social media rss twitter facebook
Home > Andhra News
  • Andhra News

    కోస్తాలో జ‌గ‌న్‌కు ఏంటా జ‌నాద‌ర‌ణ‌?

    వైఎస్సార్ జిల్లా ఇడుపుల‌పాయ‌లో ప్రారంభ‌మైన మేమంతా సిద్ధం బ‌స్సుయాత్ర‌కు రోజురోజుకూ ప్ర‌జాద‌ర‌ణ పెరుగుతోంది. వైసీపీ అధినేత‌, ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి గ‌త నెలాఖ‌రులో మేమంతా సిద్ధం బ‌స్సుయాత్ర‌ను

    భీమిలీలో జేగంట మోగేనా?

    భీమిలీని ఏరి కోరి తీసుకున్న మాజీ మంత్రి టీడీపీ సీనియర్ నేత గంటా శ్రీనివాసరావుకు అంతా సానుకూలంగానే ఉందా అంటే టైట్ ఫైట్ తప్పదని అంటున్నారు. వైసీపీ

    బాబు మాటలకు అర్ధాలు వేరులే!

    టీడీపీ అధినేత మాటలకు అర్ధాలు వేరు అని వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు. ఆయన ఎదుటి పక్షం మీదనే విమర్శలు చేస్తారు తప్ప తన పక్కన చూసుకునేది ఎప్పుడూ

    నామినేష‌న్ల‌కు వేళాయె..!

    ఏపీలో అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు, లోక్ స‌భ ఎన్నిక‌ల పోలింగ్ కు స‌మ‌యం ఇంకా ఉన్నా.. నామినేష‌న్ల ప్ర‌క్రియ మాత్రం మొద‌ల‌వుతోంది. గురువారం ఏపీ ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ ,

    పురందేశ్వ‌రికి బీజేపీ ఇన్‌చార్జ్ చీవాట్లు!

    ఏపీ బీజేపీ అధ్య‌క్షురాలు ద‌గ్గుబాటి పురందేశ్వ‌రికి చీవాట్లు పెడుతూ తిరుప‌తి జిల్లా శ్రీ‌కాళ‌హ‌స్తి నియోజ‌క‌వ‌ర్గ బీజేపీ ఇన్‌చార్జ్ కోలా ఆనంద్ నేరుగా ఆమెకే లేఖ రాశారు. అలాగే

    భూమిపుత్రులకే ఉత్తరాంధ్ర ఓటు!

    ఉత్తరాంధ్రా వెనకబాటుతనంతో మగ్గుతూ ఇక్కడ ఉన్న వారు అంతా ఇతర ప్రాంతాలకు ఉపాధి కోసం వలస పోతూంటే వేరే ప్రాంతాల నుంచి వలస వచ్చిన వారు రాజకీయ

    సిక్కోలులో టీడీపీ భారీ షాక్?

    తెలుగుదేశం పార్టీకి కంచుకోట లాంటి జిల్లా అయిన శ్రీకాకుళంలో మాజీ మంత్రి గుండా అప్పల సూర్యనారాయణ దంపతులు పార్టీకి దండం పెట్టేశారు అని అంటున్నారు. ఎన్టీఆర్ జమానా

    మ‌ళ్లీ మోస‌గించ‌డానికి బాబు రెడీ!

    చంద్ర‌బాబునాయుడిపై మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి విరుచుకుప‌డ్డారు. ఇద్ద‌రి మ‌ధ్య విద్యార్థి ద‌శ నుంచి రాజ‌కీయ వైరం కొన‌సాగుతున్న సంగ‌తి తెలిసిందే. ఇద్ద‌రూ చిత్తూరు జిల్లాకు చెందిన నాయ‌కులే.

    ప‌వ‌న్ బ‌హు భార్య‌త్వాన్ని జ‌గ‌న్ వ‌దిలి పెట్ట‌రా?

    జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్ బ‌హు భార్య‌త్వం గురించి ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ప‌దేప‌దే మాట్లాడుతున్నారు. ప‌వ‌న్ పెళ్లాల గురించి మ‌న‌కెందుక‌బ్బా? అని వైసీపీ నాయ‌కులు కూడా ఆఫ్ ది

    ప్ర‌చారానికి ప‌నికొచ్చే వంగ‌వీటి రాధా.. పోటీకి అర్హుడు కాదా?

    వంగ‌వీటి రాధాకృష్ణ‌... దివంగ‌త వంగ‌వీటి రంగా కుమారుడు. టీడీపీ హ‌యాంలో దీక్ష‌లో ఉన్న రంగాను అత్యంత పాశ‌వికంగా చంపారు. రంగా హ‌త్య టీడీపీని అధికారానికి దూరం చేసింది.

    వైఎస్ అవినాష్ యాక్టీవ్ అయితేనే...!

    క‌డ‌ప వైసీపీ ఎంపీ అభ్య‌ర్థి వైఎస్ అవినాష్‌రెడ్డి యాక్టీవ్ అయితేనే, ఆయ‌న పార్ల‌మెంట్ ప‌రిధిలోని అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల్లో అధికార పార్టీ విజ‌యం సులువు అవుతుంది. అవినాష్‌రెడ్డి ఎప్ప‌ట్లాగే

    ఒక్క అయ్యన్నకు ఓటేస్తే నలుగురు ఎమ్మెల్యేలు తయారు!

    ఉమ్మడి విశాఖ జిల్లాలో టీడీపీ సీనియర్ నేత మాజీ అయ్యన్నపాత్రుడు చివరి సారిగా ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఆయన గెలుపు కోసం శ్రమిస్తున్నారు. ఆయన రాజకీయ ప్రత్యర్ధి,

    అన్న జనసేన... తమ్ముడు టీడీపీ

    రాజకీయం అంటే ఇలాగే ఉండాలేమో. పార్టీలు వేరుగా ఉంటే రాజకీయం పండుతుంది. అన్ని విధాలుగా కలిసివస్తుంది. అయిదేళ్ల పాటు రాజకీయ అజ్ఞాత వాసం చేసి జనసేన ద్వారా

    విశాఖ జనసేనలో ముసలం

    విశాఖ సౌత్ అసెంబ్లీ జనసేనలో ముసలం మొదలైంది. ఆ పార్టీ అభ్యర్ధిగా ఉన్న వంశీ క్రిష్ణ శ్రీనివాస్ వద్దు అంటూ ఆ పార్టీ నేతలు మీడియాకు ఎక్కారు

    బాబు బండారు మధ్యలో మాడుగుల హల్వా!

    ఉమ్మడి విశాఖ జిల్లాలో టీడీపీ కూటమి రాజకీయం అయోమయంగా సాగుతోంది. అలకలు ఇంకా పోలేదు. అసంతృప్తులు చల్లారలేదు. దాంతో అనకాపల్లి ఎంపీ అభ్యర్ధిగా పోటీలో ఉన్న సీఎం

    తోట త్రిమూర్తులకు జైలు శిక్ష!

    1996 నాటి శిరోముండనం కేసులో వైసీపీ నేత తోట త్రిమూర్తులుకు 18 నెలల జైలు శిక్ష విధిస్తూ విశాఖ‌ కోర్టు సంచలన తీర్పునిచ్చింది. అలాగే రూ.2 లక్షల

    గాజు గ్లాస్ గుర్తుపై ఊపిరి పీల్చుకున్న జ‌న‌సేన‌

    గాజు గ్లాస్ గుర్తుపై ఏపీ హైకోర్టులో జ‌న‌సేన‌కు ఊర‌ట ద‌క్కింది. గ‌త ఎన్నిక‌ల్లో జ‌న‌సేన గాజు గ్లాస్ గుర్తుపై పోటీ చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ ఎన్నిక‌ల్లోనూ

    బీజేపీ, టీడీపీ సీట్ల మార్పు .. నివురుగ‌ప్పిన నిప్పు!

    టీడీపీ, బీజేపీ మ‌ధ్య సీట్ల మార్పు వుంటుంద‌నే చ‌ర్చ రెండు రోజుల క్రితం విస్తృతంగా సాగింది. అయితే కూట‌మిలో సీట్ల మార్పు అంశం నివురుగ‌ప్పిన నిప్పులా వుంది.

    రూ.10 వేల వ‌లకు చిక్క‌ని వ‌లంటీర్లు!

    ప్ర‌జ‌ల వ‌ద్ద‌కే నేరుగా పాల‌న తీసుకెళ్లాల‌నే ల‌క్ష్యంతో వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి స‌చివాల‌య వ్య‌వ‌స్థ‌ను తీసుకొచ్చారు. జ‌గ‌న్ ప్ర‌భుత్వం వ‌చ్చీరాగానే 1.25 ల‌క్ష‌ల రెగ్యుల‌ర్ ఉద్యోగుల‌ను సృష్టించి, వారి

    ఆమె ద‌గ్గ‌ర డ‌బ్బు ఉంద‌నే.. బాబు టికెట్ ఇచ్చారు!

    వైఎస్సార్ జిల్లా క‌మ‌లాపురం మాజీ ఎమ్మెల్యే జీ.వీర‌శివారెడ్డి టీడీపీ వీడ‌డానికి సిద్ధ‌మ‌య్యారు. టీడీపీలో చేర‌డ‌మే ఆల‌స్యం, అంత కంటే వేగంగా ఆయ‌న రిట‌ర్న్ అవుతున్నారు. క‌మ‌లాపురం టికెట్‌ను

    వారెవ్వా.. పవన్ మీద ఒట్టు!

    సాధారణంగా ప్రజల నమ్మకాల్లో ఉండే ప్రకారం ఒట్టు పెట్టడంలో ఉండే ఆంతర్యం ఏమిటి? మనం ఒట్టు పెట్టి అబద్ధం చెబితే గనుక.. ఎవరిమీదనైతే ఒట్టు పెడుతున్నామో, వారు

    పోలింగ్ లోగా పునాదులైనా వేయండి పవన్!

    ‘స్థానికుడు కాదు’ అనే మాట ఒక్కటే కాదు, ‘గెలిచినా సరే.. ఆయన ఇక్కడ ఉండబోయేది లేదు’  అనే మాట బాగా ప్రజల్లోకి వెళుతూ ఉండడం అనేది పిఠాపురం

    సైకిల్ గుర్తు లేకుండా మొదటి సారి పోటీ!

    ఎన్నడూ లేని విధంగా తన కంచుకోటలను పొత్తుకు రాసిచ్చేసింది టీడీపీ అధినాయకత్వం. అనకాపల్లిలో టీడీపీ అనేక సార్లు గెలిచింది. ఎంపీ సీటులో కూడా టీడీపీదే ఎక్కువ సార్లు

    తమ్ముళ్ళకు పార్టీ పదవులతో బుజ్జగింపు !

    వైసీపీలో తన కుమారుడికి ఎమ్మెల్యే టికెట్ దక్కలేదని టీడీపీలోకి తిరిగి వచ్చిన అనకాపల్లికి చెందిన మాజీ మంత్రి దాడి వీరభద్రరావుకు టీడీపీ అధినాయకత్వం పార్టీ పదవి ఇచ్చింది.

    ఆ రెండూ తప్ప అన్నీ మాట్లాడిన బాబు!

    విశాఖ వచ్చిన టీడీపీ అధినేత చంద్రబాబు కీలక విషయాల మీద మాట్లాడకుండా మిగిలినదంతా మాట్లాడారని వైసీపీ ఎద్దేవా చేస్తోంది. గాజువాకలో సభ పెట్టిన బాబు విశాఖ స్టీల్

    బండారుకు దక్కని హామీ... గాజు గ్లాస్ సంగతేంటి?

    టీడీపీలో సీనియర్ నేత బండారు సత్యనారాయణమూర్తి. పార్టీ పుట్టినప్పటి నుంచి అందులో ఉన్న నేత. ఎనభైల్లో విశాఖ జిల్లాలో చురుకైన యువనేతగా పేరు తెచ్చుకున్నారు. ఆయన తొలుత

    అనగనగా జోగయ్య: ఆశలావు.. పీక సన్నం!

    ఆశలావు.. పీక సన్నం అని ఒక సామెత ఉంటుంది. అత్యాశకు పోయే వారి గురించిన సామెత ఇది. తిరుమల శ్రీవారి కైంకర్యాల్లోని కల్యాణోత్సవం లడ్డూ (పెద్దలడ్డూ)ను ఒక్క

    సానుభూతి కోసం ముంద‌స్తుకెళ్లి.. బోర్లాప‌డ్డ బాబు!

    ప్ర‌తి ఎన్నిక‌ల్లోనూ ఏదో ఒక సానుభూతిని సాకుగా తీసుకుని ఎన్నిక‌ల్లో గెలుపొందాల‌ని చంద్ర‌బాబునాయుడు తపిస్తుంటార‌ని ప్ర‌త్య‌ర్థులు విమ‌ర్శిస్తుంటారు. రాజ‌కీయంగా క‌లిసొచ్చే ఏ ఒక్క చిన్న విష‌యాన్ని కూడా

    జ‌గ‌న్‌పై సింప‌తీ పెరుగుతోంద‌ని...!

    ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌కీయాల్లో ఇప్పుడు రాళ్లు కేంద్రంగా రాజ‌కీయ ర‌చ్చ సాగుతోంది. విజ‌య‌వాడ‌లో ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌పై జ‌రిగిన దాడిలో ఆయ‌న‌తో పాటు ప‌క్క‌నే వున్న ఎమ్మెల్యే వెల్లంప‌ల్లి

    దాడులు మ‌న‌ల్ని ఆప‌లేవు.. అధికారం మ‌న‌దేః జ‌గ‌న్‌

    విజ‌య‌వాడ‌లో దాడి త‌ర్వాత ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి సోమ‌వారం ఉద‌యం మ‌ళ్లీ జ‌నంలోకి వ‌చ్చారు. దాడి నేప‌థ్యంలో ఆయ‌న్ను ప‌రామ‌ర్శించేందుకు పార్టీకి చెందిన నాయ‌కులు భారీ సంఖ్య‌లో


Pages 2 of 836 Previous      Next