టీడీపీదే భారం..ప‌ట్టించుకోని జ‌న‌సేన‌!

ఈ నెల 2న అమ‌రావ‌తిలో రాజ‌ధాని పున‌ర్నిర్మాణ ప‌నుల్ని ప్ర‌ధాని మోదీ చేతుల మీదుగా చంద్ర‌బాబు స‌ర్కార్ ప్రారంభించ‌నుంది. ఈ కార్య‌క్ర‌మాన్ని సీఎం చంద్ర‌బాబు ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్నారు. ప‌నుల ప్రారంభం అనంత‌రం భారీ బ‌హిరంగ…

ఈ నెల 2న అమ‌రావ‌తిలో రాజ‌ధాని పున‌ర్నిర్మాణ ప‌నుల్ని ప్ర‌ధాని మోదీ చేతుల మీదుగా చంద్ర‌బాబు స‌ర్కార్ ప్రారంభించ‌నుంది. ఈ కార్య‌క్ర‌మాన్ని సీఎం చంద్ర‌బాబు ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్నారు. ప‌నుల ప్రారంభం అనంత‌రం భారీ బ‌హిరంగ స‌భ కూడా నిర్వ‌హించ‌నున్నారు. రాష్ట్రంలోని న‌లుమూల‌ల నుంచి భారీ సంఖ్య‌లో జ‌నాన్ని త‌ర‌లించాల‌ని సీఎం స్ప‌ష్ట‌మైన ఆదేశాలు ఇచ్చారు.

ఈ నేప‌థ్యంలో ప్ర‌తి నియోజ‌క‌వ‌ర్గంలోనూ టీడీపీ నేత‌లు స‌మావేశాలు నిర్వ‌హించి, అమ‌రావ‌తి స‌భ‌కు జ‌న‌స‌మీక‌ర‌ణ‌పై క‌స‌ర‌త్తు చేస్తున్నారు. అయితే ఇదంతా కేవ‌లం టీడీపీకి సంబంధించిన వ్య‌వ‌హారంగా క్షేత్ర‌స్తాయిలో ప‌రిస్థితులున్నాయి.

మోదీ ప‌ర్య‌ట‌న‌పై జ‌న‌సేనాని, డిప్యూటీ సీఎం ప‌వ‌న్‌క‌ల్యాణ్ ఎలాంటి దిశానిర్దేశాన్ని త‌న వాళ్ల‌కు ఇవ్వ‌లేదు. అలాగే జ‌న‌సేన శ్రేణులు అమ‌రావ‌తికి రావాల‌ని కూడా ఆ పార్టీ నుంచి ఎలాంటి ఆదేశాలు, సందేశాలు వెళ్ల‌క‌పోవ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది.

కూట‌మిలో మ‌రో పార్టీ బీజేపీ కూడా ఇదే రీతిలో వ్య‌వ‌హ‌రిస్తోంది. బీజేపీకి ఎలాంటి బ‌లం లేద‌న్న సంగ‌తి తెలిసిందే. కావున బీజేపీ జ‌న స‌మీక‌ర‌ణ గురించి ఆలోచించ‌లేదంటే పెద్ద‌గా ప‌ట్టించుకోవాల్సిన అవ‌స‌రం లేదు. కానీ జ‌న‌సేన నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు అమ‌రావ‌తి పున‌ర్నిర్మాణ ప‌నుల‌పై శ్ర‌ద్ధ చూప‌క‌పోవ‌డం వెనుక కార‌ణాల‌పై ర‌క‌ర‌కాల అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

ఆహ్వాన ప‌త్రిక‌లో ప‌వ‌న్‌క‌ల్యాణ్ పేరు మొద‌ట లేదు. ఆ త‌ర్వాత జ‌న‌సేన సోష‌ల్ మీడియా యాక్టివిస్టులు తీవ్రంగా ప్ర‌భుత్వంపై విరుచుకుప‌డ‌డంతో ….ఎట్ట‌కేల‌కు ప‌వ‌న్‌క‌ల్యాణ్ పేరు చేర్చి పున‌ర్మ‌ద్ర‌ణ చేశారు. అయిన‌ప్ప‌టికీ మొద‌ట్లో ఉద్దేశ పూర్వ‌కంగా త‌మ నాయ‌కుడిని అవ‌మానించే రీతిలో వ్య‌వ‌హ‌రించార‌ని జ‌న‌సేన నాయ‌కులు గుర్రుగా ఉన్నారు.

జ‌న స‌మీక‌ర‌ణ బాధ్య‌త‌ను తీసుకోక‌పోవ‌డానికి జ‌న‌సేన‌కు ఇదో సాకుగా దొరికింది. అలాగే అమ‌రావ‌తిలో 40 వేల ఎక‌రాల‌కు పైగా తీసుకోవాల‌నే సీఎం చంద్ర‌బాబు, మంత్రి నారాయ‌ణ ఆలోచ‌న‌ల‌పై కూడా జ‌న‌సేన అసంతృప్తిగా ఉన్న‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది. అందుకే రాజ‌ధాని విష‌యంలో జ‌న‌సేన అంటీముట్ట‌న‌ట్టుగా వ్య‌వ‌హ‌రిస్తోంద‌నేందుకు జ‌న స‌మీక‌ర‌ణ గురించి ప‌ట్టించుకోక‌పోవ‌డమే నిలువెత్తు నిద‌ర్శ‌నం.

32 Replies to “టీడీపీదే భారం..ప‌ట్టించుకోని జ‌న‌సేన‌!”

  1. ఇలాంటి గాలి వార్తలు ఒక్క బులుగు మీడియాలొనె వస్తాయి!! అమరావతి అనగానె వీళ్ళకి కడుపు మంట! ఎంత నాశనం చెద్దాము అని చూసినా, వీళ్ళ వల్ల కాలెదు.

    .

    అమరవతి అంటెనె.. ఎవరూ నాశనం చెయలెది అని!

    In Sanskrit, “Amara” means “immortal” and “Vati” means “city”

      1. రామతీర్థం, అంతర్వేది లో ఎందుకు జరిగాయి మరి పాలన గాలికి వదిలేయటం వల్లే నా..

      1. ఫోర్ ఇయర్స్ తరువాత ఏమౌతుంది మళ్ళా మూడు రాజధానులు అని మూడు సీట్స్ తెచ్చుకుంటారు ..

      2. నాలుగేళ్ళు కాదు నలభై ఏళ్ల ఆగుతాం మాకు వచ్చిన ఇబ్బంది ఏం లేదు.. మీరు గెలిస్తే కదా అమరావతి ని ఏమైనా చేయడానికి..

  2. భారీ బహిరంగ సభకి వచ్చేవాళ్ళు అంతా కేవలం తెలుగు దేశం సానుభూతి పరులు మాత్రమే ఉంటారా…. పవన్ కళ్యాణ్ ఒక ఫంక్షన్ కి వస్తాడు అంటే, జనసైనికులు, పవన్ అభిమానులు అక్కడికి తండోప తండాలుగా వస్తారు…. ప్రత్యేకించి బొట్టు పెట్టి ఎవ్వరిని పిలవక్కర్లేదు….

  3. Amaravathi ❌

    IT Hub 

    Smart city

    Smart capital

    Mega city

    AI Hub of india

    Drone capital of india

    Quantum valley of india 

    Inka enno enneno 😂

    Kani reality lo

    Varsham na ki water leak secretariat 

    Munigi poye high court 😂🤣

  4. లెవెనన్నాయ్.. చూసావా ఈఘోరం.. నువ్వు కట్టించిన 3 రాజధాన్ల లో ఒక రాజధాని ఐన అమరావతి ని నేనే కట్టించా, ఇంకా బాగా develop చేస్తా అంటున్న చంద్రబాబుని నువ్వు బట్టలూడదీసి నిజాలు బైటపెడతా అంటూ అర్జెంటుగా x లో ఏరగు .. లేకపోతే 11 ఇంతలు డ్యామేజ్ జరిగేటట్టు ఉంది.

  5. Ante NDA lo nunchi TDP bayataki vachi BJP ni tittinatlu 2019 lo, maa sanathani kuda bayataki vachi naku em teliyadhu antha ayane chesyadu antadu ani udesham aa 😂

  6. లెవెన్ అన్నాయ్, మనం ఎప్పుడో 3 రాజధాన్లు కట్టేసాం క0దా??. దానికి మోడీ వచ్చి మెచ్చుకోవాల్సింది పోయి, శాలువా కప్పి సన్మానించాల్సింది పోయి , అవార్డు గివార్డ్ ఇవ్వాల్సింది పోయి, ఇదేందయ్యా ఇది..11 ఇంచులు దింపారు .. 

  7. ఆలస్యమైనా అమరావతికి జైకొడితే జనం వైసీపీ పట్ల కొంత సానుభూతి చూపే అవకాశాన్ని కొట్టిపారేయలేం.రాజధాని రీలాంచ్ పనులను ప్రారంభించేందుకు ప్రధాని మోడీ శుక్రవారం అమరావతి వస్తున్నారు. ఏపీకి అత్యంత ప్రతిష్టాత్మకమైన రాజధాని అంశం కావడంతో అన్ని పార్టీలను ఈ కార్యక్రమానికి కూటమి ప్రభుత్వం ఇన్వైట్ చేస్తోంది. జెగ్గుల గాడ్ని  కూడా స్వయంగా ఆయన ఇంటికి ప్రోటోకాల్ అధికారి ఫజల్ వెళ్లి ఆహ్వాన పత్రిక ఇచ్చారు.

    ఆయన వస్తారా లేదా అనేది పక్కన బెడితే రాకపోతే మాత్రం వైసీపీ ఇంకా మూడు రాజధానులకు కట్టుబడి ఉన్నట్టేనని సంకేతాలు వెళ్తాయి. అది వైసీపీకి మరింత ప్రమాదం. రాజకీయ భవిష్యత్ ను ఏమాత్రం అంచనా వేసి ఈ సభకు జెగ్గులు వెళ్లడం ఆ పార్టీ ప్రయోజనాలకు మంచిది. పంతానికి వెళ్తే మాత్రం అమరావతి చరిత్రపుటలో వైసీపీకి విలన్ క్యారెక్టర్ పదిలంగా ఉంటుంది.

  8. లెవెన్ మోహన మూడు రాజధానులు అని పనికిమాలిన నిర్ణయం తీసుకొని పార్టీ భవితవ్యాన్ని ప్రశ్నార్ధకం చేసుకున్నారు మాడా మోహన. మూడు రాజధానుల నిర్ణయం ఎంతటి తప్పుడు నిర్ణయమో ఆ పార్టీ కి గతేడాది ఎన్నికలు తెలిసివచ్చేలా చేశాయి. కానీ, ఇప్పుడు ఆ నిర్ణయం పట్ల పశ్చాతాపం వ్యక్తం చేసి, బేషరతుగా మద్దతు తెలువుతూ అమరావతి కి జై కొడితే, పార్టీకి మనుగడ ఉండొచ్చు. అంతేకాని, ఇంకా అమరావతి మీద విషం చీమ్ముతూ తప్పుడు ప్రచారం చేస్తూ తెగేదాక లాగితే భవిష్యత్ లో గడ్డు పరిస్థితులు తప్పవు. 

  9. అమరావతి ఊపందుకుంటే.. ప్రైవేటు పెట్టుబడులు పెద్ద ఎత్తున వస్తాయి. ఏపీలో ఎవరు ఎలాంటి ఖర్చు పెట్టినా ప్రభుత్వానికి వివిధ రకాల పన్నుల రూపంలో ముఫ్పై నుంచి నలభై శాతం తిరిగి వస్తుంది. . గతంలో పథకాల పేరుతో ఇక్కడి డబ్బులు ఇక్కడే రీసైకిల్ చేయడం వల్ల ఎలాంటి ఉపయోగం కలగలేదు.

    .

    అమరావతి నిర్మాణం అనుకున్నట్లుగా సాగితే మూడేళ్లలో ఏపీ ఆర్థిక వ్యవస్థ భారీగా పుంజుకుంటుంది. ఉపాధి అవకాశాల గనిగా మారుతుంది. అదే జరిగితే…. ఏపీకి తిరుగులేని ఆర్థిక బలం చేకూరుతుంది.

    1. ఇంతకీ మన ప్రధాన మంత్రి గారు వస్తున్నారా ? వస్తే మళ్ళీ పోయిన సరి లాగా మాటి తెచ్చాడు అని పిచ్చ కూతలు కూస్తారా BABU GARU? అమరావతి ఈసారి పూర్తి చేస్తాడా మళ్ళీ అదే గ్రాఫిక్స్ బొమ్మలు చూపిస్తాడా బాబు గారు ? లేదంటే ఎదో కొత్తగా AI బొమ్మలు చూపిస్తాడా ?

      1. జగనన్న లా ఎవరు ప్యాలెస్ లు కట్టలేరు..గుడి సెట్టింగ్ వేయాలన్న, భవనాలకు రంగులు వేయాలన్న మా జగనన్న ను మించిన వారు లేరు దేశంలోనే..

      2. గ్రాఫిక్స్ అని మాట్లాడే కుక్కలకి లెక్కలు అర్ధం కావు కదా. ఏ నిర్మాణమైనా బ్లూప్రింట్ ( గ్రాఫికల్ డిజైన్) లేకుండా జరగదు.

      3. ఒక పని చేయి.. అమరావతి ఈ సారి వెళ్ళినపుడు అక్కడున్న ఎత్తైన బిల్డింగ్ ఎక్కి దూకేయి..బతికే ఉన్నవనుకో గ్రాఫిక్స్ అన్నమాట..

        అదే సచ్చావనుకో రియల్ అన్న మాట..

        1. అమరావతి లో బిల్డింగ్స్ ఎక్కడ ఉన్నాయ్ రా చేపల చెరువులు ఉన్నాయ్ రా

        2. అమరావతి లో ఇతర ప్రాంతాల ప్రజలు ఒక సెంటు స్థలం కొనలేరు లే ఇతరులకి NO ENTRY,, ADI MI BATHUKULU 

  10. అది ప్రభుత్వం వ్యవహారము. పార్టీల వ్యవహారము కాదు. జనసేన కూడా ప్రభుత్వంలో భాగస్వామి. ఎప్పుడూ లేనివిధముగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి కూడా సీఎం తో సమానముగా ప్రోటోకాల్ ఇవ్వాలని చంద్రబాబు జి ఓ నే ఇచ్చారు . ఇంకా అవమానించేది ఏంటిరా స్టు..పి..డ్ ?

Comments are closed.