
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఏదీ అంత సులువుగా తేల్చరు. లాస్ట్ మినిట్ వరకు అన్నీ లెక్కలు పెడతారు. ముఖ్యంగా ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్ధుల

ఆంధ్రప్రదేశులో రెండు పార్టీలు రెండు కులాల్ని పోలరైజ్ చేసుకుని ఉనికి చాటుకుంటున్నాయి. తెదేపా అంటే కమ్మవర్గం, జనసేన అంటే కాపువర్గం అని బ్రాండింగ్ పడిపోయింది. ఆయా పార్టీల్లో

ఇటీవల కాలంలో టీడీపీ ముఖ్య నేతల బెదిరింపులు ఎక్కువయ్యాయి. రానున్నది తమ ప్రభుత్వమే అని, తమను ఇబ్బంది పెట్టిన అధికారులు, ప్రత్యర్థి పార్టీ నాయకుల పేర్లన్నీ రాసుకుంటున్నామని,

మే 24, అన్నదమ్ముల దినోత్సవం. అన్నదమ్ములంటే వెంటనే గుర్తొచ్చేది రామాయణం. రామలక్ష్మణుల తర్వాతే ఎవరైనా. అన్న కోసం అడవికి వెళతాడు లక్ష్మణుడు. కష్టాలు పడతాడు, యుద్ధం చేస్తాడు.

2019 ఎన్నికల తర్వాత ఇవాళ్టికి మూడేళ్లు గడచిపోయాయి. ముప్పయ్యేళ్లు ముఖ్యమంత్రిగా సేవలందిస్తానని అన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గద్దె ఎక్కిన తర్వాత.. ఈ మూడేళ్లకాలంలో రెండేళ్లకు పైగా కరోనా

మే 23 ప్రపంచ తాబేళ్ల దినోత్సవం. తాబేలు అనగానే "స్లో మోషన్" గుర్తొస్తుంది. ప్రజెంట్ ట్రెండ్కి ఇది పనికిరాదు. అంతా స్పీడ్. అయినా నిదానం వుంటేనే కదా

అసలే జనసేన పార్టీకి కాపు సామాజిక పార్టీ గా ముద్ర వేసే ప్రయత్నాలు ఇతర రాజకీయ పక్షాలు చాలా కన్వీనియెంట్ గా చేస్తూ వస్తున్నాయి. ప్రజారాజ్యం విషయంలో

జీవితంలో హాస్యానికి ఎంతో ప్రాధాన్యం వుంది. నవ్వుతూ బతకాలని పెద్దలు ఊరికే చెప్పలేదు. నవ్వడం ఒక భోగం, నవ్వించడం ఒక యోగం, నవ్వకపోవడం ఒక రోగం అని

రాజకీయం వేడెక్కుతోంది. సార్వత్రిక ఎన్నికలకు సమయం మరో రెండేళ్ల లోపే ఉంది. చివరి ఆరు నెలలూ ఎన్నికల వేడి పతాక స్థాయికి చేరుతుందనుకుంటే, ఏడాదిన్నర సమయంలోనే అసలు

మెగాస్టార్ అభిమానుల బాధ పగవారికి కూడా వద్దు. 2009లో మెగాస్టార్ చిరంజీవిని సీఎంగా చూడలేకపోయామని, కనీసం ఆయన సోదరుడు పవన్కల్యాణ్ను అయినా ఆ పదవిలో చూడాలని అభిమానులు

1985 ప్రాంతంలో హైదరబాదులోని చిక్కడపల్లి ప్రాంతంలో ఒక వైశ్య కుటుంబం. తండ్రి ఒక మధ్యతరగతి గుమాస్తా. అతనికి ఒక కొడుకు, కూతురు. కొడుకుకి పెద్దగా చదువబ్బలేదు. కూతురు

ఆంధ్ర అసెంబ్లీ కాలపరిమితి ఇంకా చాలా కాలం వుంది. కానీ ఆంధ్రలో మాత్రం ఎన్నికల వేడి వేసవి వేడితో సమానంగా పెరిగిపోతోంది. అధికారపక్షం, ప్రతిపక్షం అన్నీ కూడా

ప్రతి మనిషికీ అజ్ఞానమే అతి పెద్ద శత్రువు. దాన్ని జయించిన వాళ్లు దేన్నైనా సాధిస్తారు. జనసేనాని పవన్కల్యాణ్ విషయానికి వస్తే రాజకీయంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ను శత్రువుగా

మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడిలో అధికారంపై రోజురోజుకూ ధీమా పెరుగుతోంది. ఆయన ఆలోచనల్లో మార్పు వస్తోంది. సొంతంగానే అధికారంలోకి వస్తామన్న నమ్మకం పెరిగింది. ఇతర

దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలంటారు. ఆ క్రమంలో పక్కింటి దీపం ఆర్పేయమనైతే చెప్పరు.
ధనార్జన మీద సినిమా హీరోల, దర్శకుల ఆశ మాత్రం హద్దులు దాటి అసహ్యమేసేలా తయారవుతోంది.
ఒక

1978లో అనంతపురం ఆకాశంలో ఒక హెలికాప్టర్ ఎగిరింది. ఆ రోజుల్లో సినిమాల్లో తప్ప నిజంగా హెలికాప్టర్ కనబడడం అరుదు. స్టేడియంలో ల్యాండ్ అయిన దాన్ని చూడడానికి వూళ్లోని

జగన్ సభలకి జనం రావడం లేదు. వచ్చిన వాళ్లు కూడా వెళ్లిపోతున్నారనే వార్తలు వస్తున్నాయి. వీడియోలు కనిపిస్తున్నాయి. వాస్తవం ఏమంటే ప్రతి పత్రికకి కొన్ని పాలసీలు వుంటాయి.

1). "గాంధీ"ల కుటుంబం నుంచి పార్టీ బయటపడకపోవడం (ఇప్పుడు కూడా రాహుల్, ప్రియాంకగాంధీల వైపు చూస్తున్నారు తప్ప స్వయం వ్యక్తిత్వంతో పార్టీని నడిపే నాయకులు లేరు. ఒకవేళ

మే 17 ప్రపంచ కమ్యూనికేషన్స్ దినం. ఒకప్పుడు కమ్యూనికేషన్ లేని ప్రపంచం. ఇపుడు ప్రపంచమంటే కమ్యూనికేషన్స్. సింపుల్గా చెప్పాలంటే ఒక వారం రోజులు ఇంటర్నెట్ పని చేయకపోతే

పదోతరగతి లేదా ఇంటర్మీడియట్ పరీక్షలు అనే ముసుగులో ఎలాంటి బాగోతాలు జరుగుతూ ఉంటాయో.. ఇప్పుడు బయటపడుతోంది. తీగలాగితే డొంకంతా కదిలినట్టు.. ఎక్కడో ప్రభుత్వ స్కూళ్లలో పేపర్లు లీకల్

సినిమా అయినా, సాహిత్యమైనా చరిత్రని రికార్డ్ చేస్తాయి. ఆయా కాలాల్లోని సామాజిక, ఆర్థిక సంబంధాలు సినిమాల్లో కనిపిస్తాయి. కుటుంబ సంబంధాల్లో వచ్చిన మార్పులు సినిమాల్లో ప్రతిబింబిస్తాయి. కుటుంబమనేది

గతంలో కుప్పంలో ఎమ్మెల్యే సీటుకి నామినేషన్ వేసేందుకు కూడా చంద్రబాబు వచ్చేవారు కాదు. ఆయన తరపున కుటుంబ సభ్యులు నామినేషన్ వేసేవారు. అలాంటి చంద్రబాబు ఇప్పుడు తానే

కొండ నాలుక్కి మందేస్తే ఉన్న నాలుక ఊడిందిట. టికెట్ల రేట్లు పెంచి ఫస్ట్ వీక్ పిండేద్దామనుకుంటే, ధరలకి భయపడి ప్రేక్షకులు రావడం లేదు. వాళ్లు రాకపోవడానికి సినిమాలు

చంద్రబాబు కుప్పంలో వైకుంఠపాళి అనే పదాన్ని ఫ్లోలో వాడేసాడు. వైకుంఠపాళిలో పాములు, నిచ్చెనలు వుంటాయి. దీన్నే సింపుల్గా పిల్లలు పాముపటం ఆట అంటారు. జీవితం కూడా ఇదే

మే 14 ప్రపంచ వలస పక్షుల దినోత్సవం. నిజానికి మనమంతా వలస పక్షులమే. మనుషులు పక్షులుగా మారి చాలా కాలమైంది. మా జనరేషన్ పల్లెలు వదిలి పట్టణాలకి

గుణపాఠం నేర్వడానికి మనమే తప్పులు చేయనవసరం లేదు. ఇతరుల జీవితానుభవాల నుంచి కూడా చాలా నేర్చుకోవచ్చు. తప్పేంటో తెలుసుకుంటేనే ఒప్పేంటో అర్థమయ్యేది. ముఖ్యంగా రాజకీయాల్లో ఉన్న వాళ్లు

సర్కార్వారి పాటలో మహేశ్బాబు బ్యాంకుల గురించి చిన్న స్పీచ్ ఇస్తాడు.
'బ్యాంకులు మన దగ్గర నుంచి మనకు తెలియకుండానే చిన్నచిన్న మొత్తాలు కట్ చేస్తాయి. రకరకాల పేర్లతో Hidden

జగన్ పాలనలో రాష్ట్రం మరో శ్రీలంక అవుతుందని కుప్పంలో చంద్రబాబు అన్నాడు. రాష్ట్రానికి, దేశానికి తేడా తెలియని అమాయకుడు కాదు చంద్రబాబు. అయితే శ్రీలంక హాట్ టాపిక్

రివ్యూలు రాసినా, అభిప్రాయాలు వెల్లడించినా వెబ్సైట్ల మీద విరుచుకుపడతారు సినీ జనం. చాంబర్ లో కూర్చుని డిస్కషన్స్ పెట్టుకుని, లేఖాస్త్రాలు సంధించి, వెబ్సైట్లపై ఉక్కుపాదం మోపుతున్నాం అంటూ

ఒక హీరో, ఒక విలన్. పాటల కోసం ఓ హీరోయిన్. లవ్ట్రాక్, కొంచెం కామెడీ. కొంచెం మెసేజ్ కూడా, మూడు భారీ ఫైటింగ్లు. ఇవన్నీ కలిపితే కమర్షియల్