డైవ‌ర్ష‌న్ పాలిటిక్స్‌లో భాగంగానే తిరుమ‌ల ప్ర‌సాదాల‌పై …!

ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడు వంద రోజుల పాల‌న‌లో ప్ర‌జా వ్య‌తిరేక‌త తెచ్చుకున్నార‌ని, దీన్ని క‌ప్పి పుచ్చుకునే క్ర‌మంతో త‌న మార్క్ డైవ‌ర్ష‌న్ పాలిటిక్స్‌లో భాగంగానే తిరుమ‌ల ప్ర‌సాదంపై ప‌చ్చి అబ‌ద్ధాలు చెప్పార‌ని మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్…

ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడు వంద రోజుల పాల‌న‌లో ప్ర‌జా వ్య‌తిరేక‌త తెచ్చుకున్నార‌ని, దీన్ని క‌ప్పి పుచ్చుకునే క్ర‌మంతో త‌న మార్క్ డైవ‌ర్ష‌న్ పాలిటిక్స్‌లో భాగంగానే తిరుమ‌ల ప్ర‌సాదంపై ప‌చ్చి అబ‌ద్ధాలు చెప్పార‌ని మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి విరుచుకుప‌డ్డారు. వైసీపీ హ‌యాంలో తిరుమ‌ల‌ను అప‌విత్రం చేశార‌ని, ప్ర‌సాదం త‌యారీలో జంతువుల, చేప నూనె వాడిన‌ట్టు సీఎం చంద్ర‌బాబు సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు దేశ వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతున్నాయి.

చంద్ర‌బాబు ఆరోప‌ణ‌ల‌పై కౌంట‌ర్ ఇచ్చేందుకు వైఎస్ జ‌గ‌న్ మీడియా ముందుకొచ్చారు. ఈ సంద‌ర్భంగా వంద రోజుల్లో ఏఏ సంద‌ర్భాల్లో చంద్ర‌బాబు డైవ‌ర్ష‌న్ పాలిటిక్స్ చేశారో జ‌గ‌న్ వివ‌రాలు వెల్ల‌డించారు. బాబు స‌ర్కార్ అరాచ‌క పాల‌న‌కు వ్య‌తిరేకంగా తాము ఢిల్లీ వేదిక‌గా ధ‌ర్నా చేస్తే, దాన్ని ప‌క్క‌దారి ప‌ట్టించేందుకు మ‌ద‌న‌ప‌ల్లెలో ఫైల్స్ కాలిపోయాయ‌ని హెలికాప్ట‌ర్ పంపార‌న్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా గోరుముద్ద, గురుకుల పాఠశాలల్లోనూ, ట్రిపుల్‌ ఐఐటీల్లోనూ ఫుడ్‌ పాయిజన్‌ జరిగి పిల్లలు ఇబ్బంది పడుతుంటే, చంద్రబాబు తొలిసారి సీఎం అయి, 30 ఏళ్లు గడిచాయంటూ వేడుక నిర్వ‌హించార‌న్నారు. స్కిల్‌ స్కాంలో చంద్రబాబును అరెస్టు చేశారని, తనకు బాగా దగ్గర, బంధుత్వం ఉన్న ఈనాడు గ్రూప్‌లో మార్గదర్శి నేరాలను బయటపెట్టారని ఐఏఎస్, ఐపీఎస్‌ అధికారుల వేధింపులకు చంద్రబాబు తెర తీశారన్నారు. ఆ వేధింపులపై విమర్శలు రావడంతో డైవర్ట్‌ చేయడానికి ముంబై సినీ నటి కాదంబ‌రిని తీసుకొచ్చి కథ నడిపిస్తున్నారని తెలిపారు.

విజయవాడలో వరదల్లో 60 మంది ప్రాణాలు కోల్పోవడానికి ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమన్నారు. విజయవాడ, ఏలేరులో మ్యాన్‌మేడ్‌ ఫ్లడ్స్‌ క్రియేట్‌ చేసి, వరదలు ముంచెత్తడంతో, దాన్నుంచి డైవర్షన్‌ కోసం బోట్లతో ఢీకొట్టి ప్రకాశం బ్యారేజీని కూల్చే కుట్ర చేశామంటూ ఆరోపణలు, విమర్శలు చేశారని గుర్తు చేశారు.

విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ అమ్మకం, కొత్త మెడికల్‌ కాలేజీల ప్రైవేటీకరణ యత్నం స్కామ్‌లపై ఆందోళన జరుగుతుంటే.. వాటి నుంచి డైవర్షన్‌ కోసం ముగ్గురు సీనియర్‌ ఐపీఎస్‌లను సస్పెండ్‌ చేశారని జ‌గ‌న్ చెప్పుకొచ్చారు.

వంద రోజుల పాల‌న పూర్త‌యిన సంద‌ర్భంగా చంద్ర‌బాబు హామీలిచ్చిన సూప‌ర్‌సిక్స్ త‌దిత‌ర సంక్షేమ ప‌థ‌కాలు గుర్తుకొచ్చి జ‌నాలు ఆగ్ర‌హిస్తున్నార‌ని, దాని నుంచి ప‌క్క‌దారి ప‌ట్టించ‌డంలో ప‌రాకాష్ట‌గా తిరుమ‌ల ప్ర‌సాదంపై చంద్ర‌బాబు ఇష్టానుసారం నింద‌లు వేశార‌ని జ‌గ‌న్ మండిప‌డ్డారు. బాబు అతి దుర్మార్గ‌మైన ఆలోచ‌నే ఈ క‌ట్టు క‌థ‌గా ఆయ‌న అభివ‌ర్ణించారు. ఇంత దుర్మార్గానికి పాల్ప‌డ‌డం ధ‌ర్మ‌మేనా? అని ఆయ‌న నిల‌దీశారు. తిరుమ‌ల ప్ర‌సాదంలో వాడే నెయ్యిలో క‌ల్తీ జ‌రిగింద‌ని ఆరోపించ‌డం దారుణ‌మ‌న్నారు.

రాజకీయాల కోసం చివరికి దేవున్ని కూడా ఉపయోగించుకోవాలనే ఆలోచన చేసే దుర్మార్గమైన మనస్తత్వం కేవలం చంద్రబాబుకి మాత్రమే ఉంటుందని జ‌గ‌న్ అన్నారు. సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి ఇలా అబద్ధాలు ఆడడం ధర్మమేనా? అని ప్రశ్నించారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కోట్ల మంది మనోభావాలతో ఆడుకోవడం ధర్మమేనా? అని నిలదీశారు.

తిరుమలలో నెయ్యి సేకరణ ప్రతి ఆరు నెలలకు ఒకసారి టెండర్లు పిలిస్తే.. కంపెనీలు కోట్‌ చేస్తాయన్నారు. వాటిలో ఎల్‌–1గా ఎవరు ఉంటే, బోర్డు దాన్ని ఆమోదిస్తుందని తెలిపారు. ఇది రొటీన్‌గా జరిగే కార్యక్రమం అని గుర్తు చేసిన శ్రీ వైయస్‌ జగన్, కొత్తగా నియమాలు ఎవరూ మార్చలేదని స్పష్టం చేశారు.

లడ్డూ తయారీకి మెటేరియల్‌ ఎవరు సరఫరా చేసినా.. వారు పంపించిన నెయ్యి ట్యాంకర్‌తో పాటు, వారు ఎన్‌ఏబీఎల్‌ (నేషనల్ అక్రిడిటేషన్‌ బోర్డ్‌ ఆఫ్‌ టెస్టింగ్‌ అండ్‌ కాలిబ్రేషన్‌ ల్యాబొరేటరీస్‌) సర్టిఫై చేసిన ల్యాబ్‌ నుంచి క్వాలిటీ సర్టిఫికెట్‌ తీసుకురావాల్సి ఉంటుందన్నారు. ట్యాంకర్‌ నుంచి మూడు శాంపిల్స్‌ తీసి మూడు టెస్టులు చేస్తారని.. అవన్నీ పాస్‌ అయితేనే, ఆ ఇంగ్రేడియంట్స్‌ను కానీ, నెయ్యిని కానీ అనుమతించి, టీటీడీ ప్రసాదంలో వాడతారని చెప్పారు. లేకపోతే వాటన్నింటినీ వెనక్కు పంపిస్తారని తెలిపారు.

2014–19 మధ్య చంద్రబాబు పాలనలో దాదాపు 15 సార్లు ఇలా నెయ్యి, ఇతర సరుకులను వెనక్కి పంపించగా.. ఆ తర్వాత వైయస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో కూడా 2019–24 మధ్య 18 సార్లు క్వాలిటీ టెస్టులో మంచి రిపోర్టు రాకపోవడంతో ట్యాంకర్లను వెనక్కు పంపించిన విషయాన్ని గుర్తు చేశారు.

ఇక్కడ ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే.. ఇప్పుడు రిపోర్టు వచ్చిన శాంపిల్స్‌ ఎప్పుడు తీసుకున్నారో చూడాలన్నారు. చంద్రబాబు సీఎంగా జూన్‌ 12న ప్రమాణ స్వీకారం చేస్తే.. అదే రోజు టీటీడీకి ఒక ట్యాంకర్‌ వస్తే.. జూలై 12న శాంపిల్స్‌ తీసుకున్నారన్నారు. మూడు టెస్టుల తర్వాత, రిపోర్టులు బాగా రాలేదు కాబట్టి, ఆ శాంపిల్స్‌ను జూలై 17న ఎన్డీడీబీ (నేషనల్‌ డెయిరీ డెవలప్‌మెంట్‌ బోర్డు)కి పంపిస్తే.. వారు జూలై 23న నివేదిక ఇచ్చారని తెలిపారు.

రెండు నెలల నుంచి చంద్రబాబు ఏం చేస్తున్నారని జ‌గ‌న్ ప్ర‌శ్నించారు. చంద్రబాబు 100 రోజుల పాలన తర్వాత, సూపర్‌సిక్స్‌ గురించి ప్రజలు నిలదీస్తారన్న భయంతో, వారి దృష్టి మళ్లించేందుకు రెండు నెలల తర్వాత, ఆ రిపోర్టులోని అంశాలు ప్రస్తావించి.. దాన్ని వక్రభాష్యం చేస్తూ.. నోటికొచ్చినట్లు అబద్ధాలు చెబుతున్నారని విరుచుకుప‌డ్డారు.

ముఖ్యమంత్రి స్ధానంలో వ్యక్తి టీటీడీని, శ్రీ వెంకటేశ్వరస్వామి గుడిని అపవిత్రం జేస్తూ.. అక్కడ ప్రసాదం తయారు చేసే ప్రక్రియను అభాసు పాల్జేస్తున్నారని ఆవేదన చెందారు. అంటే మన గుడిని, మన వెంకటేశ్వరస్వామిని మనం తగ్గించుకుంటున్నామన్నారు.

ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే… జూలై 23న ఎన్డీడీబీ రిపోర్టు.. అంటే రెండు నెలల క్రితం వస్తే.. ఏ అధికారి వివరణ ఇవ్వకుండా.. టీడీపీ ఆఫీస్‌లో ఆ రిపోర్టును ఎలా రిలీజ్‌ చేస్తారని ప్రశ్నించారు. అది కూడా చంద్రబాబు 100 రోజుల పాలన మంచి అంటూ ప్రకటనలు ఇచ్చిన రోజున ఎలా విడుదల చేస్తారని ప్ర‌శ్నించారు.

వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత టీటీడీలో అనేక మంచి కార్యక్రమాలు, పనులు జరిగాయని జగన్‌ వెల్లడించారు. త‌మ ప్ర‌భుత్వం వ‌చ్చిన త‌ర్వాతే నవనీత సేవ మొదలుపెట్టామని, సొంతంగా స్వచ్ఛ‌మైన వెన్న, నెయ్యి తయారీ కోసం కొండ మీద గోశాల ఏర్పాటు చేశామని తెలిపారు. శ్రీవారి ఆలయంలో అర్చకులు జీతాలు రెట్టింపు చేయడంతో పాటు, ప్రసాదాలు తయారు చేసే పోటులో కార్మికుల సర్వీస్‌ క్రమబద్ధీకరించి, వారి జీతాలు పెంచామని చెప్పారు.
చంద్రబాబు దేవాలయాలను కూల్చివేస్తే.. అనేక చోట్ల జీర్ణావస్థలో ఉన్న ఆలయాలను పునరుద్ధరించామన్నారు. వైజాగ్, అమరాతిలో కూడా త‌మ ప్రభుత్వ హయాంలోనే ఆలయాలు కట్టామన్నారు. భువనేశ్వర్, హైదరాబాద్, జమ్మూకశ్మీర్, చెన్నైతో సహా దేశంలోని పలు చోట్ల, చివరకు అమెరికాలో కూడా వెంకటేశ్వరస్వామి ఆలయాలు కట్టింది వైసీపీ ప్రభుత్వమేనని చెప్పారు.

టీటీడీలో 9 వేల మంది ఉద్యోగులకు ఇళ్ల పట్టాలు కూడా త‌మ‌ ప్రభుత్వమే ఇచ్చిందని.. చంద్రబాబు తన పాలనలో కనీసం ఒక్క సెంటు భూమి కూడా ఇవ్వలేదని స్పష్టం చేశారు.

టీటీడీలో జరిగిన విషయం తెలియని వారికి భావోద్వేగాలు పెరుగుతాయన్నారు. అలా భావోద్వేగాలు రెచ్చగొట్టేలా చంద్రబాబు దుష్ప్రచారం చేస్తున్నారని, ఇది ఎంతవరకు ధర్మమని నిలదీశారు. చంద్రబాబు అనే వ్యక్తికి దేవుడి మీద ఎప్పుడూ భక్తి ఉండదని, దేవున్ని కూడా రాజకీయాల కోసం వినియోగించుకునే అత్యంత హేయమైన మనసున్న వ్యక్తి అని జ‌గ‌న్ మండిపడ్డారు.

చంద్రబాబుకు ఎప్పుడూ భక్తి ఉండదని.. టీటీడీకి ఎక్కడైనా చెడు జరిగితే, కేవలం చంద్రబాబు హయాంలోనే అని ఆయ‌న విమ‌ర్శించారు. ఎందుకంటే ఆయనకు దేవుడంటే భయం, భక్తి లేదని జగన్‌ తేల్చి చెప్పారు.

ప్రధానికి, సీజేఐకి లేఖలు రాస్తాం: ఏ తప్పూ జరగకపోయినా జరిగినట్టు చూపించి మన రాష్ట్ర పరువును, శ్రీవెంకటేశ్వరస్వామి వారి ఆలయ ప్ర‌తిష్ట‌ను బజారు కీడుస్తున్న చంద్రబాబు వైఖరిని అందరూ గుర్తించాలని జ‌గ‌న్ విన్న‌వించారు. చంద్రబాబు అనే వ్యక్తి తన రాజకీయ యావ కోసం, దురుద్దేశంతో తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయాన్ని భ్రష్టు పట్టించే ప్రయత్నం చేయడం ధర్మమేనా? అని ఆయ‌న ప్ర‌శ్నించారు. చంద్రబాబుకు అక్షింతలు వేయాలని కోరుతూ ప్రధానమంత్రితో పాటు, సుప్రీంకోర్టు చీఫ్‌ జస్టిస్‌కు కూడా లేఖలు రాస్తామని జ‌గ‌న్ వెల్లడించారు.

45 Replies to “డైవ‌ర్ష‌న్ పాలిటిక్స్‌లో భాగంగానే తిరుమ‌ల ప్ర‌సాదాల‌పై …!”

  1. టీడీపీ పచ్చ సాని పుత్రులకు,

    కేవలం మీ రాజకీయ చేతకానితనాన్ని కప్పిపుచ్చుకోవడానికి స్వామి వారిని , స్వామి వారి లడ్డు ని వాడుకుంటున్న వాళ్ళు నాశనం అయిపోతారు.

    *ఇండియా వ్యాప్తంగా పరీక్షా చేసే సంస్థ జులై 24 వ తేదీన టీటీడీకి నివేదిక ఇచ్చింది. ఇప్పటిదాకా ఏమి చేస్తున్నారు? దీనికి గత ప్రభుత్వానికి సంబంధం ఏమిటి?? టీటీడీ కి ఇచ్చిన రిపోర్ట్, టీడీపీ ఆఫీస్ కి ఎలా వచ్చింది??*

    లడ్డుని అవమానించడం సనాతన ధర్మం పట్ల ద్రోహం చేయడమే.

    పవిత్ర లడ్డూలో కల్తీ చేయడం కేవలం హిందువుల భావాలను అవమానించడం మాత్రమే కాదు, స్వామివారిని అవమానించడం కూడా అవుతుంది. అలాగే స్వామివారి మీద అపవాదు వేసినట్లే. *ఆలా అన్యాయంగా ఆరోపణ, అపవాదు చేసినవాడు ఎవడైనా సర్వనాశనమైపోతాడు.*

    “ధర్మాన్ని రక్షించే వారు ధర్మం ద్వారా రక్షింపబడతారు.” పవిత్రమైన నైవేద్యం అపవిత్రం చేస్తే దైవిక ప్రతిఫలం తప్పదని గ్రహించండి. *నిజం లేకుండా ఆరోపణ చేసినవాడు, వాడి కుటుంబం వాళ్ళ కర్మ వాళ్ళు అనుభవిస్తారు.*

    వెంకటేశ్వర స్వామి శక్తి అపారమైనది.

    స్వామివారి మీద మోసపూరిత ఆరోపణలు చేసినవాళ్లు కర్మ అనుభవిస్తారు.

    స్వచ్ఛంగా పని చేసే టీటీడీ ఉద్యోగుల మీద కూడా ఆరోపణలు చేసిన వాళ్ళు వాళ్ళ కుటుంబాల ఆక్రోశానికి, శాపాలకు గురి అవుతారు.

    1. saani ganti l/k .. shekka liqor brands amminappudu emi cheppavu ra l/k gurthu vunda .. babu anumathi echi velladu annavu … mari shekka l/k enno years nundi ghee supply chese unit ni enduku marchadu ?? cheppa ra l/k

  2. GA,

    మీరు క్రిస్టియన్ అని ఇలా నిందలు వెస్తున్నరా అని ఒక విలెకరి అదిగితె…. మన అన్న ఎమి చెప్పడొ కూడా రాయి.

    .

    ఇంతకీ నెను క్రిస్టియన్ అని ఇలా చెస్తున్నారు అని చెప్పెడా?

    కాదు నెను హిందువు ని అని చెప్పాడా?

    ఇంత కీ అయన చెప్పింది నీకు అర్ధం అయితె రాయి.

  3. “సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి ఇలా అబద్ధాలు ఆడడం ధర్మమేనా? అని ప్రశ్నించారు.”

    కవీ! విన్నావా? Dialogues అంటే అవి. ఈ దెబ్బతో hall hall అంతా చప్పట్లతో దద్దరిల్లిపోద్ది చూడు.

  4. Jagan, you made a mistake, big mistake. Do not cover it up. Babus failure of 100 days rule has nothing to do with this. Do not mix it up with your chicken br@in. Both are different. Why Hindu dhamrik samsthas are sitting ducks after this major mishap. Protest in front of Subbareddy, Karunakar Reddy and, Dharma reddy, and Jagan houses. Let them know the anger, how deeply Hindus are hurt.

  5. Jagan, you made a mistake, big mistake. Do not cover it up. Babus failure of 100 days rule has nothing to do with this. Do not mix it up with your ch!cken br@in. Both are different. Why Hindu dhamrik samsthas are sitting ducks after this major mishap. Pr0test in front of Subbareddy, Karunakar Reddy and, Dharma reddy, and Jagan h0uses. Let them know the anger, how deeply Hindus are hurt.

  6. Jagan, you made a m!stake, big m!stake. Do not cover it up. Babus fa!lure of 100 days rule has nothing to do with this. Do not mix it up with your ch!cken br@!n. Both are different. Why Hindu dharmik samsthas are sitting ducks after this major m!shap. Pr0test in front of Subbareddy, Karunakar Reddy and, Dharma reddy, and Jagn h0uses. Let them know the anger, how deeply Hindus are hurt.

  7. Jagan, you made a m!stake, big m!stake. Do not cover it up. Babus fa!lure of 100 days rule has nothing to do with this. Do not mix it up with your ch!cken br@!n. Both are different. Why Hindu dharmik samsthas are sitting ducks after this major m!shap. Pr0test in front of Subbareddy, Karunakar Reddy and, Dharma reddy, and Jagn h0uses.

  8. Jagan, you made a m!stake, big m!stake. Do not cover it up. Babus fa!lure of 100 days rule has nothing to do with this. Do not mix it up with your ch!cken br@!n. Both are different. Why Hindu dharmik samsthas are sitting ducks after this major m!shap. Pr0/test in fr0nt of Sub/bareddy, Karu/nakar Reddy and, Dh@rma reddy, and Jagn h0uses. Let them know the anger, how deeply Hindus are hurt.

  9. ఇంతకీ.. తిరుమల లడ్డూలో మాంసం ఎందుకు కలిపాడో చెప్పాడా..?

    తిరుమల గుడిని మిలిటరీ హోటల్ గా మార్చేశారు కదరా.. లంజకొడకల్లారా..

    మా దైవాన్ని, మా నమ్మకాలను మీ కమీషన్లకోసం అంగడి సరుకు గా మార్చేశారు కదారా .. నీచుల్లారా..

    తిరుమల గుడి పవిత్రత ని కాపాడాల్సింది పోయి.. మీ క్రిస్టియన్ నమ్మకాలను జనాల మీద రుద్దారు కదారా .. దుర్మార్గుల్లారా..

    ఈ రాక్షసుడికి.. వాడి అయ్యా సావు కన్నా.. 100 రేట్లు ఘోరమైన సావు రావాలని ప్రతి హిందువు కోరిక..

      1. అందుకే కాబోలు మీకు 11 ఇచ్చి బెంగుళూరు కి పార్సెల్ చేసేసారు జనాలు..

        1. మీకు వచ్చిన 23 మర్చిపోయినట్టు ఉన్నావ్..

          పెళ్లని అడ్డం పెట్టుకుని దొంగ ఏడుపులతో అధికారం లోకి వచ్చిన మీది ఒక బతుకేనా

        2. మీకు వచ్చిన 23 మర్చిపోయినట్టు ఉన్నావ్.. 

          —పెళ్లని—అడ్డం పెట్టుకుని దొంగ ఏడుపులతో అధికారం లోకి వచ్చిన మీది ఒక బతుకేనా

          1. 151 నుండి 11 కి పడిపోయాడు.. ఆ విషయం మర్చిపోయినట్టున్నావు..

            బాబాయ్ ని సంపేసి.. దొంగేడుపులతో ..

            కోడికత్తి డ్రామా ఆడి .. 151 తెచ్చుకొన్నారు..

            అదే డ్రామా.. గులకరాయి తో ఆడారు.. జనాలు గుద్దలోదెంగి పంపించేశారు..

          2. అందుకే బెంగుళూరు కి పారిపోయాడు పిరికిపంద.. నెలలో రెండు రోజులు గెస్ట్ విసిట్ గా వచ్చి పిచ్చికుక్క అరిచినట్టు అరిచి వెళ్ళిపోతాడు..

            ఇప్పుడు ప్రసాదాల్లో గొడ్డుమాంసం కలిపి పెట్టాడనే విషయం జనాలకు తెలిసిపోయింది.. ఆంధ్ర కి వస్తే జనాలు అడ్డం గా నరికేస్తారు.. నీచుడిని..

  10. This was bought up during NDA meeting on the direction of central government to evoke religious sentiments and benefit in upcoming elections where BJP is facing severe defeat as per analysis by KK who predicted recent elections correctly.

  11. అక్కడ ఏమి జరింగిందో దేవుడికే తెలియాలి. ఇది నిజం అయితే మాత్రం కేంద్రం లో వున్నా బీజేపీ వాళ్ళని తన్నాలి. ఇలాంటి వెధవలని వెంకటేశ్వర స్వామి గుడి లో వుండనించినందుకు. అయినా ఈ కిరస్తానీ బ్రతుకులు ఎప్పుడు ఇంతే. వేరే మతం వాళ్ళ మీద ఏడుస్తారు.

  12. కమీషన్లకి కక్రుత్తి పడె, తక్కువ దర ముసుగులొ 50 ఎల్లుగా స్వచ్చం అయిన నెయ్యి ఇస్తున్న నందినీ గీ ని భయటకి పంపించారు! ఇది ఎవరికి అయినా ఇట్టె అర్ధం అవుతుంది!

    .

    అసలు అప్పట్లొ జగన్ అండ చూసుకొని ఆన్ని పనులూ చూసిన దర్మా రెడ్ది ఎడి?

  13. “సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి ఇలా అబద్ధాలు ఆడడం ధర్మమేనా?”

    Jagan asks this question..lol. omg, shameless che ddi gang leader

  14. “సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి ఇలా అబద్ధాలు ఆడడం ధర్మమేనా?”

    Jagan has doubt..short memory issue?

  15. జగన్ తప్పు చేసిన చెయ్యకపోయినా, ఆస్కార్ లెవెల్ యాక్టింగ్ & ఎక్స్ప్రెషన్స్ చూసాక నిజమేనేమో అనిపిస్తది

    చిత్తు కాగితాలు ఎరుకునేవాడిలా, చిట్టీ లు చూసి చదవడం ఏంటి ప్రతి చిన్న దానికి కూడా. భవిష్యత్తుల్లో మీ పేరు అడిగితే కూడా చిట్టీ చూసి చెప్తారేమో..ఈ బైబుల్ బ్యాచ్ వెధవ ఇంకా ఎదో చెప్పి ఎస్కేప్ అవ్వాలని చూస్తున్నాడు.. టీటీడీ చైర్మన్ గా క్రిస్టియన్ వెధవలను పెట్టి.. ఆ ధర్మారెడ్డి అనే చెంచగాడిని ఈ.ఓ ని చేసి టీటీడీని బ్రష్టు పట్టించాడు. ఈ నెయ్యి కల్తీ ఒక్కటే కాదు ఇంకా ఎన్నో అక్రమాలు జరిగాయి అన్నీ విచారించాలి.. ముక్యముగా ఆ శ్రీ వాణి టిక్కెట్లు అమ్ముకొని చాలా సంపాదించారు…డబ్బు బాగా రావాలని అన్ని టిక్కెట్ల సేవలు ఆన్‌లైన్ బుకింగ్ పెట్టి డబ్బుకోసం 3 నేలల ముందే అమ్మేసి సామాన్యుడికి దేవుడి నీ దూరం చేసారు. అందుకే మట్టి కొట్టుకు పోయారు..

  16. కల్తీ లడ్డూలు ధరలు పెంచి ఎన్ని కావాలంటే అన్ని ఇస్తున్నారు వీళ్ళకి పాపం పుణ్యం అంటూ ఏమీ ఉండదు దోపిడీ ఒకటే వీళ్ళకి అలవాటు పడిపోయారు మనిషి అన్నాక ఎప్పుడు కన్నా చచ్చిపోతాడు చచ్చే లోపల ఎంత దోచుకుని దాచుకున్నాము అన్నదే వీళ్ళకి కావాలి మనం దోచుకున్న దాంట్లో ఒక ఐదు శాతం ముష్టి రూపంలో ప్రజలకు పథకాలు ఇస్తే సరిపోతుంది పాపం చేసినవాడు చచ్చిపోతాడు పుణ్యం చేసినవాడు చనిపోతాడు ఎవరికైనా మరణం తథ్యం చనిపోయే లోపు ఎంత దోచుకుని దాచుకున్నామా అన్నదే కావాలి గతంలో తిరుమలలో దొరకాలి అంటే అనేక ఇబ్బందులు పడేవాళ్లు ఒక టిక్కెట్ మీద రెండు లడ్డూలు ఇచ్చేవారు ఆ లడ్డూలు తీసుకువస్తూ ఉంటే ఎంత సువాసన వచ్చేవి అంటే ఇల్లు ఇల్లు పరిమళంగా ఉండేది అటువంటి లడ్డూలు నేను ఒక నెల రోజుల క్రితం తీసుకొని వచ్చాను కూడా ఎక్కడా వాసన అన్నది లేదు ఆ పరిమళమే లేదు ఇంటికి వచ్చే లోపల తెల్లటి బూజు లాగా పట్టేసింది నా మిత్రులను చాలామందిని అడిగాను భయ్యా గత ఐదు సంవత్సరముల నుండి తిరుమల లడ్డు రెండు రోజులే నిలువ ఉంటుంది అంతకన్నా ఎక్కువ రోజులు ఉంచితే చల్లటి బూజు వస్తుంది అని చెప్పారు పోనీలే ఇక ఏమి చేద్దాం వీళ్ళు నిజాయితీపరులు అంటున్నారు ప్రస్తుత పార్టీ వాళ్లు నిజాయితీపరులు అంటున్నారు దేవుడు ఏమో నాకెందుకులే వాళ్లు వాళ్లు కొట్టుకుంటారులే నాకు జరగవలసిన అన్ని జరుగుతున్నాయి కదా అని చూస్తున్నాడు

  17. జగన్ త ప్పు చేసిన చెయ్యకపోయినా, ఆస్కార్ లెవెల్ యాక్టింగ్ & ఎక్స్ప్రెషన్స్ చూసాక నిజమేనేమో అనిపిస్తది చిత్తు కాగితాలు ఎరుకునేవాడిలా, చిట్టీ లు చూసి చదవడం ఏంటి ప్రతి చిన్న దానికి కూడా. భవిష్యత్తుల్లో మీ పేరు అడిగితే కూడా చిట్టీ చూసి చెప్తారేమో..ఈ బై బు ల్ బ్యాచ్ వె ధ వ ఇంకా ఎదో చెప్పి ఎస్కేప్ అవ్వాలని చూస్తున్నాడు.. స్క్రిప్ట్ చూసి చదవడానికి ప్రెస్ మీట్ ఎందుకు మామమ్య.. జూలై లో రిపోర్ట్ వస్థే ఇప్పుడు ఎందుకు చేబుతునవ్ అని అడుగుతునవ్ అంటే ,,నీ తెలివి అర్థం అవ్తుంది..రిపోర్ట్ రాగానే యాక్షన్ తీసుకుంటే అసలైన దోషులు మార్పింగ్ చేసి తపించుకుంటారు.. అదే టైం తీసుకొని పూర్తి బాక్గ్రౌండ్ ఇన్వెస్టిగేషన్ చేస్తే తప్పించుకోవడానికి ఏమి ఉండదు..అది కూడా తెలీదు మామయ్యకి..

Comments are closed.