ప్రజల్లో వ్యతిరేకత తెచ్చుకున్నారనే కారణంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పక్కన పెట్టిన ఎమ్మెల్యే... బీజేపీకి ఎంపీ అభ్యర్థి కానున్నారు. తిరుపతి జిల్లా గూడూరు ఎమ్మెల్యే వెలగపల్లి వరప్రసాద్
ఏదైనా మంచి పని చేయాలంటే మంచి రోజు చూసుకుని ప్రారంభించడం మనకు అలవాటు. అలాంటిది కోటి ఆశలతో ఒక రాష్ట్రాన్ని అయిదేళ్ల పాటూ పరిపాలించే అవకాశం దక్కాలని
లోక్సభతో పాటు ఏపీలో అసెంబ్లీ ఎన్నికలకు కౌంట్ డౌన్ మొదలైంది. ఏపీలో అధికారం ఎవరిదనే విషయమై రకరకాల సర్వేలు తెరపైకి వస్తున్నాయి. ఒక్కో సంస్థ ఒక్కో రకంగా
అభ్యర్థులకు గతిలేని పార్టీల జాబితాలో బిజెపి ముందు నుంచీ ఉండనే ఉంది. కానీ ఏపీ రాజకీయాల విషయానికి వస్తే.. వారి గతిలేనితనం ఇంకా బయటపడలేదు. ఎందుకంటే వారు
వైసీపీ ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులందరినీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించారు. అయితే ఆయన సొంత జిల్లాలో ఒక చోట మినహా, మిగిలిన 9 అసెంబ్లీ స్థానాల్లో సిటింగ్
ఎన్నికల ప్రచారంలో కూటమి అభ్యర్థులు మూడు పార్టీల కండువాలను వేసుకుంటున్నారు. అయితే ఒకే ఒక్క నియోజకవర్గంలో మాత్రం బీజేపీ కండువా వేసుకోడానికి టీడీపీ అభ్యర్థి ససేమిరా అంటున్నారు.
కాకినాడ జిల్లా పిఠాపురంపై రెండు తెలుగు రాష్ట్రాల దృష్టి పడింది. ఎందుకంటే ఇక్కడి నుంచి టాలీవుడ్ అగ్రహీరో, జనసేనాని పవన్కల్యాణ్ పోటీ చేయడమే కారణం. గత ఎన్నికల్లో
కాకినాడ జిల్లా పిఠాపురంలో జనసేనకు టీడీపీ ఇన్చార్జ్ వర్మ చుక్కలు చూపిస్తున్నారు. పిఠాపురంలో తాను పోటీ చేస్తానని పవన్కల్యాణ్ ప్రకటించగానే, ఆ నియోజకవర్గ టీడీపీ భగ్గుమంది. టీడీపీ
కొంత మంది నాయకులు అంతే. వారి అజ్ఞానమే అర్హతగా పెద్ద పదవుల్లోకి వెళ్లిపోతుంటారు. చంద్రబాబునాయుడు కోటరీలో మరీ సొంత జ్ఞానం, తెలివితేటలు ఉన్న వారికి పెద్దపదవులు ఎలా
విజయనగరం జిల్లా ఎస్ కోట టికెట్ దక్కని తమ్ముడు తిరుగు బాట బావుటా ఎగరేశారు. ఎస్ కోట టికెట్ మీద ఆశలు పెంచుకుని చాలాకాలంగా పనిచేస్తూ వస్తున్న
విశాఖ ఉత్తరం సీటుని పొత్తులో భాగంగా బీజేపీకి టీడీపీ కేటాయించినట్లుగా తెలుస్తోంది. విశాఖ ఉత్తరం నుంచి మాజీ ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు మరోసారి పోటీ చేస్తున్నారు.
ఏపీలో జగన్ వేవ్ లో సైతం టీడీపీ మూడు ఎంపీ సీట్లు గెలిచింది. అందులో శ్రీకాకుళం ఒకటి. 2014, 2019లలో వరసగా ఈ సీటుని కింజరాపు రామ్మోహన్
శ్రీకాకుళం జిల్లాకు చెందిన సీనియర్ టీడీపీ నేత మాజీ మంత్రి గుండ అప్పల సూర్యనారాయణ తన అనుచరులు అభిమానులతో సమావేశం అయిన అనంతరం టీడీపీ అధినాయకత్వం మీద
ఏలూరు లోక్సభ అభ్యర్థి ఎంపికపై వివాదం తలెత్తింది. ఇటు టీడీపీ ఇన్చార్జ్, అటు బీజేపీ ఇన్చార్జ్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కడప నుంచి తీసుకొచ్చి ఏలూరులో ఎలా నిలబెడతారని
చంద్రబాబునాయుడు తన పార్టీ అభ్యర్థులకు, నాయకులకు, కార్యకర్తలకు స్ఫూర్తి నింపే ఉద్దేశంతో భారీ డైలాగ్లు చెబుతున్నారు. అయితే ఆయన మాటల్లో అతిశయం వుండడంతో అంతా కమెడియన్గా చూస్తున్నారు.
ఉండవల్లి శ్రీదేవి. తాజాగా బాబు వెన్నుపోటుకు బలైన ఎమ్మెల్యే. చంద్రబాబును నమ్ముకున్నందుకు రాజకీయాల్లో కుట్రలు ఎలా వుంటాయో చాలా త్వరగా తెలుసుకున్న వీరనారి. రాజకీయాలతో ఏ మాత్రం
జనసేనాని పవన్కల్యాణ్ను నమ్ముకుని బాగుపడినోళ్లు చాలా తక్కువ. కానీ రాజకీయంగా ఆయన్ను నమ్ముకుని భ్రష్టు పట్టినోళ్లు చాలా మందే ఉన్నారు. ఎన్నికలు పూర్తయ్యే సరికి పవన్ బాధితులు
టీడీపీలో కుటుంబానికి ఒక టికెట్ మాత్రమే అనే నిబంధన ఉత్తుత్తిదే అని తేలిపోయింది. డబ్బు, పలుకుబడి ఉన్నవాళ్లకు ఎన్ని టికెట్లైనా ఇస్తారని రుజువైంది. టికెట్లు దక్కని వాళ్లు
చిత్తూరు లోక్సభ (ఎస్సీ రిజర్వ్డ్) టీడీపీ అభ్యర్థిగా దగ్గుమళ్ల ప్రసాద్రావును చంద్రబాబునాయుడు ఖరారు చేశారు. ఈయన అభ్యర్థిత్వంపై చర్చకు తెరలేచింది. ఉమ్మడి చిత్తూరు జిల్లా తిరుపతిలో కూటమి
కడప అసెంబ్లీ టీడీపీ అభ్యర్థి ఆర్.మాధవీరెడ్డి అతి ఓ రేంజ్లో వుంది. "ఏందిరా నాయనా మాధవీరెడ్డి అతిపూరి వ్యవహారం. ఈమెను ఎట్లా భరించడం? కడపలో అంటే సరే,
ఎన్నికల్లో గెలుపు కోసం రకరకాల ఉపాయాలు పన్నుతుంటాయి రాజకీయ పార్టీలు. తమ ప్రత్యర్థులను కట్టడి చేయడంలో వారి వ్యాపారాలకు బ్రేకులు వేయడం కూడా ఒక మార్గంగా భావిస్తుంటాయి.
విశాఖ ఎంపీ సీటులో రసవత్తరమైన పోరుకు తెర లేచింది. టీడీపీ తరఫున మాజీ ఎంపీ దివంగత ఎంవీవీఎస్ మూర్తి మనవడు బాలయ్య అల్లుడు శ్రీభరత్ కి టీడీపీ
శ్రీకాకుళం తెలుగుదేశం పార్టీ జెండా నాలుగు దశాబ్దాలుగా పట్టుకున్న ప్రముఖ రాజకీయ కుటుంబానికి టీడీపీ హై కమాండ్ షాక్ ఇచ్చేసింది. మాజీ మంత్రి గుండ అప్పల సూర్యానారాయణ
రాజకీయంగా తాను నిత్యం పవన్ కల్యాణ్ సేవలోనే గడిపేస్తూ ఉండినప్పటికీ.. ఎన్నికల సీజను వచ్చే సరికి వాయుమార్గంలో వచ్చి.. తెనాలి సీటు దక్కించుకున్నారు నాదెండ్ల మనోహర్. మరి
చంద్రబాబునాయుడిని నమ్మి తాను మోసపోయానని తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి తీవ్ర ఆవేదన చెందుతున్నారు. బాపట్ల ఎంపీ సీటుపై ఎన్నో ఆశలు పెట్టకున్న శ్రీదేవికి చివరికి నిరాశే
చంద్రబాబునాయుడు తన కుటుంబ సభ్యులందరికీ టికెట్లు ఇచ్చుకున్నారు. ఇదే పార్టీకి చెందిన కొందరు నాయకులకు మాత్రం సాకులు చెప్పి, టీకెట్లు ఎగ్గొట్టారు. దీంతో కొంత మంది టీడీపీ
మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డికి టీడీపీలో ప్రత్యేక నాయకుడు. చంద్రబాబు మనసులో ఆయనకు విశిష్ట స్థానం. 2014 ఎన్నికల్లో సోమిరెడ్డి ఓడిపోయినప్పటికీ, ఎమ్మెల్సీ పదవితో పాటు తన
టీడీపీ అధినేత విశాఖ జిల్లాకు చెందిన మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుకు ఝలక్ ఇచ్చేశారు. వరసగా రిలీజ్ చేసిన మూడవ జాబితాలోనూ గంటా పేరు లేదు. ఆయన
విశాఖ నుంచి బీజేపీ తరఫున ఎంపీగా పోటీ చేయాలని గత మూడేళ్ళుగా అన్ని రకాలుగా ప్రయత్నాలు చేసుకుంటూ వస్తున్న రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావుకు చెక్ పడిపోయింది.
టీడీపీలో అసంతృప్త జ్వాలలు ఎగిసి పడుతున్నాయి. పొత్తులో భాగంగా నాయకులు త్యాగాలు చేయక తప్పదని చంద్రబాబు మొదటి నుంచి చెబుతూ వస్తున్నారు. అయితే సీనియర్ నేతలు తమకు