social media rss twitter facebook
Home > Telangana News
  • Telangana News

    ప్రధాని మోదీని మరోసారి కలిసిన కాంగ్రెస్ ఎంపీ!

    కాంగ్రెస్ సీనియర్ నేత, భువనగిరి పార్లమెంట్ సభ్యులు కోమటిరెడ్డి వెంకట రెడ్డి మ‌రోసారి ప్రధాని నరేంద్ర మోడీతో సమావేశం అయ్యారు. పార్ల‌మెంట్ స‌మావేశాలు మ‌ధ్యాహ్నం 2గంట‌ల వ‌ర‌కు

    అత‌ని బెయిల్ ర‌ద్దు కోసం సీబీఐ అవిశ్రాంత పోరాటం

    మాజీ మంత్రి వివేకా హ‌త్య కేసులో కీల‌క నిందితుడు ఎర్ర‌గంగిరెడ్డి బెయిల్ ర‌ద్దు కోసం సీబీఐ అవిశ్రాంత పోరాటం చేస్తోంది. గ‌తంలో ఎర్ర‌గంగిరెడ్డి బెయిల్ ర‌ద్దు చేయాల‌ని

    వావ్‌...కేటీఆర్ పంచ్ ఓ రేంజ్‌లో!

    ఉగాది ప‌ర్వ‌దినాన్ని పుర‌స్క‌రించుకుని ప్ర‌త్య‌ర్థుల‌పై మంత్రి కేటీఆర్ ట్విట‌ర్ వేదిక‌గా పంచ్ విసిరారు. సంద‌ర్భోచితంగా ఆయ‌న ప్ర‌త్య‌ర్థుల‌ను వ్యంగ్యంతో దెప్పి పొడిచారు. బీఆర్ఎస్‌, బీజేపీ మ‌ధ్య వార్

    తెర‌పైకి సెంటిమెంట్‌!

    ఢిల్లీ లిక్క‌ర్ స్కామ్‌లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కె.క‌విత ఈడీ విచార‌ణ ఎదుర్కోవ‌డం రాజ‌కీయ ప్ర‌కంప‌న‌లు సృష్టిస్తోంది. రాజ‌కీయ క‌క్ష సాధింపుల్లో భాగంగానే తెలంగాణ మంత్రులు, బీఆర్ఎస్ నేత‌ల‌పై

    అబ్బే...మాగుంట‌ విచార‌ణ‌పై వైసీపీలో హ‌డావుడి నిల్‌!

    ఢిల్లీ లిక్క‌ర్ స్కామ్‌లో మంగ‌ళ‌వారం ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీ‌నివాసుల‌రెడ్డి ఈడీ విచార‌ణ ఎదుర్కోనున్నారు. సొంత పార్టీకి చెందిన ఎంపీ ఈడీ విచార‌ణ‌పై వైసీపీలో ఎలాంటి హ‌డావుడి

    ఓహో...ఈడీపై ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపించిన క‌విత‌!

    ఢిల్లీ లిక్క‌ర్ స్కామ్‌లో తెలంగాణ సీఎం కేసీఆర్ కుమార్తె, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఈడీ విచార‌ణ ఉత్కంఠ రేపుతోంది. ఇప్ప‌టికి రెండుసార్లు ఆమెను ఈడీ విచారించింది. స్కామ్‌లో పాత్ర‌పై

    రేపు మ‌ళ్లీ విచార‌ణ‌

    ఢిల్లీ లిక్క‌ర్ స్కాంలో రెండోసారి ఎమ్మెల్సీ క‌విత విచార‌ణ ముగిసింది. దాదాపు 10 గంట‌ల పాటు విచార‌ణ ఎదుర్కొన్న క‌విత ఈడీ ఆఫీస్ నుండి బ‌య‌టికొచ్చారు. కారులో

    క్వ‌శ్చ‌న్ అవ‌ర్‌ను ఎదుర్కొంటున్న క‌విత‌

    ఢిల్లీ లిక్క‌ర్ స్కామ్‌లో క‌విత రెండో ద‌ఫా ఈడీ విచార‌ణ ఎదుర్కొంటున్నారు. ఇటీవ‌ల చివ‌రి నిమిషంలో ఈడీ విచార‌ణ‌కు ఆమె గైర్హాజ‌రైన సంగ‌తి తెలిసిందే. ఈ నెల

    ఓట‌మి ఎఫెక్ట్ః వైసీపీ అప్ర‌మ‌త్తం!

    రాజ‌కీయాల్లో ఓట‌మి తీసుకొచ్చే మార్పు అంతాఇంతా కాదు. మ‌రీ ముఖ్యంగా అధికార పార్టీలో ఉన్న వారి మ‌త్తు పోగొట్టాలంటే, ఓట‌మి త‌ప్ప మ‌రో మార్గ‌మే లేదు. ఇటీవ‌ల

    క‌విత హాజరవుతారా? ట్విస్ట్ ఇస్తారా?

    ఢిల్లీ లిక్క‌ర్ స్కాంలో ఈడీ ముందు ఎమ్మెల్సీ క‌విత హాజ‌రుపై ఉత్కంఠ నెల‌కొంది. ఈనెల 11న మొద‌టిసారి ఈడీ విచార‌ణ‌కు హాజ‌రైన ఆమె, 16న గైర్హాజ‌ర‌య్యారు. ఈ

    ఢిల్లీకి మ‌ళ్లీమ‌ళ్లీ....కొన‌సాగుతున్న ఉత్కంఠ‌!

    తెలంగాణ సీఎం కేసీఆర్ కుమార్తె, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కె.క‌విత మ‌ళ్లీమ‌ళ్లీ ఢిల్లీకి వెళ్లాల్సి వ‌స్తోంది. ఈ నెల 20న విచార‌ణ‌కు రావాల‌ని ఇటీవ‌ల ఈడీ నోటీసులు జారీ

    బ‌ర్త‌ర‌ఫ్ కాదు...చంచ‌ల్‌గూడ జైల్లో పెట్టాలి!

    తెలంగాణ‌లో టీఎస్‌పీఎస్సీ ప‌రీక్ష ప్ర‌శ్నాప‌త్రాలు లీకేజీ వ్య‌వ‌హారం రాజ‌కీయ రంగు పులుముకుంది. మంత్రి కేటీఆర్ కేంద్రంగా ప్ర‌తిప‌క్షాలు తీవ్ర ఆరోప‌ణ‌లు చేస్తున్నాయి. ఈ మొత్తం ఎపిసోడ్‌లో కేటీఆర్

    పేపర్ లీక్ తో నాకేం సంబంధం

    తెలంగాణ‌లో తీవ్ర దుమారం లేపిన తెలంగాణ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ పోటీ ప‌రీక్ష‌ల లీకేజీ వ్య‌వ‌హారంపై మంత్రి కేటీఆర్ క్లారిటీ ఇచ్చారు. కేవ‌లం ఇద్ద‌రు వ్య‌క్తులు చేసిన

    కొడుకు తనకు పుట్టలేదంట.. అందుకే చంపేశాడంట

    హైదరాబాద్ శివార్లలోని అనాజ్ పూర్ లో భార్య, కొడుకును అత్యంత కిరాతకంగా చంపేసిన వ్యక్తి పోలీసులకు లొంగిపోయాడు. "కుటుంబం మొత్తాన్ని చంపేశాడు.. కారణం అస్పష్టం"

    మామలున్నార్రోయ్, జాగ్రత్త.. కుర్రాళ్ల వాట్సప్ అలర్ట్

    బాసూ అటువైపు వెళ్లొద్దు, ట్రాఫిక్ పోలీసులు ఫైన్లు రాస్తున్నారు.. అప్పుడుప్పుడు నగరంలో ఎవరో ఒక అపరిచితుడు మనమీద ప్రేమతో, మనం డబ్బులు పోగొట్టుకుంటామన్న జాగ్రత్తతో ఇలాంటి మాటలు

    గ్రూప్ 1 ప‌రీక్ష ర‌ద్దు!

    టీఎస్‌పీఎస్‌సీ మ‌రో కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. గ‌త ఏడాది అక్టోబ‌ర్ 16న జ‌రిగిన‌ గ్రూప్ 1 ప్రిలిమ్స్ ర‌ద్దు చేస్తున్న‌ట్లు టీఎస్‌పీఎస్‌సీ ప్ర‌క‌టించింది. దీంతో పాటు ఏఈఈ,

    క‌విత‌కు సుప్రీం కోర్టులో ఎదురుదెబ్బ‌!

    బీఆర్ఎస్ ఎమ్మెల్సీ క‌విత‌కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ త‌గిలింది. ఈడీ ఆఫీసుకు మ‌హిళ‌ను పిలిపించి విచార‌ణ చేయ‌డంపై దాఖ‌లు చేసిన పిటిష‌న్ ను త్వ‌ర‌గా ప‌రిష్కారించాల‌న్న క‌విత అభ్య‌ర్థన‌ను

    ఎంపీ అవినాష్ రెడ్డికి హైకోర్టులో షాక్!

    క‌డ‌ప ఎంపీ అవినాష్ రెడ్డికి తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది. మాజీ మంత్రి వివేకా హ‌త్య కేసులో త‌న‌పై తొంద‌ర‌పాటు చ‌ర్య‌లు తీసుకోవ‌ద్ద‌ని, విచార‌ణ‌పై స్టే ఇవ్వాల‌ని ఎంపీ

    షాకింగ్ రిజల్ట్స్.. బీజేపీ అభ్యర్థి ఎవీఎస్ రెడ్డి విజయం!

    టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ బలపర్చిన అభ్యర్థికి ఎదురుదెబ్బ త‌గిలింది. ఉమ్మ‌డి మ‌హ‌బుబ్ న‌గ‌ర్-రంగారెడ్డి-హైద‌రాబాద్ జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక‌లో బీజేపీ అభ్య‌ర్థి ఏవీఎన్ రెడ్డి

    మరో ఘోర అగ్ని ప్రమాదం..ఆరుగురు మృతి!

    హైదరాబాద్​ నగరంలో మరో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. సికింద్రాబాద్​ స్వప్నలోక్​ కాంప్లెక్స్​లో గురువారం రాత్రి పెద్ద ఎత్తున మంటలు చెలరేగి.. ఆరుగురు ఊపిరాడక మృతి

    ట్రాన్స్ జెండర్ తో అమ్మాయి ప్రేమకథ విషాదాంతం

    అబ్బాయి-అమ్మాయి సవ్యంగా ప్రేమించుకున్నా, జీవితంలో సెటిలై పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా పెద్దలు ఒప్పుకోని పరిస్థితి. అలాంటిది అమ్మాయి-ట్రాన్స్ జెండర్ ప్రేమించుకుని పెళ్లి చేసుకుంటామంటే సమాజం ఊరుకుంటుందా..? కేంద్రం కూడా

    కుటుంబం మొత్తాన్ని చంపేశాడు.. కారణం అస్పష్టం

    కుటుంబంలో కలతలు వస్తే చర్చలకు బదులు, హత్యలు జరుగుతున్న కాలమిది. భార్య, భర్త తిట్టుకున్నా కొట్టుకున్నా అది వారికే సరిపోతుంది. దాడులు, హత్యలతో కుటుంబం చిన్నాభిన్నమవుతుంది. హైదరాబాద్

    నీ బిడ్డ‌కు రెడీ అవుతోంది క‌దా ఆడ‌

    తెలంగాణ బీజేపీ అధ్య‌క్షుడు బండి సంజ‌య్ మ‌రోసారి నోరు జారారు. ఢిల్లీ లిక్క‌ర్ స్కాంలో ఎమ్మెల్సీ క‌విత విచార‌ణ నేప‌థ్యంలో జ‌రుగుతున్న ప‌రిణామాల‌పై బీజేపీ స్టేజ్ ఛీఫ్

    విచార‌ణ‌కు రాలేన‌న్న క‌విత‌...కుద‌ర‌ద‌న్న ఈడీ!

    తెలంగాణ సీఎం కేసీఆర్ కుమార్తె కె.క‌విత ఈడీ విచార‌ణ సినిమాను త‌ల‌పిస్తోంది. ఢిల్లీ లిక్క‌ర్ స్కామ్‌లో క‌విత రెండోసారి ఈడీ విచార‌ణ‌కు గురువారం హాజ‌రు కావాల్సి వుంది.

    ఈడీ విచార‌ణ‌కు క‌విత వెళ్ల‌డంపై తీవ్ర ఉత్కంఠ‌

    ఢిల్లీ లిక్క‌ర్ స్కామ్‌లో రెండో ద‌ఫా ఈడీ విచార‌ణ‌కు సీఎం కేసీఆర్ త‌న‌య‌, ఎమ్మెల్సీ క‌విత వెళ్ల‌డంపై తీవ్ర ఉత్కంఠ నెల‌కుంది. షెడ్యూల్ ప్ర‌కారం గురువారం ఉద‌యం

    మ‌రోసారి క‌విత విచార‌ణ‌...బీఆర్ఎస్‌లో ఆందోళ‌న‌!

    ఢిల్లీ లిక్క‌ర్ స్కామ్‌లో మ‌రోసారి ఎమ్మెల్సీ క‌విత ఈడీ విచార‌ణ ఎదుర్కోనున్నారు. ఈ నెల 11న మొద‌టి ద‌ఫా ఆమె ఈడీ విచార‌ణ‌కు హాజ‌రైన సంగ‌తి తెలిసిందే.

    టీఎస్‌పీస్సీ ఏఈ పరీక్ష ర‌ద్దు!

    అసిస్టెంట్ ఇంజినీరింగ్ ప‌రీక్ష‌ను ర‌ద్దు చేస్తూ టీఎస్‌పీఎస్సీ నిర్ణ‌యం తీసుకుంది. పేప‌ర్ లీకైన‌ట్లు నిర్ధార‌ణ కావ‌డంతో ఈ నెల 5న జ‌రిగిన ప‌రీక్ష‌ను ర‌ద్దు చేసింది. త‌ర్వ‌లోనే

    బోరున విల‌పించిన ఎమ్మెల్యే!

    త‌న‌పై వ‌చ్చిన లైంగిక ఆరోప‌ణ‌ల‌పై స్టేషన్‌ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే రాజ‌య్య తీవ్ర ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఓ బ‌ర్త్ డే వేడుక‌లో క‌న్నీళ్లు పెట్టుకున్నారు. కేక్ ముందు కూర్చొని

    సుప్రీంకోర్టులో కవితకు చుక్కెదురు

    ఢిల్లీ లిక్క‌ర్ కేసులో ఈడీ నోటీసుల‌పై స్టే ఇవ్వాలంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ క‌విత దాఖ‌లు చేసిన పిటిష‌న్ ను సుప్రీం కోర్టు తోసిపుచ్చింది. రేప‌టి ఈడీ విచార‌ణ

    గెలిచేంత సీనుంటే కొట్టుకు చచ్చేవాళ్లేమో!

    తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం దీనావస్థలోనే ఉంది. ఆ పార్టీ తలకిందులుగా తపస్సు చేసినా సరే, ఏకపక్షంగా, అంటే సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అధికారంలోకి రావడం అనేది


Pages 1 of 736      Next