ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమై యీ ఫిబ్రవరి 24 నాటికి రెండేళ్లయింది. అది ఆరంభించినప్పుడు యిన్నాళ్లు నడుస్తుందని ఎవరూ అనుకోలేదు. అమెరికా, యూరోపియన్ యూనియన్ (ఇయు) సహాయంతో రష్యాను
హరాకిరి జపాన్లో మధ్యయుగాలలో వాడుకలో ఉండేది. జపనీస్ యోధుడు (సమురై) కత్తితో తన పొట్ట తనే చీల్చుకుని, పేగులు బయటకు పడేసి ఆత్మహత్య చేసుకోవడాన్ని హరాకిరి లేదా
ఈ వ్యాసం ప్రారంభించే సమయానికి చంద్రబాబు, పవన్ దిల్లీలో అమిత్ షా పిలుపుకై ఎదురు చూస్తున్నారు. జాతీయ మీడియాలో యీ రోజు మహారాష్ట్రలో ఎన్నికల పొత్తు గురించి
తెలుగు శ్రోతలకు హిందీ పాటలను దగ్గర చేయడంలో ప్రముఖ పాత్ర వహించినది బినాకా గీత్ మాలా అంటే అతిశయోక్తి కాదు. ప్రతీ బుధవారం రాత్రి 8 కాగానే
ఎమ్బీయస్: కూటమి ప్రసవ వేదన అనే వ్యాసంలో టిడిపి-జనసేన-బిజెపి పొత్తు విషయంలో నెలకొన్న సస్పెన్స్ గురించి రాశాను. అమిత్ షాతో బాబు సమావేశానికి ముందు
టిడిపి, జనసేన, బిజెపి కూటమి ఏర్పడేట్లే ఉందనే సంకేతాలు వచ్చాయి. టైమ్స్ గ్రూపు వేదికగా అమిత్ ఎన్డిఏను విస్తరించడానికి చూస్తున్నాం అని చెప్పాడు. టిడిపితో పొత్తు సంగతేమిటి
ఫిబ్రవరి 07 ఎమ్బీయస్: కూటమిలో బిజెపి?
ఆంధ్రలో ప్రతిపక్ష కూటమిలోకి బిజెపి వస్తుందా రాదా అనే విషయంపై ఎన్నో ఏళ్లగా సాగుతున్న సస్పెన్స్ యీ సాయంత్రంతో
జంధ్యాల సినిమా ఒకదానిలో తండ్రీ కొడుకు పోట్లాడుకుంటూ, తండ్రి కోపంతో ఫ్లవర్ వేజ్ విరక్కొడితే, ‘ఓహో నువ్వు అది బ్రేక్ చేశావా, చూడు నేను ఏం బ్రేక్
కొంతమంది నాయకులు వైసిపి వీడి జనసేనలో చేరడంతో ఆ పార్టీ హితైషుల్లో కోలాహలం కనబడుతోంది. ఇన్నాళ్లూ జనసేనలో అభ్యర్థుల కొరత ఉండేది. యువత హడావుడి తప్ప, సీనియర్
ఆంధ్రలో త్వరలో కురుక్షేత్రం సంగ్రామం జరగబోతోంది. వైసిపి ఒకవైపు, టిడిపి నాయకత్వంలోని కూటమి మరో వైపు మోహరిస్తున్నాయి. ఎవరికి వారే తాము పాండవులమని, ఎదుటి వాళ్లు కౌరవులని
షర్మిల ఆంధ్రలో ప్రదేశ్ కాంగ్రెసు అధ్యక్షురాలిగా అవతారం ఎత్తగానే జనాలు ‘మొన్నటిదాకా తెలంగాణయే నా కర్మభూమి, సర్వస్వం, నేను అక్కడిదాన్నే, ఆంధ్రలో నాకేమీ లేదు..’ అంటూ వచ్చి,
రాబోయే ఎన్నికలకై వైసిపి 70 మంది దాకా అభ్యర్థులను మారుస్తుందన్న వార్త వచ్చిన దగ్గర్నుంచి ‘జగన్ బెదిరిపోయాడు, ఓటమి భయంతోనే మారుస్తున్నాడు’ అని తెలుగు మీడియా తెగ
2024 ఆంధ్ర ఎన్నికలలో అత్యధికంగా వినబడుతున్న పదం – ఆపరేషన్ కాపు! కాపుల ఓట్లు ఎవరికి పడితే వాళ్లదే గెలుపు అనే అభిప్రాయం కలిగించింది మీడియా. దాంతో
17ఏ పై సుప్రీం కోర్టు తీర్పు వచ్చింది. ఇది అంతిమ తీర్పు కాదు. అది యిచ్చేది విస్తృత ధర్మాసనం మాత్రమే. తీర్పిచ్చిన న్యాయమూర్తులు ఒక విషయంలో విభేదించడం
తెలంగాణ ఫలితాలు అలా ఎందుకు వచ్చాయన్న దానిపై విశ్లేషణ రాస్తానని చెప్పి పది రోజులు దాటి పోయింది. చాలామంది పాఠకులకు యింట్రస్టు పోయి ఉంటుందని అనిపిస్తూనే ఉన్నా
ఈ నెల మొదట్లో తెలంగాణ ఎన్నికల ఫలితాలు వచ్చాయి. నెల తిరిగేలోగా వాటి గురించిన చర్చ సాగిద్దామని ప్రయత్నం. మొదటగా ఫలితాలు ఎలా ఉన్నాయో రకరకాల కోణాల్లోంచి
లోకేశ్ ప్రశాంత కిశోర్ను వెంటబెట్టుకుని బాబు దగ్గరకి తీసుకుని వచ్చి మాట్లాడించడంపై చాలా ఊహాగానాలు నడుస్తున్నాయి. వాటిలో యిది కూడా ఒకటి. పికె పాత సహచరుడు రాబిన్
లోకేశ్ పాదయాత్ర అర్ధాంతర ముగింపు సందర్భంగా పెద్ద సభ పెట్టి చేసిన ఆర్భాటం చూస్తే లోకేశ్ను ఆంధ్రా రేవంత్గా చూపబోతున్నారా? అనే సందేహం కలుగుతోంది. పాదయాత్ర పూర్తిగా
తెలంగాణ ఎన్నికలలో బిజెపి స్థితి చాలామందిని అయోమయంలో పడేసింది. బండి సంజయ్ వచ్చాక తెరాసకు ప్రత్యామ్నాయం మేమే అని చెప్పుకోవడం, అది విని క్యాడర్ ఉత్సాహపడడం జరిగాయి.
ఇవాళ రేవంత్ తెలంగాణ సిఎం అయ్యారు. ఔతాడని అనుకున్న వార్తలు వస్తూండగానే రేవంత్-బాబు మధ్య సంబంధాలు ఎలా ఉండబోతాయని అనుకుంటున్నారు అని అడుగుతూ నాకు మెయిల్స్ రావడం
తెలంగాణ ఫలితం వచ్చేసింది. ఒకటి కాదు, రెండు ఆశ్చర్యాలు కలిగాయి. భారాస ఓటమి, కాంగ్రెసు గెలుపు! ఒకటి గెలిస్తే మరొకటి ఓడాలి కదా, దీనిలో వింతేముంది? అనవచ్చు.
కెసియార్ మూడోసారి ముఖ్యమంత్రి అవుతారా? కారా? అనే ప్రశ్నపై చాలామంది చాలా రకాలుగా విశ్లేషిస్తున్నారు. 9 ఏళ్లలో ప్రభుత్వ వ్యతిరేకత గూడు కట్టుకుంది కాబట్టి, రేవంత్ సారథ్యంలో
తెలంగాణ యిచ్చినందుకైనా కాంగ్రెసును యీసారి గెలిపించరా? అనే ప్రశ్నకు జవాబు వెతకాలంటే గతంలోకి వెళ్లాలి. రాష్ట్రం యిచ్చినందుకు గెలిపించాలన్న నియమమేమీ లేదు. 1953లో ఉమ్మడి మద్రాసు రాష్ట్రం
తెలంగాణ ఎన్నికల ప్రచారం యివాళ్టితో ముగుస్తోంది. దాదాపు స్పష్టమైన రూపం వచ్చింది. మీడియా వరస చూస్తే అధికారంలోకి రావడానికి కాంగ్రెసుకు చాలా అవకాశాలు ఉన్నాయని, వచ్చినా రావచ్చుననే
నిన్నటి రాజస్థాన్లో ఎన్నికలలో మొత్తం 200 స్థానాల్లో 199 స్థానాలకు జరిగాయి. 5.25 కోట్ల ఓటర్లలో 75% మంది ఓట్లేశారు. 1998 నుంచి అక్కడ ఐదేళ్ల కోసారి
చాలాకాలంగా రాజకీయాలను, రాజకీయనాయకులను గమనిస్తున్నాను. వాళ్లు ఎప్పుడు ఏం చేస్తారో, ఎటువంటి ప్రకటనలు చేస్తారో కాస్తయినా ఊహకు అందుతుంది. కానీ పవన్ చేసేదానికి కారణాలు కనుక్కోవడం అసాధ్యంగా
మధ్యప్రదేశ్లో పోలింగు అయిపోయింది. ఫలానా పార్టీ కచ్చితంగా గెలుస్తుంది అని చెప్పడం కష్టంగా ఉంది. ఫలితాలు వచ్చాకనే తెలుస్తుంది. ఈలోగా రాజ్దీప్ సర్దేశాయి చమత్కరించారు – ‘ఓడిపోయే
ఏదైనా ఉత్పాదనపై పని గట్టుకుని నెగటివ్ కామెంట్స్ రాసి, వినియోగదారులను ప్రభావితం చేసి, తద్వారా ఆ ఉత్పత్తిదారులకు నష్టం కలిగించడాన్నో, లేక వాళ్లను బెదిరించి డబ్బు లాగడాన్నో
ఛత్తీస్గఢ్ మన పొరుగు రాష్ట్రమే అయినా దాని రాజకీయాలు మనం పెద్దగా పట్టించుకోము. అక్కడి నాయకులూ అంతగా తెలియరు. అజిత్ జోగి ఉండేటప్పుడు కాస్త హడావుడి ఉండేది.
పురాణాల్లో ఉన్న రావణుడి పాత్ర ఎలా ఉందో, దాన్ని సినిమాల్లో ఎలా మార్చారో చాలాకాలంగా చర్చిస్తున్నారు. మన పౌరాణిక సినిమాల రచయితలు, దర్శకులు మూలకథను వాల్మీకి రామాయణం