
ఉత్తరప్రదేశ్ లో దారుణం చోటుచేసుకుంది. పెళ్లి కాకుండానే గర్భందాల్చిన కూతుర్ని కన్నతల్లి నిప్పుపెట్టింది. ఈ ఘాతుకానికి కొడుకు కూడా సహకరించాడు.
హాపూర్ జిల్లాలో ఈ దారుణం చోటుచేసుకుంది. జిల్లాలోని

పెద్ద నోట్ల ఉపసంహరణ గుర్తుందా..? 2వేల నోటును రిజర్వ్ బ్యాంక్ ఉపసంహరించుకుంటున్నట్టు కొన్ని నెలల కిందట ప్రకటించింది. ఇప్పుడు ఆ గడువు కౌంట్ డౌన్ దశకు చేరింది.

రెండు వేల రూపాయల నోట్ల మారకం నుంచి ఆర్బీఐ వెనక్కు తీసుకుంటూ, ఆ నోట్లను జమ చేయడానికి ఈ సెప్టెంర్ 30వ తేదీని చివరి తేదీగా ప్రకటించిన

మెగాస్టార్ చిరంజీవి నటించిన స్టేట్ రౌడీ చిత్రంలో ఒక గొప్ప డైలాగు ఉంటుంది. ఒక వ్యక్తిని హత్య చేయించిన విలన్.. దీపపు సమ్మెలో నూనెలో పడి చావబోతున్న

చంద్రయాన్-3 పార్ట్-2 ఇంకా మొదలుకాలేదు. చంద్రుడి దక్షిణ దృవంపై సూర్యకాంతి పడినప్పటికీ, ల్యాండర్-రోవర్ ఇంకా యాక్టివేట్ కాలేదు. ఇస్రోకు సిగ్నల్ అందలేదు. అయితే కథ ఇక్కడితో ముగియలేదంటున్నారు

చంద్రుడి దక్షిణ దృవంపై సూర్యకాంతి పడింది. దాదాపు దక్షిణ ధృవం మొత్తం చీకటి నుంచి వెలుగులోకి వచ్చింది. మరి చంద్రయాన్ పరిస్థితేంటి? విక్రమ్ మేల్కొందా.. ప్రగ్యాన్ లో

మహిళలకు చట్టసభలలో 33 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ మోడీ సర్కారు తీసుకువచ్చిన మహిళా బిల్లు లోక్సభ ఆమోదం పొందింది. ఈ బిల్లు చట్టరూపం దాల్చడంలో కీలకమైన ఘట్టం

అసాధారణ పరిస్థితులు ఉంటే తప్ప మనదేశంలో సార్వత్రిక ఎన్నికలలో ఓటింగ్ శాతం చాలా తక్కువగా నమోదు అవుతూ ఉంటుంది. ఓటింగ్ పెంచడానికి ఎన్నికల సంఘం ప్రతి సంవత్సరం

పార్లమెంటు కొత్త భవనంలో ప్రారంభమైన ప్రత్యేక సమావేశాలలో మోడీ సర్కారు ప్రవేశపెట్టిన మహిళా రిజర్వేషన్ బిల్లు చారిత్రాత్మకమైనదని వారు చాలా ఘనంగా చెప్పుకుంటూ ఉన్నారు. కానీ బిల్లు

ఎన్నో ఏళ్లుగా కలగా మిగిలిన మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఎట్టకేలకు మోక్షం కలగనుంది. మోదీ కేబినెట్ మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదించడంతో సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. మోదీ

దేశంలో మహిళలకు చట్టసభలలో 33 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ లోక్సభలో ప్రతిపాదించనున్న బిల్లుకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. దీంతో సుమారు మూడు దశాబ్దాలుగా నిరీక్షణలో ఉన్న

2024 సార్వత్రిక ఎన్నికల్లో ఘనమైన విజయాన్ని సాధించి.. మోడీ 3.0 ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి మహిళా రిజర్వేషన్ బిల్లు అనేది ఒక బ్రహ్మాస్త్రం అవుతుందా? చట్టసభల్లో మహిళలకు

బీజేపీ తమిళనాడు విభాగం అధ్యక్షుడు అన్నామలైపై తమిళనాడు మాజీ సీఎం పళనిస్వామి ఫైరయ్యాడు. బీజేపీతో తమకు ఎలాంటి పొత్తు లేదంటూ తమ పార్టీ కార్యకర్తలకు ఈ అన్నాడీఎంకే

ఇకపై వాట్సాప్ లో కూడా యాడ్స్ బాధ తప్పదా? ఛాటింగ్ ఓపెన్ చేస్తే యాడ్ ప్రత్యక్షమౌతుందా? ఒకవేళ యాడ్స్ వద్దనుకుంటే కొంత రుసుము చెల్లించాల్సి వస్తుందా? గడిచిన

లోక్ సభకు ముందస్తు ఎన్నికలు వస్తాయా, ఈ ఏడాది జరగాల్సిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతో పాటే లోక్ సభ ఎన్నికలు జరుగుతాయా.. అనే అంశంపై ఒకవైపు

కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోడీని గద్దె దించి విపక్షాలను అధికార పీఠంపై ప్రతిష్ఠింప చేయడానికి భాజపాయేతర శక్తులన్నీ ఇం.డి.యా. అనే ఒక కూటమిగా ఏర్పడిన సంగతి తెలిసిందే.

ఆఫ్రికా దేశమైన మొరాకోలో మహావిషాదం చోటు చేసుకుంది. ఆ దేశంలో పెను భూకంపం సంభవించింది. మృతుల సంఖ్య తొలుత 500గా భావించినప్పటికీ, తాజాగా ఆ సంఖ్య వెయ్యి

"విమానంలో పాడు పనులు" అనే సిరీస్ కొనసాగుతూనే ఉంది. తాగిన మత్తులో తోటి ప్రయాణికురాలిపై ఓ వ్యక్తి మూత్రం పోసిన ఘటన ఎంత సంచలనం సృష్టించిందో అందరికీ

ఏటీఎం నుంచి ఎలా డబ్బులు దొంగిలిస్తారు. ఇన్నాళ్లూ మనకు తెలిసినవి కొన్ని మాత్రమే. కొందరు నకిలీ డెబిట్ కార్డులతో డబ్బులు కాజేస్తే, మరికొందరు ఏకంగా ఏటీఏం మెషీన్

‘సనాతన ధర్మాన్ని’ నిర్మూలించాలి అని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్ అన్న మాటలు ఇప్పుడు దేశవ్యాప్తంగా పెనుదుమారాన్ని రేకెత్తించాయి. ఎప్పుడైతే తన మాటలు వివాదాన్ని

ఎన్నికల సంవత్సరంలో కొత్తవివాదాలు తలకు చుట్టుకోవడం ఏ రాజకీయ పార్టీకి కూడా ఇష్టం ఉండదు. అలాగని తమ ఓటు బ్యాంకు అస్తిత్వ పునాదులను మరింత పటిష్టం చేసుకునే

విపక్షాల తరఫున ఇం.డి.యా. కూటమి మోడీని ఓడించడానికి కృతనిశ్చయంతో సమైక్యమవుతున్న సంగతి తెలిసిందే. అయితే.. చిన్నా సన్నా చిల్లర పార్టీల విషయంలో తప్ప ఆ కూటమిలోకి అడుగుపెడుతున్న

ప్రధాని నరేంద్ర మోదీ సెప్టెంబర్ 17న 73వ ఏట అడుగుపెడుతున్నారు. ఎన్నికల సీజన్ కూడా కావడంతో, బీజేపీ వర్గాలు, మోదీ అభిమానులు ఈ బర్త్ డే ను

ప్రస్తుతం దేశంలో రాజకీయాలు మొత్తం ఉదయనిధి స్టాలిన్ మాటల చూట్టే తిరుగుతున్నాయి. సనాతన ధర్మంపై ఆయన చేసిన వ్యాఖ్యలపై ఇప్పటికే బీజేపీ సోషల్ మీడియా వేదికగా ఆయనకు

ప్రజలకు తాయిలాలు ప్రకటించి వారినుంచి ఓట్లు దండుకునే ప్రజాకర్షక పథకాలకు తమ భాజపా సర్కారు వ్యతిరేకం అని ప్రధాని నరేంద్రమోడీ పదేపదే చెబుతుంటారు. బిస్కట్ రాజకీయాలకు చెక్

మోడీని ఓడించాలి.. మరోసారి మోడీ ప్రధాని కాకుండా అడ్డుకోవాలి.. అనే మాట తప్ప వారికి మరొక లక్ష్యం లేదు. ప్రజాసేవ, దేశపరిరక్షణ విషయంలో ఎన్ని ప్రవచనాలు చెప్పినా..

దేశంలో ఒకేసారి లోక్ సభ, అన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను నిర్వహించాలనేది ప్రధానమంత్రి హోదాలో నరేంద్రమోడీ చాన్నాళ్లుగా చేస్తున్న ప్రయత్నం! దాదాపు ఐదారేళ్ల నుంచి మోడీ ఈ

చంద్రుడి ఉపరితలంపై నీటి జాడ ఉందనే విషయాన్ని చంద్రయాన్-1 (2008)లోనే గుర్తించారు. ఇక తాజాగా జరిపిన చంద్రయాన్-3 ప్రయోగంలో మరిన్ని కొత్త ఆవిష్కరణలు కనుగొన్నారు. ప్రయోగంలో భాగంగా

ట్విట్టర్ ను టేకోవర్ చేసినప్పట్నుంచి ఎలాన్ మస్క్, దానితో ఓ ఆట ఆడుకుంటున్నాడు. ఇష్టమొచ్చినట్టు మార్పు చేర్పులు చేస్తున్నారు. ఇప్పటికే ట్విట్టర్ బ్రాండ్ లోగోలో మార్పులు చేసిన

ఇం.డి.యా. కూటమి సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధిస్తే గనుక.. ప్రధాని కాబోయేది ఎవరు? ఈ ప్రశ్నకు ఆ కూటమిలోని ఏ పార్టీ వద్ద కూడా నిర్దిష్టమైన జవాబు