
చూస్తుంటే పవన్ కళ్యాణ్ అంత సుఖ జీవి మరొకరు లేరేమో? ఎందుకంటే ఇప్పటి వరకు సాగుతున్న పవన్ జీవనాన్ని చూస్తే ఇలాగే అనిపిస్తోంది. పెద్దగా చదువుకోలేదు..చదువు అబ్బలేదు..మొత్తానికి

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, యువనేత నారా లోకేశ్ కొత్త రాజకీయ ప్రస్థానాన్ని మొదలు పెట్టనున్నారు. ఇందుకు యువగళం పేరుతో చేపట్టనున్న పాదయాత్ర శ్రీకారం చుట్టనుంది. జనం

సీనియర్ ఎన్టీఆర్ సినీ, రాజకీయ రంగాల్లో ఓ వెలుగు వెలిగారు. అయితే అల్లుడు చంద్రబాబు చేతిలో ఎన్టీఆర్ ఘోర అవమానం పొందారనేది బహిరంగ రహస్యమే. మామకు వెన్నుపోటు

సోలో లైఫే సో బెటరు.. అంటూ సింగిల్ లైన్ లోనే గొప్ప వేదాంతాన్ని చెప్పారు సినీరచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి. ఆయనేమీ సింగిల్ కాదు కానీ, ఏ పాట

ఒకటో తేదీనే జీతాలు ఇచ్చేలా చట్టం చేయాలని ఆంధ్ర ప్రదేశ్ ఉద్యోగులు గవర్నర్ కోరారు. ఈమేరకు ఓ వినతి పత్రం అందించారు. బాగానే వుంది. నెల పొడవునా

మళ్లీ అధికారం తనదే అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చాలా ధీమాగా ఉన్నారు. 2019 ఎన్నికల్లో సాధించిన సీట్లకు ఏ మాత్రం తగ్గకుండా 2024లో కూడా వస్తాయనే

కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో తన ప్రయత్నాన్ని చాలా కాలం నుంచి కొనసాగిస్తున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి అన్ని పార్టీలూ ఆయనకు సమానంగా రెస్పాండ్ కావడం లేదు.
కొందరు ఇతర

జోషిమఠ్ హిమాలయాల్లో వుంది. అక్కడ భూమి కుంగిపోతూ వుంది. దశాబ్దాల క్రితమే దీనిపై ఒక కమిటీ వేసారు. ఇక్కడ నిర్మాణాలు, ప్రాజెక్టులు ప్రమాదమని కమిటీ హెచ్చరించింది. అయినా

జనసేన బలంగా వుంది అనుకుంటున్న జిల్లాల్లో ఈస్ట్ గోదావరి పేరు లిస్ట్ లో ఫస్ట్ న వుంటుంది. బహుశా అందుకే కావచ్చు. ఈసారి గెలుపు గ్యారంటీ కావడం

తెలుగుదేశం అభిమానాన్ని నరనరాల నింపేసుకున్న మీడియాకు వైకాపాలో అన్నీ తప్పులే కనిపిస్తాయి. అలాంటి వ్యవహారాలు తెలుగుదేశం పార్టీలో వున్నా అస్సలు కళ్లకు కనిపించవు. వైకాపా లో సీనియర్లు

రాజకీయాల్లో హత్యలుండవు...ఆత్మహత్యలే వుంటాయని పెద్దలు ఊరికే చెప్పలేదు. శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో నిర్వహించిన యువశక్తి సభ సాక్షిగా జనసేనాని పవన్కల్యాణ్ రాజకీయంగా ఆత్మహత్య చేసుకున్నారు. రాజకీయంగా పవన్

సివిల్ సర్వీసెస్ అధికారులు.. దేశంలోనే అత్యున్నతమైన అలాంటి ప్రభుత్వోద్యోగాలకు ఎంపిక అయ్యేప్పుడే.. తాము ఒక ప్రాంతానికి, ఒక భాషకు పరిమితమై సేవలు అందించబోవడం లేదు అనే క్లారిటీతో

పాత కథే, కొత్తేదేం కాదు. వయసైపోయిన ఒక ముసలి పులి నీళ్ల మడుగులో నుంచి ఒక బాటసారిని పిలుస్తుంది. నన్ను ఈ నీళ్ల నుంచి బయటికి లాగితే

ఆంధ్రప్రదేశ్లో కాపు, దాని అనుబంధ కులాలు అత్యంత ప్రభావితం చేయగలవు. అధికారాన్ని శాసించగలవు. కానీ స్వాతంత్ర్యం వచ్చిన మొదలు ఇప్పటి వరకూ కాపు, బలిజ, అనుబంధ కులాల

కొంతమంది చెప్పే సుద్దులు భలే చిత్రంగా వుంటాయి. అందరూ వెజిటేరియన్సే..గంపెడు రొయ్యలు ఏమయ్యాయి అన్న చందంగా వుంటాయి. సీనియర్ జర్నలిస్ట్ ఆర్కే మంచి కాలమిస్ట్. వారం వారం

వచ్చేది ఎన్నికల సంవత్సరం. గట్టిగా చూస్తే ఎన్నికలకు ఇంకో ఏడాది సమయం ఉంది. 2024 ఈ సమయానికి ఎన్నికల వేడి పతాక స్థాయికి చేరుతుంది. ఇలాంటి నేఫథ్యంలో

బీసీసీఐ భ్రష్టుపట్టిందనేమాట కొత్త కాదు. చాలా కాలం నుంచినే ఈ అభిప్రాయాలున్నాయి. దేశంలో క్రికెట్ చుట్టూ ధనం ఎప్పుడైతే పోగైందో, క్రికెట్ మోస్ట్ గ్లామరస్ ఎప్పుడు అయ్యిందో

జగన్ అర్జెంట్గా దిగిపోవాల్సిన అవసరం జనానికి లేదు కానీ, పచ్చ మీడియాకి అత్యవసరం. షెడ్యూల్ ప్రకారం జరిగితే ఎన్నికలకి ఇంకా 16 నెలలు టైమ్ వుంది. ఈ

పళ్లతో వస్తువులు, వాహనాలు లాగి రికార్డులు సృష్టించడం కొత్తేం కాదు. ఇంతకుముందు కొంతమందిని మనం చూశాం. కానీ ఈజిప్ట్ కు చెందిన ఓ వ్యక్తి మాత్రం ఈ

తెలుగులో గుడిపూడి జంగాలు అని ఒక సామెత వుంది. గుడిపూడి జంగాలు రాత్రి అయితే ఒక చోట చేరి అది చేద్దాం, ఇది చేద్దాం అని పెద్దపెద్ద

ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో జగన్ ప్రభుత్వం కొత్త ఏడాదిలో తెచ్చిన జీవో మీదనే చర్చలు జరుగుతున్నాయి. పార్టీల ర్యాలీలు, సభలను నిషేధిస్తూ ప్రభుత్వం జీవో తెచ్చిన సంగతి

ఎన్నికలకు సమయం ముంచుకొస్తోంది. కళ్లు తెరిచి, మూసేలోపు ఎన్నికలు వచ్చి పడేలా ఉన్నాయి. వైసీపీకి దాదాపు నాలుగేళ్ల పదవీ కాలం పూర్తి కావస్తోంది. సొంత పార్టీలో అసమ్మతి

రోడ్డు షోలపై తెచ్చిన జీవో లోకేశ్ పాదయాత్రని అడ్డుకోడానికే అని తెలుగుదేశం నాయకులు విమర్శిస్తున్నారు. ప్రతిదాన్ని రాజకీయం చేయడమే తప్ప వాస్తవ జ్ఞానం లేనివాళ్లు. 11 మంది

జాతీయ పార్టీ పెట్టిన కేసీఆర్ తన తొలి అడుగు ఏపీలో వేశారు. అక్కడ బీఆర్ఎస్ శాఖను లాంఛనంగా ప్రారంభించారు. సంక్రాంతి తరువాత పార్టీ కార్యకలాపాలు అంటే పార్టీని

ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో మీడియా ( పత్రికలు అండ్ టీవీ చానళ్లు) అంతా అంటే ఎక్కువభాగం రాజకీయ నాయకుల చేతుల్లోనే ఉంది. దాంట్లో ఎలాంటి సందేహం లేదు.

ముందస్తు ఎన్నికలు వస్తాయనే భావనతోనే తెలుగుదేశం పార్టీ సన్నాహాలు చేస్తోంది. 2023 నవంబర్ వేళకు ఆంధ్రలో ఎన్నికల తథ్యం అని తెలుగుదేశం వర్గాలు బలంగా నమ్ముతున్నాయి. కానీ

టీఆర్ఎస్ జాతీయ పార్టీగా అంటే భారత్ రాష్ట్ర సమితిగా (బీఆర్ఎస్ ) రూపాంతరం చెందిన విషయం అందరికీ తెలిసిందే. వచ్చే ఎన్నికల్లో పలు రాష్ట్రాల్లో పోటీ చేయాలని

అదేదో సినిమాలో ‘నీ ఫేస్ నాకు నచ్చలేదు’ అంటాడో కమెడియన్. పవన్ కళ్యాణ్ - వైఎస్ జగన్ ఉదంతం చూస్తే అచ్చం అలాగే వుంటుంది. అనిపిస్తుంది. పొలిటికల్

‘’..చంద్రబాబు మళ్లీ తెలంగాణ రాజకీయాల వైపు చూడటం ద్వారా పాత తప్పునే మళ్లీ చేస్తున్నారా? అన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నవారూ లేకపోలేదు. ఈ అభిప్రాయంలో హేతుబద్ధత ఉందా?

దాదాపు మూడు సంవత్సరాలుగా మానవాళికి ముప్పుగా మారిన కరోనా వైరస్ గత ఏడాది కాలంగా విరామం ఇచ్చినట్టుగానే ఇచ్చి ఇప్పుడు మళ్లీ తనదైన రీతిలో స్పందిస్తున్నట్టుగా ఉంది.