
సౌత్ ఇండియాలో బీజేపీ అధికారంలో ఉన్న ఏకైక రాష్ట్రం కర్ణాటకలో ఎలాగైనా దాన్ని నిలబెట్టుకోవాలని బీజేపీ అధిష్టానం గట్టి కసరత్తే చేస్తోంది. ఈ ఏడాదిలో జరగబోతున్న కర్ణాటక

మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి స్థాన చలనం తప్పదనే ప్రచారం జరుగుతోంది. మంగళగిరి నుంచి 2014, 2019లలో వరుసగా రెండుసార్లు ఆళ్ల రామకృష్ణారెడ్డి గెలుపొందారు. రెండోసారి చంద్రబాబునాయుడు

రానున్నదంతా ఎన్నికల సీజనే. దీంతో అధికార, ప్రతిపక్ష పార్టీలు గెలుపే లక్ష్యంగా బలమైన అభ్యర్థుల వేటలో పడ్డాయి. ఈ క్రమంలో ఓ ప్రముఖ దివంగత నాయకుడి కుమారుడు,

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మానస పుత్రిక సచివాలయ వ్యవస్థ. ఈ వ్యవస్థలో శాశ్వత ఉద్యోగులను పక్కన పెడితే, వీరికి సాయంగా ఉండేందుకు ప్రతి 50 ఇళ్లకు ఓ

ఎలాగైనా మళ్లీ అధికారంలోకి రావడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పకడ్బందీ వ్యూహంతో ముందుకెళుతున్నారు. ఒకటికి ఐదారు సంస్థలతో నిత్యం రాష్ట్ర వ్యాప్తంగా జగన్ సర్వేలు చేయిస్తున్నారు.

జేసీ బ్రదర్స్ తమ గురించి తాము ముద్దుగా రౌడీ బ్రదర్స్ అంటూ చెప్పుకుంటుంటారు. తాడిపత్రిలో తమకు మించిన రౌడీలు ఎవరు లేరని వారే చాలా సార్లు మీడియా

ఏపీ రాజకీయాల్లో సినిమ రంగం ప్రమేయం గురించి ప్రత్యేకంగా వివరించనక్కర్లేదు. సినిమా అభిమానమే ప్రాతిపదికగా రాజకీయం పాతదే. అయితే సినిమా హీరోల రాజకీయం ప్రస్తుతానికి మసకబారింది. సినిమాల్లో

ఏపీలో తామున్నామని చెప్పుకునే ప్రతి పార్టీతోనూ పొత్తుకు తెలుగుదేశం పార్టీ ఆరాటపడుతూ ఉందా? కుడి, ఎడమ తేడా లేకుండా అందరితోనూ జత కట్టడానికి చంద్రబాబు ఇప్పటికే చూపుతున్న

ఏపీలో వచ్చే ఎన్నికల్లో పార్టీల పోటీ గురించి వస్తున్న మీడియా కథనాల్లో గానీ, జనంలో జరుగుతున్న చర్చల్లో గానీ కాంగ్రెస్ పార్టీ ఊసే లేదు. అసలు ఆ

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని బీసీలకు మరింత ప్రాధాన్యం కల్పించేందుకు నిర్ణయించారు. ఇందులో భాగంగా ప్రసిద్ధ ఆధ్యాత్మిక సంస్థ తిరుమల తిరుపతి దేవస్థానం

ఇప్పటికే కాంగ్రెస్ లో రేవంత్ రెడ్డి పరిస్థితి చెప్పుకోవడానికి పెద్దగా ఏమీ లేనట్టుగా మారింది. ఇటీవలే ఆయనతో పాటు కాంగ్రెస్ లో చేరిన వారు తమకు పార్టీ

మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ పొలిటికల్ రీఎంట్రీ ఇవ్వనున్నారా? అంటే...ఔననే సమాధానం వస్తోంది. గతంలో ఆయన విజయవాడ పార్లమెంట్ స్థానం నుంచి కాంగ్రెస్ తరపున ప్రాతినిథ్యం వహించారు.

మాజీ మంత్రి, బీజేపీ నాయకుడు ఆదినారాయణరెడ్డి టీడీపీ అగ్రనేతలతో టచ్లో ఉన్నట్టు సమాచారం. మరో ఏడాదిన్నరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో నాయకులు అప్రమత్తమయ్యారు. తమ భవిష్యత్పై సీరియస్

దక్షిణాదిన భారతీయ జనతా పార్టీ పట్టుకలిగిన ఏకైక రాష్ట్రం కర్ణాటక. అయితే కన్నడీగులు కూడా ఏకపక్షంగానో, స్పష్టమైన మెజారిటీని ఇచ్చి బీజేపీకి పట్టం గట్టడం లేదు. గత

ప్రధాని నరేంద్రమోడీ భారతీయ జనతా పార్టీలో వ్యక్తిస్వామ్య వ్యవస్థను తీసుకువచ్చిన నాయకుడు. భారతీయ జనతా పార్టీ చరిత్రను చూసుకుంటే మోడీకి ముందు , మోడీకి తరువాత అని

గుడివాడలో మాజీ మంత్రి కొడాలి నానిని ఓడించి తీరాలని టీడీపీ అధినేత చంద్రబాబు గట్టిగా నిర్ణయించుకున్నారు. ఆయన ఓడించాలనుకుంటున్న వైసీపీ ముఖ్య నేతల లిస్టులో నాని పేరు

సార్వత్రిక ఎన్నికలకు ఏడాదిన్నర సమయం ఉన్న నేపథ్యంలో కేంద్ర దర్యాప్తు సంస్థలు యాక్టీవ్ అయ్యాయి. ఈడీ తర్వాత ప్రధాని మోదీ వస్తారని ఇటీవల ఎమ్మెల్సీ కవిత సెటైర్

కాంగ్రెస్ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డిని బీజేపీ చేర్చుకోబోతోందనే వార్త ఖరారు అవుతోంది. కాంగ్రెస్ అధిష్టానం పై వీర విధేయతను ప్రకటిస్తూ వచ్చని శశిధర్ రెడ్డి

పాముకు పాలు పోసి పెంచినా.. అది విషమే కక్కుతుందనే సామెత నూటికి నూరుపాళ్ళు నిజం! భారతీయ జనతా పార్టీ నాయకులు ఇన్నాళ్లు ఒక పామును పెంచి పోషించారు.

రాజకీయాల్లో అనేక రకాల ప్రచారాలు జరగడం సర్వ సాధారణం. నిప్పు లేనిదే పొగ రాదు అంటారు కదా అలా ఉంటాయి రాజకీయాల్లో జరిగే ప్రచారాలు. జరిగే ప్రచారాలు

కొన్నాళ్ల క్రితం చినబాబు లోకేష్ భాజపా నాయకుడు అమిత్ షా ను కలిసారని, మాట్లాడారని వార్తలు వచ్చాయి. కానీ వాటిని ఇరు వర్గాలు ఖండించలేదు. ధృవీకరించలేదు.
అయితే విశ్వసనీయ

కర్ణాటక కాంగ్రెస్ ముఖ్య నేత డీకే శివకుమార్ తో భారతీయ జనతా పార్టీకి చీకటి ఒప్పందం ఉందా? ఈడీ కేసులను ఎదుర్కొంటూ కొన్నాళ్ల కిందటి వరకూ తీహార్

ప్రభుత్వం అమలు చేస్తున్న ఏ ఒక్క సంక్షేమ పథకాన్ని ఆపము...ఈ మాట అన్నది సిఎమ్ జగన్ కాదు. అరకొర సీట్లలో పోటీ చేసి, తేదేపాతో పొత్తు పెట్టుకుని

జగన్ కేబినెట్లో కీలక మంత్రిత్వశాఖ బాధ్యతలు నిర్వహిస్తున్న బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి దేశ అత్యున్నత చట్టసభలో అడుగు పెట్టాలని భావిస్తున్నట్టు సమాచారం. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఆయన నంద్యాల

అవసరార్థం బీజేపీలో చేరిన మాజీ తెలుగుదేశం పార్టీ నేతలు తిరిగి అదే పార్టీ బాట పట్టేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టినట్టుగా ఉన్నారు. వీరిలో కొందరు ఇప్పటికే తెలుగుదేశం పార్టీ

ఎలాగైనా జగన్ను సీఎం గద్దె నుంచి దించాలని జనసేనాని పవన్కల్యాణ్ పట్టుదలతో ఉన్నారు. అయితే అది తన ఒక్కడి వల్ల కాదని ఆయనకు తెలిసిపోయింది. 2014లో మాదిరిగా

ఎల్లో మీడియా జర్నలిస్టులు ఆశల ఊహల్లో ఊరేగుతున్నారు. ఆంధ్రప్రదేశ్లో 2024లో టీడీపీ ప్రభుత్వం వస్తుందని, అప్పుడే తమకు చట్టసభల్లో ప్రాతినిథ్యం ఇస్తారనే గంపెడాశతో ఉన్నట్టు సమాచారం. ప్రతి

మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు రాజకీయ శకం ముగుస్తోందా? అంటే...ఔననే సమాధానం వస్తోంది. ప్రమాదశాత్తు ఆయన రాజకీయాల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఉమా అన్న దేవినేని వెంకటరమణ

ఏపీ మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ నేత నారాయణ పరారీలో ఉన్నారా? ఇటీవలే పేపర్ లీకేజీ కేసుల్లో నారాయణ బెయిల్ ను రద్దు చేసింది చిత్తూరు కోర్టు.

మునుగోడు ఉప ఎన్నికలో భారతీయ జనతా పార్టీ గెలిచి ఉంటే.... ఈ ఊహే పెద్ద రాజకీయ రణరంగానికి నాంది! మునుగోడు ఉప ఎన్నికను తెచ్చిన కమలం పార్టీ