
రాజకీయాల్లో గెలుపోటములు సహజం. తెలంగాణలో పదేళ్లకు అధికార మార్పిడి జరిగింది. ఇదే ఆంధ్రా విషయానికి వస్తే ఐదేళ్లకే పాలకుడిని మార్చిన సంగతి తెలిసిందే. తెలంగాణలో అధికార మార్పిడి

"తెలంగాణ రాష్ట్ర సమితి"లోంచి "తెలంగాణ"ని తీసేసారు పార్టీ అధినేతలు...ఆ పార్టీని తెలంగాణపై అధికారం నుంచి తప్పించారు ప్రజలు.
ఎప్పుడైతే టీఆరెస్ బీఆరెస్ గా మారిందో తెలంగాణ సెంటిమెంటుకి ఆ

కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలంగాణలో సారధి ఎవరు అనే ఇస్యూ ఢిల్లీకి చేరింది. నిజానికి ఏక వాక్య తీర్మానంతో వ్యవహారం చిటికెలో ముగిసిపోతుంది అని అనుకున్నారు అంతా. కానీ

అపజయం అనాధ అని విజయానికి బంధువులు ఎక్కువ ఊరికనే అనలేదు పెద్దలు. నిన్న మొన్నటి వరకు కేటిఆర్తో, సంతోష్తో, తెలంగాణ మంత్రులతో చెట్టపట్టాలు వేసుకున్నవారు, ఇప్పుడు కొత్త

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండూ సోదర రాష్ట్రాలు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రభావం ఏపీపై కూడా తప్పకుండా పడుతుందని రాజకీయంగా అందరి అంచనాలు సాగుతున్నాయి. తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెసుతో

రాజకీయాల్లో ప్రత్యర్థులే తప్ప, శత్రువులు వుండరని అంటుంటారు. వేర్వేరు పార్టీలకు సంబంధించిన నేతలు పరస్పరం ప్రత్యర్థులుగా భావిస్తుంటారు. ఒకే పార్టీలో వుంటూ, ఒకరికొకరు వ్యతిరేకించుకునే వారిని శత్రువులుగా

తెలంగాణ ఎన్నికల ఉత్కంఠకు తెరపడింది. ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత పదేళ్లకు కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారాన్ని దక్కించుకుంది. తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ కంటే, సాధించుకున్న పార్టీగా

స్కిల్ స్కామ్లో చంద్రబాబునాయుడిని అరెస్ట్ చేయడంతో ఏపీ ప్రజానీకంలో ఆగ్రహం కట్టలు తెంచుకుంటోందని, ఈ ఎఫెక్ట్ తెలంగాణ ఎన్నికలపై తీవ్రంగా వుంటుందని గత కొన్ని రోజులుగా ఎల్లో

తెలంగాణలో కాంగ్రెసు పార్టీని గెలిపించడానికి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఒక పెద్ద మాస్టర్ ప్లాన్ వేశారు. తనను నమ్ముకున్న పార్టీ కార్యకర్తల ఆశలను గాలికి వదిలేసి.. తెలంగాణలో

తెలంగాణలో భారతీయ జనతా పార్టీ నాయకులు సిగ్గుతో ముడుచుకుపోయి ఉన్నారు. కేసీఆర్ ను మట్టి కరిపిస్తామని, ఈ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చి తీరుతామని, బీసీ సీఎం ను

తెలంగాణ కొత్త ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ తరఫున ఎవరు కాబోతున్నారు? ఇది ఈ సమయంలో చాలా కీలకమైన ప్రశ్న. ఎందుకంటే.. కాంగ్రెస్ పార్టీలో విజయం ఎవరి వలన దక్కినప్పటికీ

తెలంగాణ ఎన్నికల ఫలితాలు వచ్చాయి. సహజంగానే విశ్లేషణలు మొదలయ్యాయి. వాస్తవానికి కొన్ని నెలల ముందు వరకు కేసిఆర్ ప్రభుత్వానికి ఎదురు వుంటుందని ఎవరూ ఊహించలేదు. ఎందుకంటే మీడియాలో

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారికంగా విజయం సాధించినా, ఆ పార్టీకి దక్కుతున్న మెజారిటీ పెద్దగా లేకుండా పోతోంది. కనీసం 70 సీట్లు అయినా దక్కి ఉంటే

రాజస్తాన్ లో కాంగ్రెస్ పార్టీ గట్టి పోటీ ఇస్తుందని, మధ్యప్రదేశ్ లో అయితే కాంగ్రెస్సే అధికారం సంపాదించుకోవచ్చని, చత్తీస్ ఘడ్ లో కాంగ్రెస్ వరసగా రెండోసారి అధికారాన్ని

ఎన్నికలకు ముందు..ఎన్నికల తరువాత వినిపించిన కామన్ పాయింట్ ఒకటి వుంది. బీఆర్ఎస్ కొంత మంది అయినా సిట్టింగ్ అభ్యర్ధులను మార్చి వుండాల్సింది అనేదే ఆ పాయింట్. చాలా

కొన్నాళ్ల క్రితం పవన్ ఓ స్పీచ్ ఇచ్చారు. దాని వల్ల కాపుల్లో చాలా వరకు జనసేన పట్ల అసంతృప్తి, నెగిటివిటీ మొదలైంది. మళ్లీ నిన్నటికి నిన్న పవన్

శేరిలింగంపల్లి తెలంగాణ పరిధిలో సెటిలర్ల, ప్రత్యేకించి కమ్మ ఓట్ల శాతం గట్టిగా ఉన్న నియోజకవర్గం. ఈ నియోకవర్గంలో బీఆర్ఎస్ లీడ్ లో కనిపిస్తూ ఉంది. ఇక్కడ సిట్టింగ్

జనసేనాని పవన్కల్యాణ్ను సొంత సామాజిక వర్గం తరిమికొట్టే రోజులు దగ్గర పడ్డాయా? అంటే... ఔననే సమాధానం వస్తోంది. సొంత సామాజిక వర్గమే అంతటి సాహసానాకి ఎందుకు ఒడిగడుతుందనే

ధర్మో రక్షతి రక్షితః అన్నారు పెద్దలు. ధర్మాన్ని మనం రక్షించుకుంటే, అది మనల్ని రక్షిస్తుందనేది దాని భావం. విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఉన్న కనక దుర్గమ్మను చంద్రబాబు దంపతులు

ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో గెలుపోటముల సంగతెలా ఉన్నా.. ఈ ప్రభావం లోక్ సభ ఎన్నికలపై ఎలా ఉంటుందనేది ఆసక్తిదాయకమైన అంశం. గత పదేళ్లుగా లోక్ సభ ఎన్నికల

డిసెంబర్ మూడు, ఆదివారం రోజున ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడి కాబోతున్నాయి. రాజస్తాన్, తెలంగాణ, మధ్యప్రదేశ్, ఛత్తీస్ గడ్, మిజోరం రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు

జనసేనను స్థాపించి పదేళ్లు అయ్యింది. ఆ పార్టీ అధినేత పవన్కల్యాణ్ ఇంత వరకూ కనీసం అసెంబ్లీలో అడుగు పెట్టలేని పరిస్థితి. పార్టీ పెట్టిన మొదలు, పక్క పార్టీల

పుట్టిన ఇన్నాళ్లకు పురుషుడు యజ్ఙం చేసాడు అని సామెత. జనసేన పార్టీ పెట్టిన ఇన్ని సంవత్సరాలకు తెలంగాణలో నేరుగా కాకపోయినా, భాజపా పొత్తుతో ఎన్నికల రంగంలోకి దిగింది.

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఎమ్మెల్యే ఎన్నికల్లో ఓటమిని చవిచూడబోతున్నారా? అత్యుత్సాహానికి పోయి.. తన సొంత నియోజకవర్గం గజ్వేల్ తో పాటు, తాను పుట్టిన స్వగ్రామం

తెలంగాణ ఎన్నికల పోలింగ్ ఘట్టం ముగిసింది. ఎగ్జిట్ పోల్స్ అన్నీ కాంగ్రెస్ కు అనుకులంగా వస్తున్నాయి. ఒకటి రెండు సర్వేలు మాత్రం భారాస కు అనుకూలంగా వున్నాయి.

ఇద్దరు వివాహితుల మధ్యన లేదా ఒక సంబంధంలో ఎవరైనా ఒకరు వివాహితులు అయితే వాటిని వివాహేతర సంబంధాలుగానే పరిగణిస్తారు. మరి ఇలాంటి వైవాహికేతర సంబంధాలు ఎందుకు ఏర్పడతాయి

ఎవరి సర్వేలు వారివి. సర్వే జనా సుఖినో భవంతు అనే మాదిరి సర్వేలు కూడా వుంటూనే వుంటాయి. అలాగే నికార్సయిన సర్వేలు కూడా వుంటాయి. అలాంటి నిఖార్సయిన

ఎన్నికల లాస్ట్ మినిట్ టైమ్ వచ్చేసింది. దాంతో నిన్నటికి నిన్న కాంగ్రెస్ బ్యాక్ ఎండ్ లో వున్న తెలుగుదేశం పార్టీ అనుకూల వర్గం తన సోషల్ మీడియా

40 శాతం ఓటు బ్యాంక్ కలిగిన తెలుగుదేశం పార్టీకి నారా లోకేశ్ వారసుడు. కాలం కలిసొస్తే ముఖ్యమంత్రి కావాలని లోకేశ్ ఆశ పడుతున్నారు. అలాంటి లోకేశ్ యువగళం

వైసీపీ ప్రభుత్వంపై వ్యతిరేకత ఒక్కటే తమను గట్టెక్కిస్తుందని టీడీపీ భావిస్తున్నట్టుంది. అభ్యర్థుల ఎంపిక గమనిస్తే పరమ దరిద్రంగా ఉందనే విమర్శ వెల్లువెత్తుతోంది. తాజాగా నంద్యాల టికెట్ను మాజీ