తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం రోజురోజుకూ కొత్త మలుపులు తిరుగుతూ ఉంది. కొత్త పేర్లు ప్రతిరోజూ తెరమీదకు వస్తున్నాయి. పోలీసులు ఈ విషయంలో చాలా చురుగ్గా దర్యాప్తు
ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో ఇరుక్కున్న కేసీఆర్ ముద్దుల కూతురు కవితను తీహార్ జైలుకు పంపిన సంగతి తెలిసిందే కదా. తెలంగాణా నుంచి తీహార్ జైలుకు వెళ్లిన మొదటి
అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన బీఆర్ఎస్ పార్టీకి పార్లమెంట్ ఎన్నికలు అంత ప్రధానమైనవిగా కనబడటం లేదని అనిపిస్తోంది. గులాబీ పార్టీ అధినేత కేసీఆర్, పార్టీ నాయకుల దృష్టి అంతా
‘పిచ్చి పిచ్చి నిర్ణయాలేం తీసుకోవద్దు’ ఈ మాటను కల్వకుంట్ల చంద్రశేఖరరావు తనదైన శైలిలో అయితే ఎలా పలుకుతారో ఒకసారి ఊహించుకోండి. అంతే సెటైరికల్ గాను, సీరియస్ గానూ
తెలంగాణ రాష్ట్ర రాజకీయాలను ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ వివాదం తీవ్రస్థాయిలో కుదిపేస్తోంది. ఇప్పటికే ముగ్గురు కీలక పోలీసు అధికారులు అరెస్టు అయ్యారు. ఈ అరెస్టుల పర్వం ఇక్కడితో
తెలంగాణ ఎంపీ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే కొందరిని ప్రకటించింది. ఇంకా కొన్ని స్థానాలు పెండింగులోనే ఉన్నాయి. ఈ నెల 27, 28 తేదీల్లోగా
ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఎట్టకేలకు గులాబీ తనయ కవిత అరెస్టు కూడా జరిగింది. ప్రస్తుతం ఆమె ఈడీ విచారణను ఎదుర్కొంటున్నారు. కవితను అరెస్టు చేసిన నాటినుంచి
‘పోయినోళ్లు అందరూ మంచోళ్లు.. ఉన్నోళ్లు పోయినోళ్ల తీపి గురుతులు..’ అంటూ ఆచార్య ఆత్రేయ.. గుండె చెమ్మగిల్లజేసే పాట రాశారు.. మూగమనసులు చిత్రంలో. కానీ.. ఆధునికతరం రాజకీయాల్లో పరిస్థితి
‘నేను గేట్లు తెరిస్తే భారాస ఖాళీ అయిపోతుంది’ అని రెండు రోజుల కిందట అన్నారు. ‘గేట్లు తెరిచేశాను.. ఇక ఖాళీ చేసేస్తాను’ అని తాజాగా కూడా అన్నారు.
ఏదైనా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత.. ఫక్తు తమ పార్టీ వారికి మాత్రమే రాజకీయ లబ్ధి చేయడం ప్రారంభం అవుతుంది. తమ పార్టీ వారికే పదవులు, హోదాలు
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు కూతురు కవితను ఈడీ అరెస్టు చేసింది. తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల నడుమ ఆమెను శుక్రవారం రాత్రి ఢిల్లీకి ఢిల్లీకి
పిఠాపురంలో కూటమి అభ్యర్థి పవన్కల్యాణ్పై వైసీపీ అభ్యర్థి ఎవరో తేలిపోయింది. కాకినాడ ఎంపీ వంగా గీతను పిఠాపురం బరిలో నిలిపారు. ఈ మేరకు ఇవాళ వైసీపీ ప్రకటించిన
తాము గేట్లు తెరిస్తే బీఆర్ఎస్ ఖాళీ అవుతుందని రేవంత్ రెడ్డి కొన్ని రోజుల కిందట ప్రకటించారు. అయితే పార్లమెంటు ఎన్నికల తర్వాత ఆయన గేట్లు తెరుస్తారని అందరూ
పార్లమెంట్ ఎన్నికల వేళ బీఆర్ఎస్ పార్టీ పెద్ద షాక్ తగిలింది. తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె ఎమ్మెల్సీ కల్వకుంట కవితను ఈడీ అరెస్ట్ చేసింది. ఢిల్లీ
తెలంగాణ రాష్ట్రంలో భారత రాష్ట్ర సమితి పరిస్థితి ఏమిటి? పార్టీ ప్రస్తుతానికి ఓటమి పాలై ఇబ్బందులు పడుతోంది సరే. ఆ పార్టీ భవిష్యత్తు అయినా ఆశావహంగా ఉండబోతున్నదా
హైదరాబాద్ శివార్లలోని మోకిల పోలీస్ స్టేషన్ పరిధిలో సంచలనం సృష్టించిన ఆత్మహత్య కేసును పోలీసులు ఛేదించారు. ఈ ఆత్మహత్యకు, విజయనగరంలో మూలాలు ఉన్నట్టు గుర్తించారు..
ఇంతకీ ఏం జరిగిందంటే..
తాము గేట్లు తెరిస్తే భారత రాష్ట్ర సమితిలో కల్వకుంట్ల కుటుంబం తప్ప మరెవ్వరూ ఉండరని రేవంత్ రెడ్డి హెచ్చరించి రెండు రోజులు కూడా కాలేదు. అలాగని ఆయన
‘నువ్వు గనుక ఒక కుక్కను చంపదలచుకుంటే.. ముందుగా ‘ఆ కుక్క పిచ్చిది’ అనే ముద్ర వేయి!’ అనేది ఒక ఇంగ్లిషు నానుడి. మనం ఎవరినైనా శత్రువుగా పరిగణించి..
ఎన్నికల సీజను దగ్గర పడుతున్న కొద్దీ రాజకీయ నాయకుల యొక్క ప్రతి కదలికకు, ప్రతి కలయికకు అర్థం మారిపోతూ ఉంటుంది. కొత్త బంధాలు ఏర్పడుతూ ఉంటాయి. అలాంటిదే
పాలు, పూలు అమ్ముకొని కోట్లకు పడగలెత్తానని చెప్పుకునే బీఆర్ఎస్ నాయకుడు, మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి, ఆయన అల్లుడు ఎమ్మెల్యే రాజశేఖర రెడ్డి పార్టీ మారడం లేదట.
ఉద్యోగం ఇప్పిస్తామంటే ఏ నిరుద్యోగికైనా ఆశ పడుతుంది. అదే ప్రభుత్వ ఉద్యోగమైతే ఆ ఆశ రెట్టింపు అవుతుంది. ఆ ఆశనే తన పెట్టుబడిగా మార్చుకున్నాడు మోసగాడు హనుమంత
తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు సంబంధించి కొత్త ఆలోచనలు చేస్తోంది. ఆర్టీసీ బస్సుల్లో మహిళకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించింది. దీనిపై ప్రజల్లో సానుకూలత
తెలంగాణ సాధనకోసం జరిగిన తుదివిడత జేఏసీ ఉద్యమాన్ని సారథిగా ముందుండి నడిపించిన కీలక నాయకుడు ప్రొఫెసర్ కోదండరాంకు చట్టసభల్లో ప్రవేశించే అదృష్టం ఇంకా పూర్తిగా దక్కలేదు. తెలంగాణ
రాజకీయాలలో మాటలు, సవాళ్లు, విమర్శలు చాలా సహజం. అయితే వాటి పట్ల అవతలి వారు ఎలా స్పందిస్తున్నారనేది ముఖ్యం. వారి స్పందన ఈ సవాళ్లను తేలికగా తీసుకుంటున్నదా
ఒకప్పట్లో గులాబీ దళపతి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఒక మాట చెప్పారంటే.. పార్టీ మొత్తానికి అది వేదం. శిరోధార్యం. ఆయన మాటకు ఎదురుచెప్పగల మొనగాడు పార్టీలో ఎవ్వరూ లేరు.
దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికలకు సమయం ఆసన్నమైంది. ఈ సమయంలో లోక్సభ ఎన్నికల సమరానికి తెలంగాణ రాష్ట్రం కూడా సిద్ధమైంది. రాష్ట్రంలో ప్రస్తుత అధికార కాంగ్రెస్ తో పాటు,
కిందిస్థాయిలో మునిసిపాలిటీలు, జడ్పీలు కాంగ్రెస్ హస్తగతం చేసుకోవడం అనే పర్వం పూర్తయింది. తెలంగాణలో చాలావరకు మునిసిపాలిటీలో.. గతంలో భారాస చేతిలో ఉన్నవి కాస్తా ఇప్పుడు కాంగ్రెస్ చేతిలో
తెలంగాణ రాష్ట్రంలో రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో కల్వకుంట్ల కుటుంబసభ్యులు పోటీచేస్తేనే పార్టీకి కాస్త జోష్ వస్తుందని, పార్టీ శ్రేణులు ఉత్సాహంగా గెలుపుమీద నమ్మకంతో పనిచేస్తాయని కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు.
అసెంబ్లీ
పార్లమెంటు ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో గులాబీ దళపతి కల్వకుంట్ల చంద్రశేఖరరావు తెలంగాణ భవన్ లో పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించడం ప్రారంభించారు.
తొలివిడతలో కరీంనగర్ ఎంపీ నియోజకవర్గపరిధిలోని
పూలమ్మిన చోటనే కట్టెలమ్మడం అంటే ఇదే! ఒక్క ఎన్నికతో పరిస్థితులు ఎంతగా మారిపోయాయో కదా? తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత.. దానిని సాధించింది తామే అని చెప్పుకుంటూ..