social media rss twitter facebook
Home > India News
  • India News

    ఈరోజు నుంచి యాంటీ-వాలంటైన్స్ వారం

    నిన్నటితో వాలంటైన్స్ వీక్ పూర్తయింది. మరి ఇవాళ్టి నుంచి ఏంటి? ఇంకేముంది, ఇవాళ్టి నుంచి యాంటీ-వాలంటైన్ వీక్ అన్నమాట. పెళ్లి తర్వాత విడాకులు ఎలాగో, ప్రేమ తర్వాత

    అశోక్ చ‌వన్ కు రాజ్య‌స‌భ‌.. వ‌హ్వా బీజేపీ!

    క‌మ‌లం పార్టీ పంచ‌న అలా చేరిండో లేదో.. మ‌హారాష్ట్ర మాజీ సీఎం అశోక్ చ‌వన్ కు బీజేపీ రాజ్య‌స‌భ స‌భ్య‌త్వం ఖ‌రారు చేసింది! మ‌రి ఈ అశోక్

    సోనియా.. ఈ వ‌య‌సులో ఎంపీ హోదా కోస‌మా!

    యూపీఏ చైర్ ప‌ర్స‌న్ హోదాలో ప్ర‌పంచంలోనే అత్యంత శ‌క్తిమంత‌మైన వ్య‌క్తుల్లో ఒక‌రిగా చ‌లామ‌ణి అయిన నాటి కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ రాజ‌స్థాన్ నుంచి రాజ్య‌స‌భ‌కు నామినేష‌న్ వేశారు!

    ఒక అమ్మ.. అనేక ఎర్ర తివాచీలు!

    కాంగ్రెస్ పార్టీ అంటేనే సోనియా గాంధీ కుటుంబం పట్ల భక్తికి నిలువెత్తు రూపం. ఆ పార్టీలో చిన్న పెద్ద నాయకులు ప్రతి ఒక్కరూ కూడా సోనియా కుటుంబం

    పేరుకే కూట‌మి.. ఎవ‌రికి వారే య‌మునాతీరే!

    కేంద్రంలో ఎన్డీయేకు ప్ర‌త్యామ్నాయంగా కాంగ్రెస్ నాయ‌క‌త్వంలో ఏర్ప‌డింద‌నుకున్న ఇండియా కూట‌మి ఎన్నిక‌ల వ‌ర‌కూ వ‌చ్చే సరికి ఎవ‌రికి వారే య‌మునాతీరే అన్న‌ట్టుగా సాగుతూ ఉంది! ఈ కూట‌మిలో

    వాలంటైన్స్ వీక్.. ఏ రోజు ఏం చేయాలి?

    ఫిబ్రవరి 14.. వాలంటైన్స్ డే. ప్రేమికులు పండగ చేసుకునే రోజు. అయితే లెక్కప్రకారం, ఫిబ్రవరి 14 మాత్రమే వాలంటైన్స్ డే కాదు. ఆ రోజు ఉన్న వారం

    ‘మహా’ బాబాయికి మహా షాక్ !

    దేశ రాజకీయాల్లో ఇది పెద్ద కుదుపు. పార్టీల చీలిక రాజకీయాల్లో కూడా ఇది కీలకమైన పరిణామం. మహారాష్ట్రలోని శరద్ పవార్ స్థాపించిన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ.. ఇప్పుడు

    కాన్సర్ బారిన పడిన కింగ్

    అత్యంత విలాసవంతమైన, ఆరోగ్యకరమైన జీవితాన్ని గడిపే రాజు కూడా కాన్సర్ బారిన పడ్డాడు. అవును.. కింగ్ ఛార్లెస్ కు కాన్సర్ సోకింది. ప్రస్తుతం ఆయన ట్రీట్ మెంట్

    మరో వికృత చర్య... విమానంలో లైంగిక వేధింపులు

    రానురాను విమానంలో ఆగడాలు ఎక్కువైపోతున్నాయి. కనీసం వారానికో ఘటన వెలుగులోకి వస్తోంది. తాజా ఘటన అలాంటిదే. ఈసారి ఏకంగా లైంగిక వేధింపుల మేటర్ అది.

    26 ఏళ్ల మహిళ

    అద్వానీకి భారతరత్న!

    మాజీ ఉప ప్ర‌ధాని, బీజేపీ అగ్ర‌నేత ఎల్కే అద్వానీకి కేంద్రం భార‌త‌ర‌త్న ప్ర‌క‌టించింది. అద్వానీకి భారత అత్యున్నత పౌర పురస్కారం భారతరత్నను ప్రదానం చేయనున్నట్లు స్వయంగా ప్రధాని

    11 రోజులు.. 25 లక్షల మంది భక్తులు

    అయోధ్యలో కొలువుదీరిన బాలక్ రామ్ ను దర్శించుకునేందుకు దేశవ్యాప్తంగా భక్తులు భవ్య రామమందిరానికి బారులు తీరుతున్నారు. జనవరి 22న రామ మందిర ప్రతిష్టాపన కార్యక్రమం జరిగినప్పట్నుంచి భక్తులు

    జగన్ పరువు తీస్తున్నది సలహాదారులేనా?

    పార్టీ అవసరాలను బట్టి, అభ్యర్థుల బలాబలాను బట్టి, ఆయా ప్రాంతాల్లో ఉన్న ప్రజాదరణను బట్టి, పార్టీకి మేలు చేయగల- పార్టీ ప్రతిష్ఠను పెంచగల సామాజిక వర్గ సమీకరణాలను

    సీఎం హేమంత్ సొరెన్ రాజీనామా!

    ఝార్ఖండ్ రాష్ట్రంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. మనీలాండరింగ్.. అవినీతి కేసులు ఎదుర్కొంటున్న ఆ రాష్ట్ర సీఎం హేమంత్ సొరెన్ తన పదవికి రాజీనామా చేశారు. అవినీతి

    సేఫ్ ఆఫర్: తల్లీకూతుళ్లలో ఓకే చెప్పేదెవరు?

    సోనియా కుటుంబం మొత్తం పార్లమెంటులో అడుగుపెట్టే సందర్భం ఆసన్నం అయినట్టే. సోనియా, ప్రియాంక ఇద్దరిలో ఎవరు ఓకే చెబితే వారిని తమ రాష్ట్రం నుంచి రాజ్యసభకు పంపడానికి

    నితీష్ ఆట‌లకు ఇదే ఆఖ‌రి ఛాన్స్?

    క‌మ‌లం పార్టీతో తెగ‌దెంపులు చేసుకుని ఆర్జేడీ తో క‌లిసి ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేశాడు నితీష్‌, ఇప్పుడు ఆర్జేడీతో తెగ‌దెంపులు చేసుకుని క‌మ‌లం పార్టీతో కొత్త ప్ర‌భుత్వం ఏర్ప‌డ‌టం,

    రాజ్య‌స‌భ‌లో పెర‌గ‌నున్న బీజేపీ బ‌లం!

    245 మంది స‌భ్యులున్న భార‌త ఎగువ‌స‌భ‌లో ప్ర‌స్తుతం క‌మ‌లం పార్టీకి ఎన్డీయే రూపంలో 114 మంది ఎంపీలున్నారు. వీరిలో 56 మంది స‌భ్యులు ప‌ద‌వీ కాలాన్ని పూర్తి

    ఇన్ని గెంతులు వేస్తున్నా.. ప్రజల గౌరవం ఎలా?

    బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ మరోసారి పార్టీ మారారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్న రాజకీయ పరిస్థితుల్లో ఒక రాజకీయ నాయకుడు.. ఇంత తరచుగా తన స్టాండ్ మార్చుకుంటూ

    ఇంకేం ఇండియా.. నితీశ్ కూడా కటీఫ్!

    అయిదువందల ఏళ్ల నాటి స్వప్నం అంటూ.. ప్రధానమంత్రి నరేంద్రమోడీ హిందువుల్లో ఒక ఐక్యభావనను రెచ్చగొట్టగల రీతిలో భావోద్వేగపూరితమైన ప్రసంగం కూడా జోడించి, అయోధ్యలో రామాలయాన్ని ప్రారంభించారో లేదో..

    హనీమూన్ పేరిట అయోధ్యకు.. ఆ తర్వాత?

    అయోధ్యలో భవ్య రామమందిరం అట్టహాసంగా ప్రారంభమైంది. అందులో బాలక్ రామ్ సుందరంగా కొలువుదీరాడు. దీంతో అయోధ్యను దర్శించుకునేందుకు భక్తులు లక్షల్లో క్యూ కడుతున్నారు. భోపాల్ కు చెందిన

    ఇండియా విచ్ఛిన్నానికి దీదీ పునాది!

    జాతీయ రాజకీయాలలో భారతీయ జనతా పార్టీని ఓడించడం, కేంద్రంలో మోడీ లేని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం అనే సింగిల్ పాయింట్ ఎజెండాతో రూపుదిద్దుకున్న ఇండియా కూటమి కి

    రామమందిరం.. మొదటి రోజు పోటెత్తిన భక్తగణం

    అయోధ్యలో కొలువుదీరిన బాలారాముడ్ని దర్శించుకునేందుకు మొదటి రోజు భక్తులు పోటెత్తారు. ఈరోజు నుంచి సామాన్య భక్తులకు, శ్రీరాముడి దర్శనాన్ని అందుబాటులోకి తీసుకురావడంతో అయోధ్య నుంచే కాకుండా.. లక్నో,

    అయోధ్య రాముడి దర్శన వేళలు.. టికెట్ బుకింగ్

    అయోధ్యలో భవ్యరామమందిరం అట్టహాసంగా ప్రారంభమైంది. శ్రీరాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. రేపట్నుంచి సామాన్య భక్తులకు అయోధ్యలో ప్రవేశం కల్పించనున్నారు. ఈ మేరకు ఆలయం టైమింగ్స్

    అయోధ్య వేడుక‌కు... ఆ అగ్ర‌నేత వెళ్ల‌క‌పోవడం!

    యావ‌త్ భార‌త‌దేశ‌మంతా రామ‌నామ స్మ‌ర‌ణ‌తో మార్మోగుతోంది. అయోధ్య‌లో రామాల‌యం నిర్మించుకోవాల‌నేది హిందువుల 500 సంవ‌త్స‌రాల నాటి క‌ల‌. ఆ క‌ల సాకారం అవుతున్న వేళ సినీ, రాజ‌కీయ‌,

    స్టార్ హోటల్ లో మరో దారుణ హత్య

    గోవాలోని ఓ స్టార్ హోటల్ లో తన కన్నకొడుకును ఓ స్టార్టప్ కంపెనీ మహిళా సీఈవో దారుణంగా హత్య చేసింది. ఆ ఘటన ఇంకా మరిచిపోకముందే, అదే

    భవ్య రామమందిర నిర్మాణంలో ఎన్నో ప్రత్యేకతలు

    నిర్మాణంలో ఎంతో టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది. మరి రామ మందిరం నిర్మాణానికి ఎలాంటి టెక్నాలజీ వాడారు? ఎన్ని టన్నుల స్టీల్ వాడారు? ఎంత సిమెంట్ వాడాల్సి వచ్చింది?

    ‘జమిలి’ అటకెక్కినట్లేనా?

    ఐదేళ్లకు ఒకసారి మాత్రమే ఎన్నికలు నిర్వహించేలాగా, పార్లమెంటుకు అసెంబ్లీకి కలిపి ఒకేసారి ఎన్నికలు నిర్వహించేలాగా జమిలి ఎన్నికల ప్రతిపాదనను వేగంగా ముందుకు తీసుకువెళ్లడానికి కేంద్రంలోని నరేంద్ర మోడీ

    ఘోరం.. విద్యార్థులతో వెళ్తున్న పడవ మునక

    గుజరాత్ లో దారుణం చోటుచేసుకుంది. విద్యార్థులతో వెళ్తున్న పడవ నీటమునిగింది. ఈ దారుణ ఘటనలో ఏకంగా 16 మంది విద్యార్థులు మృతిచెందినట్టు ప్రాధమిక సమాచారం.

    వడోదరలోని ఓ పాఠశాలకు

    వైరల్ వీడియో.. అడ్డంగా బుక్కయిన దొంగ

    బిహార్ లో దొంగతనాలు గమ్మత్తుగా జరుగుతుంటాయి. కొందరు టెలిఫోన్ టవర్స్ నే దొంగిలిస్తారు. మరికొందరు ఏకంగా రైలు బోగీల్ని ఎత్తుకెళ్తే, ఇంకొందరు అమాంతం రైలు పట్టాలు లేపేస్తారు.

    రాములవారి కోసం భారీ లడ్డూ ప్రసాదం

    అయోధ్యలోని భవ్య రామమందిరంలో జరగనున్న శ్రీరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి ఏర్పాట్లు చివరి దశకు చేరనున్నాయి. మరో 5 రోజుల్లో జరగనున్న ఈ అద్భుత ఘట్టం

    రూ.500 నోటుపై శ్రీరాముడి బొమ్మ?

    ప్రత్యేక సందర్భాల్ని పురస్కరించుకొని ప్రత్యేక నాణాల్ని విడుదల చేయడం కామన్. కొంతమందిని ప్రభుత్వం అలా గుర్తిస్తుంది. ఈమధ్య పెద్ద ఎన్టీఆర్ పై వంద రూపాయల నాణెం విడుదల


Pages 3 of 836 Previous      Next