జనసేన అధిపతి పవన్ కళ్యాణ్ భాజపా మీద చాలా భరోసానెే పెట్టుకున్నారు. ఈ ఎన్నికల్లో గెలిస్తే తన సోదరుడు నాగబాబు కేంద్ర మంత్రి అవుతారని ఆయన బలంగా
టీడీపీ రెబల్ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ రాజకీయ భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారింది. గత ఎన్నికల్లో ఉమ్మడి కృష్ణా జిల్లా గన్నవరం నుంచి టీడీపీ తరపున ఆయన ఎన్నికయ్యారు.
కాస్త ఆలస్యంగా అయినా పశ్చిమగోదావరి జిల్లా భీమవరానికి జనసేనాని పవన్కల్యాణ్ ఇవాళ వెళుతున్నారు. ఈ నెల 14న పవన్ భీమవరానికి వెళ్లాల్సి వుండింది. అయితే హెలీకాప్టర్ ల్యాండ్
మంత్రి బొత్స సత్యనారాయణ వైకాపాలో కీలక నేత. ఆయనది విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గం. కానీ ఇప్పుడు వైకాపాలో అంతా బదిలీల పర్వం నడుస్తోంది. ఇదో కొత్త
కొత్త నీరు వస్తే పాత నీరు మాయం కావడం నదులకు మామూలే. జనసేన లాంటి రాజకీయ పార్టీ కూడా ఇదే పంథా అనుసరిస్తున్నట్లు ఆ పార్టీ వర్గాల్లోనే
అధినేత అన్నయ్య కదా.. అందువల్ల ఆ మాత్రం స్పెషల్ వుంటుంది మరి. జనసేన తరపున ఏ నిజయోకవర్గం నుంచి ఎవరు పోటీ చేస్తారో క్లారిటీ వుందా? పోనీ
వైసీపీ వద్దనుకున్న నేతలకు ప్రత్యామ్నాయంగా జనసేన కనిపిస్తుండడం విశేషం. పర్చూరు నూతన సమన్వయకర్తగా ఎడం బాలాజీని వైసీపీ అధిష్టానం ప్రకటించింది. మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ వ్యవహారశైలి నచ్చకపోవడం,
పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ జనసేన అధిపతి. ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రంలో జనసేనకు అంతో ఇంతో క్రేజ్ నడుస్తోంది అది వాస్తవం. కుర్రకారు జనసేన అంటూ కాస్త
నెల్లూరు లోక్సభ స్థానం నుంచి దీటైన అభ్యర్థిని బరిలో దింపేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కసరత్తు చేశారు. అరబిందో ఫార్మా కంపెనీ డైరెక్టర్, ఎంపీ
మన సినిమా జనాలు భలేగా వుంటారు. ముఖ్యంగా హీరోలు, వారి బంధువులు. ఎక్కడికి వెళ్లినా ఫ్రీ గా ఎలా పని చేయించుకోవాలా అని చూస్తారు. సినిమాను బతికించండి,
చంద్రబాబు ఢిల్లీ వెళ్లారు. అమిత్ షా ను కలిసి వచ్చారు. ఎన్ డి ఎ నుంచి ఆహ్వానం అందింది అనే వార్తలు వచ్చాయి. మనకు వేరే దారి
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఏపీ కాంగ్రెస్ పార్టీ సారథి వైఎస్ షర్మిల భేటీ అయ్యారు. హైదరాబాదులోని ఆయన నివాసానికి వెళ్లి.. రేవంత్ దంపతులను కలిశారు. పార్టీ
విజయనగరం పూసపాటి సంస్థానాధీశుడు కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లుగా ప్రచారం పెద్ద ఎత్తున సాగుతోంది. ఆయన టీడీపీ కార్యక్రమాలలో పెద్దగా పాల్గొనడంలేదు.
జనసేన ఎక్కడెక్కడ పోటీ చేస్తుందో ఇంకా తేలలేదు. బాబు-పవన్ల తొలి విడత సమావేశం మాత్రం ముగిసింది. కానీ పవన్ సోదరుడు నాగబాబుకు మాత్రం ఫుల్ క్లారిటీ వుంది
వైసీపీ కీలక ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి సెల్ఫోన్ స్విచాఫ్ చేయడం ఆ పార్టీలో చర్చనీయాంశమైంది. నెల్లూరు సిటీ వైసీపీ సమన్వయ కర్తగా ఎండీ ఖలీల్ పేరును శుక్రవారం
టీడీపీలో అభ్యర్థుల ఎంపికపై కసరత్తు మొదలైంది. సర్వే నివేదికలను దగ్గర పెట్టుకుని గెలుపు గుర్రాలను ఎంపిక చేసే పనిలో చంద్రబాబు ఉన్నారు. ఈ క్రమంలో చంద్రబాబు మొట్టమొదటగా
ఒంగోలు వైసీపీ ఎంపీ అభ్యర్థిగా స్థానికేతరుడైన చెవిరెడ్డి భాస్కర్రెడ్డినే బరిలో దింపేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిర్ణయించినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. పలు కారణాల రీత్యా సిటింగ్
ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ దఫా టికెట్ ఇవ్వొద్దని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిర్ణయించుకోడానికి కొత్త విషయాలు తెరపైకి వస్తున్నాయి. దీని వెనుక
విశాఖ జిల్లాలో సీనియర్ల మాట అంత చెల్లుబాటు అవుతున్నట్లు లేదు. పార్టీ టికెట్ లు ఇవ్వడంలో కీలకంగా వ్యవహరించే నారా లోకేష్ టికెట్ల విషయంలో అస్సలు మొహమాట
వైకాపాలో అలకలు, పార్టీ మార్పిడులు చూసి తేదేపా జనాలు, సోషల్ మీడియా హ్యాండిల్స్ మహా సంబరపడుతూ వుండొచ్చు. కానీ టికెట్ లు ఇవ్వడం అనేది ఒకసారి ప్రారంభిస్తే
చెప్పింది చేయండి.. చరిత్ర అడక్కు అనే టైపు సినిమా హీరోల వ్యవహారం. మరి అలాంటి టాప్ హీరో పార్టీ పెడితే ఎలా వుంటుంది. అలాగే వుంటుంది.
తను ఒకర్ని
కాంగ్రెస్ పార్టీలోకి వృద్ధ నాయకులు వెళ్లే అవకాశం ఉంది. రాజకీయం అంటే మత్తులాంటిది. రాజకీయాలకు అలవాటు పడిన నేతలు... ఊరికే ఉండలేరు. పార్టీలు, సిద్ధాంతాలతో సంబంధం లేకుండా
వైఎస్ షర్మిల వైఎస్సార్ కుమార్తె. తండ్రి వారసత్వం కోసం ఆమె కూడా చూస్తున్నారు. అందుకే ఆమె తెలంగాణాలో రాజకీయ పార్టీని పెట్టారు. అయితే ఆ పార్టీని ఆమె
ఇంతకీ వచ్చే ఎన్నికల్లో నారా లోకేష్ ఏ నియోజకవర్గంలో పోటీ చేయబోతున్నారు? అంటే.. ఎంతటి పచ్చచొక్కా కూడా సమాధానం కోసం తడుముకోవాల్సిందే! ఏడాదిన్నర కిందట కాబోలు.. మళ్లీ
తిరుపతి వైసీపీ ఎంపీ అభ్యర్థి కోనేటి ఆదిమూలం తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. ప్రస్తుతం ఆయన సత్యవేడు ఎమ్మెల్యే. అయితే ఆయన్ను తిరుపతి ఎంపీ స్థానం నుంచి పోటీ
పాదయాత్ర చేసినా.. ప్రజల వద్ద గుర్తింపు రావడం మాటేమో కానీ, తెలుగుదేశం అభ్యర్థుల ఎంపికలో లోకేష్ ఇంకా జూనియర్ గానే మిగిలిపోతున్నట్టుగా ఉన్నాడు! తెలుగుదేశం- జనసేన పొత్తు
భారతీయ జనతా పార్టీ ముందు ఇప్పటికే తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు పలు దఫాలుగా సాగిలా పడారు! రకరకాలుగా కమలం పార్టీ నేతలను మెప్పించేందుకు చంద్రబాబు ప్రయత్నాలు
ముఖ్యమంత్రి సొంత జిల్లా కడపలో వైఎస్ జగన్కు అత్యంత సన్నిహితుడు పక్క పార్టీ వైపు చూస్తున్నట్టు సమాచారం. కడప నగరంలో కీలక పదవిలో ఉన్న ఆ నాయకుడు
తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్రెడ్డిని ఎలాగైనా ఓడించాలనే పట్టుదలతో చంద్రబాబునాయుడు ఉన్నారు. ఈ నేపథ్యంలో లోకేశ్ శిష్యుడైన బొజ్జల సుధీర్ను పక్కన పెట్టి, అదే
ప్రత్యక్ష రాజకీయాల్లో యాక్టీవ్గా ఉండాలని టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పట్టు పట్టారు. ఎలాగైనా ఒంగోలు లోక్సభ స్థానం నుంచి పోటీ చేయాలని పట్టుపట్టి, మరీ