
నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజును కొట్టాలనో, కొట్టించాలనో ముఖ్యమంత్రి వైఎస్ జగన్, వైసీపీ నాయకులకు ఎంత కోపం వుందో తెలియదు. కానీ రఘురామను కొట్టించే వరకూ ఎల్లో టీం

వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు పరువు పోయింది. తన నియోజక వర్గ పరిధిలోని భీమవరంలో అల్లూరి సీతారామ రాజు విగ్రహాష్కరణకు ప్రధాని మోదీ వస్తుండడంతో, ఆయనతో పాటు

‘‘ఈ రోజుల్లో అంతా సినిమాలు చూసి చెడిపోతున్నార్రా..’’ అనే డైలాగు మనం పెద్దవాళ్ల నుంచి చాలా సార్లు వింటూ ఉంటాం. ఈ మాట ప్రతి జెనరేషన్లోనూ వినవస్తూ ఉంటుంది.

పైకి ఒకేఒక్కడు. చీలికకు నాథుడు. ‘ఏక్’నాథుడు. శివసేనను కోసేశాడు. పెద్ద ముక్కను తనతో వుంచుకున్నాడు. (చీలిక చెల్లాలంటే శాసన సభ్యుల్లో రెండో వంతు కావాలి.). ఆ ముక్క

జూలై 3 SV రంగారావు జయంతి. ఆయనకి పుట్టడమే తెలుసు. మరణించడం తెలియదు. తెలుగు సినిమా ఉన్నంత కాలం, మన మధ్యే వుంటాడు. ఇపుడేతై వాట్సప్, ఫేస్బుక్,

'జనసేన' పేరిట ఓ రాజకీయ పార్టీ ని 2014 ఎన్నికలకు ముందు పెట్టుకున్న సినీ నటుడు పవన్ కళ్యాణ్ - ఇప్పటికీ రాజకీయాల్లో దారి ఎటో తెలియక

మహారాష్ట్ర రాజకీయం రసకందాయకంగా మారింది. దేశం మొత్తం చూపు దేశ ఆర్థిక రాజధాని వైపు ఉన్నాయి. నాటకీయ పరిణామాల మధ్యన రెండున్నరేళ్ల కిందట ఏర్పడిన ఉద్ధవ్ ఠాక్రే

సీరియస్గా ఆలోచించాల్సినవి వదిలేసి గతం గురించి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు తవ్వుకుంటున్నారు. బాబులో వెనక చూపే తప్ప ముందు చూపు కొరవడిందనేందుకు ఆయన తాజా వ్యాఖ్యలే నిదర్శనం.

యుద్ధం, ఒక విధ్వంసం. కొందరికి వ్యాపారం. సైనికులకి మరణం, యుద్ధాన్ని అర్థం చేసుకోడానికి పెద్దగా జ్ఞానం అక్కర్లేదు. ఊళ్లలోని తగువులాంటిదే. ఒక పెద్ద రైతు, చిన్న రైతు.

ఇపుడైతే పది రూపాయలకి కూడా విలువ లేదు కానీ, ఒకప్పుడు పది పైసలు కూడా ఫేస్ వాల్యూతో వుండేది. బ్లాక్లో టికెట్లు అమ్మేవాళ్లు వుంటారని మొదటిసారి చూసింది

1980లో శంకరాభరణం వచ్చింది. అప్పటి వరకూ ఎవరికీ తెలియని జెవి సోమయాజులు స్టార్ అయ్యారు. నాకు విశ్వనాథ్ సినిమాలంటే చాలా ఇష్టం. మొదటి రోజు ఫస్ట్ మార్నింగ్

జూన్ 29 పౌరాణిక బ్రహ్మ కమలాకర కామేశ్వరరావు వర్ధంతి. చిన్నప్పుడే గుండమ్మ కథ చూసినా, అది ANR, NTR సినిమానే. దర్శకుడి గురించి తెలుసుకునే వయసూ కాదు,

అన్ని కులాల్లోనూ అన్ని రకాలవాళ్లూ ఉంటారు. కానీ సహజంగా కొన్ని కులాలకి కొన్ని లక్షణాలు ఆపాదించడం పరిపాటి.
మనిషి సంఘజీవి. మనిషి మీద కుటుంబసభ్యుల, బంధువుల, మిత్రుల ప్రభావం

1985లో శివసేన ముంబయ్ కార్పొరేషన్లో మొదటిసారి గెలిచింది. బాల్ఠాక్రేకి సిటీపై వున్న పట్టు అందరికీ తెలిసింది. 1988 నాటికి ఆయన కింగ్. 84లో ఇందిర హత్య తరువాత

అతడు నాకు బెస్ట్ ఫ్రెండ్. కడప జిల్లా రాజంపేటలో ఉంటాడు. ఇప్పుడది అన్నమయ్య జిల్లా పరిథిలోకి వెళ్లింది. ఈ సంగతి పక్కనపెడదాం. నాతో పాటు మరికొంతమంది స్నేహితుల్ని

తాబేలు-కుందేలు కథ తెలియని వాళ్లుండరు. ఊహ తెలుస్తున్నప్పుడే పిల్లలకి చెప్పే నీతి కథ ఇది. పోటీదారుడిని తక్కువంచనా వేసి కునుకు తీస్తే ఏమౌతుందో కుందేలుకి పందెం ఓడిపోయాక

Dead Men Tell No Tales (శవాలు కథలు చెప్పలేవు) పైరేట్స్ ఆఫ్ కరిబియన్ సినిమా సీక్వెల్ పేరు ఇది. అయితే Dead Men Tell Tales

‘‘కమలదళం కుట్ర చేసింది.. ప్రాంతీయ పార్టీలలో అస్థిరతకు కారణం అవుతోంది.. ఎన్డీయేతర ప్రభుత్వాలను కూల్చివేస్తోంది..’’ మహా సంక్షోభం గురించి సర్వత్రా వినిపించే మాటలు ఇవి! ఇవేమీ పొల్లుమాటలు

జూన్ 25, 1975, భారతదేశానికి ఒక చీకటి రోజు. 47 ఏళ్లు దాటినా పాత తరం వాళ్లకి ఇంకా చేదు జ్ఞాపకాలు గుర్తున్నాయి. మన పత్రికలు ఎమర్జెన్సీ

అగ్నిపథ్ విషయంలో మోదీ ముందు ఆప్షన్ లేదు. ఈ రోజు కాకపోతే రేపు అయినా సైనిక దళాలపైన ఖర్చు తగ్గించాల్సిందే. పార్ట్టైం సైనికుల్ని తీసుకోవడం న్యాయమా అని

దోమ చాలా చిన్న ప్రాణి. కానీ మనం దాన్ని జయించలేం. ఎందుకంటే దాని శక్తి మనకంటే చాలా పెద్దది. అది కుట్టకుండా మన చావు మనం చావాల్సిందే.

4వ తరగతిలో అల్లూరి సీతారామరాజు పాఠం వుండేది. ఆయన రేఖా చిత్రం పిల్లలకి భలే ఇష్టం. దేశభక్తి విపరీతమై, నెహ్రూ, గాంధీలు తెరమీద కనిపిస్తే చప్పట్లు కొట్టే

మనం చిన్నప్పుడు హిస్టరీ పరీక్షలో బిట్ పేపర్లో తరచూ అడిగే ప్రశ్న ప్లాసీ యుద్ధం ఎప్పుడు జరిగింది? ఆ యుద్ధం 1757, జూన్ 23 జరిగింది. అంటే

రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరనేది ఒక అభిప్రాయం. దానిని పూర్తిగా నమ్మింది, ఒంటబట్టించుకున్నది చంద్రబాబునాయుడు వంటి నాయకులు.
అందుకే అప్పటివరకు మద్దతిచ్చి చేతిలో చేయి వేసి

గుడ్డి ప్రేమ అంటే దృతరాష్ట్రుడి గురించి చెప్పుకోవాలి. అంధుడు కాబట్టి దుర్యోధనున్ని చూడలేడు. కళ్లతో చూడలేని కొడుకుపైన అంత ప్రేమ వుంటే, కంటికి కనిపించే పుత్రరత్నాలపైన ఇంకెంత

విరాటపర్వం మంచి సినిమానే, కానీ జనం చూడలేదని కలెక్షన్లే చెబుతున్నాయి. దర్శకుడు వేణు చాలా సెన్సిటివ్. నిజాయితీగా సినిమా తీయాలనుకునే దర్శకుడు. విరాటపర్వం లాంటి సినిమాలు తరచుగా

బీజేపీ అదృష్టం ఏమంటే దేశంలో క్రియాశీలక ప్రతిపక్షం లేకపోవడం. 2024లో గెలుస్తామనే ధైర్యం కూడా దీనివల్లే. కాంగ్రెస్ నిద్రావస్థలో వుండడం, మిగిలినవన్నీ ప్రాంతీయ స్థాయిలో ఇరుక్కుపోయి, ఐకమత్యం

మంచి వాగ్ధాటి, రాజకీయపటిమ, జనాకర్షణ ఉన్న నాయకుడు వెంకయ్యనాయుడు. పార్లమెంటరీ ఎఫైర్స్ మంత్రిగా సముచిత స్థానమిచ్చి తొలుత భాజపా ప్రభుత్వం గౌరవించింది. కానీ క్రమంగా ఆయనని సైడ్

జూలైలోగా రోడ్లపైన గోతులుండవని జగన్ చెప్పాడు. చాలా సంతోషం. గోతిలో పడిన వాళ్లకి తెలుస్తుంది గొయ్యి అంటే ఏంటో. రోడ్డు మీద గోతులుంటే OK, గొయ్యికి గొయ్యికి

2018లో యూపీ పోలీస్ శాఖ అటెండర్ పోస్టులకి అప్లికేషన్లు కోరింది. 62 పోస్టులకి 93 వేల మంది అప్లై చేశారు. వీళ్లలో 3700 మంది పీహెచ్డీలు, 28