
వైసీపీ అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు పూర్తి చేసుకుంది. నాలుగేళ్ల పాలనపై సమీక్ష కన్నా తదుపరి ఎన్నికల ఫలితాలపైనే ఆసక్తి ఉంటుంది. ఇందుకు కారణం ఇప్పటికే ప్రజలు తమ

వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏపీ ముఖ్యమంత్రిగా పదవీస్వీకార ప్రమాణం చేసి నేటికి నాలుగేళ్లు పూర్తవుతున్నాయి. జననేత వైఎస్ రాజశేఖరరెడ్డి తనయుడిగా రాజకీయ రంగప్రవేశం చేసినప్పటికీ.. ఆయన దివంగతులైన

‘ఒక్క ఛాన్స్’ అంటూ జీవితపర్యంతమూ పరితపించిపోయే రోజులు మారిపోయాయి. ‘ఒక్క ఛాన్స్’ దొరకబుచ్చుకోవడం చాలా మందికి పెద్ద సమస్యగా అనిపించడం లేదు. ఆ ‘ఛాన్స్’ తర్వాత కెరీర్ను

కృష్ణ లేకుండా ఆయన పుట్టినరోజు వస్తోంది. ఆ లోటుని పూడ్చడానికి మే 31న మోసగాళ్లకి మోసగాడు వస్తోంది. ట్రైలర్ భలే థ్రిల్ కలిగించింది. చిన్నప్పుడు ఆ అదృష్టం

తెల్లారి లేవగానే చేదు వార్త. కేతు సార్ ఇకలేరు. రాయలసీమ కష్టాలు, జీవితం, సంఘర్షణలని అక్షర దృశ్యాలుగా చూపిన వ్యక్తి. అందరికీ ఆప్తుడు, చిరునవ్వు చెరగని మనిషి

ఒక చిన్న పరిణామం.. అనేక పెద్దపెద్ద పర్యవసానాలకు కారణం కావడం అనేది కొత్త విషయం కాదు. చరిత్రలోనూ పురాణాల్లో సైతం అలాంటి ఉదాహరణలకు మనకు అనేకం కనిపిస్తాయి.

తాత నుంచి యథాతథంగా పేరుని, ఎంతో కొంత రూపాన్ని వారసత్వంగా అందిపుచ్చుకున్న ఏకైక మనవడు తారక్. అంతే కాదు, తాతగారి కాలంలో ఆయన, ఏయెన్నార్లే నెంబర్ వన్

మగవాళ్లు మార్స్ గ్రహం నుంచి ...ఆడవాళ్లు వీనస్ నుంచి.. ఇద్దరూ వేర్వేరు గ్రహాల నుంచి వచ్చి భూమ్మీద కలిసి వుంటున్నారు. జాన్గ్రే అనే రచయిత సిద్ధాంతం ఇది.

1974లో రాయదుర్గం ఉప ఎన్నిక వచ్చింది.అప్పటి ఎమ్మెల్యే తిప్పేస్వామి గుండెపోటుతో చనిపోయారు. పయ్యావుల వెంకటనారాయణ (కేశవ్ తండ్రి) కాంగ్రెస్ అభ్యర్థిగా, రంగప్ప ఇండిపెండెంట్గా పోటీ చేశారు. ఆవు

గత నాలుగేళ్ల పాలనలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేసుకున్న స్వయంకృతాల్లో ఒకటి.. క్యాడర్ ను దెబ్బతీసుకోవడం! సరిగ్గా ఐదేళ్ల కిందట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాయలసీమలో

సినిమా కెరీర్ అంటే ఇక్కడ ఎప్పుడు ఎవరి దశ తిరుగుతుందో చెప్పలేరు. అదే సమయంలో రాత్రికి రాత్రి స్టార్లు అయిన వారు మరునాటికి అదే జోష్ తో

మతాన్ని అడ్డు పెట్టుకోకుండా, మత విద్వేషాన్ని రెచ్చగొట్టకుండా, దేవుడిని బలవంతంగా ఈడ్చుకొచ్చి తమ ఎన్నికల ప్రచారానికి ట్రంపుకార్డులాగా వాడుకోకుండా ఒకరు మనుగడ సాగించలేరు.. ఒకరిని మతపరమైన బూచిగా

కర్ణాటక ఫలితాలపై విశ్లేషణలు జరుగుతున్నాయి. ఎవరికి వారు సానుకూల - ప్రతికూల అంశాలపై అంచనాలు వేసుకుంటున్నారు. మిగతా అంశాలు ఎలా ఉన్నా సెంట్రల్ కర్ణాటక ఫలితాలను నిశితంగా

ఆ మధ్యన కాశ్మీర్ ఫైల్స్, ప్రస్తుతం కేరళ స్టోరీ- ఈ రెండు సినిమాలూ అత్యంత వివాదాస్పద చిత్రాలుగా ముద్రవేయబడ్డాయి. ఈ సినిమాల వల్ల దేశంలో మతవిద్వేషాలు చెలరేగుతాయని

న్యూసెన్స్ ట్రైలర్ చూశాను. జర్నలిస్టులపై వ్యంగ్యంగా తీసినట్టున్నారు. జర్నలిజం చెడిపోయింది అనడం కంటే చెడగొట్టారు అనడం కరెక్ట్. అన్ని వ్యవస్థలూ చెడిపోయినట్టే, ఇది పోయింది. పత్రికా స్వేచ్ఛ

అమెరికా అంటే "ల్యాండ్ ఆఫ్ ఆపర్ట్యునిటీస్" అని ప్రతీతి. భారతీయుల డాలర్ డ్రీమ్స్ ఇప్పటివి కావు. గత కొన్ని దశాబ్దాలుగా ఎందరో కన్న కలల ఫలితమే నేడు

సినిమాకి సూపర్ హిట్ ఫార్ములా కనిపెట్టడానికి ఒక నిర్మాత మీటింగ్ ఏర్పాటు చేశాడు. మేధావుల్లా కనబడడానికి ఒకరిద్దరు కృష్ణా నగర్లో మేకప్ ఆర్టిస్టుల దగ్గర పిల్లి గడ్డం

ఒక సినిమా ఘన విజయం సాధించాలంటే, గొప్ప సినిమాగా ప్రజల హృదయాలలో చిరస్థాయిగా స్థానం నిలబెట్టుకోవాలంటే అందుకు ఏం కావాలి? అత్యంత ఆధునిక సాంకేతిక హంగు ఆర్భాటాలు,

వై.ఎస్.ఆర్ బతికున్న రోజుల్లో ఉండవల్లి మొదలుపెట్టిన మార్గదర్శిపై యుద్ధం ఇప్పటికీ కొనసాగుతూ కొలిక్కొస్తున్నట్టు కనిపిస్తోంది. ఇన్నేళ్లు కొనసాగటానికి గల కారణం వై.ఎస్.ఆర్ మరణం, రాష్ట్రం చీలడం, తర్వాత

కర్ణాటక రాజకీయ నేతలు చాలా రిచ్ అని అంటున్నాయి అధ్యయనాలు. ప్రస్తుతం జరుగుతున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి దిగిన అభ్యర్థులలో దాదాపు అందరూ కోటీశ్వరులే! ఆ

చంద్రబాబు వార్ణింగులిస్తున్నాడు. ఎవరికి అని అడొగొద్దు. ఎవరికి పడితే వాళ్లకి...
నిన్నగాక మొన్న జగన్ మోహన్ రెడ్డికి, వైకాపా నాయకులకి ఎవ్వరూ ఊహించనంత భయంకరమైన ట్రీట్మెంట్ తాను సీయం

సన్యాసులు సినిమాలు తీస్తే మేధావులు చూస్తారు. మేధావులు తీస్తే సన్యాసులు కూడా చూస్తారు. తీసేవాళ్లు, చూసేవాళ్లలో అజ్ఞానులే ఎక్కువుంటారు. పాదాల మీద నడిస్తే పాదయాత్ర, సీన్స్ మీద

"పులిహార కలపడం" అనే ఒక నానుడు ఉంది కొన్ని తెలుగుప్రాంతాల్లో. ఎక్కడ మాట్లాడాల్సింది అక్కడ మాట్లాడుతూ సంబంధబాంధవ్యాల్ని తనకు అనుకూలంగా మలచుకోవడమనే ప్రక్రియకి ఇది ముద్దుపేరు.
దేశాన్ని వ్యవస్థలు

జీవితంలో కొన్ని విషయాల్లో మొహమాటాలు పడకూడదు.. ఎవరైనా ఒక కార్యక్రమానికి పిలిచినప్పుడు ఎగేసుకుని వెళ్లిపోకూడదు.. వెళ్లినా అతిగా మాట్లాడకూడదు.. మాట్లాడినా ఎవరి పండగకో వచ్చి వారి శత్రువుని

ప్రతి హత్య వెనుక ఒక మోటివ్ ఉంటుంది. ఫలానా వ్యక్తి హత్య వలన ఎవరికి ఉపయోగం అన్న దానిపై నేరపరిశోధన మొదలౌతుంది. ఒకవేళ హంతకుడు తనంతట తానే

సోషల్ మీడియా యుగంలో ఏ పని చేసినా ఒక తూకంలో చెయ్యాలి. ప్రతి చోట నోరుపారేసుకుంటే స్పాట్లో కౌంటర్లు పడొచ్చు, లేదా ట్రోలింగ్ రూపంలో తర్వాతైనా పడొచ్చు.

సమాజంలో నేరాల గ్రాఫ్ మారుతోంది. నేరాలకు పాల్పడే వాళ్లను అంచనా వేయడం అసాధ్యం అవుతోంది. దురాలోచనలు ఉండేవాళ్లు క్రమంగా నేరస్తులుగా తయారవుతారనేది పాత మాట. మన మధ్యలో

తనే స్వయంగా 16 నెలల పాటు జైల్లో గడపాల్సి వస్తేనే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి లెక్క చేసింది లేదు. తన పార్టీని కాంగ్రెస్ లోకి విలీనం

ఐపీఎల్ 2023 సీజన్ మ్యాచ్ లు రసవత్తరంగా సాగుతూ ఉన్నాయి. ప్రత్యేకించి అంచనాలకు భిన్నంగా వస్తున్న ఫలితాలు ఆసక్తిని రేపుతూ ఉన్నాయి. ఆఖరి ఓవర్ వరకూ ఉత్కంఠతతో

వర్తమాన రాజకీయాలలో దూకుడుగా ఉండడం అనేది చాలా అవసరం! అతిశయం అనేది కూడా అవసరం!! ఈ లక్షణాలను సమర్థంగా వినియోగించుకుని సక్సెస్ సాధించిన వ్యక్తి కల్వకుంట్ల చంద్రశేఖర