social media rss twitter facebook
Home > Politics
  • Politics

    ప‌వ‌న్ ప్యాకేజీ వేరు.. చిరంజీవి ప్యాకేజ్ వేరా!

    త‌ను ఏపీలో నివ‌సించ‌డం లేద‌ని, ఏపీ రాజ‌కీయాల‌తో త‌న‌కు సంబంధం లేద‌ని, త‌ను ప్ర‌స్తుతం దృష్టంతా సినిమాల మీదే పెట్టిన‌ట్టుగా కొన్నాళ్ల కింద‌ట కూడా ప్ర‌క‌టించారు మెగాస్టార్

    మెగా హీరోలు ఎందుకు దూరం?

    పవన్ పార్టీ జనసేన ప్రచారానికి జబర్దస్త్ నటుడు ఆది, డ్యాన్స్ మాస్టర్ జానీ లాంటి వాళ్లు రంగంలోకి దిగారు. నిర్మాత బన్నీ వాస్ సరేసరి. కానీ మెగా

    త్యాగం ఖరీదు పది కోట్లు?

    రాజకీయాలు భలే చిత్రంగా వున్నాయి ఇప్పుడు. ఈ పార్టీ వాళ్లకు ఆ పార్టీ కండువా కప్పి టికెట్ ఇస్తున్నారు. ఇలాంటి వ్యవహారాలు అన్ని పార్టీల్లోనూ జోరుగానే వున్నాయి.

    జ‌గ‌న్‌ను ఇరుకున‌పెట్ట‌డంపై బీజేపీలో పున‌రాలోచ‌న‌!

    ఏపీ ముఖ్య‌మంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డిని ఇరుకున‌పెట్ట‌డంపై బీజేపీ జాతీయ నాయ‌క‌త్వం పున‌రాలోచ‌న‌లో ప‌డిన‌ట్టు తెలిసింది. 400 పార్ల‌మెంట్ సీట్ల‌లో గెల‌వ‌డ‌మే ల‌క్ష్య‌మంటూ బీజేపీ గొప్ప‌లు

    బావ‌ను ఓడించేందుకు వైసీపీలోకి మ‌ర‌ద‌లు!

    త‌న రాజ‌కీయ ఎదుగుద‌ల‌ను అడ్డుకున్న మాజీ మంత్రి, ప‌ల‌మ‌నేరు టీడీపీ అభ్య‌ర్థి ఎన్‌.అమ‌ర్నాథ్‌రెడ్డిపై ప్ర‌తీకారం తీర్చుకోడానికి టీడీపీ మ‌హిళా నాయ‌కురాలు ఎన్‌.అనీషారెడ్డి త‌న భ‌ర్త శ్రీ‌నాథ్‌రెడ్డితో క‌లిసి

    హైదరాబాద్ లో పవన్ తో ఆ ఇద్దరూ!

    పిఠాపురం ప్రజలు పవన్ ఎన్నుకుంటే స్ధానికంగా వుండరు. హైదరాబాద్ లోనే వుంటారు అని విమర్శించారు వైకాపా అధినేత జగన్. అది ఎంత వరకు నిజమో కానీ ప్రస్తుతానికి

    ఉండిలో ప్యాకేజీతో స‌రిపెట్టార‌ట‌!

    తూర్పుగోదావ‌రి జిల్లా ఉండి సిటింగ్ ఎమ్మెల్యే మంతెన రామ‌రాజును ప్యాకేజీతో నోర్మూయించిన‌ట్టు టీడీపీ వ‌ర్గాలు ప్ర‌చారం చేస్తున్నాయి. ఆ సీటును న‌ర‌సాపురం ఎంపీ ర‌ఘురామ‌కృష్ణంరాజుకు కేటాయించారు. దీంతో

    జీడీనెల్లూరు టీడీపీ అభ్య‌ర్థి నామినేష‌న్ వేస్తే... అన‌ర్హ‌త వేటే!

    ఉమ్మ‌డి చిత్తూరు జిల్లా గంగాధ‌ర‌నెల్లూరు (జీడీనెల్లూరు) టీడీపీ అభ్య‌ర్థి వీఎం థామ‌స్‌ను టీడీపీ అధిష్టానం ప‌క్క‌కు త‌ప్పిస్తోందా? అంటే... ఔన‌నే స‌మాధానం వ‌స్తోంది. జీడీనెల్లూరు ఎస్సీ రిజ‌ర్వ్‌డ్

    జ‌గ‌న్ మేన‌మామ‌పై మ‌ళ్లీ పాత ప్ర‌త్య‌ర్థే!

    వైఎస్సార్ జిల్లా క‌మ‌లాపురంలో సీఎం వైఎస్ జ‌గ‌న్ మేన‌మామ ర‌వీంద్ర‌నాథ్‌రెడ్డి ప్ర‌త్య‌ర్థి మార‌బోతున్నారు. క‌మ‌లాపురం టీడీపీ అభ్య‌ర్థిగా పుత్తా చైత‌న్య‌రెడ్డి పేరును మొద‌ట ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే.

    వైసీపీలోకి బ‌త్యాల‌!

    మాజీ ఎమ్మెల్సీ, అన్న‌మ‌య్య జిల్లా రాజంపేట అసెంబ్లీ టీడీపీ ఇన్‌చార్జ్ బ‌త్యాల చెంగ‌ల్రాయులు త్వ‌ర‌లో వైసీపీలో చేర‌నున్నార‌ని విశ్వ‌స‌నీయ వ‌ర్గాల ద్వారా స‌మాచారం. బ‌త్యాల‌కు కాకుండా రాయ‌చోటి

    చింత‌మ‌నేని ప్ర‌భాక‌ర్‌ ఔట్‌!

    ఏలూరు జిల్లా దెందులూరు టీడీపీ అభ్య‌ర్థి చింత‌మ‌నేని ప్ర‌భాక‌ర్‌ను త‌ప్పించ‌డానికి దాదాపు రంగం సిద్ధ‌మైంది. ఈ మేర‌కు చింత‌మ‌నేనితో చ‌ర్చించ‌డానికి ఆ పార్టీ నాయ‌కులు వెళ్లిన‌ట్టు తెలిసింది.

    టిప్ప‌ర్ డ్రైవ‌ర్‌ను నిల‌బెట్ట‌డం కాదు... గెలిపించుకుంటారా?

    ఉమ్మ‌డి అనంత‌పురం జిల్లా శింగ‌న‌మ‌ల‌లో టిప్ప‌ర్ డ్రైవ‌ర్ అయిన నిర‌క్ష‌రాస్యుడికి టికెట్ ఇచ్చార‌ని చంద్ర‌బాబు వెట‌క‌రిస్తే... ఏం ఇవ్వ‌కూడ‌దా? అని ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి గ‌ర్వంగా ప్ర‌క‌టించారు.

    అక్క‌డ అభ్య‌ర్థి మార్పు ఆలోచ‌న‌లో వైసీపీ!

    నెల్లూరు వైసీపీ అభ్య‌ర్థి ఖ‌లీల్ అహ్మ‌ద్‌ను మార్చే అవ‌కాశాలున్నాయా? అంటే... ఔన‌నే స‌మాధానం వైసీపీ నాయ‌కుల నుంచి వ‌స్తోంది. నెల్లూరు సిటీ సిటింగ్ ఎమ్మెల్యే అనిల్‌కుమార్ యాద‌వ్‌ను

    అన‌కాప‌ల్లి ప‌వ‌న్ త్యాగం విలువ ఎంత‌?

    అన‌కాప‌ల్లి పార్ల‌మెంట్ స్థానాన్ని సీఎం ర‌మేశ్‌కు జ‌న‌సేన అధ్య‌క్షుడు ప‌వ‌న్‌క‌ల్యాణ్ చేసిన త్యాగం విలువ ఎంత అనేదిప్పుడు ప్ర‌శ్న‌. పెద్ద మొత్తంలో చేతులు మారిన‌ట్టు జ‌న‌సేన‌లో అంత‌ర్గ‌తంగా

    తెదేపా నేత దెబ్బకు కూటమి రెండు చోట్ల ఓడుతుందా?

    మూడు పార్టీల పొత్తులు పెట్టుకుని.. ఓట్ల బదిలీ జరుగుతుందనే నాటకీయమైన పదాలను చంద్రబాబునాయుడు వల్లెవేస్తున్నారు గానీ.. నిజానికి ఈ పొత్తుల వలన పార్టీలో పుడుతున్న అసంతృప్తులు మొత్తం

    అభ్య‌ర్థుల మార్పు ప్ర‌హ‌స‌నం కొనసాగింపు?

    బోలెడ‌న్ని క‌స‌ర‌త్తులు, చంద్ర‌బాబు మార్కు స‌ర్వేలు, రాబిన్ శ‌ర్మ నివేదిక‌లు, ఐవీఆర్ఎస్ స‌ర్వేలు.. ఇన్ని చేసిన త‌ర్వాత అప‌ర చాణుక్యులు అయిన చంద్ర‌బాబు ప్ర‌క‌టించిన అభ్య‌ర్థుల విష‌యంలో

    క‌ర్నూలులో టీడీపీకి భారీ షాక్‌!

    ఉమ్మ‌డి క‌ర్నూలు జిల్లాలో టీడీపీకి భారీ షాక్ త‌గ‌ల‌నుంది. టీడీపీ ముఖ్య నేత‌లు వైసీపీలో చేర‌డానికి రంగం సిద్ధం చేసుకున్నార‌ని తెలిసింది. మాజీ ఎమ్మెల్యే కేఈ ప్ర‌భాక‌ర్‌,

    నెల్లూరులో త్వ‌ర‌లో పెద్ద సంచ‌ల‌న‌మే...!

    నెల్లూరు రాజ‌కీయాల్లో త్వ‌రలో పెను సంచ‌ల‌న‌మే జ‌రిగే అవ‌కాశాలున్నాయి. వైసీపీ నుంచి టీడీపీలోకి వెళ్లిన పెద్ద నాయ‌కులు... తిరిగి జ‌గ‌న్ చెంత‌కు చేరనున్నార‌నే ప్ర‌చారం ఆ జిల్లాలో

    ర‌ఘురామ చేతిలో బాబు ర‌హ‌స్యాలు... అందుకేనా?

    వైసీపీ రెబ‌ల్ ఎంపీ ర‌ఘురామ‌కృష్ణంరాజు దెబ్బ‌కు టీడీపీ, జ‌న‌సేన ముఖ్య నాయ‌కులే వ‌ణికిపోయారు. న‌ర‌సాపురం ఎంపీ స్థానం ద‌క్క‌క‌పోవ‌డంతో ర‌ఘురామ‌కృష్ణంరాజు తీవ్ర అస‌హ‌నానికి లోన‌య్యారు. ఏపీ బీజేపీ

    ఆ టికెట్ వెనుక‌... వేల‌కోట్ల వ్య‌వ‌హారం!

    ఏలూరు లోక్‌స‌భ సీటును మాజీ మంంత్రి య‌న‌మ‌ల రామ‌కృష్ణుడి అల్లుడు పుట్టా మ‌హేశ్ యాద‌వ్‌కు ఇవ్వ‌డం వెనుక వేల కోట్ల వ్య‌వ‌హారం దాగి వుంద‌ని స‌మాచారం. ఈ

    చంద్రబాబు ఘోర తప్పిదాలు..

    ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాని,లోక్ సభ ఎన్నికల్లో కానీ తమ కూటమి విజయాలు సాధించే అవకాశాలు లేవని సీనియర్ బిజెపి నేతలు అంటున్నారు. చంద్రబాబు ఇటీవలి కాలంలో

    ఎంపీ సీటు వద్దు అంటున్న సీఎం?

    ఆయన పేరులో సీఎం ఉన్నాడు. కానీ ఎంపీగానే పరోక్ష ఎన్నికల్లో రెండు సార్లు గెలిచారు. ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగుతున్నారు. ప్రజల చేత ఎన్నిక అయి

    వియ్యంకుడి ద్వారా రఘురామ పైరవీ అందుకేనా?

    రఘురామక్రిష్ణ రాజు.. మొన్నమొన్నటిదాకా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీ హోదాను అనుభవించి.. నిన్నటిదాకా జగన్ మీద నానా బురద చల్లే ఫైర్ బ్రాండ్ నాయకుడిలాగా చెలరేగిపోయి..

    కేంద్ర మాజీ మంత్రి కాంగ్రెస్ లోకి?

    శ్రీకాకుళం జిల్లాలో కీలక వైసీపీ మహిళా నేత, కేంద్ర మాజీ మంత్రి డాక్టర్ కిల్లి కృపారాణి కాంగ్రెస్ వైపు చూస్తున్నారు అన్న ప్రచారం సాగుతోంది. ఆమె 2014

    టీడీపీ అభ్య‌ర్థి మార్పు ఆలోచ‌న‌లో బాబు!

    ఉమ్మ‌డి చిత్తూరు జిల్లా తంబ‌ళ్ల‌ప‌ల్లె టీడీపీ అభ్య‌ర్థి దాస‌రిప‌ల్లె జ‌య‌చంద్రారెడ్డిని మార్చాల‌నే ఆలోచ‌న‌లో చంద్ర‌బాబు ఉన్న‌ట్టు స‌మాచారం. టీడీపీ ఇన్‌చార్జ్, బీసీ నాయ‌కుడు శంక‌ర్‌యాద‌వ్‌ను కాద‌ని జ‌యచంద్రారెడ్డికి

    ఆ ముగ్గురికీ చెక్ పెట్టడానికి నందమూరి ఫ్యామిలీ కావాల్సి వచ్చిందా?

    ప్రస్తుతం తెలంగాణా రాజకీయాలు చిత్రవిచిత్రంగా ఉన్నాయి. అధికారంలో ఉన్న కాంగ్రెస్ లో అంతర్గత కలహాలు తగ్గలేదన్నట్లుగా కనబడుతోంది. దీనికి తోడు గులాబీ పార్టీ నుంచి, కాషాయం పార్టీ

    వైసీపీ గూటికి జ‌న‌సేన ఇన్‌చార్జ్?

    డాక్ట‌ర్ అంబేద్క‌ర్ కోన‌సీమ జిల్లా ముమ్మ‌డివ‌రం జ‌న‌సేన ఇన్‌చార్జ్ పితాని బాల‌కృష్ణ సొంత పార్టీపై తీవ్ర ఆగ్ర‌హంగా ఉన్నారు. జ‌న‌సేన అధ్య‌క్షుడు ప‌వ‌న్‌క‌ల్యాణ్ త‌న మాట నిల‌బెట్టుకోక‌పోవ‌డంతో

    అయ్య బాబోయ్‌... సుగుణ‌మ్మ‌కు వెన్నుపోటు!

    తిరుప‌తి మాజీ ఎమ్మెల్యే సుగుణ‌మ్మ రాజ‌కీయ భ‌విష్య‌త్ ఒకట్రెండు రోజుల్లోనే మారిపోయింది. సుగుణ‌మ్మ‌కు టికెట్ లేద‌ని స్ప‌ష్టం కావ‌డంతో ఇప్పుడామె వెంట వుండ‌డానికి నాయ‌కులెవ‌రూ ఆస‌క్తి చూప‌లేదు.

    రూ.3 కోట్లు ఇస్తేనే నా మ‌ద్ద‌తు!

    పొత్తులో భాగంగా తిరుప‌తి సీటు జ‌న‌సేన‌కు ద‌క్కింది. అభ్య‌ర్థిగా చిత్తూరు ఎమ్మెల్యే ఆర‌ణి శ్రీ‌నివాసుల్ని జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్ ప్ర‌క‌టించారు. దీంతో ఆర‌ణి శ్రీ‌నివాసులు తిరుప‌తిలో ఎన్నిక‌ల ఏర్పాట్లు

    రఘురామకు సినిమా చూపించిన కమలం!

    నరసాపురం ఎంపీగా నేను ఈసారి ఎన్నికల్లో పోటీచేయబోయేది గ్యారంటీ. తప్పకుండా పోటీచేస్తున్నా.. మళ్లీ గెలుస్తా! ఏ పార్టీ తరఫున పోటీచేస్తాననేది మాత్రం తర్వాత చెప్తాను. నేను మాత్రం


Pages 1 of 838      Next