
సూపర్ స్టార్ మహేష్ బాబు ఇండియా తిరిగి వస్తున్నారు. సర్కారు వారి పాట సినిమా తరువాత వెకేషన్ కు విదేశాలకు వెళ్లారు మహేష్ బాబు.
అక్కడ డీ టాక్సినేషన్

బాలీవుడ్ నటి అలియా భట్ తల్లి కాబోతున్న విషయంపై వార్తలు వచ్చాకా... నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు! ఎవరి టేస్టుకు తగ్గట్టుగా వారి స్పందనలున్నాయి. వారి పెళ్లై

ఇవ్వాళ రేపు పబ్లిసిటీ కొత్త పుంతలు తొక్కుతోంది. సమ్ థింగ్ డిఫరెంట్ గా చేస్తే తప్ప జనాలకు సినిమా రీచ్ కావడం లేదు. ఆ రీచ్, ఆ

కొందరు యాక్షన్ బాగా చేస్తారు. మరికొందరు కామెడీ బాగా చేస్తారు. ఇంకొందరు అద్భుతంగా డ్రామా పండిస్తారు. మరి హీరోయిన్ రాశిఖన్నాకు ఏదిష్టం. తనకు రొమాన్స్ అంటే ఇష్టం

ఒకప్పుడు తమిళ సినిమాలకు మన దగ్గర మాంచి క్రేజ్ వుండేది. గట్టి దెబ్బలు తిన్న తరువాత వాటికేసి మన బయ్యర్ల చూడడం మానేసారు. దాంతో అక్కడి నిర్మాతలు

టాలీవుడ్ లో అతడో చిన్న హీరో. కాకపోతే తొలి సినిమాతో పెద్ద హిట్ అందుకున్నాడు. ఇప్పటికీ అతడి కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ అదే. ఆ తర్వాత

ఒకప్పట్లా హీరోయిన్లు తమ ఎఫైర్లను దాచుకోవడం లేదు. తాము సింగిల్ కాదని ఘనంగా ప్రకటించుకుంటున్నారు. బాయ్ ఫ్రెండ్ తో ముద్దుముచ్చట్లను, అతడితో అనుభవాల్ని ఓపెన్ గా చెబుతున్నారు.

ఇండస్ట్రీలో పవన్ కల్యాణ్ మేనరిజమ్స్ ఫాలో అయ్యేవాళ్లు చాలామంది ఉన్నారు. వీళ్లలో నితిన్ గురించి అందరికీ తెలిసిందే. గట్టిగా పవన్ ను ఫాలో అవుతాడు. అది తనకు

రణబీర్ కపూర్, అలియాభట్ తల్లిదండ్రులు కాబోతున్నారు. ఈ విషయాన్ని అలియాభట్ స్వయంగా వెల్లడించింది. త్వరలోనే మా బేబీ వస్తోంది అంటూ క్యాప్షన్ పెట్టి మరీ తన ప్రెగ్నెన్సీ

శుక్రవారం రిలీజైన సినిమాలన్నీ వేటికవే ఫ్లాప్ అయ్యాయి. అయితే ఎప్పట్లానే మరోవైపు విజయోత్సవ ర్యాలీలు, సక్సెస్ సంబరాలు మాత్రం జరుగుతున్నాయి. హిట్..హిట్..సూపర్ హిట్ అంటూ పేపర్లలో యాడ్స్

పవన్ కల్యాణ్, సాయితేజ్ కాంబినేషన్ లో కొత్త సినిమా లాంఛ్ అయిన సంగతి తెలిసిందే. తెరవెనక అన్నీతానై త్రివిక్రమ్ నడిపిస్తున్న సినిమా ఇది. ఈ సినిమాకు స్క్రీన్

ఒక మిత్రుడు చెబితే "ఆహా"లో "రైటర్" చూశాను. ఇది వచ్చి నెల దాటింది. ఇప్పటి వరకూ చూడకపోవడం పొరపాటు. మన వ్యవస్థకి సంబంధించిన సినిమాలు, అందులోనూ కులం

ప్రభాస్-ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో వస్తున్న సలార్ సినిమాలో మలయళీ స్టార్ పృధ్వీరాజ్ సుకుమారన్ ను తీసుకుంటున్నారంటూ కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. దీనిపై పూర్తిస్థాయిలో క్లారిటీ

ప్రభాస్ ఛత్రపతి సినిమాను హిందీలో రీమేక్ చేయాలని డిసైడ్ అయిపోయారు బెల్లంకొండ శ్రీనివాస్. ఇది ఒక విధంగా కాదు రెండు విధాల సాహసం. ఓ రేంజ్ లో

మలయాళ హీరో పృధ్వీరాజ్. తెలుగువారికి కూడా బాగా నచ్చిన నటుడు. ఉరిమి దగ్గర నుంచి అయ్యప్పన్ కోషియమ్ మీదుగా నిన్న మొన్నటి జనగణమన వరకు. వైవిధ్యమైన కథలు,

మంచు మనోజ్ ఒక విలక్షణ పర్సనాలిటీ. మంచు ఫ్యామిలీలో ఆడ్ వన్ అవుట్ అని అంటారు అంతా. గత కొంత కాలంగా మనోజ్ ఎక్కడ వుంటున్నాడో, ఏం

డిజె టిల్లు అంటూ చిన్న సినిమాగా వచ్చి, మోత మోగించి ఓ లెవెల్ కు చేరిపోయాడు సిద్దు జొన్నలగడ్డ. ఆ వెంటనే మరో సినిమా ఏదీ చేయకుండా

నటుడిగా, దర్శకుడిగా వరస విజయాలు ఇస్తున్న ఉత్సాహంతో మలయాళీ హీరో పృథ్విరాజ్ తన ఇమేజ్ ను పెంచుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఇందులో భాగంగా తన సినిమా ప్రమోషన్ల

నిజజీవితంలో యాక్సిడెంట్ కు గురయ్యాడు సాయితేజ్. తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. హెల్మెట్ ధరించడం వల్ల పెద్ద ప్రమాదం తప్పింది. ఆ యాక్సిడెంట్ తర్వాత చాన్నాళ్ల పాటు

ఆన్ లైన్ టికెట్ ల అమ్మకం ఎమ్.ఓ.యు ల విషయం సీరియస్ ఇస్యూగా మారుతున్నట్లు కనిపిస్తోంది. జనాలకు తెలియకుండానే జనం దగ్గర నుంచి టికెట్ కు పది

అప్పుడేప్పుడో శ్రీవారికి ప్రేమలేఖ సినిమా వచ్చింది. ముక్కు మొహం తెలియని వాళ్ల నుంచి లేఖ వస్తే గిలగిల లాడిపోయే కుర్రాడి లైఫ్ నుంచి రాబట్టిన ఫన్ లైన్

ఎప్పుడో రవితేజ ఖతర్నాక్ లో, గోపీచంద్ 'రణం' సినిమాలో విలన్ గా నటించాడు మలయాళ నటుడు బిజు మీనన్. అప్పటికి అతను ఎవ్వరికీ తెలియదు. కానీ అయ్యప్పన్

కామినేని శ్రీనివాస్ సమర్పణలో, పిఎస్ఎస్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై సునీల్, అనసూయ ప్రధాన పాత్రలలో రూపొందుతోన్న ఫిక్షన్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రం ‘దర్జా’. ఈ చిత్రం ఇటీవలే

అడాన్స్ సేల్ అన్నది ఒక్కోసారి లాభం అవుతుంది. మరోసారి నష్టం అవుతుంది. టాలీవుడ్ లో కరోనాకు ముందే చేసిన కొన్ని అడ్వాన్స్ అమ్మకాలు నష్టమే అయ్యాయి. పుష్ప

ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 8 సినిమాలు రిలీజయ్యాయి ఈ శుక్రవారం. కానీ వీటిలో ఒక్కటంటే ఒక్క సినిమా కూడా మెప్పించలేకపోయింది. కనీసం బజ్ కూడా

నాగ్ చైతన్య..విక్రమ్ కే కుమార్ కాంబినేషన్ లో దిల్ రాజు నిర్మించిన సినిమా థాంక్యూ. ఈ సినిమా విడుదల డేట్ ను రెండు వారాలు వెనక్కు జరిపారు.

మైధాలిజికల్ మిస్టరీ జానర్ సినిమాలు ఎప్పుడూ ఆసక్తికరంగా వుంటాయి. నమ్మకాలు..వాటి వెనుక సంఘటనలను ఆధారంగా చేసుకుని అల్లుకున్న కథలు ఎప్పూడూ చూస్తుంటే థ్రిల్లింగ్ గా వుంటుంది.
కార్తికేయ లాంటి

కరోనా ఇంకా ప్రపంచాన్ని వీడిపోలేదు. ఈ డైలాగు తరచు వినిపిస్తూనే వుంది. ఈ మధ్య మెల్లగా చాపకింద నీరులా కరోనా కేసులు పెరుగుతున్నాయి.
జంటనగరాల్లో వందల కేసులు వున్నాయని

మారుతి-గోపీచంద్-రాశీఖన్నా కాంబినేషన్ లో బన్నీవాస్ నిర్మించిన సినిమా పక్కా కమర్షియల్. మరో వారంలో విడుదలకు రెడీ అవుతోంది. ఫస్ట్ కాపీ పక్కాగా రెడీ అయింది. అందుకే సెన్సార్

సినిమా ఇలా చూసేసి అలా మరిచిపోతాం..లేదా ఇష్టం అయితే మరోసారి చూస్తాం. ఇంకో సారి చూస్తాం. కానీ సినిమా వెనుక ఎన్ని బాధలు వుంటాయో..మేకింగ్ ఎంత కష్టమో