
తన రాజకీయ అనుభవం అంత వయసు లేదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ను పదేపదే తప్పు పట్టే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు... ఎన్నికల వేళ ఆయన సంక్షేమ రూట్లోనే

వరాలు ప్రకటించడం వేరు. అమలు చేయడం వేరు. తెలుగుదేశం పార్టీ అనుకుల మీడియా పదే పదే వైకాపా నవరత్నాల పథకాల మీద విమర్శలు కురిపించేది ఈ యాంగిల్

కాంగ్రెస్ దేశాన్ని అటు ఇటుగా యాభై సంవత్సరాల పాటు ఏలింది. ఆ సుదీర్ఘకాలంలో జవహార్ లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, పీవీ, మన్మోహన్ సింగ్ వంటి

ఒకవైపు భారతీయ జనతా పార్టీతో పొత్తు కోసం చంద్రబాబు నాయుడు కాళ్లావేళ్లా పడుతున్న పరిస్థితుల్లో ఉన్నారు. మోడీపై తన వన్ సైడ్ లవ్ ను చంద్రబాబునాయుడు ప్రకటిస్తూనే

అత్యధిక కాలం ఆంధ్రప్రదేశ్ను పాలించిన ఘనత తనదని చంద్రబాబు పదేపదే చెప్పుకుంటుంటారు. బాబు అంటే గిట్టని వాళ్లు సైతం ఆయన ఎక్కువ కాలం ఏపీని పాలించారనే వాస్తవాన్ని

పేద వర్గాల పాలిట నారా చంద్రబాబునాయుడిని విలన్ చేయడంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సక్సెస్ అయ్యారు. బాబు అంటే సంపన్నవర్గాల ప్రయోజనాల కోసం పని చేసే

మూడు రాజధానుల అంశాన్ని తెరపైకి తెచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఒక రకమైన గందరగోళ పరిస్థితి. ఉత్తరాంధ్ర, రాయలసీమ, కోస్తా ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేయడం, భవిష్యత్లో వేర్పాటువాద

వెనుకబడిన కడప జిల్లాపై రామోజీరావు కక్ష కట్టారు. వైఎస్ కుటుంబంపై అక్కసు, చివరికి వారు పుట్టిన గడ్డను కూడా ద్వేషించేలా రామోజీ నైతికంగా పతనమయ్యారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

రాజకీయాలు చిత్రంగా వుంటాయి. గాల్లో మేఘాలు చూసి, ఎవడి స్టయిల్లో వాడు ఆకృతులు ఊహించుకున్నట్లు, మోడరన్ ఆర్ట్ ను ఎవరికి వారు వివరించినట్లు వుంటాయి. కర్ణాటక ఎన్నికల

తెలుగుదేశం సీనియర్లలో ఒకరు గోరంట్ల బుచ్చయ్య చౌదరి. మిగిలిన సీనియర్లు అంతా అటు ఇటుగా సైలంట్ అయినా బుచ్చయ్య మాత్రం డిజిటల్ టీమ్ ను పెట్టుకుని, సోషల్

ప్రతిసారి ఎన్నికల ముందు రాజకీయ ప్రయోజనాల కోసం తటస్థుల ముసుగులో ఉన్న శిఖండిని టీడీపీ తెచ్చుకుని పబ్బం గడుపుకోవడం తెలిసిందే. గత సార్వత్రిక ఎన్నికల ముంగిట ఓ

నిన్నట్నుంచి 2వేల నోట్ల ఉపసంహరణ ప్రక్రియ మొదలైంది. సెప్టెంబర్ 30వరకు ఈ ఉపసంహరణకు గడువు ఇచ్చారు. ఈలోగా పెద్ద నోట్లను బ్యాంకుల్లో మార్పిడి చేసుకోవాలని, లేదా డిపాజిట్

కనీవినీ ఎరుగని రీతిలో ప్రజాదరణ పొంది, అత్యధిక సీట్లతో అధికారం దక్కించుకున్న వైసీపీకి భవిష్యత్ అతిపెద్ద సవాల్ విసురుతోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి

పురుషులందు పుణ్య పురుషులు వేరయా అన్నట్టు...రాజకీయాల్లో చంద్రబాబు అంతటి సుఖ పురుషుడు లేరు. చంద్రబాబుకు ఏ మాత్రం ప్రజాకర్షణ లేకపోయినా, ఆంధ్రప్రదేశ్ను 14 ఏళ్ల పాటు అత్యధిక

అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయాల్సిందే. ఈ సంకల్పం సిబిఐ కన్నా తేదేపా అను’కుల’ మీడియాకే ఎక్కువగా కనిపిస్తోంది. మా కుల గురువును మీరు ఇబ్బంది పెడతారా? మీ

షర్మిల వచ్చి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ని బతికిస్తుందని ఆంధ్రజ్యోతి కొత్త థియరీ. ఆర్కే పలుకుల్లో ఎక్కువ సార్లు గ్యాస్, కొన్నిసార్లు నిజం వుంటుంది. ఒకవేళ ఇది నిజమే అనుకుంటే

వైసీపీకి ఉమ్మడి నెల్లూరు జిల్లా కంచుకోట. ఇది 2019కి ముందు మాట. ఇప్పుడు ఆ జిల్లా వైసీపీలో ముసలం పుట్టింది. వైసీపీ అత్యంత బలంగా ఉన్న చోట

విజయవాడలో ఎన్టీఆర్ శతజయంతి వేడుకలో తమిళ సూపర్స్టార్ రజనీకాంత్ అత్యుత్సాహంతో చంద్రబాబుపై పొగడ్తల వర్షం కురిపించి, వైసీపీ నేతలతో చీవాట్లు తిన్నారు. ఎన్టీఆర్కు బాబు వెన్నుపోటులో రజనీకాంత్

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల తతంగం ఆసక్తిదాయకమైన ఫలితంతో ముగిసింది. కాంగ్రెస్ కు పూర్తి మెజారిటీతో అధికారాన్ని కట్టబెట్టారు కన్నడీగులు. అది కూడా ప్రధానమంత్రి నరేంద్రమోడీ తనే సీఎం

ఎన్టీఆర్ శతజయంతి సందర్భంగా హైదరాబాద్ లో భారీ కార్యక్రమం తలపెట్టారు. సినిమా జనాలు మొత్తం తరలివస్తున్నారు అంటూ హడావుడి రెండు మూడు రోజుల ముందు నుంచే మొదలయింది.
ఎన్టీఆర్

మార్కెట్ నుంచి 2వేల రూపాయల నోటును ఉపసంహరించుకుంటున్నట్టు నిన్న ఆర్బీఐ ప్రకటించింది. దీనికి సంబంధించి కొన్ని మార్గదర్శకాలు కూడా వెంటవెంటనే వెలువరించింది. ఇది 2వేల నోట్ల ఉపసంహరణ

మేనత్త భర్త, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి కోరికను టాలీవుడ్ అగ్రహీరో జూనియర్ ఎన్టీఆర్ నెరవేర్చారు. ఎన్టీఆర్ శతజయంతి వేడుకలకు జూనియర్ ఎన్టీఆర్ ఎట్టి పరిస్థితుల్లోనూ రాకుండా చూడాలని

మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడికి ఇంత కాలం కన్న కొడుకు నారా లోకేశ్ రాజకీయ భవిష్యత్పై బెంగ మాత్రమే వుండేది. ఇప్పుడు దత్త పుత్రుడు కూడా

కరోనా కాలంలో లక్షలాదిమందికి కొత్తగా అలవాటైన విధానం వర్క్ ఫ్రం హోం. ఒక రకంగా అది సుఖం మరగడానికి కారణం అయ్యింది. హడావిడిగా లేచి ఆఫీసుకి పరుగెత్తాల్సిన

అమరావతిలో పేద ప్రజలకు ఇళ్ల పట్టాలు ఇచ్చుకోవచ్చు. కానీ తుది తీర్పునకు లోబడి వుంటుంది. విక్రయ హక్కులు తుది తీర్పునకు లోబడే వుంటాయి.
ఇదీ స్థూలంగా కోర్టు తీర్పు.
వైకాపా

వైసీపీ ప్రభుత్వం, ముఖ్యమంత్రి వైఎస్ జగన్పై ప్రధాన ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబునాయుడికి కూడా లేనంత ద్వేషం ఈనాడు తోక పత్రిక నింపుకుంది. నిత్యం విషపు సిరాతో రాతలు

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల వైఫల్యం మోడీ, అమిత్ షాల ఖాతాలో పడకుండా చూసుకుంటున్నారు భక్తులు. కర్ణాటక పాలనను మూడు నాలుగేళ్ల నుంచి ఢిల్లీ నుంచినే సాగించారు. ఇందులో

కర్ణాటక ఎన్నికలు ముగిసాయి. ఇప్పుడు భవిష్యత్ వ్యవహారాల మీద మీడియా దృష్టి సారిస్తోంది. కర్ణాటకలో గెలవడానికి కాంగ్రెస్ ఇచ్చిన హామీల విలువ ఏడాదికి సుమారు 60 వేల

చాలా ఏళ్ల తర్వాత చంద్రబాబునాయుడికి జూనియర్ ఎన్టీఆర్ గుర్తొచ్చాడు. కుమారుడు లోకేశ్కు రాజకీయ అడ్డు తొలగించుకునేందుకు జూనియర్ ఎన్టీఆర్ను చంద్రబాబు వ్యూహాత్మకంగా అణచివేశారనే ప్రచారం ఉన్న సంగతి

ఎన్నికలు వస్తే చాలు తమ్ముళ్లు అంతా పూర్తి ఉత్సాహంగా ముందుకు వస్తారు. విపక్షంలో నాలుగేళ్లుగా ఉన్నా ఎక్కడా కనిపించని ముఖాలు కూడా మీడియా ముందుకు వచ్చి హడావుడి