
ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం భారత్ అని మనం చాలా ఘనంగా చెప్పుకుంటూ ఉంటాం. ప్రజల చేత ప్రజల కొరకు ప్రజల యొక్క పరిపాలన వ్యవస్థ మన

అప్పట్లో ఈవీవీ సత్యనారాయణ "ఎవడిగోల వాడిదే" అని ఒక సినిమా తీసారు. దాదాపు అప్పటి టాలీవుడ్ కమెడియన్స్ అంతా అందులో నటించారు. అంతమంది కమెడియన్స్ ఏకకాలంలో ఉన్న

అమెరికాకి తెలుగువాళ్లు వెళ్లడమనేది 1970ల నుంచీ ఉన్నా ఆ సంఖ్య అప్పట్లో బహుతక్కువగా ఉండేది. ఆ తరంలో ఎక్కువగా డాక్టర్లు, ఇంజనీర్లే వెళ్లేవారు.
1985-90ల్లో ఒక స్కాం జరిగేది.

రానున్న దసరా నుంచి విశాఖ కేంద్రంగా రోజువారీ కార్యకలాపాలను నిర్వహించాలని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. రాజధాని అమరావతి స్థానంలో మధ్య

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయం దారితప్పిపోయింది. ‘అధికారాన్ని అడ్డు పెట్టుకుని సాగించిన దోపిడీని, దందాలను ఇప్పుడు ఎవ్వరూ సిగ్గుగా భావించడం లేదు. గుట్టుచప్పుడు కాకుండా తాము సాగించిన అరాచకాలు

చంద్రబాబు అరెస్టు పర్వంలో తెదేపా మీడియా పనిగట్టుకుని ప్రచారం కల్పిస్తున్నది మాత్రం నారా బ్రాహ్మణికి. లోకేష్ ని కారాగారం పాలు చేసినా కూడా తెదేపా యువ నాయకత్వానికి

అమెరికాలో తెలుగు వాళ్లు అనగానే మనకి వెంటనే గుర్తొచ్చేది ఐటీ నిపుణులు, డాక్టర్లు. దుబాయిలో తెలుగువాళ్లు అనగానే మైండుకి తట్టేది కార్మికులు, కష్టజీవులు.
ఆయా దేశాలు తెలుగువాళ్ల దృష్టిలో

రానున్న ఎన్నికల్లో రెడ్డి నాయకుడి మీద కాపు నాయకత్వం, కమ్మ నాయకత్వం కలిసి పోరాటం చేస్తున్నట్టు కాపు నాయకుడు ప్రకటించాడు. ఆ ప్రకటనలో భాగంగా తమతో భాజపా

మొన్న ఓ జాతీయ టివి ఛానల్ ఇంటర్వ్యూలో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ను ఒక మాట అడిగారు. మీ నాన్న జాతీయ స్థాయిలో

ఒక్కోసారి అత్యుత్సాహం, అతి నిరుత్సాహం అనేవి కొంపలంటుకునేలా చేస్తాయి. కమ్మవారిలో ఉన్న ఈ గుణం ఇప్పుడు తెలుగుదేశం కొంప ముంచుతోంది.
చంద్రబాబునాయుడు జైలుకు వెళ్లినప్పటినుంచీ "కమ్మవాళ్లు మాత్రమే" చేస్తున,

రాయలసీమలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటన నిరాశపరిచింది. సీమ పర్యటనలో భాగంగా కర్నూలు జిల్లాలో హంద్రీనీవా నుంచి చెరువులకు నీటిని సరఫరా చేసే పథకాన్ని సీఎం ప్రారంభించారు.

తెలుగు రాష్ట్రాల్లో రెండు పత్రికా గురివిందలున్నాయి. ఒకటి ఈనాడు, రెండు ఆంధ్రజ్యోతి. ఈ గింజలు తమ నలుపుని మరిచి, నచ్చని వాళ్ల మీద బురద వేస్తుంటాయి. ఆ

‘జెయిలు- బెయిలు’ అనే రెండు పదాల చుట్టూ ఇప్పుడు ఏపీ రాజకీయం తిరుగుతోంది. రాజకీయ నాయకులు తమకు చాలా అలవాటైన పద్ధతుల్లో ఈ రెండు పదాలకు లేని

మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాలను విచారణ సంస్థలు ఎలా ప్రశ్నిస్తాయి? అంటూ తెలుగుదేశం అధినేత చంద్రబాబు కేసుల విషయంలో ప్రశ్నిస్తున్నారు పలువురు మేథావులు! వీరిలో చాలా మంది మాజీ

తెలంగాణ ప్రభుత్వం పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల పధకానికి ఈ నెల ప్రారంభించడానికి ముహూర్తం ఖరారు చేసింది. ఈ పథకం అమలు జరిగితే రాయలసీమ నీటి అవసరాలకు

స్కిల్ డెవలప్ మెంట్ కేసులో తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడి అరెస్టు రాజకీయ దుమారం రేపుతోంది. ఒక కేసులో రాజకీయ పార్టీ నేత అరెస్టు అయితే సంబంధించిన

చంద్రబాబు అరెస్టు ఏమో కానీ..ఈ సందర్భంగా సిద్ధార్థ లూథ్రా పేరు మాత్రం జనానికి తెలిసింది.
ఈయన అన్ని కేసులు వాదించాడు, ఇన్ని కేసుల్లో తన క్లైంట్స్ కి శిక్షపడకుండా

దేశం కరెన్సీని మార్చేశారు! పన్నులు బాదే తీరును మార్చేశారు! పార్లమెంట్ భవనాన్ని మార్చుకున్నారు! మరి వీటితో సామాన్యుడికి ఒరిగింది ఏమిటి అంటే అదో బ్రహ్మపదార్థం! కరెన్సీని రాత్రికి

విమానం గాల్లో ఉండగా ప్రధాన పైలెట్ రెస్ట్ తీసుకోవాల్సి వచ్చినప్పుడు, కోపైలెట్ బాధ్యత తీసుకుంటాడు. అతను కూడా సమర్ధుడే అయి ఉంటాడు. వీళ్లిద్దరే కాకుండా మరొక సమర్ధవంతుడైన

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అర్ధం కాని పదార్ధం పవన్ కళ్యాణ్. ఈయనెవడంటే జనసేన పార్టీ అధ్యక్షుడంటారు. ఆ పార్టీ సభ్యులెవరో, రేపు ఎన్నికలొస్తే నిలబడే క్యాండిడేట్స్ ఎవ్వరో ఒక్కరు

ఆర్షధర్మం పరిఢవిల్లుతూ ఉండవలసిన పవిత్ర భారతదేశంలో నిత్యం ఏదో ఒక మంట రగులుతూ ఉండవలసిందే. అది అగ్నిహోత్రమే కావొచ్చు.. కాష్ఠమే కావొచ్చు! ఏదిఏమైనా.. చితుకులు ఎగదోసి.. చలికాచుకునే

తిరుపతి - తిరుమల వేర్వేరు కాదు.తిరుపతి శాసనసభ్యుడు భూమన కరుణాకర్ రెడ్డి టీటీడీ చైర్మన్ కావడంతో తిరుపతి అభివృద్ధిలో ఆ ఆధ్యాత్మిక సంస్థ భాగస్వామ్యం అవుతుందని స్థానిక

అమెరికాని ల్యాండ్ ఆఫ్ ఆపర్ట్యునిటీస్ అంటారు- "అవకాశాల భూమి" అన్నమట.
కానీ ఆ "అవకాశాలు" మొన్నటి వరకు అక్కడ ల్యాండైన వాళ్లకి కనిపించేవి. కానీ ఇప్పుడు మాత్రం కోట్లల్లో

చంద్రబాబును మించిన అపర చాణక్యుడు లేడనేది తెలుగోల్లలో చాలామంది, భారత దేశంలో కొంతమంది అభిప్రాయం. ఒక కోణంలో ఆలోచిస్తే అది వాస్తవం కూడా. నాదెండ్ల భాస్కరరావు చేస్తే

సినిమా హిట్ అయితే వందల కోట్లలో, ఫట్ అయినా.. పదుల కోట్లలో అయితే గ్యారెంటీ! ఏతావాతా.. సినిమా తారల పారితోషికాలు తారా స్థాయిలో కొనసాగుతున్నాయి. హిందీ సినిమా

ఎన్నికలకు సమయం ముంచుకొస్తోంది. ఈ దఫా ఎన్నికల ఫలితాలు ఎలా వుంటాయనే చర్చ పెద్ద ఎత్తున జరుగుతోంది. ఈ ఎన్నికలు వైసీపీ, టీడీపీకి అత్యంత ప్రతిష్టాత్మకం. ఓడిపోయిన

పశ్చిమ దిక్కులో సూర్యుడు అస్తమిస్తాడే గానీ.. ఉదయించడం అనేది అసాధ్యం! వెస్టర్న్ కల్చర్, వెస్టర్న్ దేశాలు, వెస్టర్న్ చదువులు.. తాహతు చూసుకోకుండా, కనీసం అక్కడి చదువుల నాణ్యతపై

ఆంద్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 ముగింపు దశకు చేరుకుంది. 2024 మేకి 10 సంవత్సరాల కాలపరిమితి ముగియనుంది. విభజన చట్టంలో పేర్కొని, అమలుకాని అంశాలపై దృష్టి సారిస్తున్నారు.

వైఎస్సార్ తనయ షర్మిల కాంగ్రెస్తో ప్రయాణం ఇక లాంఛనమే. ఏ రూపంలో ఉంటుంది? ఆమె చేరిక వల్ల తెలంగాణ-ఏపీలో రాజకీయ సమీకరణాలు, ఆమె భవితవ్యం ఎలా ఉంటుందనే

ఆస్కార్ అవార్డంటే అదేదో చంద్రమండలంలో ఉండే వస్తువన్నట్టుగా మనవాళ్లు అసలు దానిని పొందాలనే ఆలోచనతో ఎప్పుడూ ఉండేవాళ్లు కాదు.
కానీ ఎప్పుడైతే మనవాళ్లకి "జస్ట్ ఏవరేజ్" అనిపించిన ఆర్.ఆర్.ఆర్