మానవత్వపు భామ: ఒక్కోరాత్రి 12 మందితో ఓకే!

తాను ఇంకా కన్యనేనని, తన కన్యత్వం కాపాడుకుంటున్నానని… కావాలంటే తనను తీసుకువెళ్లండని.. ఒక్కోరాత్రికి పది  పన్నెండు మందిని అయినా తాను సుఖపెట్టగలనని ఆ ప్రఖ్యాత పాప్‌గాయని ఉగ్రవాదులకు సవాలు విసురుతోంది. ఇంత బోల్డ్‌ స్టేట్‌మెంట్లు…

తాను ఇంకా కన్యనేనని, తన కన్యత్వం కాపాడుకుంటున్నానని… కావాలంటే తనను తీసుకువెళ్లండని.. ఒక్కోరాత్రికి పది  పన్నెండు మందిని అయినా తాను సుఖపెట్టగలనని ఆ ప్రఖ్యాత పాప్‌గాయని ఉగ్రవాదులకు సవాలు విసురుతోంది. ఇంత బోల్డ్‌ స్టేట్‌మెంట్లు ఇస్తున్న ఆ బ్యూటిఫుల్‌ లేడీ.. తద్వారా తనలోని మానవత్వాన్ని ప్రపంచానికి చాటిచెబుతోంది. ఒక్కోరాత్రికి 12 మందితో గడిపే ఆఫర్‌ ప్రకటిస్తోంటే అందులో మానవత్వం ఏమిటా అనుకుంటున్నారు కదా… అదే మరి…

వివరాల్లోకి వెళితే.. నైజీరియాలోని బోకోహరాం ఉగ్రవాదులు రెండు నెలల కిందట ఓ స్కూలు మీద దాడిచేసి 300 మంది బాలికల్ని అపహరించుకువెళ్లారు. అప్పటినుంచి ఆ బాలికలను విడిపించడం గురించి అనేక ఉద్యమాలు జరుగుతున్నాయి. తాజాగా నైజీరియాలో వర్ధమాన పాప్‌గాయని.. అడోకియన్‌ కిరియన్‌.. స్కూలు బాలికల్ని విడిచిపెట్టి ఉగ్రవాదులు కావాలంటే తనను తీసుకువెళ్లండంటూ బహిరంగ విజ్ఞప్తి చేసింది. వాళ్లంతా చిన్న పిల్లలు నేను ఇంకాస్త పెద్దదాన్ని కావలిస్తే నాతో మీ సెక్స్‌ కోరికలు తీర్చుకోండి కానీ వారిని తల్లిదండ్రుల వద్దకువెళ్లనివ్వండి అంటూ సవాలు విసిరింది. 

కనీసం ఈ బహిరంగ సవాళ్లు చూసి అయినా.. ఉగ్రవాదుల మనసు కరుగుతుందేమో అని, స్కూలు బాలికలను విడిచిపెడతారేమోనని ఎదురుచూస్తున్నారు జనం.