social media rss twitter facebook
Home > Andhra News
  • Andhra News

    మేనిఫెస్టోపై కూట‌మి ఇక‌నైన ధైర్యం చేస్తుందా?

    వైసీపీ మేనిఫెస్టో ఎలా వుంటుందో అని కూట‌మి ఇంత కాలం భ‌య‌ప‌డుతూ కాలం గ‌డిపింది. అప్పుడెప్పుడో టీడీపీ మ‌హానాడులో చంద్ర‌బాబునాయుడు సూప‌ర్ సిక్స్ అంటూ కొన్ని సంక్షేమ

    రైతులు, పెన్ష‌న‌ర్ల‌ను నిరాశ‌ప‌రిచిన జ‌గ‌న్‌

    ఎట్ట‌కేల‌కు వైసీపీ మేనిఫెస్టో విడుద‌లైంది. ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి త‌న పార్టీ మేనిఫెస్టోను విడుద‌ల చేశారు. జ‌గ‌న్ ప‌దేప‌దే చేయ‌గ‌లిగిందే చెబుతా అన్న‌ట్టుగానే... వైసీపీ మేనిఫెస్టోను తీర్చిదిద్దారు.

    సీమ‌లో జ‌గ‌న్‌కు మ‌ద్ద‌తు పెంచుతున్న ప్ర‌త్య‌ర్థులు!

    రాయ‌ల‌సీమ‌లో ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డికి మ‌రింత మ‌ద్ద‌తు పెంచేలా ప్ర‌త్య‌ర్థుల కామెంట్స్ ఉన్నాయి. జ‌గ‌న్‌పై ద్వేషంతో ఆయ‌న ప్రాతినిథ్యం వ‌హిస్తున్న ప్రాంతాన్ని కించ‌ప‌రిచేలా ప్ర‌త్య‌ర్థులు కామెంట్స్ చేస్తున్నారు.

    కూట‌మికి బీజేపీ ఉరి!

    బీజేపీతో పొత్తు పెట్టుకుంటే... టీడీపీ నేత‌లు భ‌య‌ప‌డిన‌ట్టే జ‌రుగుతోంది. కేసుల నుంచి త‌న ర‌క్ష‌ణ నిమిత్తం చంద్ర‌బాబునాయుడు బీజేపీతో పొత్తు పెట్టుకున్నార‌ని సొంత పార్టీ నేత‌లు సైతం

    త‌ప్పు నిమ్మ‌గ‌డ్డ‌, బాబుది.. క‌ష్టాలు పెన్ష‌న‌ర్స్‌కు!

    వ‌లంటీర్లంటే వ‌ణికిపోతున్న కూట‌మి... చేయ‌కూడ‌ని త‌ప్పు చేసింది. వ‌లంటీర్ల‌తో సామాజిక పింఛ‌న్లు పంపిణీ చేయ‌కూడ‌దంటూ కేంద్ర ఎన్నిక‌ల సంఘానికి నిమ్మ‌గ‌డ్డ ర‌మేశ్‌కుమార్ ద్వారా ఫిర్యాదు చేయించింది. ఓట‌ర్ల‌ను

    కోమటి: ఈసీకి వివరణలో కూడా అదే బరితెగింపు!

    ఎన్నికల నిబంధనల్ని ఉల్లంఘిస్తే, నియమాలకు విరుద్ధంగా ఓటర్లను ప్రలోభపెట్టాలనిచూస్తే, వారి ఓట్లను కొనుగోలు చేయడానికి ఎవరైనా ప్రయత్నిస్తున్నట్టు తెలిస్తే ఎన్నికల సంఘం ఊరుకోదు. నోటీసులు జారీచేస్తుంది.

    ఈసీ దృష్టిలో

    అనకాపల్లి నుంచి ఇద్దరు అదృష్టవంతుల పోటీ!

    అనకాపల్లి పొలిటికల్ గా ఎంత హీటెక్కించే సీటు అందరికీ తెలిసిందే. అనకాపల్లి ఉద్ధండులు అయిన రాజకీయ నేతలను చూసింది. కొత్త వారికీ చోటిచ్చింది. అటువంటి అనకాపల్లిలో అసెంబ్లీ

    గంటా మీద ఘాటు విమర్శలు

    మాజీ మంత్రి టీడీపీ అధినేత గంటా శ్రీనివాసరావు భీమిలీ నుంచి పోటీ చేస్తున్నారు. తన గెలుపు ఖాయం అని ఇంక మెజారిటీయే చూసుకోవాలని ఆయనతో పాటు అనుచరులు

    బీజేపీ మాజీ మంత్రి నుంచి జేడీకి ప్రాణ హాని!

    విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి జై భారత్ పార్టీ తరఫున పోటీలో ఉన్న సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ తనకు ప్రాణ హాని ఉందంటూ హఠాత్తుగా

    కేంద్రంలో ఊత కర్ర ప్రభుత్వం రావాలి!

    కేంద్ర ప్రభుత్వం పూర్తి మెజారిటీతో వస్తే రాష్ట్రాలను పట్టించుకోవడం లేదు. అందుకే ఊత కర్ర ప్రభుత్వం రావాలని వైసీపీ నేతలు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కూడా

    జ‌గ‌న్ ఆ స్కీమ్ ప్ర‌క‌టిస్తే.. కూట‌మి గోవిందా!

    ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి చెప్పాడంటే, చేస్తాడ‌నే న‌మ్మ‌కాన్ని సంపాదించారు. ఈ నేప‌థ్యంలో శ‌నివారం ముఖ్య‌మంత్రి ప్ర‌క‌టించే మేనిఫెస్టోపై ఇటు సొంత పార్టీ, అటు కూట‌మి నేత‌లు ఎంతో

    తప్పు జగన్.. ఆమాట ముమ్మాటికీ తప్పు!

    రాజకీయంగా విమర్శలు ప్రతి విమర్శలు చాలా సహజం. కానీ వాటిలో కొంత ఔచిత్యం ఉండాలి. ఆవేశకావేషాలకు లోనైనప్పటికీ కూడా..  విమర్శలు చేయడంలో ఒక హద్దు ఉంటుంది.  ఆ

    మ‌హిళ‌ల‌ను నారాయ‌ణ మోస‌గించారు

    నెల్లూరు సిటీ టీడీపీ అభ్య‌ర్థి పి.నారాయ‌ణ‌పై నెల్లూరు వైసీపీ ఎంపీ అభ్య‌ర్థి విజ‌య‌సాయిరెడ్డి తీవ్ర ఆరోప‌ణ‌లు చేశారు. మ‌హిళ‌ల‌ను నారాయ‌ణ మోస‌గించార‌నే ఆయ‌న ఆరోప‌ణ‌లు చ‌ర్చ‌నీయాంశ‌మ‌య్యాయి. నెల్లూరు

    గాజుగ్లాసు గుర్తు... మాకు కేటాయించాల్సిందే!

    ఏపీ ఎన్నిక‌ల్లో గాజుగ్లాసు గుర్తుపై ర‌చ్చ జ‌రుగుతోంది. గ‌త ఎన్నిక‌ల్లో గాజుగ్లాసు గుర్తును జ‌న‌సేన‌కు కేటాయించారు. అయితే జ‌న‌సేన కేవ‌లం రిజిస్ట‌ర్ పార్టీ మాత్ర‌మే కావ‌డంతో గాజుగ్లాసు

    వైసీపీ కోరిక‌ను నెర‌వేర్చ‌నున్న మోదీ, అమిత్‌షా!

    ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో కీల‌క‌మైన ఎన్నిక‌ల ప్ర‌చారానికి ప్ర‌ధాని మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా వ‌స్తున్నారు. వీళ్లిద్ద‌రూ ఏపీ ఎన్నిక‌ల ప్ర‌చారానికి రావాల‌ని వైసీపీ కోరుకుంటోంది. ఎట్ట‌కేల‌కు అధికార

    ద‌ళిత‌, కాపు ద్వేషి పురందేశ్వ‌రి.. ఆమెకా ఓటు?

    ఏపీ బీజేపీ అధ్య‌క్షురాలు ద‌గ్గుబాటి పురందేశ్వ‌రి చాలా తెలివైన రాజ‌కీయ నాయ‌కురాలు. అధికారం ఎక్క‌డుంటే, అక్క‌డ ఆమె వాలిపోతుంటార‌ని ప్ర‌త్య‌ర్థులు బ‌హిరంగంగా, కూట‌మి నేత‌లు ఆఫ్ ది

    అధికారులు వైసీపీకి అనుకూలం... దేనికి సంకేతం?

    ఏపీలో ఎన్నిక‌ల‌కు గ‌ట్టిగా 17 రోజుల స‌మ‌యం వుంది. మ‌రీ ముఖ్యంగా పోలీసు, ఇత‌ర ఉన్న‌తాధికారులు వైసీపీకి అనుకూలంగా ఉన్నార‌ని ఎల్లో మీడియా నిత్యం క‌థ‌నాల్ని వండివార్చుతోంది.

    లేకిబుద్ధులు మారవా? బంధుత్వమూ పాపమేనా?

    తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు.. వర్ల రామయ్య రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి కార్యాలయం ముందు చిన్న టెంటు వేసుకుని అక్కడ నివసిస్తున్నారేమో అనిపిస్తుంది! ఎందుకంటే.. పొద్దస్తమానమూ ఆయన

    ఉత్తరానికి జేడీ కాపు కాస్తారా?

    జేడీ లక్ష్మీనారాయణ జై భారత్ పార్టీ ద్వారా విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి నామినేషన్ దాఖలు చేశారు. ఆయన ఎంపీగా పోటీ చేస్తారు అనుకుంటే ఎమ్మెల్యేగా దిగడమే

    చంద్ర‌బాబుకు ఈ సారి ఆ అవ‌స‌రం రాలేదు!

    పొత్తుల పేర్ల‌తో ఏదో ఒక పార్టీతో క‌లిసి పోటీ చేయ‌డం, ఆ త‌ర్వాత ఆ పార్టీల‌కు కేటాయించిన సీట్ల‌లో కూడా తెలుగుదేశం బీఫారం ఇవ్వ‌డం.. ఇది తెలుగుదేశం

    ఏపీలో ముగిసిన నామినేష‌న్ల దాఖ‌లు ప్ర‌క్రియ‌!

    ఏపీ అసెంబ్లీ ఎన్నిక‌ల‌కూ, తెలుగు రాష్ట్రాల్లో లోక్ స‌భ స్థానాల ఎన్నికల‌కు నామినేష‌న్ల దాఖ‌లు ప్ర‌క్రియ పూర్తి అయ్యింది. గురువారంతో నామినేష‌న్ల దాఖ‌లు అంకం ముగిసింది. శుక్ర‌వారం

    బాబు భక్తుడు వైసీపీలోకి... సీన్ చేంజ్?

    అనకాపల్లిలో బలమైన సామాజిక వర్గానికి చెందిన యువ నేత ఒకరు జగన్ సమక్షంలో వైసీపీలో చేరిపోయారు. ఆయన విద్యార్ధి ఉద్యమాల జనంలో ఉన్నారు. టీడీపీలో విద్యార్ధి విభాగంతో

    గాజువాకలో వైసీపీ జాతకం మారుతోందా?

    గాజువాకలో మొదట తడబడినా పోలింగ్ తేదీ దగ్గర పడే సమయానికి వైసీపీ బాగా పుంజుకుంది. గాజువాకలో కుల సమీకరణలు వైసీపీకి అనుకూలిస్తున్నాయి. ఒక బలమైన సామాజిక వర్గం

    టెక్కలిలో అచ్చెన్నను ఓడిస్తారా?

    టెక్కలిలో వరసగా మూడోసారి గెలిచి హ్యాట్రిక్ ఎమ్మెల్యే కావాలని టీడీపీ ఏపీ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు చూస్తున్నారు. ఆయన ఇప్పటికి మూడు సార్లు టెక్కలి నుంచి పోటీ

    తరతరాల వైరం.. భలే మర్చిపోయావే చంద్రబాబూ!

    చంద్రబాబు నాయుడు అవకాశవాద రాజకీయ వ్యవహార సరళికి ఇదొక పెద్ద ఉదాహరణ. తాను ఎవరి మీదనైతే విమర్శల జడివాన కురిపించాడో, ఎవరి మీద బురద చల్లడం ద్వారా

    బైరెడ్డికి అఖిల‌ప్రియ షాక్‌... ఇండిపెండెంట్‌గా భ‌ర్త‌!

    నంద్యాల లోక్‌స‌భ టీడీపీ అభ్య‌ర్థి బైరెడ్డి శ‌బ‌రికి మాజీ మంత్రి, ఆళ్ల‌గ‌డ్డ టీడీపీ అభ్య‌ర్థి భూమా అఖిల‌ప్రియ గ‌ట్టి షాక్ ఇచ్చారు. నంద్యాల పార్ల‌మెంట్ స్థానం నుంచి

    కూట‌మి అధికారంలోకి వ‌స్తే.. ముస్లిం రిజ‌ర్వేష‌న్లు ర‌ద్దు!

    ఏపీలో కూట‌మి అధికారంలోకి వ‌స్తే... ముస్లింల‌కు నాలుగు శాతం రిజ‌ర్వేష‌న్లు ర‌ద్ద‌య్యే అవ‌కాశాలు స్ప‌ష్టంగా క‌నిపిస్తున్నాయి. ఇందుకు తాజాగా కేంద్ర మంత్రి పీయూష్ గోయ‌ల్ కామెంట్స్ బ‌లం

    బిగ్ వికెట్: టీడీపీ నుంచి వైసీపీలోకి!

    ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబు నాయుడుకు ఇది బిగ్ షాక్. ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలోని ఆ పార్టీ కీలక నాయకుల్లో ఒకరు.. తెలుగుదేశానికి

    వైసీపీకి సానుకూల దిశగా వైజాగ్ స్టీల్ కార్మికులు!

    విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశానికి సంబంధించి ప్రైవేటీకరణను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు.

    ఉత్తరాంధ్రలో తాజా పరిణామాల నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ అనుసరిస్తున్న విధానాల

    మోడీ పేరు మీద ఎన్ని అబద్ధాలు అల్లుతావు పవన్!

    ‘మోడీ, అమిత్ షా నాకు చాలా సన్నిహితమిత్రులు’ అని తరచుగా గప్పాలు కొట్టుకుంటూ ఉండే పవన్ కల్యాణ్.. ఆ మిత్రుల ద్వారా సాధించింది ఏమిటి? కేంద్రంతో మాట్లాడి


Pages 1 of 838      Next