
చెన్నయ్లో ఒక రైల్వే స్టేషన్లో ఓ దుండగుడు ఓ అమ్మాయిని కత్తితో నరికేస్తూ వుంటే అక్కడున్న జనాలు ఫోటోలు తీస్తూ కూర్చున్నారు తప్ప వెళ్లి ఆమెను రక్షించని

కోవిడ్ కారణంగా మనుష్యులే కాదు, ప్రభుత్వాలే ఎగిరిపోతున్నాయనిపిస్తోంది, ఇటలీ కథ వింటే! కోవిడ్ను సరిగ్గా హేండిల్ చేయలేదంటూ ప్రధానిని దింపేశారు. కొత్తాయన అధికారంలోకి వచ్చాడు. రోగనిరోధక శక్తి

పారిస్లో జహనాట్ అనే ధనికుడైన క్రైస్తవ వ్యాపారి వున్నాడు. తన లాగానే వస్త్రవ్యాపారి అయిన అబ్రహాం అనే యూదుడు అతనికి మంచి స్నేహితుడు. అబ్రహాం వంటి నిజాయితీపరుడు,

ప్రస్తుతం ఆంధ్రజ్యోతికి, ఆంధ్ర బిజెపికి మధ్య సిగపట్ల గోత్రంగా ఉంది. చివికి, చివికి గాలివాన కావడమంటే యిదేనేమో! జ్యోతిలో ఆదినుంచీ వున్న ఒక సల్లక్షణమేమిటంటే, పత్రిక పాలసీ

వైయస్ చేయించిన శాంతి జపం గురించి చదివాక కొందరికి అనుమానం వచ్చింది, హైందవేతరులు కూడా జపాలు చేయిస్తారా? అని. అవసరం వస్తే, భయం వేస్తే ఎవరైనా ఏదైనా

‘‘రిపబ్లిక్ దినం నాడు త్రివర్ణపతాకానికి జరిగిన అవమానం చేత భారతదేశం దుఃఖించింది.’’ అన్నారు మోదీగారు యీ సంవత్సరపు తొలి ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో. ఎఱ్ఱకోట దగ్గర

ఈ ఫిబ్రవరి 24 ముళ్లపూడి రమణగారి దశమ వర్ధంతి. ఆ సందర్భంగా ఆయన రాసిన ఓ కథను పరిచయం చేయడానికి ప్రయత్నిస్తున్నాను. కేంద్ర సాహిత్య ఎకాడెమీ వారు

ప్రపంచంలో దుఃఖాలన్నిటికీ కారణం కోరిక అని బుద్ధుడు అన్నాడు కానీ, నన్నడిగితే కోరిక కాదు, పోలిక అంటాను. మనకున్నదానితో మనం తృప్తి పడం, పక్కవాడితో పోల్చుకుని, నా

2020 అక్టోబరులో అక్షయపాత్ర ఫౌండేషన్ వ్యవహారశైలిపై ఆడిట్ కమిటీ సభ్యుడు రాసిన లేఖ బహిర్గతం కావడంతో, వివాదం చెలరేగి దానిలోని ఇండిపెండెంటు ట్రస్టీలందరూ రాజీనామా చేశారు. దాంతో

కొందరు దర్శకుల సినిమాలు గమనిస్తే వాళ్లు ఒక థీమ్ను అనుసరిస్తున్నట్లు కనిపిస్తుంది. కె బాలచందర్ సినిమాల్లో తండ్రి పాత్రలను కాస్త నెగటివ్గా చూపించినట్లు తోస్తుంది. ఒక సినిమాలో

సాగుబిల్లుల్లో మూడో దానిలో వున్న లోపం గురించి చెప్పటానికి పెద్ద స్పేస్ అవసరం లేదు. దానితో బాటు యితర విషయాలు కూడా ప్రస్తావిస్తాను. నిజానికి గత ఆరేళ్లలో

షర్మిల రాజకీయప్రవేశం గురించి నేను రాసిన వ్యాసంలో ఆమెపై గల క్రైస్తవముద్ర గురించి, గుళ్లకు వెళ్లకపోవడం గురించి ప్రస్తావించాను. రాజకీయ నాయకులంటేనే రాజీనాయకులు. సొంత నమ్మకాలను పక్కన

బాబు రాయలసీమను యీసడించి, దాన్ని జగన్ కంచుకోటగా మార్చారు. కోస్తా జిల్లాలకే ప్రాధాన్యం యిచ్చి ఉత్తరాంధ్రను నిర్లక్ష్యం చేసి, తన కంచుకోట బీటలు తీసేట్లు చేసుకుని జగన్కు

తెలంగాణలో రెడ్డి ఓటుబ్యాంకు వుందని, వాళ్లు వెలమదొరల పాలన కూల్చడానికి తహతహ లాడుతున్నారని చాలాకాలంగా ఊహాగానాలు వస్తున్నాయి. అందుకే లంచం యిస్తూ వీడియోలో దొరికిపోయి టిడిపి నుంచి

నీలం సంజీవరెడ్డి గారు పెద్ద వక్త కాదు కానీ, ఆయన చిరస్మరణీయమైన కొటేషన్ ఒకటి ప్రసాదించారు. ‘ఇన్ ఇండియా ఎవరీ యాంగ్రీమాన్ స్టార్ట్స్ ఏ పార్టీ’ అని.

షేర్ మార్కెట్లో ధరలు దేనికి, ఎప్పుడు పెరుగుతాయో ఎవరికీ తెలియదు. రేస్ కోర్సులో ఏ గుఱ్ఱం ఎప్పుడు పరిగెడుతుందో తెలియనట్లే, ఏ షేరు ఆంబోతులా పరుగులు పెడుతుందో,

వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి ఉద్యమం ఊపందుకుంటోంది. పబ్లిక్ సెక్టార్ను ఎడాపెడా అమ్మేయడం తప్పుకాదని వాదించేవారు, పబ్లిక్ సెక్టార్ ఉద్యోగులు పనిచేయరని, అందుకే నష్టాలు వస్తాయని, ఆ

ప్రముఖ రచయిత పోరంకి దక్షిణామూర్తి గారు ఫిబ్రవరి 6న తన 86వ ఏట మరణించారు. ఆయన కథకుడు, నవలాకారుడు. వ్యాసకర్త, అనువాదకుడు, సమీక్షకుడు, వీటన్నిటిని మించి తెలుగు

జనవరి 16-24 మధ్య గోవాలో జరిగిన 51వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో ‘‘ఇండియన్ పర్శనాలిటీ ఆఫ్ ద ఇయర్’ అవార్డు 84 ఏళ్ల బిశ్వజీత్

విశాఖలో ఉక్కు ఫ్యాక్టరీ ప్రయివేటు పరం అయిపోతుందనగానే ఉద్యోగులే కాదు, అక్కడి జనాలూ ఆందోళన చేయసాగారు. అన్ని పార్టీల స్థానిక రాజకీయనాయకులు దానికి వత్తాసు పలుకుతున్నారు. ఇది

రావి కొండలరావు గారు ‘‘హాసం’’ పత్రికలో ‘‘హ్యూమరథం’’ శీర్షిక నడిపారని చెప్పాను కదా. 15 రోజుల కోసారి ఒకటి రాయాలి. హాస్యంగా వున్నదే రాయమని మా పట్టుదల.

ఈ వ్యాసంలో కాంట్రాక్ట్ ఫార్మింగ్ గురించి తాజా బిల్లు ఏం చెప్తోందో వివరిస్తాను. దానికి ముందు ఉద్యమం రాజకీయంగా ఎలా మలుపులు తీసుకుంటోందో చర్చిస్తాను. అంతకంటె ముందు

1994 అక్టోబరులో ముళ్లపూడి వెంకటరమణగారి అబ్బాయి వరా ముళ్లపూడి పెళ్లి రిసెప్షన్లో రావి కొండలరావుగారిని తొలిసారి ప్రత్యక్షంగా కలిశాను. సినిమా తెర మీద, రంగస్థలవేదిక మీద అంతకుముందే

ఉద్యమిస్తున్న రైతుల డిమాండ్లు రెండు – కొత్తగా తెచ్చిన 3 వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలి, రెండోది కనీస మద్దతు ధర విషయంలో చట్టం చేయాలి. ఎందుకిలా

2020లో వెళ్లిపోయిన చిత్రప్రముఖుల్లో రావి కొండలరావుగారు ఒకరు. నాకెంతో ఆత్మీయులు. జులైలో ఆయన పోగానే నివాళి రాద్దామనుకుంటూనే వాయిదా వేసుకుంటూ పోయాను. ఎందుకంటే రాయడానికి చాలా వుంది.

దేశంలో కోవిడ్ బాధితుల సంఖ్య రోజురోజుకీ తగ్గిపోతోంది. కోవిడ్ సోకినవారి రికవరీ రేటు 97% వుంటోంది. మరణాల సంఖ్య బాగా తగ్గింది. కోవిడ్ కర్వ్ ఫ్లాటెన్ అయిపోయిందని,

అది 1868. ఇంగ్లండ్లోని బ్రైటన్లో క్రిస్టియానా ఎడ్మండ్స్ అనే 40 ఏళ్ల మహిళ వుండేది. పెళ్లి కాలేదు. తల్లితో కలిసి ఒక ఎపార్ట్మెంట్లో వుండేది. ఆమె తండ్రి

భయపడినంతా జరిగింది. పెరేడ్ కంటె ట్రాక్టర్ ర్యాలీకే ఎక్కువ కవరేజి వచ్చింది. ఇచ్చిన హామీలను తుంగలోకి తొక్కి రైతులు దిల్లీని అల్లకల్లోలం చేశారు. ఇలాటిది ఎంతోకొంత జరగడంలో

రేపు రిపబ్లిక్ డే పెరేడ్ కంటె రైతులు నిర్వహించబోయే ట్రాక్టర్ ర్యాలీకే ఎక్కువ న్యూస్ కవరేజి వచ్చేట్లుంది. అసలు తగ్గు స్థాయిలోనైనా పెరేడ్ ఎందుకు నిర్వహిస్తున్నారో నాకు

2020 తీసుకుని పోయిన నటప్రముఖులలో బెంగాలీ నటుడు సౌమిత్ర చటర్జీ ఒకరు. నవంబరు 15న తన 85వ యేట కరోనాతో పోయారు. ఆయన బెంగాలీలో తప్ప వేరే