ఆంధ్ర సర్వేల గురించి, సీట్ల సంఖ్యపై వినవస్తున్న ఊహాగానాల గురించి నా అభిప్రాయం చెప్పడానికై యిది రాస్తున్నాను. ఫలితాల గురించి నేనేమీ చెప్పటం లేదు. తెలంగాణ ఫలితాలను
ఎన్నికల తర్వాత విశ్లేషించే వ్యాసాల్లో నేను తరచుగా లోకనీతి – సిఎస్డిఎస్ (సెంటర్ ఫర్ స్టడీ ఆఫ్ డెవలపింగ్ సొసైటీస్) సర్వేల ఫలితాల గురించి రాస్తూ ఉంటాను.
ఆంధ్రలో వాలంటీర్ల వ్యవస్థ అంశం విచిత్రంగా మారింది. వాలంటీరు వ్యవస్థ పెట్టిన దగ్గర్నుంచి దాన్ని తెగ తూలనాడిన బాబు యిప్పుడు కొనసాగిస్తామంటున్నారు. పవన్ దాన్ని అమ్మాయిలను అక్రమ
పాకిస్తాన్ సైన్యం ప్రభుత్వానికి ఎంత దూరంలో ఉండాలో తెలియక యిబ్బంది పడుతోంది. ఒకప్పుడైతే సైనిక నియంతలే పాలించారు. గత కొన్ని దశాబ్దాలుగా ప్రజాస్వామ్యం, క్రమబద్ధంగా ఎన్నికలు అంటూ
ఎన్నికల బాండ్ల గురించి నెలన్నరగా చాలా విషయాలే బయటకు వచ్చాయని అందరికీ తెలిసున్న విషయమే. ఇప్పటిదాకా వచ్చిన విశేషాలను క్రోడీకరించి ఒక వ్యాసంలో యిద్దామని యీ ప్రయత్నం.
వాలంటీర్లపై నిందలు వేస్తూ వచ్చి వాళ్లు యిళ్లకు వెళ్లి యివ్వాల్సిన పనేముంది? అంటూ రచ్చ చేస్తూ వచ్చి, యిప్పుడు పెన్షన్ల పంపిణీ సంక్షోభం వచ్చాక ఇప్పుడు మాత్రం
ఆంధ్రలో పెన్షన్ల పంపిణీ గత్తరబిత్తర అయిపోయింది. 55 నెలలుగా ఒకటో తారీకుకే పొద్దున్నే గుమ్మం కదలకుండా పెన్షన్లు అందుకుంటూ వచ్చిన 66 లక్షల పై చిలుకు పెన్షనర్లు
బెంగాల్లోని ఓ చిన్న గ్రామమైన సందేశ్ఖాలీ రాజకీయ నాయకులకు పెద్ద సందేశమే యిచ్చింది. ఎన్నో ఏళ్లగా దాష్టీకాన్నీ, దౌర్జన్యాన్నీ భరించినా చలిచీమలు ఎప్పుడో ఒకప్పుడు తిరగ బడతాయని,
వృత్తిరీత్యా పారిశ్రామిక వేత్త, ప్రవృత్తి రీత్యా కళారాధకుడు ఐన రఘురామ కృష్ణంరాజు రాజకీయాల్లోకి దిగారు కానీ అవి పూర్తిగా వంటపట్టినట్లు లేదు. బిజెపి నరసాపురం పార్లమెంటరీ టిక్కెట్టును
జెపి గారి తాజా స్టేటుమెంటు వింటే ‘అవసరమా యిది ఆయనకు?’ అనిపిస్తోంది. తటస్థంగా ఉంటూ అందరి మీద అక్షింతలు వేస్తూ ఉంటే అదో దారి. ‘ఏదో పెద్దాయన
హిందీ సినీ గాయకుడు తలత్ మహమ్మద్ శతజయంతి గత నెల ఫిబ్రవరి 24న జరిగింది. ఇప్పటి శ్రోతల్లో ఆయన గురించి తెలిసినవారు తక్కువ మందే ఉంటారు కానీ
ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమై యీ ఫిబ్రవరి 24 నాటికి రెండేళ్లయింది. అది ఆరంభించినప్పుడు యిన్నాళ్లు నడుస్తుందని ఎవరూ అనుకోలేదు. అమెరికా, యూరోపియన్ యూనియన్ (ఇయు) సహాయంతో రష్యాను
హరాకిరి జపాన్లో మధ్యయుగాలలో వాడుకలో ఉండేది. జపనీస్ యోధుడు (సమురై) కత్తితో తన పొట్ట తనే చీల్చుకుని, పేగులు బయటకు పడేసి ఆత్మహత్య చేసుకోవడాన్ని హరాకిరి లేదా
ఈ వ్యాసం ప్రారంభించే సమయానికి చంద్రబాబు, పవన్ దిల్లీలో అమిత్ షా పిలుపుకై ఎదురు చూస్తున్నారు. జాతీయ మీడియాలో యీ రోజు మహారాష్ట్రలో ఎన్నికల పొత్తు గురించి
తెలుగు శ్రోతలకు హిందీ పాటలను దగ్గర చేయడంలో ప్రముఖ పాత్ర వహించినది బినాకా గీత్ మాలా అంటే అతిశయోక్తి కాదు. ప్రతీ బుధవారం రాత్రి 8 కాగానే
ఎమ్బీయస్: కూటమి ప్రసవ వేదన అనే వ్యాసంలో టిడిపి-జనసేన-బిజెపి పొత్తు విషయంలో నెలకొన్న సస్పెన్స్ గురించి రాశాను. అమిత్ షాతో బాబు సమావేశానికి ముందు
టిడిపి, జనసేన, బిజెపి కూటమి ఏర్పడేట్లే ఉందనే సంకేతాలు వచ్చాయి. టైమ్స్ గ్రూపు వేదికగా అమిత్ ఎన్డిఏను విస్తరించడానికి చూస్తున్నాం అని చెప్పాడు. టిడిపితో పొత్తు సంగతేమిటి
ఫిబ్రవరి 07 ఎమ్బీయస్: కూటమిలో బిజెపి?
ఆంధ్రలో ప్రతిపక్ష కూటమిలోకి బిజెపి వస్తుందా రాదా అనే విషయంపై ఎన్నో ఏళ్లగా సాగుతున్న సస్పెన్స్ యీ సాయంత్రంతో
జంధ్యాల సినిమా ఒకదానిలో తండ్రీ కొడుకు పోట్లాడుకుంటూ, తండ్రి కోపంతో ఫ్లవర్ వేజ్ విరక్కొడితే, ‘ఓహో నువ్వు అది బ్రేక్ చేశావా, చూడు నేను ఏం బ్రేక్
కొంతమంది నాయకులు వైసిపి వీడి జనసేనలో చేరడంతో ఆ పార్టీ హితైషుల్లో కోలాహలం కనబడుతోంది. ఇన్నాళ్లూ జనసేనలో అభ్యర్థుల కొరత ఉండేది. యువత హడావుడి తప్ప, సీనియర్
ఆంధ్రలో త్వరలో కురుక్షేత్రం సంగ్రామం జరగబోతోంది. వైసిపి ఒకవైపు, టిడిపి నాయకత్వంలోని కూటమి మరో వైపు మోహరిస్తున్నాయి. ఎవరికి వారే తాము పాండవులమని, ఎదుటి వాళ్లు కౌరవులని
షర్మిల ఆంధ్రలో ప్రదేశ్ కాంగ్రెసు అధ్యక్షురాలిగా అవతారం ఎత్తగానే జనాలు ‘మొన్నటిదాకా తెలంగాణయే నా కర్మభూమి, సర్వస్వం, నేను అక్కడిదాన్నే, ఆంధ్రలో నాకేమీ లేదు..’ అంటూ వచ్చి,
రాబోయే ఎన్నికలకై వైసిపి 70 మంది దాకా అభ్యర్థులను మారుస్తుందన్న వార్త వచ్చిన దగ్గర్నుంచి ‘జగన్ బెదిరిపోయాడు, ఓటమి భయంతోనే మారుస్తున్నాడు’ అని తెలుగు మీడియా తెగ
2024 ఆంధ్ర ఎన్నికలలో అత్యధికంగా వినబడుతున్న పదం – ఆపరేషన్ కాపు! కాపుల ఓట్లు ఎవరికి పడితే వాళ్లదే గెలుపు అనే అభిప్రాయం కలిగించింది మీడియా. దాంతో
17ఏ పై సుప్రీం కోర్టు తీర్పు వచ్చింది. ఇది అంతిమ తీర్పు కాదు. అది యిచ్చేది విస్తృత ధర్మాసనం మాత్రమే. తీర్పిచ్చిన న్యాయమూర్తులు ఒక విషయంలో విభేదించడం
తెలంగాణ ఫలితాలు అలా ఎందుకు వచ్చాయన్న దానిపై విశ్లేషణ రాస్తానని చెప్పి పది రోజులు దాటి పోయింది. చాలామంది పాఠకులకు యింట్రస్టు పోయి ఉంటుందని అనిపిస్తూనే ఉన్నా
ఈ నెల మొదట్లో తెలంగాణ ఎన్నికల ఫలితాలు వచ్చాయి. నెల తిరిగేలోగా వాటి గురించిన చర్చ సాగిద్దామని ప్రయత్నం. మొదటగా ఫలితాలు ఎలా ఉన్నాయో రకరకాల కోణాల్లోంచి
లోకేశ్ ప్రశాంత కిశోర్ను వెంటబెట్టుకుని బాబు దగ్గరకి తీసుకుని వచ్చి మాట్లాడించడంపై చాలా ఊహాగానాలు నడుస్తున్నాయి. వాటిలో యిది కూడా ఒకటి. పికె పాత సహచరుడు రాబిన్
లోకేశ్ పాదయాత్ర అర్ధాంతర ముగింపు సందర్భంగా పెద్ద సభ పెట్టి చేసిన ఆర్భాటం చూస్తే లోకేశ్ను ఆంధ్రా రేవంత్గా చూపబోతున్నారా? అనే సందేహం కలుగుతోంది. పాదయాత్ర పూర్తిగా
తెలంగాణ ఎన్నికలలో బిజెపి స్థితి చాలామందిని అయోమయంలో పడేసింది. బండి సంజయ్ వచ్చాక తెరాసకు ప్రత్యామ్నాయం మేమే అని చెప్పుకోవడం, అది విని క్యాడర్ ఉత్సాహపడడం జరిగాయి.