
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఆ పార్టీ భవిష్యత్ వారసుడు నారా లోకేశ్పై పార్టీకి చెందిన సీనియర్ నేత బండబూతులు తిట్టినట్టు విశ్వసనీయ సమాచారం. రాజమహేంద్రవరంలో నిర్వహించిన

తెలుగుదేశం పార్టీ అధికారాన్ని కోల్పోయిన తర్వాత వెనువెంటనే కమలం పార్టీలోకి చేరిన నేతలు ఇప్పుడు తిరిగి పచ్చ పార్టీ వైపు చూస్తున్నట్టున్నారు. ఈ ఏర్పాట్లన్నీ ముందుగా చేసుకున్నవే

మంగళగిరికి నారా లోకేశ్ గుడ్ బై చెప్పనున్నారా? అంటే ఔననే సమాధానం వస్తోంది. అసలే మంగళగిరి మొదటి నుంచి టీడీపీకి అనుకూలమైన నియోజకవర్గం కాదు. అలాంటి చోట

విశాఖలో ఉన్న శ్రీ శారదాపీఠం అధిపతి స్వరూపానందేంద్ర స్వామీకి ప్రభుత్వ పెద్దలకు బిగ్ గ్యాప్ ఏర్పడిందా. జగన్ ప్రభుత్వాన్ని మనసారా స్వామి దీవిస్తారని అలాగే స్వామిని రాజ

మాజీ మంత్రి, ఆళ్లగడ్డ టీడీపీ ఇన్చార్జ్ భూమా అఖిలప్రియను ఆమె చెల్లి మౌనిక, మరిది మంచు మనోజ్ అదును చూసి దెబ్బ కొడుతున్నారు. ఆళ్లగడ్డలో లోకేశ్ పాదయాత్ర

వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా ఎమ్మెల్యే అయి అసెంబ్లీలో అడుపెట్టాలని కలలు కంటున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు వచ్చే ఎన్నికల్లో ఒక్క స్థానంలో మాత్రమే పోటీ

మాజీ మంత్రి వివేకా హత్య కేసులో తన అరెస్ట్ తప్పదని కడప ఎంపీ అవినాష్రెడ్డికి ముందే తెలుసా? అంటే ఔననే సమాధానం వస్తోంది. కడప ఎంపీగా తన

మాజీ మంత్రి అఖిలప్రియ చున్నీ లాగడంపై టీడీపీ అధిష్టానం నియమించిన త్రిమెన్ కమిటీ నివేదిక ఇచ్చినట్టు తెలిసింది. విశ్వసనీయ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు... ఆ

తెలుగుదేశం-జనసేనల పొత్తు దాదాపు ఖరారు అయిన నేపథ్యంలో.. ఈ విషయానికి ఒకటి పది సార్లు స్వయంగా పవన్ కల్యాణ్ క్లారిటీ ఇస్తున్న నేపథ్యంలో.. సొంతంగా పోటీ చేసే

జనసేనాని పవన్కల్యాణ్తో జాగ్రత్తగా వుండాలని బీజేపీ అధిష్టానం ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలిసింది. ఇటీవల ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డాతో జరిగిన భేటీలో మాట్లాడుకున్న అంశాల్ని

ఒక కుక్కను చంపాలంటే దానిపై పిచ్చిది అని ముద్ర వేయడం చంద్రబాబు, ఈనాడుల ఉమ్మడి సిద్ధాంతం. ఈ విషయంలో తనమన అనే తేడాలుండవని, ఆఖరికి టీడీపీ నుంచి

డీఎస్పీల బదిలీల్లో వైసీపీ సర్కార్ పరిపాలనా వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది. ఎన్నికల ఏడాది కావడంతో తమకు అనుకూలమైన పోలీస్ అధికారులను వేయించుకోవాలని అధికార పార్టీ ఎమ్మెల్యేలు కోరుకోవడం

తెలంగాణ రాష్ట్రంలో అధికారం సాధించే దిశగా తమ పార్టీని బలోపేతం చేయాలనే కమలదళం ప్రయత్నాల్లో వారికి ఉన్న బలహీనతలన్నీ బయటపడుతున్నాయి.
క్రమశిక్షణ గల పార్టీగా తమ గురించి తాము

ఉమ్మడి చిత్తూరు జిల్లా సత్యవేడు టీడీపీ ఇన్చార్జ్ డాక్టర్ హెలెన్కు చంద్రబాబు ఝలక్ ఇచ్చారని సమాచారం. కొంత కాలం క్రితం ఆమెను సత్యవేడు ఇన్చార్జ్గా నియమిస్తూ టీడీపీ

వైసీపీ దళిత ఎమ్మెల్యే రానున్న ఎన్నికల్లో టీడీపీలో బెర్త్ ఖరారు చేసుకున్నారా? అంటే... ఔననే సమాధానం వస్తోంది. వైసీపీ సీనియర్ నాయకుడైన ఆ ఎమ్మెల్యేకు వివిధ కారణాలతో

ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్రెడ్డి బ్లాక్ మెయిల్కు లొంగొద్దని వైసీపీ అధిష్టానం గట్టి నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. బాలినేని వల్ల వైసీపీకి నష్టమే తప్ప, ఎలాంటి లాభం

వైఎస్ వివేకానందరెడ్డి హత్య గురించి రకరకాల రూమర్లను ప్రచారంలోకి పెట్టడంలో పచ్చవర్గాలు ఆరితేరిపోయాయి. వివేకానందరెడ్డి హత్య గురించి టీడీపీ నేత బీటెక్ రవి ఇటీవల ఒక మీడియాధినేతకు

చంద్రబాబు ఏం చేసినా అందులో ఏదో రాజకీయం ఉండకపోదనే వారు చాలా మందే ఉన్నారు. ప్రత్యర్థులు అయినా, ఆయన సొంత పార్టీ వాళ్లు అయినా చంద్రబాబులో ఇలాంటి

రాజకీయ ప్రతిష్టంభన, పార్టీల చీలికలతో వార్తల్లో నిలుస్తున్న మహారాష్ట్రలో అలాంటిదే మరోటి జరగబోతోందనే వార్తలు వస్తున్నాయి. గత పర్యాయం మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు పూర్తయినప్పుడే అక్కడ రాజకీయ

గత ఎన్నికల్లో వేరుగా పోటీ చేసి చంద్రబాబుకు రాజకీయ సాయం చేయబోయారు పవన్ కల్యాణ్. ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చాలనే పాచికతో పవన్ కల్యాణ్-జనసేనను చంద్రబాబు నాయుడు

జనసేన పార్టీ పెట్టి పదేళ్లవుతోంది. అలాంటి పార్టీకి అధ్యక్షుడు పవన్కల్యాణ్ తప్ప, మిగిలిన నేతల గురించి ఎవరికీ తెలియదు. ఎందుకంటే ఆ పార్టీకి అధ్యక్షుడే అన్నీ. మిగిలిన

టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, ఆయన తనయుడు లోకేశ్కు మాజీ మంత్రి జేసీ దివాకర్రెడ్డి తనయుడు, యువ నాయకుడు జేసీ పవన్కుమార్ రెడ్డి చివరి హెచ్చరిక చేశారు. అది

తెలంగాణలో రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. కాస్త ప్రజాదరణ కలిగిన నాయకులను చేర్చుకోడానికి కాంగ్రెస్, బీజేపీ నేతలు ఎదురు చూస్తున్నారు. తాజాగా బీఆర్ఎస్ నుంచి మాజీ మంత్రి జూపల్లి

విశాఖ జిల్లా అనకాపల్లిలో రాజకీయ ప్రముఖుడిగా మాజీ మంత్రిగా ఉన్న దాడి వీరభద్రరావు జనసేనలోకి వెళ్తారన్న ప్రచారం అయితే సాగుతోంది.
వైసీపీలో ఉంటే ఈసారి కూడా తన కుమారుడు

ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు పదవికి గండం వచ్చింది. కొన్ని రోజుల వ్యవధిలో ఆయనను రాష్ట్ర అధ్యక్ష పదవినుంచి తప్పించి.. కొత్త సారథిని నియమించడానికి అధిష్ఠానం

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఒక డిఫరెంట్ ఎత్తుగడతో రాబోయే ఎన్నికల్లో కొన్ని సీట్ల మీద ఫోకస్ పెడుతున్నట్టుగా కనిపిస్తోంది. వైసీపీ ఎమ్మెల్యేల్లో జగన్ వైఖరి నచ్చని కారణంగా..

తిరుపతి జిల్లాలో మూడు రిజర్వ్డ్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేల మార్పు ఖాయమని సమాచారం. సూళ్లూరుపేట, సత్యవేడు, గూడూరు నియోజక వర్గాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేల పనితీరుపై ముఖ్యమంత్రి

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలోకి పవన్ కల్యాణ్ ను భాగస్వామ్యం చేయాలని భారతీయ జనతా పార్టీ ప్రయత్నాలు చేస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఇందుకోసం పవన్ కల్యాణ్ తో

శ్రీకాకుళం జిల్లా పలాస ఎమ్మెల్యే పశు సంవర్ధక శాఖ మంత్రి సీదరి అప్పలరాజు మాజీ మంత్రి అవుతారా. అర్జంటుగా వచ్చి సీఎం జగన్ని కలవాలని ముఖ్యమంత్రి కార్యాలయం

వైసీపీలో 151 మంది ఎమ్మెల్యేలున్నారు. వీరిలో 40 మంది తమతో టచ్లో ఉన్నారని టీడీపీ మైండ్ గేమ్ ఆడుతోంది. ఇప్పటికే నలుగురు ఎమ్మెల్యేలు టీడీపీకి అనుకూలంగా ఇటీవల