social media rss twitter facebook
Home > India News
  • India News

    భోజనంతో చంపేయడం అంటే ఇదేనేమో..!

    పలు రకాల వంటకాలతో విందు ఏర్పాటుచేస్తే, 'భోజనంతో చంపేస్తారా ఏంటి..' అంటూ సరదాగా జోక్ చేయడం కామన్. కానీ ఇక్కడ పెట్టే రుచులన్నీ ట్రై చేస్తే మాత్రం

    మోడీ భజన పరులకు షాక్ ఇచ్చిన స్వామి!

    భారతీయ జనతా పార్టీ అంటే సిద్ధాంతాల పార్టీ.. సిద్ధాంతాలకు మాత్రమే విలువ ఇస్తూ, రాజకీయ నైతికతకు పెద్దపీట వేసే పార్టీ అని సాధారణంగా చెబుతూ ఉంటారు. కానీ..

    గ్రేటర్ రాయలసీమ వాసుల కోసం డల్లాస్ లో విస్తృతంగా సేవలు అందిస్తున్న గ్రాడా

    అమెరికా దేశంలోని డల్లాస్ నగరానికి వచ్చి జీవనం సాగిస్తున్న గ్రేటర్ రాయలసీమ ప్రజల కోసం గ్రేటర్ రాయలసీమ అసోసియేషన్ ఆఫ్ డల్లాస్ (గ్రాడా) సంస్థ విస్తృతంగా సేవలు

    హీరో స్థానంలో క్రికెట‌ర్.. బీజేపీ వ్యూహం?

    పంజాబ్ లో బీజేపీకి పెద్ద‌గా బలం లేక‌పోయినా.. అక్క‌డ సినిమా స్టార్లు, క్రికెట‌ర్ల‌ను అడ్డం పెట్టుకుని ఒక‌టీ రెండు ఎంపీ సీట్ల‌లో అయినా స‌త్తా చూపించే ప్ర‌య‌త్నం

    మోడీ చిత్తశుద్ధి ఇప్పుడు తేలుతుంది?

    ప్రధాని నరేంద్రమోడీ తాయిలాల రాజకీయాల గురించి చాలా వెటకారంగా మాట్లాడుతూ ఉంటారు. ప్రజలకు ఉచిత పథకాల గురించి ఆయనకు చాలా చులకన భావం ఉంది. ఉచిత పథకాల

    కాంగ్రెస్ కు భారీ సీట్లిచ్చే రాష్ట్రం అదే!

    లోక్ స‌భ ఎన్నిక‌ల విష‌యంలో కాంగ్రెస్ కు దేశంలో ఏ పాటి సానుకూల‌త ఉంటుంద‌నేది ప్ర‌శ్నార్థ‌కంగా నిలుస్తోంది. ప్ర‌త్యేకించి ఉత్త‌ర‌భార‌తంలో కాంగ్రెస్ వ‌చ్చే ఎన్నిక‌ల్లో కూడా కోలుకుంటుంద‌నే

    అయోధ్య రామయ్య కోసం తిరుమల ప్లాన్

    తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలంటే ఎన్నో రకాలున్నాయి. సర్వదర్శనం నుంచి వీఐపీ బ్రేక్ దర్శనం వరకు దాదాపు 12 రకాలుగా శ్రీవారిని దర్శించుకునే వెసులుబాటు కల్పిస్తోంది టీటీడీ. ఇన్ని

    మళ్లీ గెలిచే వ్యూహంపై ఇప్పుడే కసరత్తు!

    బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ సరికొత్త ఎత్తుగడను అనుసరిస్తున్నారు. ఎమ్మెల్యేలు పార్టీలు మారడం రాజకీయాల్లో చాలా సహజం. కానీ.. అంతే ఈజీగా.. ముఖ్యమంత్రిగా తాను కూటములు మార్చేస్తూ

    మ‌రో కాంగ్రెస్ నేత‌కు కాషాయ‌తీర్థం!

    ఒక‌వైపు తాము ప్ర‌తిప‌క్షంలో ఉన్న‌ప్పుడు తీవ్ర స్థాయిలో తామే దుమ్మెత్తి పోసిన అశోక్ చ‌వాన్ కు కాషాయ తీర్థం ఇచ్చేసి, ప‌విత్రుడిని చేసేసి.. చేరిన కొన్ని గంట‌ల్లోనే

    పీచు మిఠాయి బ్యాన్.. తెలుగు రాష్ట్రాల పరిస్థితేంటి?

    చిన్న ఎగ్జిబిషన్ లేదా సంత జరిగితే చాలు, అక్కడ కచ్చితంగా కనిపించే పదార్థం పీచు మిఠాయి. ఇది కనిపిస్తే పిల్లలు మారాం చేయకుండా ఉండలేరు. పెద్దలు కూడా

    కాంగ్రెస్‌కు బిగ్ షాక్‌

    కీల‌క‌మైన ఎన్నిక‌ల స‌మ‌యంలో కాంగ్రెస్ పార్టీకి కేంద్ర ప్ర‌భుత్వం బిగ్ షాక్ ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ బ్యాంక్ ఖాతాల‌ను ఐటీ శాఖ స్తంభింప‌జేసి చావు దెబ్బ కొట్టింది.

    ఈరోజు నుంచి యాంటీ-వాలంటైన్స్ వారం

    నిన్నటితో వాలంటైన్స్ వీక్ పూర్తయింది. మరి ఇవాళ్టి నుంచి ఏంటి? ఇంకేముంది, ఇవాళ్టి నుంచి యాంటీ-వాలంటైన్ వీక్ అన్నమాట. పెళ్లి తర్వాత విడాకులు ఎలాగో, ప్రేమ తర్వాత

    అశోక్ చ‌వన్ కు రాజ్య‌స‌భ‌.. వ‌హ్వా బీజేపీ!

    క‌మ‌లం పార్టీ పంచ‌న అలా చేరిండో లేదో.. మ‌హారాష్ట్ర మాజీ సీఎం అశోక్ చ‌వన్ కు బీజేపీ రాజ్య‌స‌భ స‌భ్య‌త్వం ఖ‌రారు చేసింది! మ‌రి ఈ అశోక్

    సోనియా.. ఈ వ‌య‌సులో ఎంపీ హోదా కోస‌మా!

    యూపీఏ చైర్ ప‌ర్స‌న్ హోదాలో ప్ర‌పంచంలోనే అత్యంత శ‌క్తిమంత‌మైన వ్య‌క్తుల్లో ఒక‌రిగా చ‌లామ‌ణి అయిన నాటి కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ రాజ‌స్థాన్ నుంచి రాజ్య‌స‌భ‌కు నామినేష‌న్ వేశారు!

    ఒక అమ్మ.. అనేక ఎర్ర తివాచీలు!

    కాంగ్రెస్ పార్టీ అంటేనే సోనియా గాంధీ కుటుంబం పట్ల భక్తికి నిలువెత్తు రూపం. ఆ పార్టీలో చిన్న పెద్ద నాయకులు ప్రతి ఒక్కరూ కూడా సోనియా కుటుంబం

    పేరుకే కూట‌మి.. ఎవ‌రికి వారే య‌మునాతీరే!

    కేంద్రంలో ఎన్డీయేకు ప్ర‌త్యామ్నాయంగా కాంగ్రెస్ నాయ‌క‌త్వంలో ఏర్ప‌డింద‌నుకున్న ఇండియా కూట‌మి ఎన్నిక‌ల వ‌ర‌కూ వ‌చ్చే సరికి ఎవ‌రికి వారే య‌మునాతీరే అన్న‌ట్టుగా సాగుతూ ఉంది! ఈ కూట‌మిలో

    వాలంటైన్స్ వీక్.. ఏ రోజు ఏం చేయాలి?

    ఫిబ్రవరి 14.. వాలంటైన్స్ డే. ప్రేమికులు పండగ చేసుకునే రోజు. అయితే లెక్కప్రకారం, ఫిబ్రవరి 14 మాత్రమే వాలంటైన్స్ డే కాదు. ఆ రోజు ఉన్న వారం

    ‘మహా’ బాబాయికి మహా షాక్ !

    దేశ రాజకీయాల్లో ఇది పెద్ద కుదుపు. పార్టీల చీలిక రాజకీయాల్లో కూడా ఇది కీలకమైన పరిణామం. మహారాష్ట్రలోని శరద్ పవార్ స్థాపించిన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ.. ఇప్పుడు

    కాన్సర్ బారిన పడిన కింగ్

    అత్యంత విలాసవంతమైన, ఆరోగ్యకరమైన జీవితాన్ని గడిపే రాజు కూడా కాన్సర్ బారిన పడ్డాడు. అవును.. కింగ్ ఛార్లెస్ కు కాన్సర్ సోకింది. ప్రస్తుతం ఆయన ట్రీట్ మెంట్

    మరో వికృత చర్య... విమానంలో లైంగిక వేధింపులు

    రానురాను విమానంలో ఆగడాలు ఎక్కువైపోతున్నాయి. కనీసం వారానికో ఘటన వెలుగులోకి వస్తోంది. తాజా ఘటన అలాంటిదే. ఈసారి ఏకంగా లైంగిక వేధింపుల మేటర్ అది.

    26 ఏళ్ల మహిళ

    అద్వానీకి భారతరత్న!

    మాజీ ఉప ప్ర‌ధాని, బీజేపీ అగ్ర‌నేత ఎల్కే అద్వానీకి కేంద్రం భార‌త‌ర‌త్న ప్ర‌క‌టించింది. అద్వానీకి భారత అత్యున్నత పౌర పురస్కారం భారతరత్నను ప్రదానం చేయనున్నట్లు స్వయంగా ప్రధాని

    11 రోజులు.. 25 లక్షల మంది భక్తులు

    అయోధ్యలో కొలువుదీరిన బాలక్ రామ్ ను దర్శించుకునేందుకు దేశవ్యాప్తంగా భక్తులు భవ్య రామమందిరానికి బారులు తీరుతున్నారు. జనవరి 22న రామ మందిర ప్రతిష్టాపన కార్యక్రమం జరిగినప్పట్నుంచి భక్తులు

    జగన్ పరువు తీస్తున్నది సలహాదారులేనా?

    పార్టీ అవసరాలను బట్టి, అభ్యర్థుల బలాబలాను బట్టి, ఆయా ప్రాంతాల్లో ఉన్న ప్రజాదరణను బట్టి, పార్టీకి మేలు చేయగల- పార్టీ ప్రతిష్ఠను పెంచగల సామాజిక వర్గ సమీకరణాలను

    సీఎం హేమంత్ సొరెన్ రాజీనామా!

    ఝార్ఖండ్ రాష్ట్రంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. మనీలాండరింగ్.. అవినీతి కేసులు ఎదుర్కొంటున్న ఆ రాష్ట్ర సీఎం హేమంత్ సొరెన్ తన పదవికి రాజీనామా చేశారు. అవినీతి

    సేఫ్ ఆఫర్: తల్లీకూతుళ్లలో ఓకే చెప్పేదెవరు?

    సోనియా కుటుంబం మొత్తం పార్లమెంటులో అడుగుపెట్టే సందర్భం ఆసన్నం అయినట్టే. సోనియా, ప్రియాంక ఇద్దరిలో ఎవరు ఓకే చెబితే వారిని తమ రాష్ట్రం నుంచి రాజ్యసభకు పంపడానికి

    నితీష్ ఆట‌లకు ఇదే ఆఖ‌రి ఛాన్స్?

    క‌మ‌లం పార్టీతో తెగ‌దెంపులు చేసుకుని ఆర్జేడీ తో క‌లిసి ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేశాడు నితీష్‌, ఇప్పుడు ఆర్జేడీతో తెగ‌దెంపులు చేసుకుని క‌మ‌లం పార్టీతో కొత్త ప్ర‌భుత్వం ఏర్ప‌డ‌టం,

    రాజ్య‌స‌భ‌లో పెర‌గ‌నున్న బీజేపీ బ‌లం!

    245 మంది స‌భ్యులున్న భార‌త ఎగువ‌స‌భ‌లో ప్ర‌స్తుతం క‌మ‌లం పార్టీకి ఎన్డీయే రూపంలో 114 మంది ఎంపీలున్నారు. వీరిలో 56 మంది స‌భ్యులు ప‌ద‌వీ కాలాన్ని పూర్తి

    ఇన్ని గెంతులు వేస్తున్నా.. ప్రజల గౌరవం ఎలా?

    బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ మరోసారి పార్టీ మారారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్న రాజకీయ పరిస్థితుల్లో ఒక రాజకీయ నాయకుడు.. ఇంత తరచుగా తన స్టాండ్ మార్చుకుంటూ

    ఇంకేం ఇండియా.. నితీశ్ కూడా కటీఫ్!

    అయిదువందల ఏళ్ల నాటి స్వప్నం అంటూ.. ప్రధానమంత్రి నరేంద్రమోడీ హిందువుల్లో ఒక ఐక్యభావనను రెచ్చగొట్టగల రీతిలో భావోద్వేగపూరితమైన ప్రసంగం కూడా జోడించి, అయోధ్యలో రామాలయాన్ని ప్రారంభించారో లేదో..

    హనీమూన్ పేరిట అయోధ్యకు.. ఆ తర్వాత?

    అయోధ్యలో భవ్య రామమందిరం అట్టహాసంగా ప్రారంభమైంది. అందులో బాలక్ రామ్ సుందరంగా కొలువుదీరాడు. దీంతో అయోధ్యను దర్శించుకునేందుకు భక్తులు లక్షల్లో క్యూ కడుతున్నారు. భోపాల్ కు చెందిన


Pages 2 of 831 Previous      Next