
రెండేళ్ల గ్యాప్ తరువాత తెలుగుదేశం పార్టీ మహానాడు జరుగుతోంది. ఒంగోలులో మూడు రోజుల పాటు ఈ మహానాడు జరగనుంది. ప్రతిసారీ మహానాడు ప్రస్తావన వచ్చినపుడు జూనియర్ ఎన్టీఆర్

గంటా శ్రీనివాసరావు లాగా గోడమీద పిల్లి వాటం ఉన్న నేతలపై ఇటీవల చంద్రబాబు పరోక్ష వ్యాఖ్యలు చేశారు. పార్టీ కోసం పనిచేసినవారికే టికెట్లు అన్నారు. షో మ్యాన్

2024 ఎన్నికల్లో పవన్ కల్యాణ్ పోటీ చేస్తారా లేదా..? అనుమానం ఎందుకు.. కచ్చితంగా పోటీ చేస్తారు.. ఒకటి కంటే ఎక్కువ నియోజకవర్గాల్లో నామినేషన్ వేస్తారు. కానీ ఎక్కడో

మంత్రి పదవిలోకి వచ్చిన తర్వాత అంబటి కాస్త తగ్గుతారేమో అనుకున్నారంతా. కానీ ఆయన తగ్గేదే లే అంటూ పుష్ప డైలాగులు చెబుతున్నారు. చెప్పడమే కాదు, అమలు చేస్తున్నారు

ఒకప్పుడు పల్లెల్లో అధికారిక సర్వే చేయించుకోవాలంటే మండల కేంద్రం చుట్టూ తిరగాలి.
విఆర్వో ను కలవాలంటే ఎమ్మార్వో ఆఫీసు చుట్టూ తిరగాలి.
చిన్న చిన్న పనుల కోసం కూడా మండల

వైఎస్ కొండారెడ్డి, దివంగత వైఎస్ కుటుంబ సభ్యుడు. ప్రస్తుతం వార్తల్లో వ్యక్తిగా నిలిచాడు. పులివెందుల నియోజకవర్గ పరిధిలోని చక్రాయపేట మండల వైసీపీ ఇన్చార్జ్, దూకుడు స్వభావం ఉన్న

ఏపీలో జగన్ అధికారంలోకి వచ్చాక రాజ్యసభ ఎన్నికల్లో ఎప్పుడూ బయటి రాష్ట్రాలవారికి అవకాశం ఇస్తూనే ఉన్నారు. దాంతో వైసీపీ నాయకులకు సీట్లు కట్ అయిపోతున్నాయి. వాళ్లకు ఇచ్చిన

తెలుగునాట ఇప్పుడు ట్రెండింగ్ వర్డ్ ఏమిటంటే ‘పొత్తులు’. ఎవరు మాట్లాడినా ఇవే మాటలు. ఎవరు ఏం చేసినా ఇదే కార్యక్రమం. ఆంధ్రలో లో వున్న వైకాపా తప్పించి

మాజీ మంత్రి, ప్రస్తుత టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు పార్టీకి దూరంగా ఉంటున్నారనే విషయం తెలిసిందే. అయితే ఆయన పూర్తి స్థాయిలో టీడీపీని వదిలేశారా..? లేక అవకాశం

వైసీపీలో ఎప్పుడూ ఎక్కడా వ్యతిరేకత అనేది బయటకు రాలేదు, మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణతో తొలిసారిగా అది బయటపడింది. వెంటనే సర్దుబాటు చేసినా, ఎక్కడో ఏదో చిన్న అనుమానం.

పవన్ కల్యాణ్ ఇటీవల అనంతపూర్ లో పర్యటించారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటించబోతున్నారు. త్వరలోనే తెలంగాణలో కూడా ఓ చిన్న పర్యటన పెట్టుకున్నారు. షూటింగ్స్ గ్యాప్స్

ఆ ఇద్దరు తప్ప అందరికీ థ్యాంక్స్ అంటూ ఇటీవల మాజీ మంత్రి అనిల్ పలు వేదికలపై చెప్పుకొచ్చారు. కాకాణి, ఆనం తప్ప జిల్లాలోని ప్రతి ఎమ్మెల్యేకి పేరు

జగన్ కేబినెట్ లో మార్పులు జరిగాయి. పాత, కొత్త కలయికతో బి-టీమ్ సిద్ధమైంది. అయితే ప్రమాణ స్వీకారాలయ్యాయి కానీ బాధ్యతలు స్వీకరించడంలో మాత్రం ఎందుకో మంత్రులు తీవ్ర

ఒక్కొక్కరిది ఒక్కో రకమైన అసంతృప్తి. అసంతృప్తి అనేది మనసులో ఉన్నంత వరకూ ప్రమాదం లేదు. దాన్ని ప్రదర్శించాలని నిర్ణయించుకుంటే మాత్రం ఎదుటి వాళ్లకు తప్పక డ్యామేజీ కలుగుతుంది.

నెల్లూరు కోర్టులో దొంగతనం జరిగింది. మంత్రి కాకాణి ముద్దాయిగా ఉన్న కేసులో సాక్ష్యాలు మాయం అయ్యాయని తెలుస్తోంది. దీనిపై పోలీస్ కేసు కూడా నమోదైంది. మంత్రి పదవి

బాగా బతికిన కుటుంబం, అందరికీ రాజకీయంగా ఆదర్శంగా ఉన్న కుటుంబం. పైగా తాను కూడా గతంలో మంత్రిగా పనిచేశారు. ఎన్నికల్లో తన తరపున ప్రచారం కోసం హీరోయిన్లను

సుబ్బారెడ్డి చైర్మన్ అయన దగ్గర నుంచి తిరుమల తిరుపతి దేవస్థానం ఏదో ఒక విషయంలో వార్తలకు ఎక్కుతూనే వుంది. పాలక మండలి అనాలోచిత నిర్ణయాల పుణ్యమా అని

మంత్రివర్గ పునర్వవస్థీకరణ అనివార్యమనే విషయం తేలిపోయింది. తమ పదవులు పోతున్నాయనే విషయం కూడా కొందరు మంత్రులకు తెలిసిపోయింది. దీంతో టీడీపీ గోతికాడ నక్కలాగ ఎదురుచూస్తోంది. అసంతృప్త మంత్రుల్ని,

ప్రస్తుత శాసనసభలో వారు ముగ్గురూ సభ్యులు. ముగ్గురూ ఒకే పార్టీ నుంచి ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు గత ఎన్నికల్లో. కేవలం గత ఎన్నికల్లోనే కాదు.. గతంలో కూడా ఎమ్మెల్యేలుగా

రాజకీయాల్లో ఎందరు మగాళ్లున్నా ఇందిరా గాంధీకి సాటి రారు అనేది 70 నుంచి 80 వ దశకంలో గట్టిగా వినిపించేది.
అందుకే దేశంలోని ప్రతిపక్షాలు, వాటి నాయకులు ఒక్కటైతే

అచ్చంగా స్పీకరు ఫార్మాట్ లో రాజీనామా చేసేసిన తర్వాత.. దానిని ఆమోదించడం అనేది స్పీకరు బాధ్యత. కానీ.. నన్ను పదవిలోంచి పీకేసి ఇంటికి అర్జంటుగా పంపేయండని బతిమాలేంత

చాన్నాళ్ల తర్వాత ఏపీ అసెంబ్లీ సమావేశాల కోసం ఎమ్మెల్యేలంతా ఓచోట కలిశారు. మరోవైపు మంత్రి మండలి పునర్ వ్యవస్థీకరణపై మంత్రుల్లో గుబులు ఉంది, కొత్తవారిలో ఆశ ఉంది.

తాము మసిపూస్తే చాలు.. పల్లేరుకాయను కూడా మారేడు కాయగా మార్చేసి ప్రజలను నమ్మించవచ్చునని పచ్చమీడియాకు ఒక అపరిమితమైన నమ్మకం. ఆ క్రమంలోనే నిన్నటిదాకా.. వివేకా హత్యోదంతంలో అవినాష్

భీమ్లాతో బీజేపీ, జనసేన మధ్య గ్యాప్ వచ్చిందనేది బహిరంగ రహస్యం. బీజేపీ బద్ధ శత్రువైన టీఆర్ఎస్ నాయకుల్ని ప్రీ రిలీజ్ ఫంక్షన్ కి పిలిచిన పవన్, కమలదళానికి

ఒకవైపు తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు అవిగో ఎన్నికలు, ఇవిగో ఎన్నికలు అంటూ ఏడాది కిందటి నుంచినే కబుర్లు చెబుతున్నారు. ఈ కబుర్లను సొంత పార్టీ నేతలకు,

డిసెంబర్ నెలాఖరులో విదేశాలకు వెళ్లి జనవరి మొదటివారం లో తిరిగి వచ్చారు జనసేన అధిపతి పవన్ కళ్యాణ్. ఎయిర్ పోర్టులో కనిపించారు కనుక వచ్చారు అని తెలిసింది.

మెగా ఇంజనీరింగ్ సంస్థ...రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, దేశంలోనే అనేక ప్రతిష్టాత్మక నిర్మాణ ప్రాజెక్టులను చేపట్టిన సంస్థ. వేల కోట్ల టర్నోవర్. మీడియాతో సహా అనేక రంగాల్లో

తెలుగుదేశం పార్టీ తరపున గొంతులు చించుకుని వాదన వినిపిస్తున్నది ఎవరు? కిందా మీదా అయిపోతున్నది ఎవరు? కేవలం కృష్ణ, గుంటూరు ప్రాంతీయులేనా? మరి మిగిలిన నాయకులు అంతా

విశాఖ నుంచి విజయనగరం యాభై కిలోమీటర్లు, విజయనగరం నుంచి శ్రీకాకుళం మరో యాభై కిలోమీటర్లు. ఈ మూడింటికి కలిపి మూడు విమానాశ్రయాలు అని అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు

టాలీవుడ్ తో పాటు కోలీవుడ్ ను కూడా వణికిస్తోంది కరోనా. మొన్నటికిమొన్న వరలక్ష్మి శరత్ కుమార్ కరోనా బారిన పడింది. ప్రస్తుతం హైదరాబాద్ హాస్పిటల్ లో చికిత్స