తెలుగుదేశం కులవాదన చేసింది

తెలుగుదేశం పార్టీ పూర్తిగా తెగించినట్లుగా ఉంది. విజయవాడ స్వర్ణ పాలెస్ అగ్ని ప్రమాదం కేసుకు కులానికి పులమడానికి సిద్దమైనట్లు ఉంది. Advertisement రమేష్ ఆస్పత్రి యాజమాన్యంపై చర్య తీసుకుంటే కమ్మ వర్గంపై కక్ష సాధింపేనని…

తెలుగుదేశం పార్టీ పూర్తిగా తెగించినట్లుగా ఉంది. విజయవాడ స్వర్ణ పాలెస్ అగ్ని ప్రమాదం కేసుకు కులానికి పులమడానికి సిద్దమైనట్లు ఉంది.

రమేష్ ఆస్పత్రి యాజమాన్యంపై చర్య తీసుకుంటే కమ్మ వర్గంపై కక్ష సాధింపేనని నిసిగ్గుగా చెబుతోంది.

ఆ పార్టీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్, ఎమ్మెల్సీ బాబూ రాజేంద్ర ప్రసాద్ లు ఇదే కోణంలో మాట్లాడారు. 

జగన్ కు ఆ సామాజికవర్గంపై కక్ష ఎందుకు అని సత్యప్రసాద్ ప్రశ్నించారు.కేసులో డాక్టర్ రమేష్ ను ఇరికింటేయత్నం చేస్తున్నారని ఆయన విమర్శించారు.

విచారణ పేరుతో డాక్టర్ మమతను వెధిస్తున్నారని ఆయన అన్నారు. ఆ సామాజికవర్గం వారు డాక్టర్లు, వ్యాపారులు, రైతులుగా ఉండరాదా అని ఆయన అన్నారు.

కులం ప్రస్తావన తెస్తూ టిడిపి నేతలు ఎదురు జగన్ కుల రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించడం విశేషం.

చంద్రబాబుకి తెలంగాణాలో నోరెత్తే దమ్ములేదు

జగన్ ని ఎలా దెబ్బ కొట్టాలి