బాగానే ‘దోచేయ్’సారు

నాగచైతన్యతో బోగవిల్లి ప్రసాద్ నిర్మిస్తున్న సినిమా దోచేయ్. మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. కృతీ సనన్ హీరోయిన్. సుధీర్ వర్మ దర్శకుడు. ఈ సినిమా శాటిలైట్ హక్కులను మంచి రేటుకు జెమిని…

నాగచైతన్యతో బోగవిల్లి ప్రసాద్ నిర్మిస్తున్న సినిమా దోచేయ్. మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. కృతీ సనన్ హీరోయిన్. సుధీర్ వర్మ దర్శకుడు. ఈ సినిమా శాటిలైట్ హక్కులను మంచి రేటుకు జెమిని టీవీ తీసుకుంది. 

4 కోట్ల 25 లక్షలకు తీసుకున్నట్లు తెలుస్తోంది. గతంలో నాగ చైతన్య సినిమాకు నాలుగు కోట్ల వరకు వచ్చింది. ఇప్పుడు మరికొంచెం పెరిగింది. సినిమా సినిమాకు చైతూ రేంజ్ పెరుగుతోంది అనుకోవాలి.