
తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై కేసీఆర్ ప్రభుత్వంపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా నామినేట్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిఫారసు చేసిన పేర్లలో

ఈ నెల 30లోపు విలీనంపై నిర్ణయం తీసుకుంటామని, కాంగ్రెస్తో కలవకపోతే సొంతగా ఎన్నికల బరిలోకి దిగుతామని ప్రకటించిన వైయస్ షర్మిల డెడ్ లైన్ ఇవ్వాళతో ముగియనుంది. మరి

త్వరలోనే అయిదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. బిజెపి చాలా సహజంగానే అన్ని రాష్ట్రాల్లోనూ తామే విజయఢంకా మోగించబోతున్నాం అనే మాటతో రంగంలోకి దిగుతోంది. తెలంగాణలో భారాసకు ఏకైక

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తీరులో ఏమాత్రం మార్పు కనిపించడం లేదు. విభేదాలు మరచిపోయి ముందుకు వెళ్లకపోయినట్లయితే సహించేది లేదని, కఠిన చర్యలు తీసుకుంటామని రాహుల్ గాంధీ హెచ్చరించినప్పటికీ..

ఏటా ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే బాలాపూర్ వినాయకుడి లడ్డూ వేలంలో మరో రికార్డు నెలకొంది. 21 కేజీల బాలాపూర్ లడ్డూను రూ. 27 లక్షలకు దాసరి దయానంద్

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి నుంచి ఇంకా గుణపాఠం నేర్చుకోలేదు. చంద్రబాబును నమ్ముకుంటే ఏమవుతుందో తెలిసి కూడా, ఆయనపై అభిమానాన్ని చంపుకోలేకున్నారు. అవినీతి

తెలంగాణ అనేది ప్రజాస్వామ్య భారతదేశంలో ఒక రాష్ట్రమా? లేదా అది తన సొంత జాగీరు, సొంత రాజ్యం అని కల్వకుంట్ల తారక రామారావు అనుకుంటున్నారా.. అనేది అర్థం

అస్సలు జంకు గొంకు లేకుండా, క్లారిటీగా కుండ బద్దలు కొట్టినట్లు చెప్పేసారు తెలంగాణ యువనేత, మంత్రి కేటిఆర్.
పోటా పోటీగా సభలు, నిరసనలు అంటూ హైదరాబాద్ లో ఇష్టం

ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో అరెస్టైన చంద్రబాబుపై తెలంగాణ మంత్రి కేటీఆర్ మరోసారి మాట్లాడారు. ఇవాళ మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు అరెస్టు విషయంలో తమ పార్టీ ఎలాంటి

తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై.. కేసిఆర్ ప్రభుత్వంతో మరోసారి ప్రత్యక్ష పోరుకు సిద్ధమయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను తిరస్కరించడం ద్వారా, క్యాబినెట్ ఆమోదించిన నిర్ణయాలను కూడా

మళ్లీ రాజకీయ అధికార వైభవం వెలగబెట్టడానికి రకరకాల ప్రయోగాలు చేసిన సీనియర్ నాయకుడు మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులు ఇక రాజకీయ సన్యాసం తీసుకున్నట్లేనా అనే అభిప్రాయం

తెలంగాణ శాసనసభ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల తొలి జాబితా ఈ నెలాఖరుకు లేదా అక్టోబర్ మొదటి వారంలో విడుదల కావచ్చని పార్టీ వర్గాలు తెలియజేస్తున్నాయి.

షాద్ నగర్ లో కనిపించకుండా పోయిన వ్యక్తి ఆచూకీని పోలీసులు గుర్తించారు. అయితే అతడు అప్పటికే మృతి చెందాడు. దీన్ని పరువు హత్యగా నిర్థారించిన పోలీసులు.. ఈ

పార్లమెంట్లో మహిళా రిజర్వేషన్ బిల్లును తీసుకొచ్చేందుకు మోదీ సర్కార్ తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ఇది చరిత్రాత్మక బిల్లు. ఈ బిల్లు పార్లమెంట్ ఆమోదం కోసం

తెలంగాణ సీఎం కేసీఆర్ తనయ, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఫైర్ అయ్యారు. కేంద్ర ప్రభుత్వం తాజా ప్రత్యేక సమావేశాల్లో మహిళా

పాత పార్లమెంటు భవనం సాక్షిగా కొన్ని చేదు నిర్ణయాలు కూడా చోటు చేసుకున్నాయని.. పరోక్షంగా తమ ప్రత్యేక పార్టీ నిందించడానికి ప్రధాని నరేంద్ర మోడీ చేసిన ప్రయత్నం

తెలంగాణలో భారతీయ జనతా పార్టీ తరఫున 2018 ఎన్నికలలో లిచిన ఏకైక ఎమ్మెల్యే రాజాసింగ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి జోస్యాలు చెబుతున్నారు. గోషామహల్ నుంచి గెలిచిన

ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తున్నట్లుగా.. అధికారంలో ఉన్న భారత రాష్ట్ర సమితితో బిజెపి లోపాయికారీగా ఒప్పందం కుదుర్చుకుని, చాటుమాటు రాజకీయాలు నడుపుతున్నదేమో తెలియదు గాని.. మరో రెండు

మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ చాలా పెద్ద కలలే కంటున్నారు. ఆ క్రమంలో తమ పార్టీ మీద భాజపాయేతర రాజకీయ పక్షాలలో ఉండే అనుమానాలను గురించి ఆయన

ఎన్ని అబద్ధాలు చెప్పి అయినా సరే, ఆచరణ సాధ్యం కానీ ఎన్ని హామీలు ప్రకటించి అయినా సరే.. ఈ దఫా అధికారంలోకి వచ్చి తీరాలని చంద్రబాబునాయుడు ఆంధ్ర

హైదరాబాద్ రెస్టారెంట్స్ కు ఫేమస్. బిర్యానీ నుంచి కాంటినెంటల్ రుచులు వరకు హైదరాబాద్ లో దొరకనిది లేదు. అరేబియన్, యూరోపియన్, అమెరికన్, మిడిల్-ఈస్ట్ రుచులతో పాటు.. నార్త్-సౌత్

గడిచిన 24 గంటలుగా సోషల్ మీడియాలో ఓ ప్రీ-వెడ్డింగ్ షూట్ వీడియో వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇద్దరు పోలీసులకు చెందిన వీడియో అది.
హైదరాబాద్ కు చెందిన

మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కొత్త రాజకీయ ప్రయాణానికి సిద్ధమయ్యారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి నుంచి 1983లో టీడీపీ తరపున ఎన్నికల ప్రస్థానాన్ని తుమ్మల ప్రారంభించారు. టీడీపీ

ఏ పార్టీ నాయకుడికైనా లేదా ఏ ముఖ్యమంత్రికైనా సరిగ్గా ఎన్నికల ముందే రకరకాల పథకాలు గుర్తొస్తాయి. కొన్ని వర్గాలవారు అప్పుడే మదిలో మెదులుతారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్కు

వైయస్సార్ తెలంగాణ పార్టీని స్థాపించి.. ప్రభంజన సదృశ్యంగా, ఒక ఉద్యమ కెరటం లాగా తెలంగాణ రాజకీయాలలో తనదైన ముద్ర వేయడానికి ప్రస్థానం ప్రారంభించిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి

మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడి అరెస్ట్పై చర్చ క్రమంగా తగ్గుముఖం పడుతోంది. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో గత శనివారం చంద్రబాబును నంద్యాలలో అరెస్ట్ చేశారు. ఐదు

ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో విచారణ రావాలని ఎమ్యెల్సీ కవితకు ఈడీ నోటీసులు ఇవ్వడంపై ఆమె సుప్రీం కోర్టులో పిటిషన్ వేయగా విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు

ఢిల్లీ లిక్కర్ స్కామ్ విషయంలో కవిత కొత్త లిటిగేషన్లు పెడుతున్నారు. ఇచ్చినప్పటికీ విచారణకు హాజరు కావడానికి నో అంటున్నారు. తనను విచారించడానికి ఇది అర్హతలనే ఆమె ప్రశ్నిస్తున్నారు.

ఏపీ స్కిల్ డెవెలప్మెంట్ స్కాంలో అరెస్ట్ అయి జైల్లో ఉన్న మాజీ సీఎం చంద్రబాబుపై సొంత పార్టీ నేతల కంటే పక్క పార్టీలో ఉండేవారికే ఎక్కువ బాధ

ప్రస్తుతం తెలంగాణలో ఎటు చూసినా జ్వరాలే. మరీ ముఖ్యంగా హైదరాబాద్ లో ఎవ్వర్ని కదిపినా ఫీవర్ అంటున్నారు. సిటీలో హాస్పిటల్స్ అన్నీ కిటకిటలాడుతున్నాయి. చిన్నచిన్న క్లినిక్స్ కూడా