
దొంగ పెళ్లిళ్లు మగాళ్లు మాత్రమే చేసుకుంటారనుకుంటే పొరపాటు. ఈ విషయంలో మహిళలు కూడా ఏమాత్రం తీసిపోరు. మొన్నటికిమొన్న గుంటూరుకు చెందిన ఓ యువతి, తిరుపతి యువకుడ్ని పెళ్లి

ఐపీఎల్ ఫైనల్స్ రసవత్తరంగా సాగింది. అయితే అంతకంటే రసవత్తరంగా రాత్రి గడిచిందని చెబుతోంది స్విగ్గీ. ఓవైపు ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ జరుగుతుండడం, మరోవైపు వాతావరణం చల్లగా మారడం,

ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాకు ఢిల్లీ హైకోర్టులో చుక్కెదురైంది.. మద్యం పాలసీ కేసులో జైలులో ఉన్న సిసోడియా బెయిల్ పిటిషన్ను కోర్టు తిరస్కరించింది. మనీస్

మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీ ఏకైక లోక్సభ సభ్యుడు సురేష్బాలు ధనోర్కర్ (47) అనారోగ్యంతో కన్నుమూశారు. ఈయన మహారాష్ట్రలోని చంద్రపూర్ లోక్సభ స్థానం నుంచి ప్రాతినిథ్యం వహించారు. కడుపు

కేజ్రీవాల్ కు ఇప్పుడు కాంగ్రెస్ అవసరం ఉంది. ఒక్క కాంగ్రెస్ మాత్రమే కాదు, దేశంలో ఉన్న బిజెపి వ్యతిరేక పార్టీలన్నింటి మద్దతు కూడగట్టుకునే ప్రయత్నంలో ఉన్నారు కేజ్రీవాల్.

నూతన పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవం ఇవాళ అట్టహాసంగా నిర్వహించనున్నారు. ఉదయం ఏడున్నరకు ప్రారంభమయ్యే కార్యక్రమం మధ్యాహ్నం 3 గంటల వరకు కొనసాగుతుంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ,

గతంతో పోలిస్తే నేటికి రాహుల్ ఇమేజ్ చాలా వరకూ పెరిగిందని అంటోంది ఎన్డీటీవీ సర్వే. సూటిగా చెప్పాలంటే దేశ ప్రజల దృష్టిలో ఇప్పుడు మోడీకి ప్రత్యామ్నాయం రాహుల్

రూ.2వేల నోట్ల ఉపసంహరణ మొదలైంది. ఎప్పుడైతే ఈ ప్రక్రియ మొదలైందో, అలా మార్కెట్లోకి వెల్లువలా 2వేల రూపాయల నోట్లు బయటకొస్తున్నాయి. దాదాపు సామాన్యుడికి దూరమైన 2వేల రూపాయల

లే-ఆఫ్స్ లో భాగంగా ఇప్పటికే ఉద్యోగాల తొలిగింపు ప్రక్రియను వేగవంతం చేసిన ఫేస్ బుక్ మాతృసంస్థ మెటా.. ఇప్పడు తుది అంకానికి చేరుకుంది. జాబ్ కట్స్ లో

ఈ ఏడాది సివిల్స్ ఫలితాల్లో ఫస్ట్ ర్యాంకర్ గా నిలిచిన ఇషితా కిషోర్ వయసు 26 సంవత్సరాలు. ఆమె సక్సెస్ స్టోరీ ఉత్తేజాన్ని ఇచ్చే రీతిన ఉంది.

భారత ప్రభుత్వం భారీ మొత్తం వెచ్చించి నూతనంగా నిర్మించిన పార్లమెంటరీ భవన ప్రవేశ కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీతో సహా 19 పార్టీలు బహిష్కరిస్తున్నట్టుగా ప్రకటించాయి. ఈ నెల

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు అలా అయిపోయాయో లేదో.. ఇంతలోనే వేరే రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై కమలం పార్టీ అధిష్టానం దృష్టి సారించింది. కర్ణాటకలో ఎదురుదెబ్బ గట్టిగానే తగిలినా..

ప్రధాని నరేంద్ర మోడీ మంచి ప్రసంగీకుడు. ఆయన అద్భుతంగా మాట్లాడుతారు. ఆయన ఉపన్యాసాలను విన్న వారంతా అలా అచేతనులు అవుతారు. ఆ మెస్మరైజ్ చేసే గుణమే మోడీని

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ హత్యకు కుట్ర పన్నిన కందుల సాయి వర్షిత్ అనే తెలుగు యువకుడ్ని అమెరికా పోలీసులు అరెస్టు చేశారు. మే 22న సాయి

వారిద్దరూ ప్రతినిత్యం ఒకరినొకరు తిట్టిపోసుకునే, నిందారోపణలతో చెలరేగిపోతూ ఉండే ప్రత్యర్థి పార్టీల నాయకులు!. కానీ, వ్యవహార సరళి విషయానికి వస్తే ఇద్దరూ ఒకే తాను ముక్కలు. ఒకే

రాజకీయ నేతలకు అధికారం లేకపోతే ప్రభుత్వ అధికారులు వారి పట్ల ఎలా నడుచుకుంటారో ఇవాళ ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా పట్ల పోలీసులు ప్రవర్తించిన తీరును

నరేంద్రమోడీని గద్దె దించాలనే ఎజెండా ఎంతమందికైనా ఉండవచ్చు గానీ.. అందుకోసం చేస్తున్న ప్రయత్నాల్లో బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ కే కాస్త సక్సెస్ రేటు ఎక్కువగా కనిపిస్తోంది.
మోడీని

2వేల రూపాయల నోటు ఉపసంహరణ ప్రక్రియ రేపట్నుంచి షురూ కానుంది. ఎవరైనా, ఏ బ్యాంకుకైనా వెళ్లి, తమ దగ్గరున్న 2వేల రూపాయల నోట్లను మార్చుకోవచ్చు. సెప్టెంబర్ 30

మరోలా అనుకోకండి కత్తెర మోజు అంటే మరేం కాదు.. ప్రారంభోత్సవాలు స్వయంగా చేయాలనే ఆసక్తి. తనే స్వయంగా రిబ్బను కత్తిరించి తన చేతుల మీదుగానే మొదలుపెట్టాలనే ఆశ!

లక్షలాది మంది సాఫ్ట్ వేర్ ఉద్యోగులకు ఈ ఏడాది పీడకలగా మారనుంది. ఇప్పటికే లక్షల ఉద్యోగాలు పోయాయి, రాబోయే నెలల్లో మరిన్ని ఉద్యోగులు ఊడిపోయే పరిస్థితి కనిపిస్తోంది.

కొన్ని రోజులుగా వాట్సాప్ లో అవాంఛిత కాల్స్ ఎక్కువయ్యాయి. దాదాపు వాట్సాప్ వాడుతున్న ప్రతి ఒక్కరికి ఇలాంటి కాల్స్ వస్తున్నాయి. ఆ తర్వాత వాట్సాప్ లో మెసేజీలు

రూ.2వేల నోట్లపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నోట్లను చలామణిలో నుండి తొలగిస్తున్నట్లు ప్రకటించింది. ప్రజలు వారి వద్దనున్న రూ.2వేల నోట్లను

మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడిని కాంగ్రెస్ పార్టీ తమ భావసారూప్యత ఉన్న పార్టీల నుంచి తప్పించింది. అందుకే కర్నాటక సీఎంగా సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎంగా డీకే

‘గానయోగి’ ఘంటసాల గారి పాటతో అనుబంధం ఉన్న వారందరికీ నేపథ్య గాయకులు, సంగీత దర్శకులు గంగాధర శాస్త్రితోనూ అనుబంధం ఉండి తీరుతుంది. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలలో ఘంటసాల

న్యాయ వ్యవస్థపై తరచూ వివాదాస్పద, షాకింగ్ కామెంట్స్ చేస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తున్న న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజుకు ప్రధాని మోదీ షాక్ ఇచ్చారు. న్యాయ వ్యవస్థ,

కర్నాటక సీఎం అభ్యర్థిని ఎంపిక చేయడంలో రోజుల తరబడి కాంగ్రెస్ అధిష్టానం కసరత్తు చేయాల్సి వచ్చింది. సీఎం పీఠం కోసం మాజీ ముఖ్యమంత్రి సిద్ధ రామయ్య, పీసీసీ

కర్ణాటక నూతన సీఎం ఎవరనే దానిపై ఉత్కంఠ వీడింది. కర్ణాటక సీఎంగా సిద్ధరామయ్య పేరు దాదాపుగా ఖరారైంది. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం

కన్నం వేసిన ఇంట్లోనే కడుపు నింపుకునే దొంగల్ని మనం చూశాం. కానీ అదే ఇంట్లో ఫుల్లుగా తాగి పడుకునే దొంగలు కూడా కొందరుంటారు. ఇప్పటికే ఇలాంటి ఘటనలు

కరోనా టైమ్ లో, కరోనా తర్వాత మల్టీప్లెక్స్ మార్కెట్ దారుణంగా దెబ్బతింది. సినిమాలకు జనాలు రావడం తగ్గించిన తర్వాత.. మాల్ లో 50శాతానికి పైగా షాపులు ఖాళీ

కర్నాటకలో కాంగ్రెస్ గెలుపు దేశ వ్యాప్తంగా విపక్షాల్లో జోష్ నింపింది. బీజేపీని ఆత్మరక్షణలో పడేసింది. ప్రధాని మోదీ ప్రభ తగ్గుతోందన్న అభిప్రాయాల్ని పెద్ద ఎత్తున వ్యాపింపజేస్తోంది. అయితే