Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

తేజ సినిమా ఫినిష్ చేసేసాడు

తేజ సినిమా ఫినిష్ చేసేసాడు

సినిమాల డైరక్షన్ ను కొన్నాళ్లపాటు మార్చిన డైరక్టర్ తేజ. అయితే తరువాత రేస్ లో వెనుక పడ్డాడు. ఇప్పుడు మళ్లీ మెగా ఫోన్ పట్టి, తన స్టయిల్ లో సినిమా తీయడం ప్రారంభించి పూర్తిచేసేసాడు. 

రంజిత్ మూవీస్ పతాకంపై నిర్మిస్తున్న ఈ సినిమాలో ఎప్పటిలాగే హీరో హీరోయిన్లు ఇద్దరూ కొత్తవారే. కర్ణాటక ఉడిపి సమీపంలో నిర్విరామంగా సుమారు నలభై రోజుల పాటు షూటింగ్ జరిపారు. దీంతో టాకీ పార్ట్ దాదాపు పూర్తయింది. 

సినిమాలో ఎక్కువ భాగం వానలో జరుగుతుదంట. పైగా దట్టమైన గ్రీనరీ కావాలట. అందుకే అక్కడికి వెళ్లి షూట్ చేసారు. పోస్ట్ ప్రొడక్షన్ పనుల త్వరలో మొదలెడతారు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?