
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపాలిటీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తరఫున ప్రచారానికి ఆ పార్టీ జాతీయ నాయకత్వం అంతా కదలిరాబోతోందట! కేంద్ర మంత్రులు పలువురు హైదరాబాద్ లో

ఎమ్మెల్యే అంటే మహా అయితే మూడు నాలుగు మండలాల ఓటర్లు వుంటారు. కానీ ఎంపీ అంటే అలా కాదు పాతిక మండలాల వరకు ఓటర్లు వుంటారు. ఉట్టికి

స్వామీజీలు, సన్యాసులు అంటే ఒకప్పటి లెక్కవేరు. సర్వం త్యజించేవారు. కానీ ఇప్పటి లెక్క వేరు. ఇప్పుడు అంతా హైటెక్ స్వామీజీలు. వారికి అక్కరలేనిది లేదు.
రాజకీయాలు, ప్రచారాలు, భూమలు,

ఈరోజు తెల్లవారుతూనే ఎప్పటి మాదిరిగానే తెలుగుదేశం అనుకూల మీడియాలో యాంటీ గవర్నమెంట్ వార్తలు కొలువుతీరాయి. అది మామూలే. ఆ పత్రికలు కొనేవారికీ తెలుసు. చదివే వారికీ తెలుసు.

జిహెచ్ఎంసి ఎన్నికల్లో పోటీ చేయడానికి జనసేన ఉవ్విళ్లూరుతోంది. ఈ మేరకు జనసేన తెలంగాణ వింగ్ తరపున చకచకా ప్రకటనలు వస్తున్నాయి.
కానీ ఏ ఒక్క ప్రకటనలో కూడా భాజపా

ఏళ్లు ఎవరికైనా వస్తాయి. అనుభవం కొందరికే వుంటుంది. తెలుగుదేశం పార్టీ పెట్టినపుడు నుంచీ వున్న అనేక మంది నాయకులకు వయసు వచ్చింది కానీ అనుభవం వచ్చిన వారు

దాదాపు మూడు దశాబ్దాలుగా తమ సామాజిక ప్రభుత్వం అండతో ఉత్తరాంధ్ర మొత్తాన్ని ముఖ్యంగా విశాఖను రాజకీయంగా, వ్యాపారపరంగా కబళిస్తూ వచ్చింది ఓ సామాజిక వర్గం. వ్యాపారాలు వారివే.

నాదెండ్ల మనోహర్. జనసేన పార్టీ లెఫ్టినెంట్ అనుకోవాలి. పవన్ కళ్యాణ్ తరువాత ఆ పార్టీకి అన్నీ ఆయనే. అలాంటి వ్యక్తి గత దాదాపు ఏడెనిమిది నెలల కాలంగా

దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ లోపాయి కారీగా బీజేపీకి సపోర్ట్ చేసిందనే వాదన ఒకటి ఉంది. తాము ఎలాగూ గెలిచే పరిస్థితి లేని

పెట్టుబడి దారులకు పుట్టిన విష పుత్రికలు మన పత్రికలు అన్నాడు మహాకవి శ్రీశ్రీ...ఈ విషయం అందరికీ దాదాపుగా తెలిసిందే. అయితే ఇక్కడ గమనించాల్సింది మరొకటి వుంది. శ్రీశ్రీ

అది దేశానికి ప్రధానిని అందించిన రాయలసీమలోని ప్రాంతంగా గుర్తింపు పొందింది. అదివారం అర్ధరాత్రి ఆ పట్టణంలో సినిమాను తలపించే సంఘటన చోటు చేసుకొంది. ఓ ఇంటి ముందు

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రతిపక్షం కాదని, ఆయన కాంగ్రెస్ పక్షమని అన్నారట బీజేపీ ఏపీ విభాగం అధ్యక్షుడు సోము వీర్రాజు. ఏపీలో ద్వితీయ ప్రత్యామ్నాయం భారతీయ

తెలుగుదేశం పార్టీ క్రమంగా కోస్తా పార్టీగా మిగిలిపోతూ ఉంది. రాయలసీమలో ఆ పార్టీ గత ఎన్నికల్లో అత్యంత చేదు ఫలితాలను ఎదుర్కొన్న అనంతరం, ఆ ప్రాంతంపైనే గాక

తెలంగాణలో దుబ్బాక ఎన్నిక ప్రకటించిన దగ్గర నుంచి పవన్ పై పలు గ్యాసిప్ లు. భాజపాతో పొత్తు వున్న కారణంగా జనసేన అధిపతి పవన్ కళ్యాణ్ అక్కడ

ఎవరి వాదన వారు చేసుకోవచ్చు. ఎవరి మాటలు వారు విసురుకోవచ్చు. కానీ ఆ మాటలు మరీ సత్యదూరంగా, అసత్యపూరకంగా వుంటే భలే చిత్రమనిపిస్తుంది. ఇలాంటి మాటలు పేరు

కులం..మతం అనే కాలమ్ లు లేకుండా, వాటిని వెల్లడించకుండా మన దేశంలో జరిగే పనులు చాలా తక్కువ. అలాంటిది తొలిసారి ఓ రాష్ట్ర ప్రభుత్వం విప్లవాత్మక నిర్ణయం

ఈ దేశపు అత్యున్నత న్యాయమూర్తికి ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి రాసిన ఫిర్యాదు లేఖను పక్కన పడేసిన చంద్రబాబు అండ్ తెలుగుదేశం అనుకుల మీడియా, ఆ తరువాత పోస్ట్

ఆంధ్ర సిఎమ్ వైఎస్ జగన్ ఓ తేనెతుట్టను కదిపారు. చిరకాలంగా లోలోపలే గుసగుసలు మాదిరిగా, అది కూడా న్యాయస్థానాల్లో, న్యాయవాదుల్లో, మహా అయితే కోర్టు కేసుల్లో తిరిగే

కరోనా భయాలతో చంద్రబాబు నాయుడు కొన్ని నెలలుగా హైదరాబాద్ కు పరిమితం అయ్యారు. క్రమంగా కరోనా తగ్గుముఖం పడుతూ ఉంది. ఈ క్రమంలో ఆయన అమరావతి ప్రాంతానికి

తన కంపెనీల మీద సిబిఐ కన్నేసి, సోదాలు వేయడంతో కావచ్చు ఎంపీ రఘురామ కృష్ణం రాజు మనోభావాలు గట్టిగా దెబ్బతిన్నాయి. ఆ బాధలో ఆయన గీత దాటేస్తున్నారు.

తుంటి మీద కొడితే పళ్లు రాలాయి అని అంటే కాస్త నవ్వులాటగానే వుంటుంది. కానీ రాజకీయాల్లో మాత్రం ఇదే ఎక్కువగా వాడే అస్త్రం. వందల కోట్లు బ్యాంకు

విశాఖలో తెలుగుదేశం పార్టీని పూర్తిగా నాయకులు లేని పార్టీగా మార్చి దెబ్బతీయాలన్నది వైకాపాలోని కొందరి వ్యూహం. అందుకోసం గంటా శ్రీనివాసరావును పార్టీలోకి రప్పించాలన్నది ఆలోచన.
గంటా వస్తే ఇక

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దేశ రాజధాని ఢిల్లీ చేరుకున్నారు. ఢిల్లీలోని అధికారిక నివాసంలో నేడు బస చేసే జగన్ మోహన్ రెడ్డి, రేపు

విశాఖ మాజీ మేయర్, మాజీ ఎంపీ సబ్బం హరి ఒక్కసారిగా ఫ్రంట్ పేజీ వార్తల్లోకి వచ్చారు. గత కొంత కాలంగా రాష్ట్రంలో ఓ సెక్షన్ ఆఫ్ మీడియా

గ్రామాలకు పరిపాలనను చేరువ చేసిన గ్రామ సచివాలయ వ్యవస్థ ఏర్పాటై ఏడాది పూర్తయింది. ఈ సందర్భంగా అందరూ సంతోషించే విధంగా వాలంటీర్ల వ్యవస్థను వెన్ను తట్టి ప్రోత్సహించే

తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు భారతీయ జనతా పార్టీ ప్రాపకం కోసం ఎంతలా ప్రయత్నాలు చేస్తున్నారో ఏపీలో సామాన్యులకు కూడా స్పష్టం అయిపోతూ ఉంది. ఏది చేసినా

ఏం చేయాల్రా బాబూ...జనంలోకి చూస్తే డబ్బులు కుమ్మేస్తున్నాడు. హిందూత్వ, దళిత,. రెడ్డి ఇలా ఎన్ని కార్డులు వాడినా ఫలితం కనిపించడం లేదు. పొలాలకు బోర్లు ఫ్రీ అంటున్నాడు.

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా మరింత సమయం ఉంది. వచ్చే ఏడాది ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. చాలా కాలం తర్వాత జయలలిత, కరుణానిధి

మొత్తానికి ఏడాదికి పైగా టైమ్ తీసుకున్న తరువాత తెలుగుదేశం పార్టీలో కదలిక ప్రారంభమైంది. అధినేత చంద్రబాబు ఇన్నాళ్లకు తీరిక చేసుకుని, పార్టీని ముందుకు నడిపించడానికి నాయకులను ఎంపిక

ఇటీవలే అనంతపురం జిల్లాలో ట్రెజరీలో పని చేసే ఒక ఉద్యోగి అవినీతి బాగోతం విస్తుగొలిపింది. తండ్రి పోవడంతో కారుణ్య నియామకాల్లో ఉద్యోగం పొందిన ఒక అధికారి భారీ