జ‌గ‌న్ ఓడిపోయాడు.. కానీ!

జ‌గ‌న్ తీరుతో న‌ష్ట‌పోయిన దాని కంటే, ఇప్పుడు కూట‌మి ప్ర‌భుత్వం వ‌ల్ల కోల్పోతున్న దానికి వెల‌క‌ట్ట‌లేమ‌నే భావ‌న రెడ్ల‌లోనూ, వైసీపీ అనుకూల ఓట‌ర్ల‌లో బ‌లంగా ఏర్ప‌డుతోంది.

వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ఎన్నిక‌ల్లో దారుణంగా ఓడిపోయినంత మాత్రాన‌… ఇక భవిష్య‌త్ ఉండ‌ద‌నేలా టీడీపీ ప్ర‌వ‌ర్తించ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో వైసీపీకి 11 అసెంబ్లీ, 4 లోక్‌స‌భ సీట్లు ద‌క్కిన సంగ‌తి తెలిసిందే. క‌ర్ణుడి చావుకు స‌వాల‌క్ష కార‌ణాల‌నే చందంగా, వైఎస్ జ‌గ‌న్ పార్టీ ఘోర ప‌రాజ‌యానికి ఎన్నో కార‌ణాలున్నాయి.

చివ‌రికి సొంత సామాజిక వ‌ర్గం కూడా ఆయ‌న ఓట‌మిలో కీల‌క పాత్ర పోషించింద‌న్న‌ది వాస్త‌వం. జ‌గ‌న్ చుట్టూ ఉన్న ఐదారుగురు రెడ్లు మాత్ర‌మే బాగుప‌డ్డారే త‌ప్ప‌, త‌మ‌కు ఒరిగిందేమీ లేద‌ని రెడ్డి సామాజిక వ‌ర్గం భావించింది. దీంతో జ‌గ‌న్‌కు బుద్ధి చెప్పాల‌నే ఆలోచ‌న‌తో ఆయ‌న‌కు వ్య‌తిరేకంగా ప‌ని చేశారు. జ‌గ‌న్ చేష్ట‌ల‌పై కోపంతో ఆయ‌న్ను ఓడించాల‌ని అనుకున్నారు. ఆ ప‌ని చేశారు.

ఈ నేప‌థ్యంలో రాజ‌కీయంగా జ‌గ‌న్ ప‌ని అయిపోంద‌న్న‌ట్టుగా చంద్ర‌బాబు, ఆయ‌న పార్టీ నాయ‌కులు అత్యుత్సాహం ప్ర‌ద‌ర్శిస్తున్నారు. అసెంబ్లీతో పాటు చ‌ట్ట‌స‌భ వెలుప‌ల వివిధ వేదిక‌ల మీదుగా జ‌గ‌న్‌ను దారుణంగా తిడుతున్నారు. రాజ‌కీయంగా జ‌గ‌న్‌పై విమ‌ర్శ‌లు చేయ‌డానికి ఎన్నో ఉన్నాయి. వాటిని వ‌దిలిపెట్టి వ్య‌క్తిగ‌తంగా జ‌గ‌న్‌ను, ఆయ‌న కుటుంబ స‌భ్యుల్ని దూషించ‌డం కొన్ని వ‌ర్గాల్లో ఆలోచ‌న‌ల్ని రేకెత్తిస్తోంది.

జ‌గ‌న్ వెనుక బ‌ల‌మైన రెడ్డి సామాజిక వ‌ర్గం వుంది. ఈ ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ ఓట‌మికి ఆయ‌న ఓట‌మికి వారు కార‌ణ‌మై వుండొచ్చు. అయినంత మాత్రాన జ‌గ‌న్‌ను పూర్తిగా వారంతా వ‌ద్ద‌నుకున్న‌ట్టు కాదు. రెడ్డి సామాజిక వ‌ర్గం మిగిలిన సామాజిక వ‌ర్గాల‌తో మొద‌టి నుంచి సత్సంబంధాలు క‌లిగి వుంది. స్వాతంత్ర్యానంత‌రం తెలుగు స‌మాజ రాజ‌కీయాల్లో ఆ సామాజిక వ‌ర్గం పాత్ర అత్యంత కీల‌క‌మైంది. అన్ని కులాల్ని క‌లుపుకెళ్లే, అంద‌రితో క‌లిసిపోయే స్వ‌భావం ఉండ‌డం వ‌ల్లే రాజ‌కీయాల్లో రెడ్లు సుదీర్ఘకాలంగా మ‌నుగ‌డ సాగిస్తున్నారు.

టీడీపీ అనుకూల చాన‌ల్ అధిప‌తి ఒక సంద‌ర్భంలో అమ‌రావ‌తి ఆందోళ‌న‌కారుల‌తో నిర్వ‌హించిన ఓపెన్ హార్ట్ ఇంట‌ర్వ్యూలో రెడ్ల‌ను మిగిలిన సామాజిక వ‌ర్గాలు వ్య‌తిరేకించ‌వ‌ని, మ‌రి క‌మ్మ వారి విష‌యంలో పూర్తి భిన్న‌మైన వాతావ‌ర‌ణం ఎందుకు వుంద‌ని ప్ర‌శ్నించడం తెలిసిందే.

తాజాగా జ‌గ‌న్ ఓట‌మి నేప‌థ్యంలో ఎక్కువ దాడుల‌కు గురైంది రెడ్ల కంటే అణ‌గారిన వ‌ర్గాల‌నే వాస్త‌వాన్ని గ్ర‌హించాలి. జ‌గ‌న్ ఓటమి, అనంత‌ర ప‌రిణామాలు రెడ్లు, ముస్లిం, క్రిస్టియ‌న్‌, ద‌ళితులు త‌దిత‌ర సామాజిక వ‌ర్గాల్లో అంత‌ర్మ‌థ‌నం మొద‌లైంది. కూట‌మి రెండు నెల‌ల పాల‌నే కొంత మందిలో క‌సి, ప‌ట్టుద‌ల క్రియేట్ చేశాయి, చేస్తున్నాయంటే అతిశ‌యోక్తి కాదు. చంద్ర‌బాబు స‌ర్కార్ అనుస‌రిస్తున్న తీరుతో, మొన్న‌టి ఎన్నిక‌ల్లో కూట‌మికి మ‌ద్ద‌తుగా నిలిచిన రెడ్లు సైతం ప‌శ్చాత్తాపం ప‌డుతున్న ప‌రిస్థితి.

జ‌గ‌న్ తీరుతో న‌ష్ట‌పోయిన దాని కంటే, ఇప్పుడు కూట‌మి ప్ర‌భుత్వం వ‌ల్ల కోల్పోతున్న దానికి వెల‌క‌ట్ట‌లేమ‌నే భావ‌న రెడ్ల‌లోనూ, వైసీపీ అనుకూల ఓట‌ర్ల‌లో బ‌లంగా ఏర్ప‌డుతోంది. అందుకే కూట‌మి రెండు నెల‌ల పాల‌న‌పై అప్పుడే అసంతృప్తి క‌నిపిస్తోంది. దీన్ని క్యాష్ చేసుకోవ‌డం జ‌గ‌న్ నిర్ణ‌యాల‌పై ఆధార‌ప‌డి వుంది. వైసీపీ 11 సీట్ల‌కే ప‌రిమితం కావ‌డంతో, ఇక ఆయ‌న‌ది ఏమీ లేద‌నే లెక్క‌లేని త‌నమే, ముఖ్యంగా టీడీపీకి రాజ‌కీయంగా న‌ష్టం తెస్లోంది.

అప‌రిమిత‌మైన అధికారాన్ని ద‌క్కించుకున్న టీడీపీలో అహంకారం, ఆ పార్టీ నాయ‌కుల్లో వైసీపీతో పాటు ప్ర‌జ‌ల‌న్నా లెక్క‌లేనిత‌నం కొట్టొచ్చిన‌ట్టు క‌నిపిస్తున్నాయి. బ‌హుశా ప‌వ‌ర్ చెడు ల‌క్ష‌ణమే అది కావ‌చ్చు. అధికార మ‌దాన్ని ఎలా దించాలో ప్ర‌జ‌ల‌కు బాగు తెలుసు. ఇందుకు జ‌గ‌న్ ఓట‌మే నిలువెత్తు నిద‌ర్శ‌నం. ప్ర‌జాస్వామ్యంలో గెలుపోట‌ములు శాశ్వ‌తం కాద‌ని అంద‌రికీ తెలుసు. అయినా అధికారం అనేది ఊరికే ఉండ‌నివ్వ‌దు క‌దా. ఇప్పుడు టీడీపీ నేత‌ల‌ను కూడా అధికారం అనే శ‌క్తి ఆడిస్తోంది. ఆ ఆటే జ‌గ‌న్ వైపు అనివార్యంగా కొన్ని వ‌ర్గాల‌ను ద‌గ్గ‌ర చేరుస్తోంది.

39 Replies to “జ‌గ‌న్ ఓడిపోయాడు.. కానీ!”

  1. Era nijamga cash chesukundamane? Asanthrupthi meemeeda crime cases vishayamlo tathsaram chestunnarane. Kodaka, ee govt chesina cheyyakapoyina, meeru bathikunnannallu, eppudu evadu ekkadi nunchi vachhi lepestaro, mundu mee pillalni, tarvatha mimmalnani melakuvaga undandi saswatha nidra poyevaraku.

  2. రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవని, తమ పార్టీ కార్యకర్తలపై నర మేధం సృష్టిస్తున్నారని ఆరోపిస్తున్న Jeggulu ..నిజంగా అదే జరిగితే కార్యకర్తల కోసం రాష్ట్రంలోనే ఉండాలి. కార్యకర్తల కోసం నిలబడాలి. వారికి నేనున్నానని భరోసా ఇవ్వాలి. కానీ, వాడే గా0డు లెక్క అసెంబ్లీ లో పోరాడకుండా, రాష్ట్రం విడిచి పారిపోవడమ్ పట్ల వైసీపీలో, పార్టీ అధినేత వైఖరిపై అసహనం, అసహ్యం వ్యక్తం అవుతోంది.

  3. విలేకర్ల క్వశ్చన్s కి Answer చేసే ద’మ్ము లేని అయోమయం jeggul lanjia అప్పుడే gu’dda ఎత్తుkuni కొత్త రంకు మొగుడు DK Dick కోసం BANGALORE పారిపోయింది

  4. అయోమయం జగన్నాధ0 అనే A1 lanjia అప్పుడే gu’dda ఎత్తుkuni కొత్త రంకు మొగుడు DK Dick కోసం BANGALORE పారిపోయింది

  5. జగన్ అధికారంలో ఉన్నప్పుడు ఏమన్నా స్వచ్ఛంగా ఉన్నాడా? వాడూ పవన్ కళ్యాణ్ ని వ్యక్తిగతంగా దూషించలేదా? చంద్రబాబుని కూడా వ్యక్తిగతంగా విమర్శించలేదా?

    1. Adhi start chesindi 2011 nundi Babu garu and Pk garu. Panchalu voodadeesikodatha ani pk garu, inka babu gari gurinchi cheppanakkarledu, 2014 ki Lokesh add ayyaru. Vaallu ante tappu ledu ani vellu anochu ani evaru cheppaledu, Party vallu annaremo kani Jagan aithe babu and pawan laaga tittaledu.

  6. ఆంధ్రలో ఒక కొత్త ఉద్యమం మొదలవ్వాలి, రాష్ట్రాన్ని బ్రిటీషోల్లకంటే దారుణంగా నాశనం చేసిన వైసిపిని మళ్ళీ ఎన్నుకోకుండా ప్రజలను అప్రమత్తం చేస్తేనే రాష్ట్రానికి భవిష్యత్తు ఉంటుంది

  7. జగన్ బంగారు బాతు. ఎలాగంటే జగన్ కు అనుకూల, ప్రతికూల మీడియా సంస్థలు టీవీ, న్యూస్ పేపర్స్, యుట్యూబర్లు, ఇతరత్రా వాళ్ళు కధలు కధలుగా జగన్ పరిపాలన, నేరాలు గోరాలు, మానసిక స్థితి, ఇతరత్రా గురించి ఒకొక్క ఆర్టికల్/ఎపిసోడ్ ద్వారా చాలా సొమ్ము చేసుకుంటున్నారు.

  8. What did this man exactly do for the people who stood by him? Nothing.What is the percentage of this community which backed this man? It is the ecnomically socilally oppressed communities which brought him into power and this community was always solidly beind congress since there is no congress they voted for this party run by this particular community.They will go back to congress even if the state congress doesn’t look like it is going to be revived they can see the party coming back stronger so they will leave this man. He and his community can contine with his party.

  9. ఇప్పుడు దేశం మొత్తం ఒకటే గూగుల్ సెర్చ్.. ఎవరీ పాబ్లో ఎస్కోబార్..

    వాడు చేసిన పనులు.. ఒక్కొక్కటి .. జగన్ రెడ్డి చేసిన పనులకు లింక్ చేసి.. సరి పోల్చుకొంటున్నారు..

    ఇప్పుడు ఈ ఆంధ్ర ఎస్కోబార్ న్యూ ట్రెండ్ టాపిక్..

    పాబ్లో ఎస్కోబార్ ని అరెస్ట్ చేస్తే.. సొంతం గా జైలు కట్టుకున్నాడంట ..కొన్ని రోజుల తర్వాత అందులో నుండి కూడా పారిపోయాడంట.

    ఇప్పుడు జగన్ రెడ్డి కూడా తాడేపల్లి పాలస్ కి 30 అడుగుల గోడ కట్టుకుని జైలు లాగా మార్చుకున్నాడు.. ఇప్పుడు అక్కడి నుండి కూడా బెంగుళూరు పారిపోయాడు..

    సేమ్ టూ సేమ్.. ఆంధ్ర ఎస్కోబార్..

    1. లేకి…..నా…..కొడ కా….రెడ్ బుక్ లోకి సన్నాఫ్ ప్లాబో ఎస్కోబార్ 😝 తెలియదా పోలికలు ఉన్నాయ్ రో….రోత నా యా లా

        1. లేదు మాస్టారు వారు వుండలేరు… అన్న లాగే ఉక్రోషం ఆపుకోలేక పక్క రాష్ట్రానికి పోతారు

  10. అవే లేకి మాటలు , అవే లేకీ కుతలు , అదే లేకితనం ఇంత లోఫర్ లం జా కొ డు కు ని నేను నా జీవితంలో చూడలే..

  11. ప్రెస్ మీట్ కి రమ్మంటారు పెడితే ..వాటిచేత నోరు తిరగని పేర్లు చెప్పిస్తారు ..ఆ న త్తి నా కొ డు కు కి పలకడం రాదు

    అబ్బే ఇవన్నీ నా వల్ల అయ్యే పనులు కాదు ని మల్లి బెంగుళూరు కి మింగేశాడట

  12. వీడే పెద్ద బూ తు, మళ్ళీ వీడి మాటేదో పెద్ద శాసనం అన్నట్టు, ఎదో లక్కీ గా కుర్చీ ఎక్కమా, అంజోయ్ పేరుతో సంక నాకించమా అంతే అంతకిమించి పస లేదు! లెక్కలు, సబ్జెక్టులు ఏమి తెలియవు బుర్రకి ఎక్కవు!

  13. ఓడిపోయాడు అంటే ఓడిపోయాడు అంతే…మల్లి కానీలు…కామాలు…పొలిస్టాపులు లేవు…అది కూడ జనాలు కసిగా తుక్కు తుక్కు గా మల్లి లేవకుండా ఓడగొట్టారు…వాడు ఇక లేవడు…లేవనివ్వం…any doubts

  14. బొంగేమ్ కాదు రెడ్డి కాంగ్రెస్ అని పెట్టి ఎం ఉద్ధరించారు.. కాంగ్రెస్ జాతీయ పార్టీ లో అన్ని సామాజిక వర్గాలు పని చేసాయి.. అది మీ వల్లే అని మీరు డప్పు కొట్టుకుంటూ ఉన్నారు.. అసలు రెడ్డి అనేది కులమే కాదు మీరు కొత్తగా దానికి కుల నిర్వచనం ఇవ్వొద్దు… బొచ్చెడు మంది ప్రజా ప్రతినిధులు గా చేసిన వేరే కుల్లపొల్లను రెడ్డి లు ఉండడం చూపిస్తా… కోస్తా లో కాపు రాయలసీమ కి వచ్చేకొద్దీ కొన్ని కుటుంబాలు పక్కకు వచ్చి రెడ్డి అని, మిగతా వాళ్ళు బలిజ అని విడిపోయారు. అంతే ఎవరినైన పల్లెల్లో అడుగు రెడ్డి తోక ఉండే వాళ్లను మేము కాపులం అంటారు.. నువ్వు చెప్పే రెడ్డి తోక జనాభా 5% కూడా ఉండరు రాష్ట్రంలో. ఇక కోస్తా ఉత్తరాంధ జిల్లాల్లో లో కనీసం 0.5% కూడా ఉండరు ఇక మీ కులపు పార్టీలకు ఎందుకు ఓటు వేయాలి… మరి మీరు అనొచ్చు కమ్మ లు (నేను కమ్మ కాదు) ఏమైనా ఎక్కువ శాతం ఉన్నారా అని దానికి బలమైన పునాది టీడీపీ ఆవిర్భావం తో సినీ అభిమానం తో , తెలుగు ఆత్మగౌరవం అని, BC లకు ప్రాధన్యం ఇవ్వడం లాంటి , రెడ్డి, మునుసబ్, పటవేల్, పట్వారీ, కరణం లాంటి జనాలను పీక్కుతిన్న వ్యవస్థ లను రద్దు చేసి జనాలకి ఆ పార్టీ ని దగ్గర చేసాడు..

    1. తెలంగాణకు.. ఈ పాడు రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్ అన్నను మోసం చేసింది అందుకే అన్న కూడా మోసం చేస్తాడు

  15. వైసీపీ ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులు కరోనా సమయంలో అందించిన సంక్షేమం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు మరువలేనివి. గతంలో ఏ పార్టీ ప్రభుత్వం కూడా ఇటువంటి విపత్కర పరిస్థితిని ఎదుర్కోలేదు. ప్రభుత్వ పాఠశాలలో తెలుగు ఆంగ్ల భాషలో బోధన ప్రణాళికతో అంతర్జాతీయ వేదికలపై రాణించిన ఆంధ్రా విద్యార్థులు. నాడు నేడు కార్యక్రమంతో ఆసుపత్రులకు పాఠశాలలో మౌలిక సదుపాయాలు కల్పించింది. ఉద్దానంలో ప్రజలను కిడ్నీ డిసీజ్ పట్టి పీడిస్తున్న తరుణంలో మంచి నీటి సరఫరాతో పాటు రీసెర్చ్ సెంటర్ 100 పడకల ఆసుపత్రిని పేరెన్నికగన్న డాక్టర్లను ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజల్లో ఎక్కడా అసంతృప్తి లేదు. కేవలం ఢిల్లీ శకుని పాచికలు చేసిన మాయాజాలం వల్లే జగన్మోహన్ రెడ్డి ఓటమి పాలయ్యారు. ఐనా ఢిల్లీ కళ్ళు తెరిపిస్తారు త్వరలోనే తన సత్తా చూపేందుకు అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేయడం జరగనుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వచ్చాక జరుగుతున్న అరాచకాలను ఢిల్లీ వేదికగా కళ్ళకు కట్టినట్లు చూపించారు. కాల నిర్ణయం

  16. ఒరేయ్ నువ్వు మా-డ-గా-డి గురించి గంటకోarticle రాసినా వాడు లెగవడు !! ప్రజలు వాడ్ని శాశ్వతంగా రా-జ-కీ-య-స-మా-ధి చేసేశారు, no use అమ్మా!! నువ్వు వాడు కలిసి పి-స్సు-కో-వ-ట-మే!!

Comments are closed.