రాష్ట్రంలో రాజకీయ అధికారం ఎప్పటికీ ఆ రెండు కులాల చేతుల్లో మాత్రమే ఉండాలా? సంఖ్యాపరంగా వారికంటె బలమైన కాపు కులానికి అధికారం దక్కదా? కాపు నాయకుడు ముఖ్యమంత్రి
షోలే సినిమా ఎన్నిసార్లు చూసానంటే, ఆ సినిమా ఆపరేటర్ కూడా అన్ని సార్లు చూసి వుండడు. నా పాలిట అదో డ్రగ్. ఇప్పటికీ నిద్ర రాకపోతే చూస్తూ
ఈజీగా అయిపోయే పనులని కూడా కాంప్లికేట్ చేసుకునేవాళ్లని చూస్తే చిత్రంగా అనిపిస్తుంది. అతి జాగ్రత్త కావొచ్చు, అక్కర్లేని కేలిక్యులేషన్ కావొచ్చు, అర్ధంలేని అపోహలు కావొచ్చు.. మరేదైనా కావొచ్చు..
రాజకీయ రంగం, పాత్రికేయ రంగం.. ఈ రెండు రంగాలకు సామాన్యుడి దృష్టిలో ఒక పవిత్రత ఉండేది. నిజంగానే అవి పవిత్రమైన వ్యవస్థలు. ఈ రెండు రంగాల్లోని వారు..
ఒక రాజకీయ పార్టీ నేతగా ఇన్నేళ్లలో పవన్ కల్యాణ్ బయటపెడుతున్నది తనలో ఉండచుట్టుకుని ఉన్న అహంకారాన్ని తప్ప ఇంకోటేమీ లేనట్టుగా మారింది పరిస్థితి! పవన్ కల్యాణ్ ఇప్పటి
మనిషికి మరుపు ఒక వరం. అలానే అదే శాపం కూడా. ఎందుకంటే మహాసేన రాజేష్ టీడీపీ సీట్ వదులుకుంటున్నాను అని ఒక వీడియో పెట్టగానే తెగ బాధపడిపోతున్నారు
భారతదేశ రాజకీయాల్లో తనతో సమానమైన సీనియారిటీ ఉన్న నాయకుడు లేనే లేడని చంద్రబాబునాయుడు సొంత డప్పు కొట్టుకుంటూ ఉంటారు. ఆయనతో సమానమైన వ్యూహరచనా ధురీణుడు ప్రపంచంలోనే లేరని
మహా రాష్ట్ర రాజకీయాలు దేశాన్ని ఎప్పుడూ ఆకర్షిస్తూ ఉంటాయి. మహారాష్ట్రలో ముఖ్యమంత్రి మారిన, ప్రభుత్వం మారినా, కీలక రాజకీయ పరిణామాలు సంభవించినా.. దేశం యావత్తూ ఆసక్తితో వీక్షిస్తూ
అన్నయ్య చిరంజీవి అప్పట్లో ప్రజారాజ్యం పార్టీ పెట్టింది ఎందుకంటే మార్పుకోసమన్నాడు. చివరికి తన పార్టీని కాంగ్రెసులోకి మార్చేసాడు.
తర్వాత తమ్ముడు పవన్ కళ్యాణ్ జనసేనతో కొత్త రాజకీయం చూపిస్తానన్నాడు.
రాజకీయాల్లో చారిత్రక తప్పిదాల గురించి మాట్లాడుతూ ఉండడం ఒక అలవాటు. నాయకులు కూడా చాలా సందర్భాల్లో పొరబాటు నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు.. అలాంటి వాటికి మూల్యం చెల్లించుకుని..
రాజకీయంగా అన్నాక నెగ్గడమే ప్రధానం. అధికారమే లక్ష్యం. ఆ అధికారం కోసం ప్రజాబలాన్ని నమ్ముకునే వాళ్లు, ప్రజల ఆదరణను పెంచుకోవాలని అనుకునే వాళ్లు కొందరు. కేవలం ఎత్తులు
యాత్ర -2 అని మహీ వీ రాఘవ్ ప్రకటించగానే.. ఏముంది అంత తీయడానికి, మరీ భజన అయిపోతుంది, పెద్దతెరపై అతిగా భజన చేస్తూ చూసే అభిమానులకు కూడా
ఎప్పటినుంచో చంద్రబాబు చేస్తున్న రాక్షసతపస్సు ఫలించి బీజేపీ కనికరించి పొత్తుకి రెడీ అందని విశ్వసనీయ సమాచారం. అంతే కాదు పొత్తులో భాగంగా కమలనాథులు 6-10 ఎంపీ సీట్లడిగారని
పోయిన ఏడాది షారుఖ్ ఖాన్ నటించిన "డంకీ" సినిమా వచ్చింది. ఉన్న దేశంలో తమ కోరికలకి, అవసరాలకి తగినంత సంపాదించే అవకాశం లేదని పంజాబ్ నుంచి ఇల్లీగల్
హిందూ ధర్మ ప్రచారాన్ని విస్తృతం చేయాలని సంకల్పించిన తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) దేశ వ్యాప్తంగా వున్న మఠాధిపతులను, పీఠాధిపతులను ఆహ్వానించి తిరుమలలో మూడు రోజుల పాటు
‘సిద్ధం’ అని ప్రకటించి.. తొడకొట్టి.. ఎన్నికల గోదాలోకి దిగేముందు.. బలాన్ని పరీక్షించుకోవడం, బలగాలను పరిశీలించుకోవడం ఎవరైనా చేసే పని! ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా అదే పని
ఎన్నికలు సమీపిస్తున్నా తెలగుదేశం, జనసేన మధ్య పొత్తు కొలిక్కిరావడం లేదు. పొత్తుల వ్యవహారం ఒక అడుగు ముందుకు నాలుగు అడుగులు వెనక్కి అనే చందంగా సాగుతోంది. అసలు
జగన్ మోహన్ రెడ్డి "సిద్ధం" ప్రసంగంలో తనను తాను అర్జునుడిగా అభివర్ణించుకున్నారు. ఎవరు ఏ పద్మవ్యూహం పన్నినా అందులో చిక్కుకుని దెబ్బతినడానికి తాను అభిమన్యుడిని కానని, ఏ
ఇప్పటికిప్పుడు ఎన్నికలు వచ్చినా తాము సిద్ధంగా ఉన్నామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి అంటున్నారు. ఒకరకంగా నిజమే. టికెట్ల కేటాయింపు, అభ్యర్థుల ఎంపికను అన్ని
నిజానికి తెలంగాణ షర్మిల గురించి చర్చించే దృశ్యం ఏపీ ప్రజలమైన మనకు లేదు. కానీ రోజురోజుకూ ఆమె స్వరం మారుతున్నది కాబట్టి, మనమూ స్పందించాల్సి వస్తున్నది!
కాంగ్రెస్ గురించి
సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం తనను మార్చడంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. దీనంతటికి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన కుమారుడు మిథున్రెడ్డి కారణమని ఆయన ఆరోపించారు. తన చుట్టూ
తెలంగాణలో తన పార్టీని బరిలో నిలిపి, విజయమో, వీరస్వర్గమో అన్నట్టుగా తలపడి .. ఆ తర్వాత తన ఏపీ ప్రయాణాన్ని మొదలుపెట్టి ఉంటే నిస్సందేహంగా షర్మిల ఒక
"ఖడ్గం" సినిమాలో ఒక పాపులర్ సీనుంది. తర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకుంటూ కనీసం ఒక్క డైలాగ్ కూడా చెప్పలేని ట్యాలెంట్-లెస్ హీరోగా నటిస్తుంటాడు పృథ్వి. ఎన్ని
ఇండియాలో అధికశాతం ప్రజలు మళ్లీ మోదీయే అధికారంలో కొనసాగాలని కోరుకుంటున్నారు. గత పదేళ్లుగా భద్రత, అభివృద్ధి, శాంతిభద్రతల పరిరక్షణ, శతాబ్దాలుగా దశాబ్దాలుగా పరిష్కారం కాని అంశాలను ఒక
ఎంతగా ప్రజాదరణతో మాత్రమే ముడిపడి ఉన్న రంగంగా మనం భావిస్తున్నప్పటికీ.. లేదా, ధనబలం ద్వారా మాత్రమే ఎక్కువగా ఫలితం తేలే వ్యవహారంగా మనం రాజీపడుతున్నప్పటికీ.. ఇవాళ్టి రోజుల్లో
చంద్రబాబుని చూసి జాలి పడాలి. అదేంటి అంతటి సమర్ధవంతమైన నాయకుడు, నాలుగు దశాబ్దాల పైన అనుభవమున్న దిగ్గజ నేతని చూసి జాలిపడడం దేనికి అనుకుంటున్నారా? పరిస్థితుల్ని బట్టి
ఇంత ధైర్యంగా, పబ్లిక్ గా దిగజారడం ఈనాడుకే సాధ్యం! ఒక్క రామోజీరావుకే సాధ్యం! ఇంత నీఛానికి ఒడిగట్టడం ఆ పెద్ద పత్రిక ఈనాడుకే సాధ్యం అవుతుంది! ఎంత
నా సామీరంగ సినిమాపై ఒక ప్రేక్షకుడిగా అభిప్రాయం రాశాను. అది సమీక్ష కాదు. అయినా రకరకాల కామెంట్స్ వచ్చాయి. ఎవరి సంస్కారం కొద్ది వాళ్లు మాట్లాడారు. వాటికి
షర్మిల చాలానాళ్లు తండ్రి చాటు తనయ. తర్వాత అన్న చాటు చెల్లెలు. కొన్నాళ్లు అన్న వదిలిన బాణం. కానీ కాలక్రమంలో రాజన్న బిడ్డగా తనని తాను చాటుకొని,
మన పని మనం కరెక్ట్గా చేస్తే డైలాగ్లు రాసుకోనక్కరలేదు. క్యారెక్టర్లే మాట్లాడుతుంటాయి. మనం రాసుకోవాలి. ఈ మాట క్వింటిన్ టరాన్టినో అన్నాడు. ఆయనెవరు అని అడిగేవాళ్లు గూగుల్లో