మార్పు ఇదేనా బాబూ!

ఎన్నికలలో గెలిచిన తర్వాత ‘ఇప్పుడు నేను మారిపోయిన చంద్రబాబును’ అని తెలుగుదేశం అధినేత ప్రకటించుకున్నారు! మార్పు అనగా ఏమిటి? చంద్రబాబు నాయుడు వైఖరిలో ఇదివరకు ఉన్న సాత్వికతను ఆయన పాతిపెట్టేశారా? శాంతిభద్రతలకు ప్రాధాన్యం ఇచ్చే…

ఎన్నికలలో గెలిచిన తర్వాత ‘ఇప్పుడు నేను మారిపోయిన చంద్రబాబును’ అని తెలుగుదేశం అధినేత ప్రకటించుకున్నారు! మార్పు అనగా ఏమిటి? చంద్రబాబు నాయుడు వైఖరిలో ఇదివరకు ఉన్న సాత్వికతను ఆయన పాతిపెట్టేశారా? శాంతిభద్రతలకు ప్రాధాన్యం ఇచ్చే వైఖరిని మరిచిపోయారా? కొన్ని నిర్ణయాల విషయంలో చంద్రబాబులోని ‘మార్పు’ రాష్ట్ర పురోగతికి శుభసంకేతాలుగా బాటలు వేస్తున్నట్టే.. మరికొన్ని విషయాల్లో.. ఆయనలోని ‘మార్పు’ భవిష్యత్తును తలచుకోవాలంటేనే భయం పుట్టిస్తోంది.

చంద్రబాబునాయుడు వ్యవహార సరళిలో మార్పు వచ్చిందనే మాట వాస్తవం. ఆ మార్పు కొన్ని విషయాలలో ఎంత ఆశావహంగా కనిపిస్తున్నదో.. మరికొన్ని విషయాల్లో రాష్ట్ర భవిష్యత్తును భయవిహ్వలంగా మార్చేస్తుందనే భయం ఉంది! ప్రభుత్వాధినేత తనలోని మార్పును ఆరంభదశలోనే సమీక్షించుకోవాల్సిన ఆవసరాన్ని తెలియజెప్పే ప్రయత్నమే ఈవారం గ్రేట్ ఆంధ్ర కవర్ స్టోరీ ‘మార్పు ఇదేనా బాబూ!

చంద్రబాబునాయుడు స్వయంగా తనలోని కొత్త మార్పు గురించి చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఆయన గద్దె ఎక్కినప్పుడే ఆ సంగతి రాష్ట్ర ప్రజలకు అర్థమైంది. 2014లో రుణమాఫీ చేస్తానని ప్రకటించి.. గెలిచిన తర్వాత దానిని నాలుగు విడతలలో మాఫీ చేసేలా షెడ్యూలు చేసినప్పటి ప్రజా తిరస్కారం మళ్లీ ఏర్పడకుండా.. పెన్షన్ల పెంపు వంటి కీలకమైన హామీని పోలింగ్ కంటె ముందు నుంచి అరియర్స్ సహా అమలులోకి తెచ్చిన తీరు చంద్రబాబునాయుడుది. ఇది ఖచ్చితంగా ఆయన వైఖరిలో మార్పు కిందనే చెప్పుకోవాలి.

అలాగే మంత్రి వర్గం కూర్పులోనే ఈసారి చంద్రబాబులోని మార్పు యొక్క ముద్ర చాలా స్పష్టంగా కనిపించింది. తాము కొమ్ములు తిరిగిన నాయకులం.. మంత్రి పదవులు అంటూ ఇస్తే ప్రాబబుల్స్ లో అందరికంటె తామే ముందుంటాం.. అని విర్రవీగే వారికి చంద్రబాబు చెక్ పెట్టారు. మంత్రి పదవికి మించిన వారిగా తమను తాము భావించుకునే అనేకమందిని పక్కన పెట్టారు. యంగ్ బ్లడ్ తో కేబినెట్ కూర్పు జరిగింది. ఇలా మొహమాటాలకు పోకుండా, నిక్కచ్చితనంతో వ్యవహరించడం కూడా చంద్రబాబులో మారిన వైఖరిగా మనం గమనించదగిన సంగతి.

ఆయనలోని మార్పు గురించి పాజిటివ్ కోణంలో చూసినప్పుడు- చంద్రబాబు నుంచి ఇంత వేగంగా పథకాలు అన్ని అమలులోకి వస్తాయని ప్రజలు ఊహించలేదు. కీలకమైన హామీలు కొన్ని ఇప్పటికీ పెండింగులోనే ఉన్నాయి కానీ, ప్రభుత్వం కార్యరూపంలోకి తెచ్చిన హామీలను విస్మరించలేం. పెన్షన్ల పెంపు అరియర్స్ సహా పెన్షన్లు ఇవ్వడం అనేది ఎన్నికలకు ముందే ఇచ్చిన హామీ గనుక దానిని నెరవేర్చకపోతే పరువు పోతుంది కనుక వెంటనే నెరవేర్చారు. అలాగే మెగా డీఎస్సీ విషయంలో కూడా మొదటి సంతకంతో పాటు ముందే చెప్పినట్లుగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు మీద రెండో సంతకం కూడా పెట్టారు చంద్రబాబు నాయుడు.

అంతవరకు చెప్పిన మాటను నిలబెట్టుకోవడమే! కానీ మిగిలిన విషయాలలో ఆయన సహజ శైలిప్రకారం అయితే చాలా జాగు జరుగుతూ ఉండాలి. ఈసారి అలా లేదు! చాలా నిర్ణయాలు సత్వరం అమలు చేస్తున్నారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం అనే తరహా కొన్ని హామీలను ఇంకా అధ్యయనం పేరుతో వాయిదా వేస్తూ రోజులు నెట్టుకొస్తున్నారు. తన శిష్యుడు రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిననాడే ఉచిత బస్సు ప్రయాణం మీద సంతకం చేసేసిన వైనం చంద్రబాబుకు స్ఫూర్తి ఇచ్చినట్లుగా లేదు. అయినా సరే ఆల్రెడీ అమలులోకి తెచ్చిన నిర్ణయాలు గురించి ప్రశంసలు ఆయనకు దక్కవలసిందే.

మామూలు వాతావరణంలో అయితే, ఆయన హామీలను అమలు చేయడంలో ఎక్కువ కాలం రోజులు నెట్టుకుంటూ ముందుకు వెళ్తారు అనే అపఖ్యాతి ఉంది. ఈసారి కొంతమేరకు అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు.

పదవుల పందేరంలో మార్పు ముద్ర

చంద్రబాబునాయుడులో ఇప్పుడు పెద్ద మార్పు ఉన్నదనే సంగతి ఎన్నికలకు ముందుగానే సంకేతమాత్రంగా కనిపించింది. టికెట్ల కేటాయింపు విషయంలోనే ఆయన మార్పు సంగతి పార్టీ శ్రేణులకు తెలిసిపోయింది. కొన్ని స్థానాలకు టికెట్లను ముందే తేల్చినప్పటికీ.. కొన్నింటివిషయంలో ఉపసంహరణ గడువు ముగిసేదాకా నానుస్తూనే ఉంటారనేది పార్టీలో వారి అనుభవం. కానీ చంద్రబాబు ఈసారి టికెట్ల ఏర్పాటులో ఆబ్లిగేషన్లకు లొంగకుండా ఇదివరకటిలాగా కాకుండా నిక్కచ్చిగా వ్యవహరించారు. రెండు పార్టీలతో పొత్తులు పెట్టుకుని వారికి సీట్లు పంచడంలో కూడా చాలా ఖండితంగా వ్యవహరించారు. మీనమేషాలు లెక్కింపు సాగనివ్వలేదు. టికెట్ల కేటాయింపులన్నీ త్వరగానే తేల్చి.. ఆమేరకు ఎన్నికల్లో ఎడ్వాంటేజీ సాధించారు.

నామినేటెడ్ పదవుల పందేరంలో కూడా చంద్రబాబు నాయుడు ఈసారి చాలా ఆచితూచి వ్యవహరిస్తున్నట్లుగా కనిపిస్తుంది. సాధారణంగా గతంలో మూడుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నామినేటెడ్ పోస్టులు ఇవ్వడంలో సుదీర్ఘకాలం సాగదీస్తారని పార్టీ నాయకులు పూర్తి కాలం పదవులను అనుభవించే అవకాశం రాకుండా చేస్తారనే విమర్శలు ఆయన మీద ఉన్నాయి. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఇన్ని రోజుల పాటు శ్వేతపత్రాల తయారు చేయడం, సాధారణ పరిపాలన వ్యవహారాల మీదనే ఆయన దృష్టి పెడుతూ వస్తున్నారు.

పార్టీ నాయకులు సమాంతరంగా అనేక వడపోతల తర్వాత వివిధ నామినేటెడ్ పోస్టులకు అర్హుల జాబితాలను తయారు చేస్తున్నారు. అయితే చంద్రబాబు సహజ శైలిలో సుదీర్ఘకాలం కాలయాపన చేయకుండా వీలైనంత త్వరలోనే ఆలయ పాలకమండలులు, ఇతర నామినేటెడ్ పోస్టుల పందేరం జరుగుతుందని విశ్వసినీయంగా తెలుస్తోంది. ఆరు నెలల్లోగా అని నామినేటెడ్ పోస్టులు భర్తీ చేస్తాం అని పార్టీ నాయకులు చెబుతూ వస్తున్నారు. ఇలా చేయడం వలన చంద్రబాబు నాయుడు పార్టీ వారికి ఒక మంచి అవకాశం ఇచ్చినట్టు ఉంటుంది. ఐదేళ్లలో మూడుసార్లు పాలక మండలి మార్చడానికి అవకాశం వచ్చినా కూడా దాన్ని వినియోగించుకున్నట్టు అవుతుంది. ఇదంతా ఆయన కొత్తగా వచ్చిన మార్పులకు నిదర్శనమే.

నిర్లిప్తత మార్పు కాకూడదు

చంద్రబాబు నాయుడు క్రమశిక్షణ విషయంలో చాలా ఖచ్చితంగా ఉంటారు. అధికారంలోకి వచ్చిన తర్వాత రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి భార్య పోలీసులను తీవ్రంగా మాట్లాడిన వీడియోలు వైరల్ అయ్యాయి. వీటి విషయంలో చంద్రబాబు నాయుడు ఉపేక్షించలేదు. తన దృష్టికి వచ్చిన వెంటనే మంత్రి రాంప్రసాద్ రెడ్డిని తీవ్రంగా మందలించారు. ఇలాంటి సంఘటనలు మరెప్పుడూ జరగకుండా చూసుకుంటారని ఆయన హామీ ఇవ్వవలసి వచ్చింది. అలాగే తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు చాలా దుందుడుకు వైఖరితో ప్రవర్తించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నిర్మించుకుంటున్న భవనాన్ని స్వయంగా జేసీబీలు తీసుకువెళ్ళి కూలగొట్టించిన సంఘటన పట్ల కూడా చంద్రబాబు షార్ప్ గా రియాక్ట్ అయ్యారు. ఈ ఇద్దరు నాయకులను కూడా మందలించారు.

పార్టీ అధికారంలోకి వచ్చింది కదాని తమ పార్టీ నాయకులు ఎలా పడితే అలా విచ్చలవిడిగా వ్యవహరిస్తూ ఉంటే.. నిర్లిప్తంగా చూస్తూ ఊరుకోవడం అనేది తన మార్పుకు చిహ్నం కాకూడదని ఆయన అనుకున్నారు.

ఇది చంద్రబాబు సహజ శైలి కాదు

అల్లర్లను ప్రోత్సహించడం, హింసను ప్రేరేపించడం చంద్రబాబు సహజ శైలి కాదు. అలాగని ఇప్పుడు స్వయంగా ముఖ్యమంత్రి ఊరురా కార్యకర్తలను రెచ్చగొట్టి హింసను ప్రేరేపిస్తున్నారని అనడానికి కూడా వీల్లేదు. అయితే తమ పార్టీ వారి కవ్వింపు చర్యల ద్వారా చెలరేగగల హింసాత్మక సంఘటనలను నియంత్రించడం ఆయన పరిధిలోనే ఉంటుంది. రాష్ట్రంలో శాంతి సుహృద్భావ వాతావరణం ఏర్పడడం గురించి అధినేత స్పష్టమైన సంకేతాలను తమ పార్టీ క్యాడర్లోకి పంపితే గనుక అందుకు భిన్నంగా ఎవ్వరూ వ్యవహరించరు. చంద్రబాబు తన సహజశైలికి భిన్నంగా చూసి చూడనట్టు పోతున్నారు. కనుకనే రాష్ట్రంలో పలు ప్రాంతాలలో పార్టీ శ్రేణులు విచ్చలవిడిగా రెచ్చిపోతున్నాయి. ఇలా అల్లర్లను ప్రేరేపించడం అనేది చంద్రబాబునాయుడు సహజ శైలి కాదు.

ఒక రాంప్రసాద్ రెడ్డిని, ఒక కొలికపూడిని మందలించినట్టుగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న తెలుగుదేశం శ్రేణులకు సంయమనం పాటించడం గురించి చంద్రబాబు ఎందుకు పిలుపు ఇవ్వలేకపోతున్నారో అర్థం కావడం లేదు. ఇది కూడా ఆయనలోని మార్పునకు సంకేతం అనుకోవాల్సిందేనా? చాలా అవాంఛనీయమైన మార్పు అది. ‘నేను మారిన చంద్రబాబును’ అని ఆయన అంటూ ఉండగా, ఈ వైఖరి కూడా ఆయనలోని మార్పుకు ఒక నిదర్శనమేమో అని అనుకోవాల్సి వస్తోంది.

తన చేతుల్లో ఏమీ లేదని చంద్రబాబు తప్పించుకోలేరు. ఎందుకంటే ఆయన రాష్ట్రానికి అధినేత. వైఎస్సార్ పార్టీ కార్యకర్తలు రెచ్చగొట్టే చర్యలకు పాల్పడితే.. పోలీసు దళాలతో నియంత్రించడం ఆయనకు ఎంత సులువో.. తన సొంత పార్టీ కార్యకర్తలు కవ్వింపు చర్యలకు పాల్పడకుండా కనుసన్నలతోనే నియంత్రించడం ఆయనకు కుదురుతుంది. అంతిమంగా రాష్ట్రాధినేత ఆయనే గనుక.. రాష్ట్రంలో శాంతియుత వాతావరణం ఉండడం అనేది ఆయనకు ప్రధమ ప్రాధాన్యం కావాలి. ఇప్పుడు తాను మారిపోయానని, ప్రత్యర్థుల మీద కక్ష సాధిపుంలకే ప్రాధాన్యం ఇస్తానని అనుకోకూడదు.

భవిష్యత్తు ఏమిటి

రాష్ట్రంలో ఇప్పటికే 2700 కుటుంబాలు తెలుగుదేశం పార్టీ వారి దాడులకు భయపడి ఇతర ప్రాంతాలకు తలదాచుకోవడానికి వెళ్లిపోయాయని జగన్మోహన్ రెడ్డి అంటున్నారు. ప్రత్యర్థి పార్టీ నాయకులుగా ఆయన మాటల్లో కొంత అతిశయం ఉండవచ్చు గాక. కానీ ఫ్యాక్షన్ రాజకీయాలకు చిరునామా అయిన, హింసాత్మక రాజకీయాలకు ఇటీవల కాలంలో బాగా ముద్రపడిన మాచర్ల ప్రాంతంలో.. 1500 కుటుంబాలకు పైగా స్థానికంగా ఉండడం లేదు. ఇది కేవలం తెలుగుదేశం పార్టీ పరిపాలన హయాంలో జరుగుతున్న వ్యవహారం కాదు.

గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇంత భారీ స్థాయిలో కాకపోయినప్పటికీ, హింసాత్మక రాజకీయాలతో సంబంధం ఉన్న చాలా కుటుంబాలు దూరంగా వెళ్లిపోయాయి. వారంతా తమ పార్టీ అధికారంలోకి వచ్చాక తిరిగి స్వగ్రామాలకు చేరుకున్నారు. అయితే ఇలాంటి పోకడకు పుల్ స్టాప్ ఎప్పుడు? చంద్రబాబునాయుడు తన లోని ‘మార్పు’నకు నిదర్శనంగా ఇలాంటి పోకడలకు చెక్ చెప్పలేరా? అనేది ప్రజల ప్రశ్న.

తెలుగుదేశం పార్టీ గెలిచినప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ వారు ఇతర ప్రాంతాలకు తలదాచుకోవడానికి వెళ్లిపోవడం, వైసీపీ గెలిచినప్పుడు తెలుగుదేశం వారు అదే తరహాలో పారిపోవడం ఇదొక సైకిల్ లాగా జరుగుతూనే వస్తోంది. ఇలాంటి వ్యవహారాలకు అంతం ఎక్కడ ఉంది? 44 ఏళ్ల సుదీర్ఘ అనుభవమున్న రాజకీయ నాయకుడిగా చంద్రబాబు నాయుడు ఈ పోకడలకు ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా అనేది కీలకంగా ఆలోచించాల్సిన సంగతి!

ఒకరు అధికారంలోకి వచ్చినప్పుడు మరొక పార్టీ వారిని బెదిరించడం అనేది ఒక నిత్య కృత్యంగా సాగుతూ పోతే ఎప్పటికీ రాష్ట్రంలో, లేదా రాష్ట్రంలోని కొన్ని ఉద్రిక్త ప్రాంతాలలో శాంతి భద్రతలు నెలకొనడం జరగదు గాక జరగదు! ఎవరో ఒకరు దీనికి ముగింపు పలకాలి. చంద్రబాబు నాయుడు చివరి చాన్స్ అని అడుగుతూ నాలుగో సారి ముఖ్యమంత్రి పదవిని అధిష్టించారు.

రాష్ట్రం యొక్క శాంతి భద్రతల పరిస్థితిని ఈ కోణంలోంచి ఆలోచించి ఒక సబబైన పరిష్కారం రాబట్టడానికి ఆయన ఎందుకు ప్రయత్నించడం లేదు? వయో రీత్యా కూడా ఎంతో పెద్దమనిషి అయిన చంద్రబాబు తరఫునుంచి మంచి పరిణామం వస్తే మంచిదే కదా! అమరావతి రాజధానిని నిర్మిస్తే ఆయనకు ఏ రకమైన కీర్తి ప్రతిష్టలు దక్కుతాయో, ఉద్రిక్త వాతావరణం ఉండే ప్రాంతాలలో ప్రజల మధ్య సయోధ్య కుదరడానికి మళ్లీ మళ్లీ అల్లర్లు జరగకుండా ఉండడానికి.. ఒకరినొకరు రెచ్చగొట్టే కవ్వించుకునే చర్యలు జరగకుండా ఉండడానికి.. వీలుగా చంద్రబాబు నాయుడు చొరవ చూపిస్తే అంతకంటే ఎక్కువ కీర్తి ప్రతిష్ట లు ఆయనకు దక్కుతాయి.

ఒకవైపే చూస్తే ఎలా?

రాష్ట్రంలో ఎంతటి దుర్మార్గమైన పరిస్థితులు తాండవిస్తున్నాయో అధినేత కనీసం గమనిస్తున్నారా? ఆయన దృష్టికి వెళుతున్నదా? లేదా? అనేది కూడా సందేహమే. ఎందుకంటే.. చంద్రబాబు పరిపాలనలో ఉన్నంత కాలం.. ఆయన అనుకూల మీడియా అయిన పత్రికల్ని, చానల్స్ ను మాత్రమే గమనిస్తారు. ఆయనకు వార్తలు నివేదించే వారు.. వాటినుంచి మాత్రమే చెబుతుంటారు. అందులో ఆయన అనుకూల ప్రచారమే ఉంటుంది తప్ప.. వాస్తవ నివేదన ఉండదు. ఆ రకంగా నాణేనికి ఒకవైపున మాత్రమే చూస్తూ.. ప్రజారంజక పాలన అందించడం ఎలా సాధ్యం?

గతంలో జగన్ చేసిన తప్పు కూడా అదే. ఆయన కూడా సాక్షి తప్ప మరో పత్రికను పట్టించుకునే వారు కాదు. ఆ పత్రిక ఆయన సేవలోనే నిమగ్నం అయి ఉండేది. తద్వారా ప్రజా వ్యతిరేకతను గుర్తెరగకుండా ఇవాళ చరిత్రలో భాగం అయిపోయారు. అలాంటి తప్పు చంద్రబాబు చేయకూడదు. అన్ని కోణాలనుంచి రాష్ట్రంలో పరిస్థితుల్ని మదింపు చేసుకుంటూ శాంతి సుహృద్భావ వాతావరణం ఏర్పడడానికి ఆయన కృషి చేస్తే ప్రజలు నీరాజనాలు పడతారు.

రాష్ట్రంలో దుర్మార్గమైన పరిస్థితులు ఉన్నాయి. వీటిని మార్చడం అనేది అధినేత చేతుల్లో ఉంటుంది. కాకపోతే ఆ కోణంలో ఆయన దృష్టి సారించాలి అంతే. పోలవరం డ్యాం నిర్మాణం విషయంలో గానీ, అమరావతి రాజధాని నిర్మాణం విషయంలో గానీ.. తనకు సాధ్యం కానిది ఏదీ లేదు.. అనుకుంటూ ఏ రకమైన కాన్ఫిడెన్సుతో చంద్రబాబు ముందుకు సాగుతున్నారో.. అదే తరహాలో.. రాష్ట్రంలో శాంతి భద్రతల పునఃస్థాపన కూడా తన ప్రాథమిక బాధ్యత అని ఆయన అనుకోగలిగితే.. రాష్ట్రానికి మంచి జరుగుతుంది.

..ఎల్. విజయలక్ష్మి

75 Replies to “మార్పు ఇదేనా బాబూ!”

  1. “రాష్ట్రంలో ఇప్పటికే 2700 కుటుంబాలు తెలుగుదేశం పార్టీ వారి దాడులకు భయపడి ఇతర ప్రాంతాలకు తలదాచుకోవడానికి వెళ్లిపోయాయని జగన్మోహన్ రెడ్డి అంటున్నారు”

    first one is his own and others just followed. Except meeting his mother, he’s going everywhere in the country.

  2. CBN గారు ఏమి మారలేదు, మారారు కూడా !! మారి ఉంటే ఈ చెక్క గాడ్ని ఈపాటికి చెక్కేసి ఉండేవాళ్ళు !! మంచితనం, నిజాయితీ, always abide by rules ఆయన weekness/ strength!! ఆయన మారలేదు, మారరు కూడా !!

    1. ఆ లక్షణమే ఆయనకు శ్రీరామ రక్షా తటస్థ ఓటర్లు కూడా అయన వెన్నంటి ఉండటానికి అదే కారణం

  3. g u d d a m u s u k o v e b o k u la n j a . . . n e e s y c o g a a d i k i c h e p p u k o. . b o d i mu n d a . . . d e n g i t i n e r e a d y g a a u n t a a r u n e e t u lu c h e p p a d a a n i k i . ….n u v v e n t a C B N m u n d u . ……………..b e v a r s e l a n j a

    1. బొల్లిగాని బొల్లి వట్టలు నాకు. ఎర్రిపూక. మనుషుల జంతువుల— రోడ్లో నరుకుతారా.. చిన్న పిల్లని మనభాగం చేస్తారా.. పచ్చ క్రిమినల్స్

  4. రాష్ట్రం లో అంత దుర్మార్గమైన పరిస్థితులు ఏమిటో కూడా సెలవిస్తే బాగుండేది

  5. జగన్మోహన్ రెడ్డి వినుకొండ రోడ్డు పర్యటన చేసిన దగ్గర నుండి భయం పట్టుకుంది తెలుగుదేశం వాళ్లకు…

    ఒక నాయకుడు జగన్ రోడ్ల మీద తిరిగితే ఆంధ్ర అభివృద్ది జరగదు అని మొదలుపెట్టాడు…

    ఆ నాయకుడు ఎవరో కాదు గుంటూరు యంపి కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని…

    జగన్ రోడ్ల మీద తిరిగితే కాదు మీకు చేయడం చేతకాక అభివృద్ధి జరగదు,మీరు చేయలేక కాదు అభివృద్ధి…

    జగన్ బయటికి వచ్చాడు క్యాడర్ లో జనాల్లో చలనం వచ్చింది అనే భయంతో మీ తెలివిని అంతా రంగరించి ఒక కథ మొదలుపెట్టారు…

    ఇప్పుడు దాన్ని తెలుగుదేశం క్యాడర్ కూడా అందుకుంది మీరు అభివృద్ధి చేయకున్నా పర్లేదు జగన్ ను మాత్రం రోడ్ల మీద తిరగనివ్వకండి అంటూ…

    ఆల్రెడీ ఈ అయిదేళ్లలో ఆంధ్రను ఎలా డెవలప్ చేయాలో ఆంధ్రకు ఉన్న నేచురల్ రిసోర్సెస్ ఏంటో వాటిని కనుగొని అభివృద్ధి పునాది వేశాడు…

    మీరు కొత్తగా చేయాల్సింది కూడా ఏమి లేదు,వాటిని కొనసాగించి మీ ఖాతాలో వేసుకోండి…

    అది కూడా మీ చేతకాదు అనుకుంటా అందుకే వింత వాదన తెరపైకి తెచ్చి జనాల్లో పలుచన అయ్యే విధంగా మాట్లాడటం స్టార్ట్ చేసారు…

    మీరు ఎంత పైశాచికత్వం గా మారితే పార్టీ నాయకత్వం క్యాడర్ అంత ఉవ్వెత్తున పైకి లేస్తారు…

    మీరు మీ అతిని తగ్గించుకునేలా లేరు చూస్తుంటే మీరు ఎంత అతి చేస్తే మాకు అంత మంచిది…

    కానీయండి…

          1. పోరా పేటీఎం పచ్చ లంజకొడక.. ఆ బండ పిర్రలోని ముడ్డి నాకు.. బొల్లి గాడి బొల్లి వట్టలు చీకు.. పచ్చ కామెర్ల

      1. బొల్లిగది పాలన .. వాడిలో ఏదో మార్పు అనేది పెద్ద జోక్.

          1. 45 ఇయర్స్ ఇండస్ట్రీ వాంప్ గాడిని 2019 వంగోబెట్టారు.. ఈసారీ 50 years గానీ గున్న ఏనుగు గన్నీ కూడా వొంగబెడతారుండు.

      1. బొల్లిగాడు ఇదీ రాణి.. సొంతంగా ఎప్పుడూ గెలవలేని వెధవ.

        1. లంకేశ్వరుడుని రాముడు ఒక్కడే ఓడించలేదు అందరిని కలుపుకుని ఓడించాడు, అంతటి రాక్షసుడు రావణుడు జగన్ లాగా. ఆ మాటకు వొస్తే ఏ యూధమూ కూటమి కాకుండా గెలిసిన దాఖలాలు చరిత్రలో లేదు. ఒక్క సినిమాలో తప్ప.

          1. రాముడు జనకునికి వెన్నుపోటు పొడవలేదు.. రోజుకు వెయ్యి అపద్దాలు చెప్పలేదు.. బొల్లిగన్ని అంత ఎలివేట్ చేస్తున్నావంటే.. నీ అంత ఎర్రిపప్ప పచ్చకామెర్ల రోగి మన హిందువుల్లో నే లేడు. కొంచం పురాణాల చాదివి చావు లేదా పెద్ద ఎన్టీఆర్ సినిమాలు చూడు.

          2. ఎర్రి పప్పా, వెన్ను పొట్టు అంటావ్, అంత లవ్ ఉందా లక్ష్మి పార్వతి అంటే. ఆవిడ పరిపాలిస్తే తట్టు కోగలిగేవాడివా? అంత లవ్ ఉన్నవాడివి ఒక్క ఎంఎల్ఏ సీటుకూడా, ఇవ్వలేదే మరి ఏదో ఒక సైడ్ ఆక్టర్ లాగ ఒక మూల కూర్చోమని ఇచ్చారు. నీతులు చెప్పటానికే? సారీ తెలుగు సినెమాలు అస్సలు చూడను, మీ లాంటి వాళ్ళను సినిమాల్లో కూడా చూడాలా మరలా. ఓన్లీ ఇంగ్లీష్

          3. ఎర్రి పప్పా, వెన్ను_పొట్టు అంటావ్, అంత లవ్_ఉందా లక్ష్మి పార్వతి అంటే. ఆవిడ పరిపాలిస్తే తట్టు కోగలిగేవాడివా? అంత_లవ్ ఉన్నవాడివి ఒక్క ఎంఎల్ఏ సీటుకూడా, ఇవ్వలేదే మరి ఏదో ఒక సైడ్ ఆక్టర్ లాగ ఒక మూల కూర్చోమని ఇచ్చారు. నీతులు_చెప్పటానికే? సారీ తెలుగు సినెమాలు అస్సలు చూడను, మీ లాంటి వాళ్ళను సినిమాల్లో కూడా చూడాలా మరలా. ఓన్లీ ఇంగ్లీష్

          4. ఎర్రి_పప్పా, వెన్ను_పొట్టు అంటావ్, అంత లవ్_ఉందా లక్ష్మి పార్వతి అంటే. ఆవిడ పరిపాలిస్తే తట్టు కోగలిగేవాడివా? అంత_లవ్ ఉన్నవాడివి ఒక్క ఎంఎల్ఏ సీటుకూడా, ఇవ్వలేదే మరి ఏదో ఒక సైడ్ ఆక్టర్ లాగ ఒక మూల కూర్చోమని ఇచ్చారు. నీతులు_చెప్పటానికే? సారీ తెలుగు సినెమాలు అస్సలు చూడను, మీ లాంటి వాళ్ళను సినిమాల్లో కూడా చూడాలా మరలా. ఓన్లీ ఇంగ్లీష్

          5. ఎర్రి_పప్పా, వెన్ను_పొట్టు అంటావ్, అంత లవ్_ఉందా లక్ష్మి పార్వతి అంటే. ఆవిడ పరిపాలిస్తే తట్టు కోగలిగేవాడివా? అంత_లవ్ ఉన్నవాడివి ఒక్క ఎంఎల్ఏ సీటుకూడా, ఇవ్వలేదే మరి ఏదో ఒక సైడ్ ఆక్టర్ లాగ ఒక మూల కూర్చోమని ఇచ్చారు. నీతులు_చెప్పటానికే? సారీ తెలుగు సినెమాలు అస్సలు చూడను, మీ లాంటి వాళ్ళను సినిమాల్లో కూడా చూడాలా మరలా. ఓన్లీ ఇంగ్లీష్.

            అరేయ్ పిపి గా, జీవిత పాటలకు సినిమాలు, పురాణాలు అవసరంలేదు, లేక పోతే జగన్ లాగ ఎవడో రాసిన స్క్రిప్ట్ అవసరంలేదు. నీ మెదడు ఎంత ఆవగింజ అంత ఉందొ అర్థమౌతోంది వెన్ను పోటు అనే విషయానికి. ఆ రెండిటికి నీ నుండి సమాధానం వొస్తే నీ జీవితం ధన్యమైనట్టు.

            ఇంకో మాట, నా లాంటి వాళ్ళు రాష్ట్రం లో ఉండబట్టే, ఈ రోజు నీ తుగ్లాఖ్_జగన్ సంక_నాకి పోయి, రోడ్ల ఎమ్మట తిరుగుతున్నాడు. (164/11???)

            ఇక రాజకీయాలు, బూతులు, పగ, ప్రతీకారాలు, కత్తులు, కటార్లు, సీమ ఫ్యాక్షనిజం, అన్నీ నెక్స్ట్ చూసుకుందాం. సిద్ధం.

          6. రాముడి తో పొలిచినందుకు చెప్పను వున్నుపోటు అని- లెదంటే – ఎన్టీఆర్ పార్వతి— తో నాకేంటి? ఎన్టీఆర్ గారు మంచి యాక్టర్- అంతవరకే. బొల్లిగాడికి పప్పు గాడికి గుద్ద పగలగొడతారు వేట్లు వేస్తే ప్రజలను హత్యలు చిన్న పిల్లన్నీ మన భంగాలు చేస్తారా.. రెడ్ బుక్ గుడ్డ లో పెట్టి తంతరుండు.

          7. ఎన్టీఆర్ మీద లక్షి పార్వతిబ్మీద ఎవడికి ప్రేమలేదు- బొల్లి గన్నీ రాముడు అంటే చెప్పని అంతే. మీరు సిద్దం అయినా కాకపోయినా పప్పు గాడు గుద్ద మాత్రం పగులుద్ది- బొల్లి గాడు ఈసారి మీడియా ముందర నిజంగా వెక్కి వెక్కి ఏడుస్తాడు!

          8. రెడీ గా ఉన్న లేకపోయినా.. బండ గుద్ధ పగలటం గారెటీ.. బొల్లిగాడు ఈసారి మీడియా ముందు నిజమైన ఏడుపులు ఎదుటదు.. ముందుసారిలా నంగనాచిలా కాకుండా.

        1. ఈ విశయం మంగళగిరి ప్రజలు చెబితే బాగుంటుంది… అక్కడికి మీరు మాత్రమే మేధావి అయినట్టు ఓట్లు వేసిన జనాల్ అంత పిచోళ్ళు అయినట్టు పోజుల్ ఎందుకు బ్రో

        1. అదే చేస్తున్నారు ఈ లోపు మీరు గుడ్డలు చించుకుంటున్నారు…

    1. అన్న మీడియా ముందు అనర్గళంగా, స్క్రిప్ట్ మరిచిపోకుండా మాట్లాడ్డం చూసి ఇంకా బయటపడింది

      1. అందుకంటే- బొల్లి ల స్కార్ప్టు మర్చిపోకుండా పక్కా గా.. వెక్కి వెక్కి ఏడవలేడు అందుకని. అందరికీ మన లాంటి నటన ప్రావీణ్యం వుండదు గా.

  6. It is not leaders, it is the blind supporters and people that needs to change. People need to realize that politicians are not super humans or gods and should exercise their right to question any politician. Similarly party supporters should realize they are humans first and should lower their intolerant behavior allowing people to question their leaders instead of barking like their watch dogs.

  7. నాకూ అర్థం అయ్యింది ఏమిటంటే GA త్వరలో main stream media గా avatarinchadaaniki ఏర్పాటు జరుగుతుందని. ఒక విషయాన్ని బలంగా ప్రమాణికం గా చెప్పడం రాని ఈ పాత్రికేయులు to బండి నడవదు. రామోజీ సొంతం గా ఎలా నడపాలని అనుకున్నాడు అలాగే nadipadu. Now it requires lot of dedication

    1. గురువుగారు గత ఫైవ్ ఇయర్స్ లో మనం ఒక రూపాయి అవీనీతి జరిగింది అని నిర్పూపించలేక పోయాము .. కేసు ల మీద కేసు లు వేసి కూడా ..ఎందుకు అండి దండగ మాటలు ..

          1. సరే గురువు గారు ..ఈవీఎం లు అనే అనుకోండి … మరి 40 % వోట్ షేర్ ఎక్కడ నుంచి వొచ్చింది .. ఒక సరి ఇన్వెస్టిగేషన్ చేసుకోండి ..ఎందుకు అంటే ఇప్పుడు చేసినోళ్లు మళ్ళి చేస్తూనే ఉంటారు ..

        1. ఎన్ని పోటీ చేసారు రాజా .. 175 ఎన్ని గెలిచారు రాజా …పట్టుమని 11 గెలిచారు .. మొహం ఎక్కడ పెట్టుకోవాలో తెలుసా …

        2. సరే అన్న .. నీకు నచ్చింది అనుకో .. నీ పార్టీ సంస్కారం బయట పడతాది .. మీరు ఇలాగె కంటిన్యూ అవ్వండి రాష్ట్రానికి మంచిది ..

          1. నడి రోడ్డులు హత్యలు చిన్న పిల్ల అమానభంగాలు మీ సంస్కారమా తమ్ముడు? కోచం తెలివి వాదండిసర్.

          2. నువ్వు చెప్పిన వాటికీ న సంస్కారానికి సంబంధము ఏమిటి .. నేను నీలాగా bh00tu పదాలు వాడలేదు .. నా కామెంట్ క్లియర్ గ రాజధాని పేరుతో ల్యాండ్స్ కబ్జా మీద మాత్రమే … ఫైనల్ గ .. పథ గవర్నమెంట్ లో అసలు ఎలాంటి హింస జరగలేదు అని నువ్వు చెప్తున్నావా …

          3. వైజాగ్ లో అప్పుడు ఎప్పుడో కిడ్నప్ కలకలం అయింది గుర్తు ఉందా ..ఎవడో ఎవడినో పాత కక్షలతో చంపేసుకుంటే ..సీఎం వెళ్లి ఆపుతారా నాయన ? తెలివి వాడాల్సింది ఎవరు ? నేను నీలాగా భూతులు మాట్లాడలేదు ..

          4. బొంగు రా బూతులు మాట్లాడతాను … మీలా భూతు నీవా మైనా పనులు చెయ్యం. పచ్చ వెధవ

  8. జగన్ సిల్లీ డిమాండ్…ట్రోలింగ్ by admin  July 21, 2024 ఏపీలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా కూటమి ప్రభుత్వం ఏర్పడి 5 వారాలు మాత్రమే కావొస్తోంది. పాతకక్షల నేపథ్యంలో వినుకొండలో జరిగిన హత్యపై వైసీపీ అధినేత జగన్మోహన్ చేస్తున్న సంచలన ఆరోపణల గురించి తెలిసిందే. ఈ హత్యతో పాటు.. పుంగనూరులో చోటు చేసుకున్న ఉద్రిక్త వాతావరణం నేపథ్యంలో ఏపీలో రాష్ట్రపతి పాలన పెట్టాలంటూ కొత్త నినాదాన్ని తెర మీదకు తెచ్చారు. అంతేకాదు.. దేశ రాజధాని ఢిల్లీలో దీక్ష చేస్తానని చెప్తున్న జగన్.. రాష్ట్రపతికి ఫిర్యాదు చేయనున్నట్లు చెప్పారు. ఐదు వారాల్లో ఎన్ని హింసాత్మక ఘటనలు జరిగాయంటూ కొత్త వంటకాన్ని వండేసి.. జనం మీదకు వదలుతున్న వేళ.. ఐదేళ్ల క్రితం అధికారంలోకి రావడానికి ముందు.. చంద్రబాబు ప్రభుత్వంలో జరిగిన వివేకా హత్య విషయంలోనూ ఇలాంటి తప్పుడు ప్రచారమే జరిగింది. గ్యాంగ్ వార్ లో హత్యకు గురైన రషీద్ ఉదంతానికి స్పందించి.. రోడ్ల మీదకు వచ్చిన జగన్.. సొంత బాబాయ్ వివేకా దారుణ హత్య కేసును ఐదేళ్లు తాను ముఖ్యమంత్రిగా ఉండి కూడా ఎందుకు ఒక కొలిక్కి తీసుకురాలేదు? అన్న సూటి ప్రశ్నకు సమాధానం చెప్పట్లేదు. చంద్రబాబు ప్రభుత్వం కొలువు తీరిన ఐదు వారాలకే రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెట్టాలని డిమాండ్ చేస్తున్న జగన్మోహన్ రెడ్డి.. తన ఐదేళ్ల పాలనను మర్చిపోయారా? ఆ ఐదేళ్లలో ఏం జరిగింది? ఎంతటి అరాచకానికి ఏపీ కేరాఫ్ అడ్రస్ అయ్యిందన్నది మర్చిపోయినట్లున్నారు. కోడి కత్తి ఉదంతంలోనూ.. వివేకా హత్య జరిగినప్పుడు మొత్తం చంద్రబాబే చేశారంటూ జగన్ అండ్ కో ప్రచారం చేయటం తెలిసిందే. నిజంగానే బాబు ప్రభుత్వంలో జరిగిన ఈ ఘటనల మూలాలు ఎక్కడ ఉన్నాయి? దానికి కారణమైనోళ్లకు జగన్ ఐదేళ్ల ప్రభుత్వంలో శిక్ష ఎందుకు పడలేదన్న ప్రశ్నకు సమాధానం ఎందుకు ఇవ్వరు? తాను ముఖ్యమంత్రిగా ఉన్న ఐదేళ్లలో ఆ చివర ఉమ్మడి శ్రీకాకుళం మొదలు ఈ చివరి అనంతపురం జిల్లా వరకు.. నిత్యం ఏదో ఒక దౌర్జన్యం.. మరో కక్ష సాధింపులతో నింపేసిన వైనాన్ని మరచిపోయినట్లున్నారు. ఐదేళ్లలో జరిగిన అరాచక ఘటనల్ని ప్రస్తావిస్తే ఒక పెద్ద పుస్తకమే అవుతుంది. దారుణాలకే దారుణాలైన కొన్ని ఉదంతాల్ని ప్రస్తావించాల్సిన అవసరం ఉంది. అప్పుడే.. ఐదేళ్ల తన పాలన గురించి జగన్ కాస్తంత తెలుసుకోవాల్సిన అవసరముంది. ఐదు వారాలకే రాష్ట్రపతి పాలన అంటూ హడావుడి చేస్తున్నప్పుడు.. ఐదేళ్ల జగన్ పాలనలో మరెన్ని సార్లు రాష్ట్రపతి పాలన పెట్టి ఉండాల్సిందన్న సందేహం కలుగక మానదు. – నంద్యాలలో అబ్దుల్ సలామ్ కుటుంబం – కడప జిల్లా పొద్దుటూరులో చేనేత సుబ్బయ్య హత్య – చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి అరాచకాలు – నెల్లూరు కోర్టులో మాజీ మంత్రి కాకాణి కోసం చోరీ – నెల్లూరు జిల్లాలో బీజేపీ మహిళా నేతపై కత్తులతో దాడి – ప్రకాశం జిల్లాలో మైనింగ్ దోపిడీ – ప్రకాశంలో బీసీ వర్గానికి చెందిన బాలుడు అమర్నాథ్ గౌడ్ హత్య – ‘జై జగన్’ అనలేదన్న ఒకే ఒక్క కారణంగా పల్నాడులో పట్టపగలు అందరూ చూస్తుండగా చంద్రయ్య గొంతు కోసేసి హత్య చేసిన వైనం – గుంటూరులో రంగనాయకమ్మకు సీఐడీ వేధింపులు – రాజధాని మహిళా రైతులపై దాడులు – డీజీపీ ఆఫీసు పక్కనే టీడీపీ హెడ్డాఫీసుపై దాడి చేసి ధ్వంసం చేయటం – ఎన్ ఎస్ జీ సెక్యూరిటీ ఉన్న చంద్రబాబు ఇంటిపై దాడి చేసిన జోగి రమేష్ – విజయవాడ టీడీపీ కార్పొరేటర్ గాంధీ కన్ను పొడిచేయటం – పట్టాభి ఇంటిపై దాడులకు తెగబడటం – గన్నవరం (క్రిష్ణా జిల్లా) టీడీపీ ఆఫీసుపై దాడి – ఉభయ గోదావరి జిల్లాల్లో దళితుడికి పోలీస్ స్టేషన్ లోశిరోముండనం – డ్రైవర్ ను చంపేసి.. శవాన్ని ఇంటికి పార్సిల్ చేసిన వైసీపీ ఎమ్మెల్యే అరాచకం – కాకినాడలో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి దందాలు – దిశ యాప్ ను డౌన్ లోడ్ చేసుకోని మాజీ సైనికుడిపై పోలీసుల దాడి – విశాఖపట్నంలో దళిత వైద్యుడు సుధాకర్ ను నడిరోడ్డులో రెక్కలు విరిచి పోలీసులతోకొట్టించటం – విజయసాయి రెడ్డి.. వైవీ సుబ్బారెడ్డి సెటిల్ మెంట్లు – విజయనగరంలో రాముడి విగ్రహాన్ని ధ్వంసం చేయటం – రాముడి విగ్రహాన్ని ధ్వంసం చేసిన ఉదంతాన్ని పరిశీలించేందుకు వెళ్లిన చంద్రబాబుపై హత్యాయత్నం కేసులు పెట్టటం – ఉమ్మడి శ్రీకాకుళానికి చెందిన అచ్చెన్నాయుడు మొదలుకొని ఉమ్మడి అనంతపురం జి

  9. మనం హ్యాపీ గా ఉన్నప్పుడు లెక్కలు మాట్లాడి… కష్టాల్లో ఉన్నప్పుడు నీతులు మాట్లాడకూడదు.

    Applicable for all parties and individuals

  10. హాస్టల్ పిల్లల మెస్ డబ్బులు ఇవ్వని పరిస్థితి నుండి ఈ కూటమి రాగానే అన్ని రకాలా మెస్ బిల్ లు క్లియర్ చేసారు .నవ రత్న ఆయిల్ లో.లేక పోతే అన్నయ్య అవి ఇవ్వ డు .అట్లుంటాది అన్నయ్య తో

  11. మన బాబు మోసం మొదలు

    పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెడితే, ఆ హామీలు అమలు చేయలేమన్న గుట్టు బయట పడుతుం దన్న “భయం ’’,.

    ఈ ఏడాది, అం టే 12 నెలల కాలానికి పూర్తిస్థాయి బడ్టెట్ కూడా ప్రవేశపెట్టలేక పోతోం ది. దేశం లోనే తొలిసారిగా ఒక రాష్ట్రం ఒక ఏడాదిలో 7 నెలలు ఓట్ ఆన్ ఎక్కౌం ట్ మీదే నడుస్తోం ది అం టే ప్రభుత్వా నికి ఎం త భయం

    ఉందన్న విషయం అర్థమవుతుంది. ఎన్ని కల ముం దు ప్రజలను మోసం చేస్తూ, మభ్య

    పెడుతూ ఇచ్చి న హామీలు అమలు చేయలేని స్థితి ఉందని స్ప ష్టం గా కనిపిస్తోం ది.

  12. ee sari gelichindi mostly maa power star pawan kalyan gari valana. oka 15% swing Janasena valla vacchindi. kabatti TDP kante kooda janasena contribution peddadi ee election lo.

  13. అన్న క్యాంటీన్ పాత పథకం గ్రేట్ ఆంధ్ర….అలాగే మెగా dsc 50000 పోస్ట్లుకి 10000 పోస్ట్లు కి మాత్రమే నోటిఫికేషన్ ఇచ్చాడు….అసలు ల్యాండ్ టైటిల్ యాక్ట్ ఒక అబద్ధం…

Comments are closed.