
ఈ వ్యాసం చదివే ముందు ఎమ్బీయస్: స్కిల్ స్కామ్పై కాస్త వెలుగు ఆర్టికల్ చదవగోర్తాను. దానిలో చివరిలో సీమెన్స్ పాత్ర తథ్యం, గ్రాంట్ మాట

ఈ సెప్టెంబరు 26న దేవ్ ఆనంద్ శతజయంతి. అక్కినేని నాగేశ్వరరావు గారి శతజయంతి ఉత్సవాలు సెప్టెంబరు 20న ప్రారంభమై వచ్చే ఏడాది సెప్టెంబరు 20 నాటికి ముగుస్తాయి.

గతంలో రాసినపుడు ‘‘స్కిల్లా? స్కామా?’’ అని సందేహం వ్యక్తం చేసిన నాకు యిప్పుడు ‘స్కామ్’ అనిపించడానికి కారణం, కోర్టు తీర్పులు! బాబు ప్రమేయం మాట తేలాల్సినా ప్రస్తుతానికి

చంద్రబాబుపై కేసులను, ఆయన అరెస్టును ఖండిస్తూ హైదరాబాదులో, బెంగుళూరుల, విదేశాల్లో ప్రదర్శనలు చేస్తున్న ఐటీ ఉద్యోగులు ‘ఆయన విజనరీ, ఆయన వలననే మేం యీనాడు యీ స్థితిలో

మన పురాణాల్లో చెప్పబడే పాతాళం ఏది? ఎక్కడుంది? ఎలా ఉంటుంది? భూమి అడుగున ఉంటుందా? ఖగోళ శాస్త్రంలో నిష్ణాతులైన మన పూర్వీకులకు భూమి గోళాకారంలో ఉందని తెలిసే

జగన్ జైలుకి వెళడం ఖాయమని, ఆయన స్థానంలో భారతి సిఎం అవుతారు అని టిడిపి చాలాకాలంగా ప్రచారం చేస్తూ వచ్చింది. సిఎం మాత్రమే అవుతారా, లేక పార్టీ

పూరీలో ఉన్నది జగన్నాథుడి ఆలయం. అక్కడ ఆయనతో పాటు కొలువై యున్నది రుక్మిణో, సత్యభామో, రాధో కాదు. చెల్లెలు సుభద్ర, అన్నగారు బలరాముడు. ఇది కాస్త వింతగా

చంద్రబాబు గారు 14 రోజుల జుడిషియల్ కస్టడీకి పంపబడిన కేసు గురించి చదువుతూంటే ఇది స్కిల్ డెవలప్మెంట్లో స్కామా? స్కాము చేయడంలో స్కిల్లా? అనే అనుమానం వచ్చింది.

రెండున్నరేళ్ల క్రితం షర్మిల పార్టీ పెట్టినపుడు ‘షర్మిల – ఏన్ యాంగ్రీ ఉమన్’, ‘షర్మిలకు రెడీటు యూజ్ రెడ్డి ఓటు బ్యాంకుందా?’

విష్ణువు దశావతారాలు అనగానే మనం మత్స్య, కూర్మ, వరాహ, నారసింహ, వామన.. అంటూ ఎత్తుకుంటాం. అవి ఆ వరసలోనే జరిగాయనుకుంటాం. కొందరు సైన్సు చెప్పే యివల్యూషన్ క్రమానికీ

తన దేశంలో ఎదురు లేకుండా వెలుగుతున్న పుటిన్ను భయపెట్టగలిగిన గండరగండడు ఒకడు రష్యాలోనే ఉన్నాడు అని 2023 జూన్ 23న నిరూపించుకున్న ప్రిగోజిన్ సరిగ్గా రెండు నెలల

‘ఆఫ్టర్ ఒన్ ఇయర్..’ అని రాజేంద్ర ప్రసాద్ డైలాగు చెప్తేనే పడిపడి నవ్వాం. ప్రస్తుతం ఏ ఉద్యోగం, సద్యోగం లేకుండా ఏడాది తర్వాత ఏలిక నవుతాను అంటూంటే

దీనికి ముందు మణిపూర్లో ప్రభుత్వ వైఫల్యం వ్యాసం చదవగోర్తాను.
మోదీ, అమిత్ల నిరాసక్తత – మణిపూర్ ఘర్షణల్లో ఏ జాతి తీవ్రవాదులది తప్పున్నా, మధ్యలో సామాన్యులు

హింస ప్రజ్వరిల్లాక యిరుపక్షాల వారు ‘ఎత్తుకుపోయిన’ ఆయుధాలు తిరిగి యివ్వాలని ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. మొహమాటానికి కొన్ని అప్పగించి, అవతలివాళ్లు అన్నీ అప్పగించాకనే, మాకు భద్రత కలిగిందని మేం

మణిపూరుపై నేను రాస్తున్న వ్యాసాల్లో యిది నాల్గవది. మొదటి వ్యాసంలో ఎస్టీ రిజర్వేషన్ అంశం, రెండవ దానిలో భూవివాదాల అంశం, మూడోదైన

‘‘మణిపూర్లో భూవివాదాలు’’ అనే వ్యాసం చదివాక, యిది చదివితే మంచిది. ఆ వ్యాసంలో మార్చి 10న అనేక జిల్లాలలో ప్రశాంతంగా జరిగిన ఒక నిరసన

‘‘మణిపూరులో పలు కోణాలు’’ అనే వ్యాసం చివర్లో తమను ఎస్టీలుగా గుర్తించమని మైతేయీలు అడగడానికి కారణం ఆ హోదా వలన వచ్చే ఉద్యోగాలు, సీట్లు

మణిపూర్ మూణ్నెళ్లగా మండుతూనే ఉంది. ఎక్కడో ప్రారంభమై ఎక్కడెక్కడికో వెళ్లిపోయి, యిప్పుడు దేశమంతా అదే చర్చగా నడుస్తోంది. దీనికి మూలకారణం మైతేయీలకు షెడ్యూలు ట్రైబ్ హోదా యిమ్మనమని

‘‘బ్రో’’ విడుదలకు ముందు బజ్ లేకుండా రిలీజవుతోందని వార్తలు వచ్చాయి. రిలీజయ్యాక చూస్తే బజ్ లేకపోవడమే మంచిదనిపించిందిట. అంచనాలు పెంచిన కొద్దీ అందుకోవడం మరీ కష్టమౌతుంది. ఆ

రచయిత, సంపాదకుడు శ్రీరమణ యీ నెల 19న వెళ్లిపోయారు. అతి క్లిష్టమైన ప్యారడీ ప్రక్రియలో జరుక్ శాస్త్రి తర్వాత ఆయనంత పేరు తెచ్చుకున్నది యీయనే! ప్యారడీ చేయడానికి

ఒక స్టేజి నటుడు ‘అధః పాతాళంబున..’ అంటూ చెయ్యి పైకెత్తి చూపించాడట. పాతాళం పైన ఉంటుందా? అదేమిటా నటన? అని కొందరు వెక్కిరించబోతే శ్రీశ్రీ అతన్ని సమర్థించారట.

ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమయ్యాక రష్యా పెట్రోలు, సంబంధిత ఉత్పత్తులపై అమెరికా, యూరోపియన్ యూనియన్ (ఇయు) ఆంక్షలు విధించాయని, దానితో రష్యా వాళ్లకు అమ్ముకోవడానికి వీల్లేక ఆంక్షలు విధించని

పదిహేనేళ్ల క్రితం వచ్చిన ‘‘అబా’’ అనే ఒక సింహళ సినిమాతో ఈ వ్యాసం ప్రాంభిస్తున్నాను. అదెందుకు గుర్తుకు వచ్చింది అంటే కర్ణాటక ఎన్నికల సందర్భంగా వొక్కళిగలను మెప్పించడానికి

సింగపూరు రవాణా మంత్రి ఈశ్వరన్ అవినీతి ఆరోపణలపై అరెస్టయినట్లు వార్త రాగానే మన తెలుగు మీడియా స్పందించిన విధానం వింతగా ఉంది. కొందరు అస్సలు కవర్ చేయలేదు.

సవతి పోరు వేగలేక వేరే మొగుణ్ని కట్టుకుంటే, ఆ సవతి యీ మొగుడి సరసనా చేరితే ఆ మహిళ గతేమిటి? మహారాష్ట్ర ముఖ్యమంత్రి శిందే గతే! ఎంవిఏ

ఆంధ్రలో బిజెపి పరిస్థితి ఏమీ బాగా లేదు. చాలాకాలంగా టిడిపి మఱ్ఱిచెట్టు నీడలో ఉండిపోయి, ఎదగకుండా ఉందని పార్టీ పగ్గాలను కన్నాకు అప్పగిస్తే ఆయన దాన్ని ఆ

పురుషోత్తముడైన రాముడిపై, రామాయణంపై నాకెంతో గౌరవం. అందుకే ‘‘ఆదిపురుష్’’ చూడాలనిపించలేదు. కానీ దాని గురించిన చర్చలు చూశాను, విన్నాను. తక్కినవాటి మాట ఎలా ఉన్నా హనుమంతుడు, ఇంద్రజిత్తు

బిజెపి వారు 4 రాష్ట్రాలలో అధ్యక్షులను మార్చారు. వాటిలో రెండు తెలుగు రాష్ట్రాలూ ఉన్నాయి. తెలంగాణలో ఎగ్రెసివ్గా ఉండే బండి సంజయ్ స్థానంలో సాఫ్ట్గా ఉంటూ అందరి

వైసిపిని ఎదుర్కోవాలంటే టిడిపి-జనసేన పొత్తు కుదరాలని, దాని కోసం చంద్రబాబు పవన్ను ఒక టెర్మ్ ముఖ్యమంత్రిగానో, కనీసం ఉపముఖ్యమంత్రిగానో ప్రకటించాలని, అప్పుడే కాపు కులస్తులు పెద్ద సంఖ్యలో

దేనికైనా యివ్వాల్సిన టైమివ్వాలని, తొందర పడితే చిందరవందర అవుతుందని పురాణగాథలు సైతం చెప్తాయి. కశ్యపుడి భార్య వినత తన సవతికి సంతానం కలిగినా, తనకు కలగలేదని చింతించి,