
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు ఉత్కంఠ రేపుతున్నాయి. మొత్తం ఏడుగురు ఎమ్మెల్సీలను ఎమ్మెల్యేలు ఎన్నుకోవాల్సి వుంది. రేపు ఎన్నికలు జరగనున్నాయి. టీడీపీకి అధికారిక సంఖ్యా బలం ప్రకారం

ఈ నెల 14న మచిలీపట్నంలో జనసేన 10వ వార్షికోత్సవం నిర్వహించనున్నారు. మూడు రోజులు ముందుగానే పవన్ ఆంధ్రప్రదేశ్కు వచ్చారు. బీసీల సంక్షేమంపై ఆయన ఆ కులాలతో భేటీ

పట్టభద్రులు, ఉపాధ్యాయ, స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు నేటి సాయంత్రానికి ప్రచారం ముగుస్తుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ సునాయాసంగా గెలుపొందుతుంది. టీచర్స్, గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో

వైసీపీ ప్రభుత్వంపై వ్యతిరేకతను సొమ్ము చేసుకోవాల్సిన ప్రధాన ప్రతిపక్షం టీడీపీ, అందుకు విరుద్ధంగా బలహీనపడుతోంది. ఇది ఆ పార్టీని ఆందోళనకు గురి చేస్తోంది. ఒకవైపు వైసీపీ ప్రభుత్వంపై

ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికలు ఇపుడు కాక రేపుతున్నాయి. ఈ ఎన్నికలనే సెమీ ఫైనల్స్ గా విపక్షాలు తీసుకుంటున్నాయి. నాలుగేళ్ళ వైసీపీ పాలనలో ఇప్పటిదాకా ఓటమి అనేదే ఎదురు

నిలకడలేని వంగవీటి రాధా కోసం తమ నాయకుడికి అన్యాయం చేస్తారా? అనే నిలదీత మాజీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వర రావు అనుచరుల నుంచి వస్తోంది. ఎన్నికల సమయంలో

చింతకాయల అయ్యన్న పాత్రుడు ఎల్లపుడూ సిఎమ్ జగన్ మీద ఒంటి కాలి మీద లేస్తారు. ప్రభుత్వం కూడా అదే రేంజ్ లో అయ్యన్న మీద కూడా ప్రభుత్వం

తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్రెడ్డి చేజేతులా బలమైన ప్రత్యర్థి తెచ్చుకుంటున్నారా? అంటే... ఔననే సమాధానం వస్తోంది. శ్రీకాళహస్తిలో రెండో ప్రయత్నంలో బియ్యపు మధుసూదన్రెడ్డి విజయం

ఇటీవల కాలంలో గన్నవరం నియోజకవర్గం తరచూ వార్తల్లో నిలుస్తోంది. గన్నవరం నుంచి టీడీపీ తరపున గెలుపొందిన వల్లభనేని వంశీ, ఆ తర్వాత కాలంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు

ప్రత్యక్ష రాజకీయాల్లోకి భూమా మౌనిక, మంచు మనోజ్ ఎంటర్ అవుతారా? అంటే ...ఔననే సమాధానం వస్తోంది. వీళ్లిద్దరూ శుక్రవారం రాత్రి ఏడడుగులు నడిచి కొత్త జీవితాన్ని ప్రారంభించిన

సార్వత్రిక ఎన్నికలకు సమయం సమీపిస్తున్న నేపథ్యంలో, వలసలకు వేళైంది. ఈ నేపథ్యంలో టీడీపీలో సీపీఎం సీనియర్ నేత, కర్నూలు మాజీ ఎమ్మెల్యే గఫూర్ చేరికకు రంగం సిద్ధమైంది.

ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామికి ఈ దఫా ఎమ్మెల్యే టికెట్ ఇవ్వరా? అంటే...ఔననే సమాధానం వస్తోంది. జీడీనెల్లూరు నుంచి ఆయన ప్రాతినిథ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. వయసు పైబడిన

తిరుపతి జిల్లా గూడూరు అసెంబ్లీ వైసీపీ టికెట్ కోసం గ్రూప్-1 అధికారి సీరియస్గా ప్రయత్నిస్తున్నారు. మొదటి నుంచి ఆ అధికారి రాజకీయాల్లోకి రావాలని ఆసక్తి కనబరుస్తున్నారు. పీలేరు

చంద్రబాబునాయుడు మాస్టర్ ప్లాన్ లో ఒక్కటొక్కటిగా అమలు కాబోతున్నాయి. భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకోవడం అసాధ్యం అని అర్థమైన తర్వాత.. ఆ పార్టీలో ఉన్న తన

దీపం వుండగానే ఇల్లు చక్కపెట్టుకోవాలని మాజీ మంత్రి, టీడీపీ యువ మహిళా నాయకురాలు తనదైన శైలిలో అధికార పార్టీతో బేరానికి దిగినట్టు సమాచారం. తరచూ వివాదాల్లో ఇరుక్కుంటూ,

రాజకీయాల్లో భౌతిక దాడులను ఎవరూ హర్షించరు. రాజకీయాలు విధానాలు, సిద్ధాంతాల పరంగా సాగాలని పౌర సమాజం కోరుకుంటుంది. కానీ అలాంటి ఉన్నత ఆదర్శాలు మన సమాజంలో లేవనేది

ఆయనలో ఇన్నాళ్ళకు ఒక క్లారిటీ వచ్చినట్లుగా కనిపిస్తోంది. ఆయన బీజేపీలో ఉంటూ ఎమ్మెల్యేగా ఉంటూ నిండు అసెంబ్లీలో చంద్రబాబుని శోభన్ బాబు అని పొగిడినపుడే మనసు ఎక్కడో

చిత్తూరు జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా బలమైన సామాజిక వర్గానికి చెందిన డాక్టర్ సిపాయి సుబ్రమణ్యాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎంపిక చేసినట్టు సమాచారం. ఈయన అభ్యర్థిత్వాన్ని

ఏపీ బీజేపీ నుంచి వెళ్లిపోవడం కన్నా లక్ష్మీనారాయణతో అంతం కాదు. కేవలం ఆరంభం మాత్రమే. ఎందుకంటే బీజేపీపై ప్రేమతో ఆ పార్టీలోకి వెళ్లి వుంటే... సుదీర్ఘ కాలం

బీజేపీలో ఆయన జాతీయ నాయకుడు. పేరు గొప్ప, ఊరు దిబ్బ అనే చందంగా తయారైంది ఆయన పరిస్థితి. కనీసం తన స్వస్థలం ప్రొద్దుటూరులో తన వార్డులో బీజేపీ

ఏపీ బీజేపీ మాజీ చీఫ్, ఆ పార్టీ సీనియర్ నేత కన్నా లక్ష్మీనారాయణ పార్టీ మార్పుపై స్పష్టత వచ్చింది. ఈ నెల 24న చంద్రబాబు సమక్షంలో కన్నా

త్వరలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. ఉపాధ్యాయ, పట్టభద్రుల స్థానాలను మినహాయిస్తే, మిగిలిన 9 స్థానిక సంస్థలకు సంబంధించి అభ్యర్థులను ఖరారు చేయాల్సి వుంది. రాయలసీమతో పాటు ఉభయగోదావరి

‘శుభం పలకవా స్వామీ’ అంటే ‘ఆ పెళ్లికూతురు ముండను ఇలా తీసుకురండి’ అన్నాట్ట వెనకటికి ఓ పంతులుగారు! ఈ సామెత తెలుగునాట బాగా పాపులర్. ప్రస్తుతం చంద్రబాబునాయుడు

ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్రెడ్డి షరతు విధించారా? అంటే... ఔనని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి తిరుగుబాటు

బీజేపీ నాయకుడు బైరెడ్డి రాజశేఖరరెడ్డి టీడీపీలో చేరేందుకు సర్కస్ ఫీట్స్ చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. మరో బీజేపీ నాయకుడు, మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి ద్వారా టీడీపీతో రాయబారం

2019 ఎన్నికల్లో రాయలసీమ లోక్ సభ సీట్లలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్వీప్ చేసింది. తెలుగుదేశం పార్టీకి అత్యంత అనుకూలమైన నియోజకవర్గాల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ

వచ్చే ఎన్నికల విషయంలో తన తనయుడిని గట్టిగానే ప్రొజెక్ట్ చేస్తున్న తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు, అదే వేరే విషయంలో మాత్రం నో ఛాన్స్ అంటున్నారని సమాచారం.

విశ్వసనీయ వర్గాల నుంచి అందిన సమాచారం ప్రకారం ఇది కాస్త షాకింగ్ న్యూస్ నే. తెలుగుదేశం హార్డ్ కోర్ అభిమాని అనుకునే పెద్దాయిన నుంచి అలాంటి సూచన

వైసీపీలో సీనియర్ మంత్రిగా ఉన్న బొత్స సత్యనారాయణ చీపురుపల్లి నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన 2004లో అక్కడ నుంచి మొదటిసారి పోటీ చేసి గెలిచారు. వైఎస్సార్

విశాఖ ఉత్తరం నియోజకవర్గం నుంచి 2014 ఎన్నికలలో గెలిచిన లక్కీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు. ఆ సీటు మీద ఎందరో ఉద్దండులు కన్ను వేసిన బలమైన లాబీయింగ్