చీపురుపల్లి, భీమిలి సీట్ల విషయంలో సస్సెన్స్ మెయింటెయిన్ చేస్తున్నా, చివరకు ఆ రెండూ సీనియర్లకే ఇస్తారని, కళా వెంకటరావు, గంటా శ్రీనివాసరావులకే ఆ రెండూ ఫిక్స్ చేసి
టీడీపీ అభ్యర్థుల జాబితా విడుదలైంది. నాలుగు ఎంపీ, 9 మంది ఎమ్మెల్యే అభ్యర్థులకు అందులో చోటు దక్కింది. ఉమ్మడి అనంతపురం జిల్లా గుంతకల్లు నుంచి గుమ్మనూరు జయరామ్
బీజేపీ సీనియర్ నేత, మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి కోసం జమ్మలమడుగు టీడీపీ ఇన్చార్జ్ భూపేష్రెడ్డిని చంద్రబాబునాయుడు రాజకీయంగా బలి పెట్టారు. టీడీపీ పెండింగ్ అభ్యర్థుల జాబితాను ప్రకటించింది.
వైఎస్సార్ జిల్లా బద్వేలు టికెట్ ఆశించి భంగపడ్డ బీజేపీ నాయకుడు పనతల సురేష్ తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. ఒక రోజు ముందు టీడీపీ నుంచి బీజేపీలో చేరిన
ఉమ్మడి అనంతపురం జిల్లా ధర్మవరంలో ఆసక్తికర రాజకీయాలు సాగుతున్నాయి. ధర్మవరం సీటును బీజేపీకి కేటాయించారు. ఆ పార్టీ నుంచి వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన వై.సత్యకుమార్ పోటీ
జనసేన అధికార ప్రతినిధి పోతిన మహేశ్ రాజకీయ డ్రామా ఆడుతున్నారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోతిన మహేశ్ బిల్డప్ బాబాయ్ అంటూ ఆయన వెన్నంటి నడిచే వాళ్లే
ఏపీలో వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నెత్తిపైన బీజేపీ రాజకీయంగా పాలు పోస్తోంది. మరోసారి జగన్ అధికారంలోకి రావడానికి చేయాల్సిన దాని కంటే ఎక్కువే ఆ
మేమంతా సిద్ధమంటూ ఇడుపులపాయ నుంచి ముఖ్యమంత్రి బస్సుయాత్ర ప్రారంభించారు. అయితే ఈ కార్యక్రమం మొక్కుబడిగా సాగుతోందన్న విమర్శలు వస్తున్నాయి. ఎల్లో మీడియా, ప్రతిపక్షాలు ఇలాంటి విమర్శలు చేస్తుంటే
ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల అసెంబ్లీ సీటుని బీజేపీకి కేటాయించడం ఒక వ్యూహాత్మక తప్పిదని అని టీడీపీ తమ్ముళ్ళు అంటున్నారు. ఈ సీటులో రాజకీయంగా సామాజికంగా చూసినా
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉత్తరాంధ్ర జిల్లాల పర్యటన ఖరారు అయింది. ఆయన ఏప్రిల్ నెల 4 నుంచి 7 వరకూ నాలుగు రోజుల పాటు ఉత్తరాంధ్ర
మంత్రి ఆర్కే రోజా అంటే వైసీపీ ఫైర్ బ్రాండ్ అనే పేరు వుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్పై చంద్రబాబునాయుడు, లోకేశ్, పవన్కల్యాణ్ విమర్శలు చేస్తే చాలు... ఘాటైన
తూర్పుగోదావరి జిల్లా అనపర్తి కూటమి టికెట్ మార్పు తీవ్ర వివాదానికి దారి తీసింది. టీడీపీ మొదటి జాబితాలో అనపర్తి టికెట్ను మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి ప్రకటించారు.
కడప టీడీపీ నేతలతో చంద్రబాబునాయుడు ఆడుకుంటున్నారు. కడప ఎంపీ అభ్యర్థి మీరే అంటూ... రోజుకో నాయకుడి పేరుతో ఐవీఆర్ఎస్ సర్వే చేపడుతూ తన మార్క్ వెన్నుపోటు పొడుస్తున్నారనే
బంగి అనంతయ్య గుర్తున్నారా? కర్నూలు మాజీ మేయర్. చిత్రవిచిత్ర వేషధారణలతో నిత్యం వార్తల్లో కనిపించేవారు. బంగి అనంతయ్యకు విపరీతమైన ప్రచార పిచ్చి. సమస్యలు, వాటి పరిష్కారాలతో సంబంధం
టిక్కెట్టు ఇస్తున్నాం.. ఇస్తున్నాం అంటూ చివరివరకు ఆశపెట్టడం.. చివరి నిమిషంలో రకరకాల కాలిక్యులేషన్లు, సమీకరణాల నేపథ్యంలో మాట తప్పడం అనేది అన్ని రాజకీయ పార్టీల్లాగా బిజెపిలో కూడా
చంద్రబాబునాయుడుకు వ్యక్తిగతంగా మాత్రమే కాదు రాజకీయంగా కూడా వార్ధక్యం వచ్చేసింది. ఆలోచనల్లో కూడా వార్ధక్యం వచ్చేసింది. ఎప్పుడో కొన్నేళ్ల కిందట ప్రజలను బురిడీ కొట్టించడానికి వాడిన ఆలోచనల్నే
ఈ నెల 30న పవన్కల్యాణ్ పిఠాపురానికి వెళ్తున్నారు. అక్కడి నుంచి ఆయన పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. దీంతో తాను పోటీ చేస్తున్న పిఠాపురం నుంచే ప్రచారానికి
మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్కుమార్రెడ్డికి రాజంపేట పార్లమెంట్ సీటు ఇవ్వడపై ఆయన తమ్ముడు, పీలేరు టీడీపీ అభ్యర్థి కిషోర్రెడ్డి అసంతృప్తిగా ఉన్నట్టు తెలిసింది. ఆ ప్రభావం తనపై
మూడు పార్టీల మధ్య పొత్తులు కుదిరాయో.. చంద్రబాబు తమకు కేటాయించినవి గెలిచే సీట్లో కాదు.. ఇంకా బోలెడు సందేహాలలోనే కొట్టుమిట్టాడుతున్నారు గానీ.. మొత్తానికి కమల నాయకులు తమకు
మాట తప్పను.. మడమ తిప్పను అనే వ్యక్తిత్వ ప్రకటనతో జగన్మోహన్ రెడ్డి ప్రజాజీవితంలో రాజకీయం చేస్తూ పోతున్నారు. అలాంటి జగన్ కు .. మాటతప్పే నాయకుల పెడపోకడలు
విశాఖ సౌత్ సీటులో టీడీపీ కూటమి అభ్యర్ధి ఎవరో ఇంకా తేల్చలేదు. ఈ సీటు పొత్తు ధర్మంలో భాగంగా జనసేనకు ఇస్తున్నట్లుగా ప్రచారంలో ఉంది. జనసేన నుంచి
పార్టీనే నమ్ముకుని దశాబ్దాలుగా పనిచేస్తున్న వారికి కమలం పార్టీ బిగ్ హ్యాండ్ ఇచ్చేసింది. పీవీఎన్ మాధవ్ అంటేనే నిజాయతీకి క్రమశిక్షణకు మారు పేరు అని చెబుతారు. ఆయన
విజయవాడ వెస్ట్ విషయంలో జనసేన రాజకీయం రోడ్డున పడింది! అయినప్పటికీ అక్కడి ఆశావహులందరినీ తలదన్ని చంద్రబాబుకు అతి సన్నిహితుడైన సీఎం రమేష్ కు బీజేపీ టికెట్ దక్కింది!
వరదాపురం సూరి.. తన కాంట్రాక్టు వ్యవహారాలను చక్కబెట్టుకోవడానికే బీజేపీలోకి చేరాడనే విమర్శను ఎదర్కొనే కమలం పార్టీ నేత! ఇప్పుడు కమలం పార్టీపై ఆయన విధేయత ఎంతో బయటపడే
ఉత్తరాంధ్రలో టీడీపీ సీనియర్ నేత. ఏపీ టీడీపీ మాజీ అధ్యక్షుడు అయిన కిమిడి కళా వెంకటరావు ఎంతో ఆశలు పెట్టుకున్న ఎచ్చెర్ల అసెంబ్లీ సీటు బీజేపీకి వెళ్ళిపోయింది.
ఏపీ బీజేపీ తాము నిలబడే అసెంబ్లీ అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది అందరూ ఊహించినట్లే మెజారిటీ వాటా చంద్రబాబు వర్గానికి దక్కింది. బీజేపీ పూర్వ నాయకులను పక్కన
ఎన్నికల షెడ్యూల్ వెలువడిన నేపథ్యంలో ప్రచారానికి అన్ని పార్టీల నాయకులు సిద్ధమయ్యారు. మే 13న ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. దీంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మేమంతా
అంబటి రాయుడు... కొన్ని నెలల క్రితం ఏపీ రాజకీయాల్లో వార్తల్లో వ్యక్తిగా నిలిచారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితో భేటీ అయి, ఆయనపై ప్రశంసల వర్షం కురిపించారు. అనంతరం
ఉమ్మడి కడప జిల్లాలో వైసీపీ గడ్డు పరిస్థితి ఎదుర్కొనే నియోజకవర్గం ఏదైనా వుందంటే... అది ప్రొద్దుటూరు. స్థానిక ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్రెడ్డి, ఆయన బామ్మర్ది వైఖరులు వైసీపీకి
జనసేనాని పవన్కల్యాణ్పై జనాలకు, రాజకీయ నాయకులకు ఒక క్లారిటీ వచ్చేసింది. పవన్కల్యాణ్ హామీ ఇచ్చారంటే, అది నెరవేరదని అర్థమైంది. ఇంత కాలం నారా చంద్రబాబునాయుడికే సొంతమైన వెన్నుపోటు