సినిమా యాక్టర్లు అంటే ఫ్రీ చూసే అవకాశం వస్తే జనం మూగుతారు. అంత మాత్రం చేత ఆ జనాల తలలు లెక్క కట్టి, అన్ని టికెట్లు తెగుతాయి
జగన్ నవరత్నాలు గత ఎన్నికల్లో కీలకం. ఈసారి అందుకు పోటీగా చంద్రబాబు ఆరు హామీలు వదలుతున్నారు. జగన్ తక్కువ తినలేదు కదా.. అందుకే నవరత్నాలు ప్లస్ అంటూ
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమా ఒకదాంట్లో బాగా పాపులర్ డైలాగ్ అతిగా ఆశపడే మగాడు, అతిగా ఆవేశపడే ఆడది సుఖపడినట్టుగా చరిత్రలోనే లేదు! అనేది! ప్రస్తుత
జనాల అకౌంట్లలోకి వివిధ పథకాల ద్వారా నేరుగా డబ్బులు వేయడం అన్నది, అది కూడా మధ్యవర్తుల ప్రమేయం లేకుండా, తర తమ బేధాలు లేకుండా లబ్దిదారులను ఎంపిక
ఆంధ్రప్రదేశ్లో మూడు, నాలుగు నెలల క్రితం రాజకీయ వాతావరణానికి, ఇప్పటికీ చాలా తేడా కనిపిస్తోంది. ఇప్పుడు ఏపీలో చర్చల్లా ఒకటే... జగన్ గ్రాఫ్ బాగా పెరిగిందని, ఆయనే
భారతీయ జనతా పార్టీ ఒక రాష్ట్రంలో విజయావకాశాల మీద హోప్స్ పెట్టుకుని ఉన్నదా లేదా? అనేది ఆ పార్టీ అగ్రనాయకులు సాగించే ప్రచారం షెడ్యూలు మీద ఆధారపడి
జగన్ గెలుస్తారా.. చంద్రబాబు అధికారం సాధిస్తారా అన్న ప్రశ్నలు పక్కన పెడితే, ఎన్నికలు ముగిసిన తరువాత ఆటలో అరటిపండుగా మిగిలిపోయేది మాత్రం వైఎస్ షర్మిల మాత్రమే.
ఎందుకంటే షర్మిల
ఆంధ్రలో యాంటీ జగన్ లేదా పాజిటివ్ కూటమి వేవ్ అన్ని వైపుల నుంచి కమ్ముకు వచ్చేసిందని బలంగా నమ్ముతున్నారు తెలుగుదేశం, జనసేన జనాలు. దానికి తగినట్లే వుంది
పవన్ కళ్యాణ్ పిఠాపురంలో నామినేషన్ వేయడానికి భారీ సన్నాహాలు చేసుకున్నారు. కొన్ని వేల మంది వస్తారని అంచనా వేసుకున్నారు. మూడు నాలుగు వేల మందికి భోజనాలు స్పాన్సర్
2023 నవంబర్ వరకు కాంగ్రెస్ తెలంగాణా రాష్ట్రంలో అధికారంలోకొస్తే రియల్ ఎస్టేట్ ఢమాలని పడిపోతుందని తెగ ప్రచారం చేసారు. ఒక రకంగా అత్యధికులు దానిని నమ్మారు కూడా.
హైరాబాద్
తమకు టికెట్ ఇవ్వకపోతే రెబెల్ గా నామినేషన్ ఖాయమంటూ కూటమికి చాలా మంది ఇన్ చార్జిలు హెచ్చరికలు చేశారు. ప్రత్యేకించి జనసేన, బీజేపీల పోటీకి ఏకంగా 30
ఒకవైపు దక్షిణాది రాష్ట్రాలే భారతీయ జనతా పార్టీకి కొరకరాని కొయ్యలుగా తయారయ్యాయి. ఉత్తరాదిన తమ మార్కు పాలిటిక్స్ తో బీజేపీ జాతీయ రాజకీయాలను దున్నేస్తోంది. యూపీ, బిహార్
పురంధేశ్వరి భాజపాను భూ స్ధాపితం చేస్తున్నారు. భాజపా అభ్యర్ధుల పేరుతో తెలుగుదేశం జనాలను దించుతున్నారు, ఇలా చేయడానికి సిగ్గుందా అంటూ భాజపా కార్యకర్తలు సోషల్ మీడియా సాక్షిగా
జనసేన అధ్యక్షుడు పవన్కల్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తుండడంతో అందరి దృష్టి ఆ నియోజకవర్గంపై పడింది. గత ఎన్నికల్లో గాజువాక, భీమవరం రెండు నియోజకవర్గాల్లో పోటీ చేసిన
వై నాట్ 175 నుంచి టఫ్ ఫైట్ లేదా ఎడ్జ్ అనే పరిస్థితికి వచ్చింది వైకాపా వ్యవహారం. వైకాపా ఇప్పుడు కేవలం పథకాలు అందుకున్న మహిళలు ఓట్ల
ఏ ఎన్నికల్లోను లేని చిత్రమైన పరిస్థితి ఇప్పుడు కనిపిస్తోంది. పార్టీల కలయిక అంటే అంత సలువు కాదు. పైన నేతలు కలిసినా మిడ్ రేంజ్ నాయకులు కలవరు.
ఎవరైనా మందు తాగితే వాస్తవాలు మరిచిపోతారు. ఈనాడు మాత్రం మందు వార్తలు రాసేటప్పుడు గతాన్ని మరిచిపోతుంది. తాను అగ్ని పునీత అయ్యినట్టు నీతులు చెబుతుంది. పూర్తిస్థాయి పచ్చ
ఈ రోజుతో 75వ ఏట అడుగుపెడుతున్నారు తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు. ఆయన పుట్టిన రోజు నేడు. ఎన్టీఆర్ స్ధాపించిన తెలుగుదేశం పార్టీని 80 వ దశకంలోనే
రాజకీయాల్ని డబ్బు శాసిస్తోందన్నది జగమెరిగిన సత్యం. డబ్బు, కులం... ఇవే ఇప్పటి ఎన్నికల్లో కీలక అంశాలు. రాజకీయాలతో ఏ మాత్రం సంబంధం లేని పారిశ్రామికవేత్తలు, కాంట్రాక్టర్లకు అన్ని
తెలుగుదేశం పార్టీ ప్రచారం ఏమైనా సాగిస్తోందా అంటే… ఎక్కడికక్కడ లోకల్ అభ్యర్థులు వాళ్ల బాధ వాళ్లు పడుతున్నారు. ఈ వయసులో కూడా చంద్రబాబు కిందా మీదా అవుతున్నారు.
ఒంగోలు వైసీపీ ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్రెడ్డి రాజకీయ చాణక్యం.. ఆ పార్లమెంట్ నియోజకవర్గాన్ని హస్తగతం చేసుకోడానికి పనికొస్తోంది. ఒం"గోల్" కొట్టేందుకు తనదైన రాజకీయ క్రీడతో ప్రత్యర్థులకు
రామోజీరావుకి బాగా భయం పట్టుకున్నట్టుంది. మళ్లీ జగన్ వస్తే జైలు తప్పదని అర్థమైనట్టుంది. అందుకని ప్రతి అక్షరంలో విషం కక్కుతున్నారు. సోషల్ మీడియా లేకపోతే ఈ విషానికి
ప్రాంతాలుగా విడిపోయినా, హైదరాబాద్, తెలంగాణ అన్నవి ఆంధ్ర జనాలకు విడదీయలేని బంధాలు. ఈ రోజు ఆంధ్రలో వుంటే రేపు హైదరాబాద్ లో వుండడం సర్వ సాధారణమైపోయింది. అలాగే
పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తన కాళ్లు పట్టుకున్నాడని కిరణ్కుమార్రెడ్డి అంటున్నారు. ఇది హాస్యాస్పదం. అక్కసుతో మాట తప్ప మరొకటి కాదు. చిత్తూరు జిల్లా రాజకీయాలు తెలిసిన వారికి పెద్దిరెడ్డి
ఆంధ్ర అసెంబ్లీలో అధికారం సాధించాలంటే కావాల్సిన కనీస సీట్ల సంఖ్య 88. అంటే 175 సీట్లలో సగానికి కాస్త ఎగువగా సీట్లు సాధిస్తేనే అధికారం చేపట్టడం సాధ్యమవుతుంది.
విశాఖ పార్లమెంటు రాజకీయ ముఖ చిత్రం
ఒక మహిళ విశాఖ రాజకీయ పరిణామాలను పూర్తిగా మార్చి వేస్తున్నారు. ఆమెను ఎంపీ అభ్యర్థిగా వైసిపి అధిష్టానం ప్రకటించిన తర్వాత విశాఖ
ఏపీలో కూటమి అభ్యర్థులకు ఓట్లు వేస్తే... వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ముస్లింలకు కేటాయించిన 4 శాతం రిజర్వేషన్లను రద్దు చేస్తారా? అంటే... ఔననే సమాధానం వస్తోంది. దీనికి
భాజపా పొత్తు తెలుగుదేశం కేడర్ కు ఇష్టం లేదు. భాజపా డిమాండ్లు, సీట్ల ఎంపికలు అస్సలు నచ్చలేదు. అయినా చంద్రబాబు ఒక్కరు మాత్రం భాజపా పొత్తు కోసం
చంద్రబాబునాయుడు రాజగురువు రామోజీరావు భయాన్ని మాటల్లో చెప్పలేమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అందుకే జగన్తో చావోరేవో అన్నట్టు రామోజీరావు తన పత్రికలో గతంలో ఎప్పుడూ ఇంతగా దిగజారి రాతలు
జగన్ ప్రభుత్వంపై ఐదేళ్ల వ్యతిరేకత ఉంది, రాజధాని అంశమో, రోడ్ల అంశమో కన్నా.. చంద్రబాబు నాయుడు చూపే తెలివి తేటలే తమను గట్టెక్కిస్తాయిన పచ్చచొక్కాలు భావించాయి. చంద్రబాబు