
కొన్ని వారాల క్రితం.. తెలుగుదేశం యువకిశోరం, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, అమెరికాలో కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందన్న అంతర్జాతీయ నేత నారా లోకేష్

కర్ణాటక లో భారతీయ జనతా పార్టీ వ్యవహారం పక్కా కాంగ్రెస్ రీతిన మారిపోయింది. సీట్లో ఎవరు కూర్చున్నా.. వారి తీరును వ్యతిరేకిస్తూ సన్నాయి నొక్కులు నొక్కే నేతలు

వైఎస్ఆర్ ఆశీస్సులతో కోమటిరెడ్డి సోదరులు రాజకీయంగా ఎదిగారు. ఇప్పటికీ ఆ విషయాన్ని వారు సగర్వంగా ప్రకటించుకుంటూ ఉంటారు. జగన్ కాంగ్రెస్ పార్టీని వీడి బయటకు వెళ్లిపోయిన తరుణంలో

రాసలీలల ఆరోపణలు ఎదుర్కొన్న సీనియర్ నటుడు పృథ్వీరాజ్ జనసేనలో చేరనున్నారు. ఈ నేపథ్యంలో జనసేన సీనియర్ నాయకుడు, మెగా బ్రదర్ నాగబాబును పృథ్వీరాజ్ కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది.

రాష్ట్రంలోనే తిరుపతి అసెంబ్లీ సీటుకు ఓ ప్రత్యేకత ఉంది. ప్రపంచ ప్రసిద్ధ ఆధ్యాత్మిక క్షేత్రానికి నెలవు కావడంతో అందరి దృష్టి ఆ నియోజకవర్గంపై ఉంటుంది. దివంగత ఎన్టీఆర్

టీడీపీ వ్యవస్థాపకుడు, దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ నాలుగో కుమార్తె కంఠంనేని ఉమామహేశ్వరి ఆత్మహత్యకు అనారోగ్యం, మానసిక ఒత్తిడి కారణాలుగా నందమూరి కుటుంబసభ్యులు చెప్పినట్లు నిన్నంతా టీవీ

తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి హాట్ టాపిక్ గా ఉన్నారు. ఆయన బిజెపిలో చేరడం ఖాయం. కాకపోతే మంచి ముహూర్తం చూసుకుంటున్నారు. ఈ శ్రావణ

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి లేనప్పుడు, జగన్ సొంత పార్టీ పెట్టుకున్నప్పుడు ఆయన వెంట నిలిచిన వారిలో తక్కువ మంది ఎమ్మెల్యేల్లో ఒకరు గడికోట శ్రీకాంత్ రెడ్డి.

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తన రాజకీయ జీవిత చరమాంకంలో తను ఒకప్పుడు తీవ్రంగా ద్వేషించిన, తనను తీవ్రంగా ద్వేషించిన వారితో సత్సంబంధాలకు ప్రాధాన్యతను ఇస్తున్నట్టుగా

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓ భారీ ఫార్మ్ హౌస్ ను నిర్మిస్తున్నారు.
గండిపేట..చిలుకూరు మధ్యలో 16 ఎకరాల ప్రైమ్ ప్రాపర్టీ వుంది ఆయనకు. ఇక్కడే చిన్న ఫార్మ్

తెలంగాణ కాంగ్రెస్ నేత మల్లు భట్టి విక్రమార్క వెళ్లి కాంగ్రెస్ ఎమ్మెల్యేనే అయినప్పటికీ సొంత పార్టీపై విమర్శలను గుప్పిస్తున్న కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డితో సమావేశం కావడం

ఆంధ్ర రాజకీయాలను వదిలేసారు వైఎస్ విజయలక్ష్మి. రెండు చోట్ల వుండడం సరికాదని, ఆంధ్రలో కొడుకు జగన్ కు తన అవసరం అన్నా, తెలంగాణలో కూతురికే తన తోడు

ఒకే ఒక్క విదేశీ పర్యటన ఆ టీడీపీ నాయకుడి జాతకాన్ని మార్చేసింది. స్వామి, స్వకార్యం అన్న చందంగా... పార్టీ పేరుతో విదేశాల్లో పర్యటించి, అక్కడి విరాళాలతో సొంతింటిని

వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెన్నంటి నిలిచిన వారిలో అందరికంటె ముందున్న వ్యక్తిని నేను. ఆయన కోసం పదవులను త్యాగం చేసిన తొలిబ్యాచ్ నాయకుల్లో ఒకడిని నేను. నాకంటె

తోలుబొమ్మలు అనేది ఒక అద్భుతమైన జానపద కళారూపం. మానవాళి విస్తరించిన ప్రతిచోటా కొద్ది కొద్ది మార్పులతో ఈ తోలుబొమ్మలు అనే జానపద కళాప్రక్రియ ఉంటుంది. తెర మీద
1658102444.jpg)
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీ రఘురామక్రిష్ణ రాజు రాజకీయ జీవితంలో.. తర్వాతి మజిలీ ఏమిటో తేలిపోయింది. ఆయన పవన్ కల్యాణ్ పంచన చేరి.. జనసేన పార్టీ

తెలంగాణలో ఇప్పుడు అన్ని పార్టీల దృష్టి రాబోయే ఎన్నికల మీదనే ఉంది. అధికార టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ మాత్రమే కాకుండా ఇతర చిన్నా చితక పార్టీలు కూడా

పార్టీల్లో సర్వాధికారాలు చెలాయించే కీలక నాయకుడు ఒకరైతే.. వారికి ముఖ్య అనుచరుడిగా అన్నీ తానై వ్యవహరించే నెంబర్ టూ నాయకులు ఉంటారు! జనసేన విషయానికి వస్తే.. ఆ

వైసీపీలోకి సీనియర్ హీరోయిన్ రవళి వెళ్తారనే ప్రచారానికి తెరలేచింది. ఇవాళ మంత్రి ఆర్కే రోజా వెంట ఆమె వుండడంతో పలు ఊహాగానాలకు ఆస్కారం ఇచ్చినట్టైంది.
ఆర్కే రోజా... ఒకప్పుడు

ఇది నిజమా, ఇలాంటి ప్రకటనలను ఎన్నో సార్లు విన్నాం కదా. ఇపుడు కూడా అలాంటిదేనా అంటే. కానే కాదు, ఈసారు ఆరు నూరు కావచ్చు. కానీ జగన్

వైఎస్సార్సీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని కించపరిచే క్రమంలో బీజేపీ జాతీయ కార్యదర్శి వై.సత్యకుమార్ అభాసుపాలయ్యారు. బీజేపీ అధిష్టానం సీరియస్ కావడంతో సత్యకుమార్ బొక్కబోర్లా పడి మూతిపళ్లు

‘‘మెగాస్టార్ చిరంజీవికి ప్రధాని నరేంద్రమోడీ ఓ బంపర్ ఆఫర్ ఇచ్చారా? ఆ ఆఫర్ గొప్పదే అయినప్పటికీ.. మెగాస్టార్ దానికి సవినంగా నో చెప్పారా? ఆయన ఆఫర్ వద్దనుకున్న

వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చింది. సచివాలయ ఉద్యోగులకు చేయూతగా, ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా వాలంటీర్లు నియమితులయ్యారు. ఈ వ్యవస్థ

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మీద పడింది ఎల్లో మీడియా ఇప్పుడు. రాజకీయాల్లో వున్న ప్రతి ఒక్కరికి ఎవరో ఒకరు గురుతుల్యులు వుంటారు. ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయానా ఏదో

భీమవరంలో అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణకు మెగాస్టార్ చిరంజీవిని ఆహ్వానించడం వెనుక బీజేపీ భారీ వ్యూహం రచించిందా? అంటే... ఔననే సమాధానం వస్తోంది. అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణకు రావాలని

వైసీపీలో తనకు సరైన అవకాశాలు దక్కడంలేదని భావిస్తున్న శ్రీకాకుళం జిల్లా సీనియర్ నాయకురాలు, కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి సైకిల్ ఎక్కాలని ఆరాటపడుతున్నట్లుగా ప్రచారం గట్టిగా

2019 అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పులివెందుల నుంచి రాష్ట్రంలోనే రికార్డు స్థాయి మెజారిటీతో విజయం సాధించారు. గతంలో వచ్చిన మెజారిటీ కన్నా అధికంగా

ఆంధ్ర నుంచి ఎంతో మంది అత్యున్నత పదవులు అలంకరించారు. రాష్ట్రపతులు అయిన వారూ వున్నారు. ఉపరాష్ట్రపతి గా గత అయిదేళ్లుగా పదవిలో వున్న వెంకయ్యనాయుడు ఇలాంటి వారిలో

వున్నట్లుండి కోలీవుడ్ వైపు నుంచి ఓ వార్త బయటకు వచ్చింది. రాబోయే ఎన్నికల్లో వైకాపా తరపున కుప్పం నియోజకవర్గం నుంచి పోటీకి హీరో విశాల్ సిద్ద పడుతున్నారన్నది

కొందరంతే.. తమకు అనువైన చోటనే ఉండగలరు! ఏదో అవకాశం కొద్దీ, అవసరం కొద్దీ కొన్ని చోట్లకు చేరినా.. అక్కడ వారికి తగిన ఆదరణ, అవకాశాలు లభించినప్పటికీ.. ఎందుకో