
అవినీతి కేసుల్లో శిక్షను అనుభవించి, భారీ ఫైన్ ను సైతం చెల్లించి ఇటీవలే జైలు నుంచి విడుదల అయిన శశికళతో కమలం పార్టీ జట్టు కట్టనుందనే టాక్

తిరుపతి ఉప ఎన్నిక విషయంలో భారతీయ జనతా పార్టీ ఇప్పటికే ఆరున్నొక రాగం తీసింది. తమ ఉనికి చాటుకోవడానికి ఈ ఉప ఎన్నిక ధీటైన వేదిక అన్నట్టుగా

గత ఏడాది జరిగిన బిహార్ ఎన్నికల సందర్భంలో.. ఎన్నికలకు కొన్ని నెలల ముందు నుంచి.. అదిగో బీజేపీ కూటమిదే విజయం, ఇదిగో బీజేపీ కూటమిదే విజయం.. అంటూ

తెలుగుదేశం పార్టీ పరువుకు, ప్రతిష్టకు పుట్టినిల్లు లాంటి విజయవాడ పార్టీ వింగ్ లో ముసలం పుట్టింది. ఎంపీ కేశినేని నానికి, మిగిలిన పార్టీ నాయకులకు మధ్య అంతగా

ఎవ్వరూ ఊహించని ఎత్తుగడలు వేయడంలో దిట్ట తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్. ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎన్నికల కోసం టీఆర్ఎస్ అభ్యర్థిగా దివంగత ముఖ్యమంత్రి పివి నరసింహారావు కుమార్తె వాణి

సుబ్బి పెళ్లి ఎంకి చావుకు వచ్చిందని సామెత. ఎంపీ విజయసాయిరెడ్డి విశాఖలో తలపెట్టిన పాదయాత్ర ఎమ్మెల్యేల చేతి చమురు వదిలించింది. ప్రతి ఎమ్మెల్యేకు కోటా విధించడంతో, స్వంత

స్థానిక ఎన్నికల.. ఏకగ్రీవ ఎన్నికకు సంబంధించి ధ్రువీకరణ పత్రాలను ఇచ్చిందీ ఏపీ ఎన్నికల కమిషనే, తను ఇచ్చిన ధ్రువపత్రాలపై ఇప్పుడు సంశయాలు వ్యక్తం చేస్తున్నదనీ ఆ కమిషనరే!

నలుగురు కలిసి మేక అంటే మేకే..కుక్క అంటే కుక్కే...తెలుగుదేశం పార్టీది అదే వైఖరి. అలా నలుగురు కలిసి అరవడం కోసం ఆ ఫార్టీ అను'కుల' మీడియా వుండనే

అమెరికాలో కొంతమంది తెలుగువారి సంఘం తానా. చాలా ప్రెస్టీజియస్ సంఘం ఇది. పైగా బాగా డబ్బున్న సంఘం ఇది. తానా కార్యవర్గ పదవులు చేపట్టడం అన్నది ఓ

వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్రతో జనాల మనసులు గెలుచుకునే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అప్పటి నుంచి అది అలా ఎవరో ఒకరు కొనసాగిస్తూనే వున్నారు.
అయితే వైఎస్ జగన్

తొలి రోజు ఏమన్నారంటే.. పంచాయతీ ఎన్నికలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పతనానికి నాంది, ఆ తర్వాత ఏమన్నారంటే, పంచాయతీ ఎన్నికల్లో తీవ్ర అక్రమాలు జరుగుతున్నాయి, ఎస్ఈసీ సరిగా

వయసు మీద పడడం వల్లనో, కేవలం జగన్ ను ఏదో విధంగా విమర్శించాలన్న ఆలోచనో కానీ చంద్రబాబు ఏం మాట్లాడుతున్నారో? ఆయనకే తెలియడం లేదు. షర్మిల పార్టీ

మొత్తానికి తెలంగాణ రాజకీయాల్లో వైఎస్ షర్మిల ఒక తేనె తుట్టను కదిపారు. ఆమె పార్టీ పెట్టడం వల్ల ఎవరి ఓట్లు చీలుతాయి. ఎవరితో ఆమె బహిరంగంగా లేదా

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి పదవి నుంచి కేసీఆర్ ను తొలగించాలని కాంగ్రెస్, బీజేపీలు జాయింటుగా ఆ రాష్ట్ర గవర్నర్ కు ఫిర్యాదు చేశాయట. ఈ మేరకు బీజేపీ

ఉండవల్లి అరుణ్ కుమార్ మళ్లీ బయటకు వచ్చారు. స్టీల్ ప్లాంట్ అమ్మడానికి కుదరదు..దీనిపై అంతా కలిసి పోరాడాలి. ఇగోలు పనికిరావు. ఇంకా..ఇంకా చాలా అన్నారు.
18వేల మంది పని

అందరికీ తెలిసిన ఓ పిట్ట కథ మరోసారి గుర్తుచేసుకుందాం.
పులివస్తే పిలు అని చెప్పి వెళ్లాడట తండ్రి. అలా పిలిస్తే తండ్రి వస్తాడో..రాడో అని పరిక్షకు పిలిచాడట. తండ్రి

'మూడు, నాలుగు విడతల రుణమాఫీని జగన్ ఎగ్గొట్టి అన్యాయం చేశాడు.. అసలు పార్టీకి ప్రజలు ఎందుకు ఓటేయాలి?' అని ప్రశ్నించారు తెలుగుదేశం పార్టీ నేత కిమిడి కళా

చంద్రబాబుకు దశాబ్దాలుగా రాజకీయ జీవితాన్ని ఇస్తున్న నియోజకవర్గం కుప్పం. ఆయన సొంత నియోజవకర్గం కాదిది. చంద్రగిరి నియోజకవర్గానికి చెందిన చంద్రబాబు నాయుడు అక్కడ రెండోసారే పోటీ చేసి

విశాఖ స్టీల్ ప్లాంట్ ను కేంద్ర ప్రభుత్వం ప్రైవేట్ పరం చేయడాన్ని నిరసిస్తూ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసినట్టుగా ప్రకటించారు తెలుగుదేశం నేత గంటా శ్రీనివాసరావు. ఈ

గంటా శ్రీనివాసరావు తెలివైన రాజకీయ వేత్త. ఎవ్వరు ఏమి అనుకున్నా ఆయన సరైన టైమ్ ఎక్కడి నుంచి ఎక్కడకు జంప్ చేయలన్నది భలే డిసైడ్ చేసుకుంటారు.
ఎవరు ఏమనుకున్నా,

జైలు పాలైన తమ పార్టీ నేతలను పరామర్శించడాన్ని తమ రాజకీయ వ్యాపకంగా మార్చుకున్నారు తెలుగుదేశం పార్టీ జాతీయాధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు నారా లోకేష్.

మనకు తరచు వినిపించే మాట ఒకటి వుంది. ఈ దేశంలో ఎవరికి వారు, వాళ్ల పని తప్ప అన్నీ చేస్తారు అన్నదే ఆ మాట. మనకు బోలెడు

కేంద్ర బడ్జెట్ వచ్చేసింది. కానీ పార్టీలకు అతీతంగా, నాయకులకు అతీతంగా అస్సలు ఒక్క మాట అంటే ఒక్క మాట వినిపిస్తే ఒట్టు. బడ్జెట్ ఎంత బ్రహ్మాండంగా వుందో

సాధారణంగా పంచాయతీ ఎన్నికలు ఇలా వచ్చి అలా అయిపోతాయి. నూటికి 75శాతం గ్రామాల్లో పెద్దగా 'పంచాయతీ' పట్టింపు వుండదు. ఎందుకంటే ఆదాయంత వుండని పంచాయతీలే ఎక్కువ. నామినేషన్

పంచాయతీ ఎన్నికలకు సంబంధించినంత వరకు ఉత్తరాంధ్రలో చాలా చోట్ల చిత్రమైన పరిస్థితి వుంది. వైకాపా ఎమ్మెల్యేలు ఎవ్వరూ ఎన్నికలను సీరియస్ గా తీసుకున్నట్లు కనిపించడం లేదు.
వైకాపా లో

'వాళ్లు నన్ను విమర్శిస్తూ ఉన్నారు. వారిని పిలిచి మీరు మందలించండి. మీరు చర్యలు తీసుకోకపోతే నేను కోర్టుకు వెళ్తా..' ఇదీ ఏపీ గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ కు

మళ్లీ పాత ఆటే మొదలుపెడుతున్నారు మెగా సోదరులు. వీళ్ల రాజకీయం జనాలు చూడనిది కాదు, రాజకీయాల్లోకి రావడమూ జరిగింది, ఒక్కో ఎన్నికల సమయంలో ఒక్కో సినిమాను చూపించడమూ

తిరుపతి పార్లమెంట్ ఎన్నికల బరిలోక మాజీ ఐఎఎస్ రత్నప్రభ దిగుతారని ఇప్పటికే బోలెడు వార్తలు వచ్చాయి. జనసేన-భాజపా ఉమ్మడి అభ్యర్థిగా అమెను ప్రతిపాదిస్తున్నారని ఆ వార్తల సారాశం.

తెలంగాణలో ముఖ్యమంత్రి మార్పు తథ్యంగా కనిపిస్తూ ఉంది. తన బాధ్యతలను తనయుడికి అప్పగించి కేసీఆర్ ముఖ్యమంత్రి హోదా నుంచి తప్పుకుంటున్నట్టుగా స్పష్టం అవుతూ ఉంది. తెలంగాణ రాష్ట్ర

వైఎస్ పుత్రిక షర్మిల తెలంగాణలో స్వంత పార్టీ పెడతారని వార్తలు బయటకు వచ్చాయి. నిజానికి ఇలాంటి వార్తలు చిరకాలంగా వినిపిస్తున్నాయి కానీ ఎవ్వరూ సీరియస్ గా తీసుకోలేదు.