఎన్టీఆర్ తనయ ఉమామహేశ్వరి ఆత్మహత్యపై వివాదం చెలరేగింది. ఎన్టీఆర్ కూతురి ఆత్మహత్యకు చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్ బాధ్యత వహించాలని నందమూరి లక్ష్మిపార్వతి డిమాండ్ చేశారు. బుధవారం

తెలుగు రాష్ట్రాల్లో ప్రధానంగా ఏపీలో నీచ రాజకీయాలు వీరలెవెల్లో సాగుతున్నాయి. వైసీపీ, టీడీపీలో ఏ పార్టీ తక్కువగా లేదు. ఒక పార్టీ పవిత్రమని, మరో పార్టీ పాపపంకిలమని

వైసీపీలో ఆయన దూకుడు చేసే మంత్రి. చంద్రబాబు మీద విమర్శలు చేయడంతో ముందుంటారు. బలమైన సామాజిక వర్గం నేపధ్యం, రాజకీయ కుటుంబం, అన్నింటికీ మించి విశాఖ జిల్లా

ఆయన ఉత్తరాంధ్రా శ్రీశ్రీ. ఆయన జానపద శైలిలో కట్టే పాటలు ఒక తరాన్ని ఉర్రూతలూగించాయి. ఆయనే జనకవి వంగపండు ప్రసాదరావు. ఆయనకు అరుదైన గౌరవాన్ని అందిస్తోందిపుడు రాష్ట్రప్రభుత్వం.

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసిన మునుగోడు నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరుగుతుందనే అందరూ అనుకుంటున్నారు. జరగడానికి అంత అవకాశం ఉందో, జరగకపోవడానికీ అంతే అవకాశం ఉంది.

దేశంలో ఎక్కడ ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలు చోటు చేసుకున్నా ఏపీ సీఎం జగన్తో ముడిపెట్టడం ఎల్లో మీడియా, టీడీపీకి అలవాటైంది. నిజానిజాలతో సంబంధం లేకుండా అలాంటి దుష్ప్రచార

లోక్సత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్కుమార్ మేథస్సులో ఎవరూ తక్కువ కాదు. ఉన్నతాధికారిగా జయప్రకాశ్ నారాయణకు విశేష అనుభవం ఉంది. రాజకీయంగా ఉండవల్లికి