
సోమవారం మధ్యాహ్నం, ఇనార్బిట్ మాల్. థియేటర్ దాదాపుగా ఫుల్. శని, ఆదివారాల్లో జనం రాని స్థితిలో వున్నప్పుడు, ఒకవైపు వానలో తడుస్తూ జనం వచ్చారంటే మంచి సినిమా

అమీర్ ఖాన్ "లగాన్" సినిమాలో "కాలే మేఘా కాలే మేఘా పాని తో బరసావో" అంటూ సాగే ఒక సూపర్ హిట్ సాంగుంది. పంటలన్నీ ఎండిపోయి, మూడేళ్లుగా

"అనగనగా ఒక రోజు" సినిమాలో బ్రహ్మానందం మ్యానరిజం ఒకటుంటుంది. జేడీ చెప్పే జవాబులకి "నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా! ఒక మాదిరిగా కూడా కనపడడం లేదా?"

మీడియా అనేది ఒకప్పుడు సామాజిక బాధ్యత ఫీలయ్యే సేవారంగం. తర్వాత వ్యాపారం అయింది. తర్వాత కూడా రూపుమారుతూనే ఉంది. లాభాలు గడించే వ్యాపారం కాస్తా.. లాభాలకు, కనీసం

అధికారంలోకి రావడానికి, వచ్చాక దానిని ఎలాగోలా నిలుపుకోడానికీ జనం మీదకు విసిరే అడ్డమైన 'ఉచితస పథకాలు .... 'పొలిటికల్ బిజినెస్'కు నిరాఘాటంగా ఉపయోగ పడతాయని పొలిటీషియన్స్కు గట్టి నమ్మకం.

నిశ్చితార్థమే, పెళ్ళిని మించి పోయినట్లుంది వరస. ఊపు చూస్తుంటే, ఉప ఎన్నిక, ఎన్నికను మించి పోయేటట్లుంది. ఉత్తనే వచ్చే ఎన్నికకు ఇంత హడావిడి వుండదు. ఎవరయినా కాలం

రష్యా వెళ్లి ఉక్రైన్ మీద పడడం చూసాం. చాలా దేశాలు చోద్యం చూస్తూ కూర్చున్నాయి తప్ప తైవాన్ వైపు నిలబడే సాహసం చేయలేదు. బలవంతుడు బలహీనుడ్ని కొడుతుంటే

ఉమామహేశ్వరి బలవన్మరణం వెనుక తమ పాత్ర లేకుంటే తండ్రీకొడుకులిద్దరూ సీబీఐ విచారణ కోరవచ్చు కదా!
తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు మరణానికి

పవన్ కల్యాణ్.. అసమానమైన క్షాత్రతేజాలు, హీరోయిజం ఉన్న వ్యక్తి. ఎలాంటి శత్రువునైనా చిటికెలో చిత్తు చేయగలడు. ఎలాంటి విపత్కర పరిస్థితులనైనా.. సునాయాసంగా అధిగమించగలడు. తనంటే గిట్టనివారు ఎన్ని

రిక్షాలు వచ్చినపుడు జట్కాల వాళ్లకి అర్థం కాలేదు. అవి తమ మరణ శాసనమని అర్థమయ్యే సరికి జట్కాలు అంతరించిపోయాయి. ఆటోలు వూళ్లలోకి వచ్చినపుడు ఇంతే. రిక్షాలని తినేశాయి.

కైకాల సత్యనారాయణ గ్రేట్ విలన్. మంచి అన్నయ్య, యముడు, భీముడు, దుర్యోధనుడు, తాతయ్య, తాగుబోతు, ఆయన రూపాలు అన్నీఇన్నీ కాదు. 700 పైగా సినిమాల్లో నటించాడు. SVR

అనగనగా 'ఆవు వ్యాసం' అనే ఒక కథ ఉంటుంది! స్కూల్లో పరీక్షకు ఆవు వ్యాసం మాత్రమే చదువుకుని ప్రిపేర్ అయిన ఒక కుర్రాడు.. పరీక్షలో ఏ సబ్జెక్టు

మరో రెండేళ్లలో జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు వైఎస్సార్సీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దిశానిర్దేశం చేస్తున్నారు. ఈ సందర్భంగా జగన్ వ్యాఖ్యలపై వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్చార్జ్లను

పెరుగుట విరుగుట కొరకే అని సామెత. అయినా కూడా భూమి, బంగారం ధరలు పెరగనున్నాయనగానే గబగబా పెట్టుబడులు పెట్టేస్తాం. తీరా అంతా పెట్టాక పెరిగినట్టే పెరిగి ఢమాల్న

ఏపీలో అత్యంత శక్తిమంతమైన ప్రాంతీయ పార్టీ వైసీపీ. 151 మంది ఎమ్మెల్యేలు, 31 మంది పార్లమెంట్ సభ్యులుండడం అంటే మామూలు విషయం కాదు. అలాంటి పార్టీకి జాతీయ

పార్లమెంట్లో గొడవలు మామూలే కానీ, పార్లమెంట్పైన సింహాలపై ఈ మధ్య గొడవ జరుగుతోంది. మన దేశ చిహ్నమైన మూడు సింహాలను పార్లమెంట్ నెత్తి మీద ప్రతిష్టించారు. అయితే

1997, నేను ఆంధ్రజ్యోతి జర్నలిస్ట్. తిరుపతి దగ్గర దుర్గసముద్రంలో తారకరాముడు షూటింగ్. ఆ రోజుల్లో తిరుపతి పరిసరాల్లో రెగ్యులర్గా షూటింగ్లు జరిగేవి. ఆంధ్రాలో కొంత భాగం షూట్

పరుగుపందెంలో గెలవడానికి స్వయంకృషి సరిపోతుంది. పరీక్షల్లో గెలవడానికి స్వయంప్రతిభ సరిపోతుంది. కోచెస్ చెప్పింది చేయడం అందులో భాగం.
కానీ రాజకీయల్లో గెలుపన్నది అలా రాదు. ఎందరో కోరుకుంటే తప్ప

'నన్ను చూసి, నా సినిమా ను సూపర్ డూపర్ హిట్ చేయండి. డైరెక్టర్ ఎవరు, స్టోరీ ఏంటి, హీరోయిన్ ఎవరు, బ్రహ్మానందం ఉన్నాడా లేడా, మరి ప్రకాష్

టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు చేతి నుంచి కుప్పం చేజారిపోతోందా? అంటే ఔననే సమాధానం వస్తోంది. ఇందుకు టీడీపీ నుంచి వైసీపీలోకి వెళుతున్న వలసలే సంకేతం అని చెబుతున్నారు.

రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని, దసరా నుంచి ఆయన ఆంధ్ర రాష్ట్ర పర్యటనకు సిద్ధమవుతున్నారు. అది పాదయాత్ర కాదు. వాహన యాత్రే. కాన్వాయ్ కూడా సిద్ధం అయింది.

ఈ నెల 8,9 తేదీల్లో నాగార్జున యూనివర్సిటీ వద్ద జరిగిన వైసీపీ ప్లీనరీ -అంగరంగ వైభోగంగా, పెద్ద రెడ్డి గారి ఇంట్లో పెళ్లి వేడుక లా అట్టహాసంగా

ఒకప్పుడు థియేటర్ అంటే ప్రిస్టేజ్ సింబల్. సినిమా థియేటర్ ఓనర్ అంటే ఆ లెవెల్ వేరు. నాలుగైదు థియేటర్లు వుంటే ఆయన స్థాయిని ఊహించలేం. 60 ఏళ్ల

నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజుకు ఆ పదం అంటే అసలు గిట్టదు. ఆ పదం గురించి వినడానికి, మాట్లాడ్డానికి ఆయన అసలు ఇష్టపడరు. దీన్నిబట్టి రఘురామను ఆ పదం

తెలుగు చిత్ర పరిశ్రమలో సీనియర్ రచయిత విజయేంద్ర ప్రసాద్ రాజ్యసభ ఎంపీ అవుతున్నారు. రాష్ట్రపతి కోటాలో.. దేశవ్యాప్తంగా నలుగురు ప్రముఖులను కేంద్రం రాజ్యసభకు నామినేట్ చేస్తే అందులో

డేటా చోరీ, పెగాసస్, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాలు మరోసారి ఏపీలో తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ వ్యవహారాలు నిగ్గు తేల్చేందుకు ఎమ్మెల్యేల కోరిక మేరకు ఏపీ అసెంబ్లీ స్పీకర్

ఇప్పుడు సోషల్ మీడియా వుంది. ప్రతి ఒక్కడూ సినిమాల మీద అభిప్రాయం చెపుతున్నాడు, రాస్తున్నాడు. ఒకప్పుడు వేదిక లేదు. ప్రింట్ మీడియాలో వచ్చే సమీక్షలే జడ్జిమెంట్. 1974

నరేష్, పవిత్రా లోకేశ్ ఇద్దరూ సెలబ్రిటీలు. వాళ్ల జీవితం మీద జనాలకి ఆసక్తి. అక్కడి వరకూ OK కానీ, వాళ్లిద్దరి మీద చర్చలు, తీర్పులు చేసే హక్కు

అల్లూరి సీతారామరాజు గురించి చిన్నప్పుడు స్కూల్లో చదివాం. అప్పుడప్పుడు బుర్రకథల ద్వారా విన్నాం. స్కూల్ ఫంక్షన్లలో ఏకపాత్రాభినయం చూశాం. అంతే తప్ప ఆయన జీవితం , పోరాటం,

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పరపతిని ఆయన శత్రు మీడియా పెంచుతోంది. సీఎం సొంత మీడియా చేయని పనిని ప్రత్యర్థి మీడియా చేస్తుండడం విశేషం. అయితే జగన్పై అక్కసుతో