ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి కుమారుడు, రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ రెడ్బుక్పై ఘాటు కామెంట్స్ చేశారు. వేధింపులకు సంబంధించి అసలు కథ ఇంకా మొదలే కాలేదని, అప్పుడు భయంతో ఢిల్లీ వెళ్లి గగ్గోలు పెడితే ఎలా…
ఏపీలో అమరావతి రాజధాని పూర్తి చేయడానికి టీడీపీ కూటమి ప్రభుత్వం ప్రయత్నాలను వేగవంతం చేసింది. ఈసారి అయిదేళ్ళ కాల పరిమితిగా ఇచ్చిన అధికారంలోగానే అమరావతి రాజధానికి ఒక షేపుకు తీసుకుని రావాలని ప్రభుత్వ పెద్దల…
విశాఖలో రుషికొండ ప్యాలెస్ ని ప్రజా ధనంతో జగన్ కట్టారని టీడీపీ విమర్శిస్తోంది. ఇది గత విమర్శలకు భిన్నమైన వాదనగానే చూడొచ్చు. నిన్నటిదాకా జగన్ ప్రభుత్వం సొమ్ముతో సొంత ప్యాలెస్ ని కట్టుకున్నారు అని…
నారా లోకేష్ తమ రాజకీయ ప్రత్యర్థుల్ని బెదిరించడానికి రెడ్ బుక్ అనే పదాన్ని ఊతపదంలాగా వాడుకుంటున్నట్టుగా కనిపిస్తోంది. రెడ్ బుక్ తెరవక ముందే.. జగన్ ఢిల్లీ వెళ్లి గగ్గోలు పెడుతున్నారని లోకేష్ ఎద్దేవా చేస్తున్నారు.…
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును ప్రజలు నమ్మి గెలిపించారా? లేదా, జగన్ పట్ల ఆయన ప్రజలలో రేకెత్తించిన భయానికి జడిసి, జగన్ వద్దనుకుని ఓట్లు వేశారా? అనేది గుడ్డు ముందా? విత్తు ముందా? లాంటి జవాబు…
తిరుపతిలో దారుణం చోటు చేసుకుంది. మద్యం మత్తులో విచక్షణ మరిచిన ఓ వ్యక్తి, తన కుటుంబానికే చెందిన వదిన, ఆమె ఇద్దరు పిల్లల్ని హత్య చేశాడు. ఆ తర్వాత తను కూడా ఉరేసుకొని ఆత్మహత్య…
ఎన్నికలలో జగన్ ఓటమికి కారణాలేమిటి? అనే అంశంపై నా విశ్లేషణ కోసం ఎదురు చూసేవారు యింకొంత కాలం ఆగాలి. నేను ఎన్డీఏ సెంట్రిక్గా దేశంలో రాష్ట్రాలన్నిటినీ వరుసగా పరామర్శిస్తున్నాను. సౌత్ జోన్కి వచ్చినపుడు అప్పుడు…