ఓటు హక్కును వినియోగించుకునే క్రమంలో ఈరోజు కొన్ని ఆసక్తికర ఘటనలు చోటుచేసుకున్నాయి. అప్పుడే పెళ్లయిన జంట పెళ్లిపీటల నుంచి నేరుగా పోలింగ్ బూత్ కు వచ్చి ఓటేశారు.
జనాన్ని బుట్టలో పడేయడం మాత్రమే లక్ష్యం.. అందుకోసం ఎన్నెన్ని అలవిమాలిన వరాలు కురిపించడానికి అయినా పార్టీలు సిద్ధం. పేదలు అనే పదాన్ని ప్రయోగించి.. ఎడాపెడా వరాలు కురిపించడంలో
దేశ రాజకీయ చరిత్రలో కాంగ్రెస్ పార్టీ ప్రస్థానం గురించి వేరే వివరించనక్కర్లేదు. దేశాన్ని సుదీర్ఘకాలం పాటు పాలించిన పార్టీ కాంగ్రెస్. అయితే ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ పతనావస్థ
ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్పై పశ్చిమబెంగాల్ సీఎం మమతాబెనర్జీ ఘాటుగా రియాక్ట్ అయ్యారు. ప్రశాంత్ కిశోర్ క్షేత్రస్థాయిలో పని చేయరని, కేవలం అభిప్రాయాలు చెబుతుంటారని ఆమె విమర్శించారు.
బీజేపీతో పొత్తు కుదరడంతో ఆ పార్టీ అభ్యర్థుల ప్రచారం నిమిత్తం కూటమి నేతలు తమిళనాడుకు వెళుతున్నారు. తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు కె.అన్నామలై ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న
ఆధునిక రాజకీయ నాయకులలో మాటల మాంత్రికుడు ఎవరైనా ఉన్నారంటే వారి వరుసలో ప్రధాని నరేంద్రమోడీ పేరు కూడా తప్పకుండా వినిపిస్తుంది. ఒక జాతీయ చానెల్ కు ఇచ్చిన
భారతీయ జనతా పార్టీ తమ మేనిఫెస్టోను విడుదల చేసింది. ఇందులో అనేక జనాకర్షక పథకాలు ఉన్నాయి. మామూలుగా అయితే.. ఉచితాలు ఇచ్చే సంక్షేమ పథకాలను ప్రధాని నరేంద్రమోడీ
జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, పవన్కల్యాణ్ అన్న నాగబాబు తనకు చాలా రాజకీయ జ్ఞానం వుందని అనుకుంటుంటారు. అందుకే ఆయన ఆవేశంలో సోషల్ మీడియాలో వివాదాస్పాద పోస్టులు
ఎన్నికల ప్రచారంలో భాగంగా కృష్ణా జిల్లాలో పర్యటిస్తున్న ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై దాడి సంచలనంగా మారింది. జగన్ పై రాళ్ల దాడితో ఏపీ
ఒక్కసారి సైబర్ నేరగాళ్ల వలలో పడ్డామంటే, ఆ డబ్బు మొత్తాన్ని వెనక్కు రాబట్టుకోవడం చాలా కష్టంతో కూడుకున్న పని. ఈ విషయాన్ని పోలీసులే స్వయంగా చెబుతుంటారు. వెంటనే
కోయంబత్తూరు ప్రాంతంలో కమ్మవాళ్లు ఉంటారు. ఎన్టీఆర్ కూతుళ్లలో ఒకరిని కూడా ఈ ప్రాంతం నుంచి వెళ్లి చెన్నైలో సెటిలైన కమ్మ వాళ్ల ఇంటికి ఇచ్చినట్టుగా ఉన్నారు! మరి
ప్రత్యర్థులను నిందించడం ఒక్కటే ఆధునిక రాజకీయ ప్రచార సూత్రం. మేమెంత గొప్పవాళ్లమో చెప్పుకోవాలనే తపన కంటె ఎక్కువగా, తమ ప్రత్యర్థులు ఎంతగా పనికిరాని వాళ్లో చాటిచెప్పడమే తమను
ఉత్తర ప్రదేశ్ లో ఎంపీ సీట్లకు బిజెపి అభ్యర్థుల ఎంపికలో ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కానీ, హోంమంత్రి అమిత్ షా కానీ
ఒకవైపు తాము వారసత్వ రాజకీయాలకు విరుద్ధం అంటూ.. కమలం పార్టీ చెబుతూ ఉంటుంది! కేవలం చెప్పడమే కాదు.. స్వయానా ప్రధానమంత్రి నరేంద్రమోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్
ఏపీ రాజకీయం రోజురోజుకూ వేడెక్కుతోంది. రెండున్నర నెలల క్రితం నాటి పరిస్థితులకూ, నేటికి ఎంతో తేడా. రెండున్నర నెలల క్రితం... ఏపీలో ఇక జగన్ పనై పోయిందని
ఆన్ లైన్ మోసాలపై ఇప్పటికే చాలామందికి కొంత అవగాహన వచ్చింది. ప్రభుత్వాలు, వివిధ సంస్థలు ఎప్పటికప్పుడు ప్రచారం చేయడం కూడా మంచి ఫలితాన్నిచ్చింది. మరీ ముఖ్యంగా బ్యాంక్
భారతీయ జనతా పార్టీ ఈసారి సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీయే కూటమికి 400పైచిలుకు ఎంపీ సీట్లను సాధించడం ద్వారా.. మోడీ 3.0 ప్రభుత్వాన్ని చాలా ఘనంగా ఏర్పాటు చేయాలనే
లోక్ సభకు ఎన్నికైన నేపథ్యం ఉన్న బాలీవుడ్ హీరోల్లో ఒకరు గోవిందా. ఈ విషయాన్ని చాలా మంది మరిచిపోయి ఉంటారు కానీ, 2004 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్
గత లోక్ సభ ఎన్నికలో మండ్యా నుంచి ఇండిపెండెంట్ గా బరిలోకి దిగి విజయం సాధించారు నటి సుమలత. ఆ ఎన్నికలకు కొన్నాళ్ల ముందు ఆమె భర్త
లోక్ సభ ఎన్నికల్లో తొలి దశలో ఎన్నికలను జరుపుకుంటున్న రాష్ట్రాల్లో తమిళనాడు ఉంది. తమిళనాట ఒకే విడతలో లోక్ సభ ఎన్నికల పోలింగ్ పూర్తి కానుంది. మొత్తం
ఏపీ బోర్డర్ నుంచి కర్ణాటకలో మొదలయ్యే మొదటి లోక్ సభ నియోజకవర్గం చిక్ బళాపుర్. ఈ లోక్ సభ సీటు పరిధి తెలుగు బెల్ట్ గా చెప్పదగిన
మొత్తానికి చాలా కాలం తర్వాత గాలి జనార్ధన్ రెడ్డి ఘర్ వాపసీ చేశారు. తిరిగి కమలం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు! బీజేపీ తరఫున గతంలో ఎమ్మెల్సీ గా
అందరూ ఊహించినట్టుగానే కంగనా రనౌత్ కు బీజేపీ టికెట్ ఇచ్చింది. హిమాచల్ ప్రదేశ్ లోని మండి సెగ్మెంట్ నుంచి బీజేపీ తరఫున కంగనా రనౌత్ బరిలో దిగనుంది.
111 మంది ఎంపీ అభ్యర్థులతో బీజేపీ విడుదల చేసిన ఐదో జాబితాలో నటి కంగనా రనౌత్ పేరు ఉంది. సొంత రాష్ట్రం హిమాచల్ ప్రదేశ్ లోని మండి
సుప్రీం కోర్టు కత్తి ఝుళిపించిన పర్యవసానంగా.. రాజకీయ పార్టీల అసలు గుట్టు వెలుగులోకి వచ్చింది. పారిశ్రామిక, వ్యాపార సంస్థలతో రాజకీయ పార్టీలు ఎంతకంత సన్నిహితంగా అంటకాగుతూ ఉంటాయో
అందరూ ఊహించినట్లే ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్టయ్యారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఆయనను ఈడీ అధికారులు అరెస్ట్ చేసి ఈడీ ఆఫీస్కు తరలిస్తున్నారు. దీంతో ఆయన
ప్రపంచంలో అత్యంత సంతోషకరమైన దేశం ఏది? ఈ ప్రశ్నకు ఫిన్లాండ్ అనే జవాబు స్థిరపడిపోయేలా ఉంది. ఎందుకంటే, గడిచిన ఏడేళ్లుగా ఈ దేశమే, అత్యంత సంతోషకరమైన దేశంగా
అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు బైడెన్ మాట తడబడ్డమే కాదు, నడక కూడా తడబడిన సంగతి తెలిసిందే. ఆయన ఇదివరకే 2 సార్లు తూలిపడ్డారు. అతడి కోసం మెట్ల
దేశంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో బీజేపీతో శతృత్వం ప్రమాదకరం, అయితే మితృత్వం మరింత ప్రమాదకరం! ఇది ఎన్డీయేలోని ఒక పార్టీ పరిస్థితిని అనుసరించి వినిపిస్తున్న మాట కాదు,
కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్న గత పదేళ్లలో ఒక దేశం.. ఒకే.. అనే నినాదం బాగా వినిపిస్తూ ఉంది! కొన్నింటిని కమలం పార్టీ అమలు