దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికలకు సమయం ఆసన్నమైంది. ఈ సమయంలో లోక్సభ ఎన్నికల సమరానికి తెలంగాణ రాష్ట్రం కూడా సిద్ధమైంది. రాష్ట్రంలో ప్రస్తుత అధికార కాంగ్రెస్ తో పాటు,
కిందిస్థాయిలో మునిసిపాలిటీలు, జడ్పీలు కాంగ్రెస్ హస్తగతం చేసుకోవడం అనే పర్వం పూర్తయింది. తెలంగాణలో చాలావరకు మునిసిపాలిటీలో.. గతంలో భారాస చేతిలో ఉన్నవి కాస్తా ఇప్పుడు కాంగ్రెస్ చేతిలో
తెలంగాణ రాష్ట్రంలో రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో కల్వకుంట్ల కుటుంబసభ్యులు పోటీచేస్తేనే పార్టీకి కాస్త జోష్ వస్తుందని, పార్టీ శ్రేణులు ఉత్సాహంగా గెలుపుమీద నమ్మకంతో పనిచేస్తాయని కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు.
అసెంబ్లీ
పార్లమెంటు ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో గులాబీ దళపతి కల్వకుంట్ల చంద్రశేఖరరావు తెలంగాణ భవన్ లో పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించడం ప్రారంభించారు.
తొలివిడతలో కరీంనగర్ ఎంపీ నియోజకవర్గపరిధిలోని
పూలమ్మిన చోటనే కట్టెలమ్మడం అంటే ఇదే! ఒక్క ఎన్నికతో పరిస్థితులు ఎంతగా మారిపోయాయో కదా? తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత.. దానిని సాధించింది తామే అని చెప్పుకుంటూ..
గులాబీ అందం అందరికీ తెలుసు. దానికి ఉండే ముళ్లు కూడా తెలుసు. అయితే తెలంగాణలో పదేళ్లు రాజ్యం చేసిన గులాబీదళం ప్రస్తుత పరిస్థితి ఏమిటి. ఆ పార్టీ
ఎవ్వడూ స్వీకరించని, ఎవ్వడూ ఆచరించని సవాళ్లు ప్రతిసవాళ్లు మనకు రాజకీయ రంగంలో మాత్రమే కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడి సవాళ్లు కేవలం పత్రికల్లో పతాకశీర్షికలుగాను, టీవీ ఛానెళ్లలో బ్రేకింగ్,
రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చి రెండు వారాలు కూడా గడవక ముందు నుంచే ఆయన పరిపాలనను భ్రష్టుపట్టించడానికి బురదచల్లడం మొదలైపోయింది. తొలి సంతకంగా ఆరు గ్యారంటీల్లో రెండింటిని
ఎమ్మెల్యేగా గెలవలేకపోయిన భాజపా నాయకుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఇప్పుడు ఎంపీగా రెండోసారి గెలిచేందుకు అవసరమైన ప్రచారపర్వంలో ఉన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ తో అమీతుమీ
సోనియా కుటుంబాన్ని ప్రసన్నం చేసుకోవడం కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఉండే మౌలిక లక్ష్యాల్లో ఒకటి. ఏ రాష్ట్రంలో ఆ పార్టీ అధికారంలో ఉన్నా సరే.. అక్కడి నాయకులు..
తెలంగాణ ముఖ్యమంత్రి తనదైన శైలిలో విరుచుకుపడిపోతూ పరిపాలన సాగించుకుంటూ పోతున్నారు. ఆరు గ్యారంటీల గురించి పదేపదే ప్రస్తావిస్తూ.. అవి పార్లమెంటు ఎన్నికలు పూర్తయ్యేదాకా అమల్లోకి రావని గగ్గోలు
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కేసీఆర్ గారాల పట్టీ, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మరోసారి మోడికేస్తోంది. ఇదివరకు పాడిన పాటే మళ్ళీ పాడుతోంది. ఈ కేసులో సీబీఐ
తెలంగాణ రాజకీయాల్లో విషాదం చోటు చేసుకుంది. రోడ్డు ప్రమాదంలో బీఆర్ఎస్ యువ మహిళా ఎమ్మెల్యే లాస్య నందిత (37) దుర్మరణం చెందారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ నుంచి కాంగ్రెస్
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజలను మాయచేసి బురిడీ కొట్టించే వ్యూహంతో ఉన్నారా? ప్రభుత్వం మీద భారం పడగల కార్యక్రమాలను కొద్దికొద్దిగా వెనక్కు నెడుతూ.. పార్లమెంటు ఎన్నికల
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురుదెబ్బతిన్న బీఆర్ఎస్ కు లోక్ సభ ఎన్నికల రూపంలో విషమ పరీక్ష ఎదురవుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో నెగ్గిన కాంగ్రెస్ కు కాన్ఫిడెన్స్ పెరిగింది.
మహిళా క్రికెటర్లతో అసభ్యంగా ప్రవర్తిస్తున్న కోచ్ జైసింహపై హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సీఏ) వేటు వేసింది. చాలా కాలంగా కోచ్ జైసింహ అసభ్య ప్రవర్తనతో మహిళా క్రికెటర్లు
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకపోవడం చర్చనీయాంశమైంది. కేసీఆర్ అనారోగ్యంతో ట్రీట్మెంట్ తీసుకున్న సంగతి తెలిసిందే. ఆయన విశ్రాంతిలో వున్నారు. అయితే కృష్ణా జలాలపై
కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు రేణుకా చౌదరి భలే చాన్స్ దక్కించకున్నారు. తెలంగాణ నుంచి కాంగ్రెస్కు దక్కనున్న రెండు రాజ్యసభ సీట్లలో ఒకటి రేణుకాచౌదరిని
కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశంతో కుమ్మక్కు రాజకీయం నడుపుతున్నదనే అనుమానం ఇక్కడి రాజకీయాలను గమనిస్తున్న చాలామందిలో ఉంది. చంద్రబాబు నియమించిన ఏజెంట్ లాగా మాట్లాడుతున్న షర్మిల.. అన్ని రకాలుగా
తెలంగాణ అసెంబ్లీలో సాగునీటి ప్రాజెక్టులపై చర్చ వాడివేడిగా సాగుతోంది. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ కేంద్రంగా అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. తెలంగాణకు అన్యాయం చేసింది
పదేళ్లుగా పవర్లో ఉండిన బీఆర్ఎస్ నుంచి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి లోక్ సభ ఎన్నికలకు రెడీమేడ్ గా అభ్యర్థులు లభిస్తున్నట్టుగా ఉన్నారు! బీఆర్ఎస్ నుంచి అవకాశం దక్కదనే
ఏపీలో టీడీపీతో పొత్తుపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా కీలక కామెంట్స్ చేశారు. పొత్తు వుంటుందని పరోక్షంగా ఆయన సంకేతాలు ఇచ్చారు. ఒక చానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో
డెలివరీ అనగానే మనకు ఫుడ్ డెలివరీ లేదా నిత్యావసర సరుకుల డెలివరీ గుర్తొస్తుంది. మరి డ్రగ్స్ కూడా డోర్ డెలివరీ చేస్తారా? తాజాగా హైదరాబాద్ లో ఇలాంటి
పిడుగు పడినప్పుడు ధైర్యం కోసం, క్షేమం కోసం జపించే మంత్రం ఒకరకంగా ఉంటుంది. అలాగే.. బియ్యం కోసం భిక్షాటన చేస్తూ ఇల్లిల్లూ తిరుగుతున్నప్పుడు.. దాతల క్షేమం కోరుతూ
భారత మాజీ ప్రధాని, తెలుగు బిడ్డ పీవీ నరసింహారావుతో పాటు మరో మాజీ ప్రధాని చరణ్ సింగ్, హరిత విప్లవ పితామహుడు ఎంఎస్ స్వామినాథన్కు కేంద్ర ప్రభుత్వం
రాజకీయాల్లో కామెడీ చేసే వారు ఉన్నట్టే.. కామెడీ చేసే అలవాటు నుంచి రాజకీయాల్లోకి వచ్చిన వారు కూడా ఉంటారు. అలాంటి వారిలో బాబూమోహన్ కూడా ఒకరు. ఆందోల్
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు.. అనారోగ్యం కారణంగా విశ్రాంతికి పరిమితం కాబోవడం లేదు. దేహస్థితి పూర్తిగా సహకరించే పరిస్థితి లేకపోయినప్పటికీ.. ఆయన పూర్త స్థాయిలో రాజకీయ
ప్రస్తుత రాజకీయాల్లో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా సరే.. నిర్దాక్షిణ్యంగా ప్రత్యర్థి పార్టీని బలహీన పరచడం మీద, వారి పార్టీ తరఫున గెలిచిన వారిని తమలో కలిపేసుకోవడం
తెలంగాణలో ఎంపీ ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో బీఆర్ఎస్కు పెద్దపల్లి సిటింగ్ ఎంపీ వెంకటేష్ నేత గట్టి షాక్ ఇచ్చారు. బీఆర్ఎస్కు రాజీనామా చేసి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.
గత
కాంగ్రెసు పార్టీలో ఎన్ని చిత్రాలు అయినా జరగడానికి అవకాశం ఉంటుంది. ఏపీలో ఆ పార్టీకి డిపాజిట్లు దక్కే అవకాశం కూడా లేదని తెలిసినా.. ఇప్నుడు ఎక్కడా ఠికానా