
హీరోల మధ్య పోటీలు మాత్రమే కాదు. ఈగోలు కూడా ఓ రేంజ్ లో వుంటాయి. అవేమీ పెద్దగా దాచుకోరు. మొహమాటం లేకుండా కక్కేస్తారు. ఈ మధ్య ఓ

ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమా ప్లాన్ చేసినప్పుడు వినిపించిన హీరోయిన్ పేరు కియరా అద్వానీ. ఆ సినిమాకు ఫస్ట్ చాయిస్ ఆమె నే. ఆ తరువాత రష్మిక, పూజా హెగ్డే

రవితేజ లేటెస్ట్ మూవీ ఖిలాడీ టీజర్ బయటకు వచ్చింది. మే నెలాఖరులో విడుదల చేయాలన్నది సంకల్పం. కానీ సినిమా వర్క్ చాలా వుండడం, కరోనా వ్యవహారాలు అన్నీ

నిర్మాత దిల్ రాజు తన సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో మాంచి చాన్స్ ఇచ్చారు అంజలికి. ఆ సినిమా చాలా ప్లస్ అయింది.అంజలి కెరీర్ కు. ఆ

కరోనా కల్లోలం విస్తరిస్తోంది. అయితే అదృష్టవశాత్తూ ఈసారి వ్యాపిస్తున్న కరోనా వైరస్ అంత ప్రమాదకారిగా కనిపించడం లేదు. రెండు నుంచి మూడు రోజులు పలు లక్షణాలతో బాధపెట్టి

హీరో అల్లు అర్జున్ కు నచ్చినా కూడా ఎందుకో లైన్ లో వెనక్కు పెట్టిన ప్రాజెక్ట్ ఐకాన్. కొన్నాళ్ల పాటు ఐకాన్ అనే లోగో వున్న క్యాప్

థియేటర్లు మళ్లీ బంద్ దిశగా పయనిస్తున్నాయా? ప్రభుత్వం బంద్ ప్రకటించకపోయినా, థియేటర్లు స్వచ్ఛధంగా బంద్ పాటించేలా వున్నాయి. వకీల్ సాబ్ తప్పిస్తే మరో సినిమా ఏదీ థియేటర్

ఆర్ఆర్ఆర్ సినిమా తరువాత ఎన్టీఆర్ చేయబోయే సినిమా ప్రకటన రాబోతోంది. త్రివిక్రమ్ తో సినిమా క్యాన్సిల్ అయిందని గ్రేట్ ఆంధ్ర ముందే బ్రేక్ చేసిన సంగతి తెలిసిందే.
అలాగే

ఒక్క సక్సెస్ వస్తే చాలు అయిదు కోట్ల రెమ్యూనిరేషన్ అందుకుందాం అన్న ఆరాటం ఎక్కువైంది ఓ హీరోకు. నిజానికి ఓ హిట్ కొట్టాక చాన్నాళ్లకు కానీ సినిమానే

వకీల్ సాబ్ లో నివేదా చేత దెబ్బతిన్న విలన్ సైలంట్ గానే వుంటాడు. కానీ ఆ పక్కన వున్న ఫ్రెండ్ నే వ్యవహారాన్ని చింపి చేటంత చేస్తాడు.

వకీల్ సాబ్ వ్యవహారం ఇంకా సంచలనంగానే వుంది. డిస్ట్రిబ్యూటర్లకు గట్టి ఆదేశాలు వెళ్లాయి. ఒక్క అంకె కూడా బయటకు చెప్పడానికి వీల్లేదని. ఏవో అంకెలు బయటకు వస్తున్నాయి

కోవిడ్ కలవరం టాలీవుడ్ ను భయపెడుతూంది. సినిమాల పరిస్థితి ఎలావుంటుందో తెలియడం లేదు. అలా అని వకీల్ సాబ్ విడుదలయ్యే వరకు వేచిచూస్తే ముహుర్తం మించిపోతుంది.
అందుకే చైతూ-సాయిపల్లవి

బాలీవుడ్ నటి కంగనా రనౌత్ మానసిక పరిస్థితి గురించి నెటిజన్లు పలు అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఆమె పెట్టే ట్వీట్లపై నెటిజన్లు ఈ తరహాలో స్పందిస్తూ

సైరా సినిమా తరువాత సురేందర్ రెడ్డి ఎవరితో సినిమా చేస్తారా? అని ఆసక్తిగా వుండేది. కానీ సైరా ఫలితం తరువాత ముఖ్యంగా కాస్ట్ ఫెయిల్యూర్ భయంకరంగా జరిగింది

తెలుగు సినిమా నటీనటుల సంఘ 'మా'. ఇటీవల కొంత కాలంగా మా సంఘ వ్యవహారాలు సైలంట్ గా వున్నాయి. మా లోని రెండు వర్గాలు గతంలో నానా

టాలీవుడ్ కాస్త కన్ఫ్యూజన్ లో వుంది. సినిమా థియేటర్లపై తెలంగాణ ప్రభుత్వం ఏమైన ఆంక్షలు విదిస్తుందా? అలా అయితే విడుదల చేయల్సిన సినిమాల పరిస్థితి ఏమిటి? స్కూళ్లు

సుకుమార్-బన్నీ కాంబినేషన్ లో తయారవుతున్న పుష్ప సినిమా విడుదల ఆర్నెలు వాయిదా పడినట్లు తెలుస్తోంది.
ఈ ఏడాది ఆగస్టు కు రావాలాన్నది ప్లాన్. అయితే డిసెంబర్ లేదా జనవరి

నితిన్ - కృష్ణ చైతన్య కాంబినేషన్ లో చిరకాలంగా వినిపిస్తున్న ప్రాజెక్ట్ పేరు'పవర్ పేట'. ఈ సినిమాను మూడు భాగాల్లో తీస్తారని ఏళ్ల కిందట వినిపించింది. కాదు

దాదాపు గత అయిదారేళ్లుగా దర్శకుడు త్రివిక్రమ్ గురించి తెలిసిన వారెవరైనా ఆయన హారిక హాసిని మినహా మరో సంస్థ దగ్గర అడ్వాన్స్ తీసుకుంటారు అని కానీ, సినిమా

ఎన్టీఆర్-త్రివిక్రమ్ అభిమానులకు ఇది కాస్త చేదు వార్తే. వారి కాంబినేషన్ లో సినిమా వస్తుందని ఎదురుచూస్తున్నవారికి ఇది కాస్త నిరాశ కలిగించే వార్తే.
ఎన్టీఆర్ తో త్రివిక్రమ్ చేయబోయే

డైరక్టర్ వేణు శ్రీరామ్ పాలిట లాటరీలా మారింది వకీల్ సాబ్. ఈ లాటరీ కొడితే తరువాత సినిమా రెడీగా వుంది. లాటరీ తేడా వస్తే, ఇక మరి

ఎన్టీఆర్ బావమరిది, నార్నే శ్రీనివాసరావు కుమారుడు హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నారని కొన్ని నెలల క్రితమే వెల్లడించాం. అయితే ఆ ఎంట్రీ డైరక్టర్ తేజ చేతుల మీదుగా జరిగే

ప్రభాస్ హీరోగా నటిస్తున్న పాన్ ఇండియా సినిమా రాధేశ్యామ్. ఇందులో ప్రభాస్ చేయి చూసి జాతకాలు చెప్పే వ్యక్తిగా కనిపించబోతున్నాడనే విషయాన్ని గ్రేట్ ఆంధ్ర ఇదివరకే వెల్లడించింది.

ఇది ఇప్పటి సంగతి కాదు. పాత కథే. పవన్ కల్యాణ్ సినిమాలకు రచయితల పడ్డ చాలా శ్రమ త్రివిక్రమ్ ఖాతాలోకి వెళ్లిపోతూ ఉండే పరిణామాలు చోటు చేసుకుంటూ

ఈ సమ్మర్ లో వరుసగా పెద్ద సినిమాలు విడుదల ప్లాన్ చేసి వున్నారు. మెగాస్టార్ ఆచార్య, బాలయ్య-బోయపాటి సినిమా, రవితేజ ఖలాడీ సినిమాలు మే నుంచి జూన్

ఈ దేశపు జెండాకు వున్నంత పొగరు వుంది నాకు అనేది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వాడిన భలే డైలాగు. నిజానికి జెండాకు పొగరు ఏమిటో? ఆ

సినిమా డైరక్టర్లు అంటే సవాలక్ష టెన్షన్లు వుంటాయి. చికాకులు వుంటాయి. అయినా అందరినీ కలిపేసుకుని, ఏదో విధంగా నెట్టుకుంటూ పోవాల్సిందే. చాలా మంది డైరక్టర్లు చేసేది అదే.
తన

సెలబ్రిటీలకు అడ్వర్ టైజ్ మెంట్ల ద్వారా మాంచి ఆదాయం వస్తుందన్న సంగతి తెలిసిందే. టాప్ హీరోలు బ్రాండ్ అంబాసిడర్లుగా వుండి బాగానే సంపాదిస్తారు.
అయితే ఇలా కంపెనీలకు ప్రకటనలు

భవ్య ఆనంద్ ప్రసాద్ కోటి రూపాయలు తీసుకుని, లాభాల్లో నాలుగు శాతం వాటా ఇస్తానని మోసం చేసారని కేసు పడింది. టాలీవుడ్ లో ఇది సహజంగానే సంచలనం

కాకి పిల్ల కాకికి ముద్దు. ఎవరి పిల్లలు వారికి ముద్దు. అందరి పిల్లలూ ముద్దు ముద్దు మాటలు మాట్లాడతారు..ఆడతారు..పాడతారు..ఈతలు కొడతారు. ఎవరికి వారు వాళ్ల వాళ్ల వాట్సాప్