టీటీడీలో ఉన్నతాధికారిగా ధర్మారెడ్డి పేరు విస్తృత చర్చకు దారి తీసింది. అది ఎంతగా అంటే… ఆయన పదవీ విరమణ చేసి వెళ్లిపోయినా, ఇప్పుడొచ్చిన అధికారులను ఆయనతో పోల్చుకుని ఉద్యోగులు, రాజకీయ నాయకులు మాట్లాడుకుంటున్నారు. Advertisement…
View More టీటీడీలో చౌదరి.. టీడీపీకి లాభమా? నష్టమా?Andhra
మీడియాని ఎదుర్కొనే ధైర్యం లేకపోతే ఎట్లా జగన్?
ఇప్పుడు జగన్ ప్రతిపక్ష స్థానంలో ఉన్నారు. ఇప్పుడు కూడా మీడియాని ఎదుర్కొనేందుకు సిద్ధపడకపోతే ఎట్లా?
View More మీడియాని ఎదుర్కొనే ధైర్యం లేకపోతే ఎట్లా జగన్?గుణపాఠాలు అక్కర్లేదంటున్న లోకేశ్!
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి కుమారుడు, రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ రెడ్బుక్పై ఘాటు కామెంట్స్ చేశారు. వేధింపులకు సంబంధించి అసలు కథ ఇంకా మొదలే కాలేదని, అప్పుడు భయంతో ఢిల్లీ వెళ్లి గగ్గోలు పెడితే ఎలా…
View More గుణపాఠాలు అక్కర్లేదంటున్న లోకేశ్!అమరావతి రాజధాని…జాగ్రత్త బాబూ అంటున్న మాజీ ఐఏఎస్!
ఏపీలో అమరావతి రాజధాని పూర్తి చేయడానికి టీడీపీ కూటమి ప్రభుత్వం ప్రయత్నాలను వేగవంతం చేసింది. ఈసారి అయిదేళ్ళ కాల పరిమితిగా ఇచ్చిన అధికారంలోగానే అమరావతి రాజధానికి ఒక షేపుకు తీసుకుని రావాలని ప్రభుత్వ పెద్దల…
View More అమరావతి రాజధాని…జాగ్రత్త బాబూ అంటున్న మాజీ ఐఏఎస్!రుషికొండ ప్యాలెస్.. ప్రశ్నా జవాబు బాబుకే తెలుసు!
విశాఖలో రుషికొండ ప్యాలెస్ ని ప్రజా ధనంతో జగన్ కట్టారని టీడీపీ విమర్శిస్తోంది. ఇది గత విమర్శలకు భిన్నమైన వాదనగానే చూడొచ్చు. నిన్నటిదాకా జగన్ ప్రభుత్వం సొమ్ముతో సొంత ప్యాలెస్ ని కట్టుకున్నారు అని…
View More రుషికొండ ప్యాలెస్.. ప్రశ్నా జవాబు బాబుకే తెలుసు!‘రెడ్ బుక్’ బెదిరింపులు కంటిన్యూ అవుతున్నాయ్!
నారా లోకేష్ తమ రాజకీయ ప్రత్యర్థుల్ని బెదిరించడానికి రెడ్ బుక్ అనే పదాన్ని ఊతపదంలాగా వాడుకుంటున్నట్టుగా కనిపిస్తోంది. రెడ్ బుక్ తెరవక ముందే.. జగన్ ఢిల్లీ వెళ్లి గగ్గోలు పెడుతున్నారని లోకేష్ ఎద్దేవా చేస్తున్నారు.…
View More ‘రెడ్ బుక్’ బెదిరింపులు కంటిన్యూ అవుతున్నాయ్!గెలిచిన తర్వాత కూడా పబ్లిసిటీలో తగ్గేదే లే!
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును ప్రజలు నమ్మి గెలిపించారా? లేదా, జగన్ పట్ల ఆయన ప్రజలలో రేకెత్తించిన భయానికి జడిసి, జగన్ వద్దనుకుని ఓట్లు వేశారా? అనేది గుడ్డు ముందా? విత్తు ముందా? లాంటి జవాబు…
View More గెలిచిన తర్వాత కూడా పబ్లిసిటీలో తగ్గేదే లే!గిరిజన మహిళను హోంమంత్రే కించపరిస్తే…!
గిరిజన మహిళను దళిత మహిళైన హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత కించపరిచేలా కామెంట్స్, ఎవరైనా ఏం మాట్లాడ్తారు? రాజకీయంగా ఎన్ని అభిప్రాయ భేదాలైనా వుండొచ్చు. వాటిని గౌరవిస్తూనే, విధానాలపరంగా చర్చించుకోవాలి. ఇందులో భాగంగా పరస్పరం…
View More గిరిజన మహిళను హోంమంత్రే కించపరిస్తే…!పవన్పై జగన్ వైఖరిలో మార్పు!
జనసేన అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రి పవన్కల్యాణ్పై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వైఖరిలో మార్పు వచ్చింది. పవన్ గురించి ఏమీ మాట్లాడకూడదని జగన్ నిర్ణయించుకున్నారని తెలిసింది. దీని వల్ల పవన్ ఉనికిని గుర్తించి నిరాకరించినట్టు…
View More పవన్పై జగన్ వైఖరిలో మార్పు!హమ్మయ్య… జగన్ మొండితనం వీడుతోంది!
ఎన్నికల్లో ఘోర పరాజయం నేపథ్యంలో వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిలో మొండితనం వీడుతోందా? అంటే.. ఔననే సమాధానం వస్తోంది. ఇంతకాలం జగన్ రాజకీయంగా మడి కట్టుకుని కూచున్నారు. రాజకీయాల్లో ఇది సరైన విధానం…
View More హమ్మయ్య… జగన్ మొండితనం వీడుతోంది!జగనే అధికారంలో వుండి వుంటే..ఇదీ చర్చ!
జగన్ అధికారంలో ఉండి వుంటే అమ్మ ఒడి, రైతు భరోసాతో పాటు ప్రతి సంక్షేమ పథకం లబ్ధి కలిగి వుండేదనే చర్చ
View More జగనే అధికారంలో వుండి వుంటే..ఇదీ చర్చ!బాబుకు జగన్ కౌంటర్ ఇస్తారా?
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇటీవల కేవలం శ్వేత పత్రాల విడుదలకే సమయాన్ని కేటాయించారు. బాబు వ్యూహం ఏంటో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎన్నికల్లో జగన్ ఓడిపోయినప్పటికీ, శాశ్వతంగా ఆయన్ను దోషిగా రాష్ట్ర ప్రజానీకం ఎదుట నిలబెట్టాలనేది…
View More బాబుకు జగన్ కౌంటర్ ఇస్తారా?వైసీపీ టూ జనసేన వయా టీడీపీ
అధికారం పోయినపుడు సహజంగానే విపక్షంలో ఉండడం ఎవరికీ నచ్చదు. తమ వ్యాపారాలు, వ్యాపకాలు అన్నీ పోతాయని బెదురు బెంగ ఉంటూనే ఉంటాయి. అయిదేళ్ల పాటు వీధి పోరాటాలు చేస్తూ ఉన్న పార్టీకే నిధులు వెచ్చిస్తూ…
View More వైసీపీ టూ జనసేన వయా టీడీపీజగన్ను తిట్టారు.. తర్వాత ఏంటి?
ఎన్నికల ప్రచారంలో వైఎస్ జగన్ను కూటమి నేతలు తిట్టింది సరిపోనట్టుంది. అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా నిత్యం అదే పని చేస్తున్నారు. మరోవైపు కూటమికి ఘన విజయాన్ని అందించిన ప్రజలు మాత్రం… హామీల అమలు…
View More జగన్ను తిట్టారు.. తర్వాత ఏంటి?రాజు గారికి డబుల్ ఢమాకా
లక్ అంటే రాజు గారిదే అని బీజేపీతో అంతా అంటున్నారు. ఆయనకు ఒకేసారి రెండు పదవులు దక్కాయి. విశాఖ నార్త్ నుంచి బీజేపీ ఎమ్మెల్యేగా కూటమి తరఫున ఇటీవల జరిగిన ఎన్నికల్లో గెలిచిన విష్ణు…
View More రాజు గారికి డబుల్ ఢమాకాఢిల్లీ ధర్నా సక్సెస్…వైసీపీ ఖుషీ!
ఢిల్లీలో ధర్నా విజయవంతం కావడంపై వైసీపీ ఖుషీ అవుతోంది. ధర్నాకు ఇతర పార్టీల నేతలు వస్తారో, లేదో అనే ఆందోళన వైసీపీ నేతల్లో ఉండింది. అయితే ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్వాదీ పార్టీ నేత…
View More ఢిల్లీ ధర్నా సక్సెస్…వైసీపీ ఖుషీ!కాలయాపనకేనా లోకేశ్?
ఐదేళ్ల పాటు జగన్ ప్రభుత్వం అమ్మ ఒడి లబ్ధిదారులకు ఆర్థిక చేయూతనిచ్చింది. తమకు అధికారం ఇస్తే, జగన్ కంటే రెట్టింపు లబ్ధి కలిగిస్తామని తల్లులకు చంద్రబాబు హామీ ఇచ్చారు. ఇంట్లో ఎంత మంది పిల్లలు…
View More కాలయాపనకేనా లోకేశ్?స్టీల్ ప్లాంట్ కి విదిలింపులు కూడా లేవుగా?
విశాఖ స్టీల్ ప్లాంట్ ని ఏమి చేయాలనుకుంటుందో కేంద్రం చెప్పదు, ఏపీలో అధికారంలోకి వచ్చిన కూటమి పెద్దలు కూడా అడగడం లేదు అన్న విమర్శలు ఉన్నాయి. వధ్య శిల మీద విశాఖ ఉక్కు కర్మాగారం…
View More స్టీల్ ప్లాంట్ కి విదిలింపులు కూడా లేవుగా?తల్లికి వందనం… వచ్చే ఏడాదే!
తల్లికి వందనం పథకం అమలుపై విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ అనుమానాలకు తెరదించారు. మండలిలో ఆయన మాట్లాడుతూ అందరితో చర్చించి వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలు చేస్తామని పేర్కొన్నారు. లోకేశ్ నిజాయితీని తప్పక…
View More తల్లికి వందనం… వచ్చే ఏడాదే!జగన్కు అఖిలేష్ యాదవ్ మద్దతు
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్యాదవ్ మద్దతు పలికారు. ఏపీలో అరాచక పాలనకు టీడీపీ శ్రీకారం చుట్టిందని, అలాగే వైసీపీ కార్యకర్తల హత్యలు, హత్యాయత్నాలు, ఆస్తుల…
View More జగన్కు అఖిలేష్ యాదవ్ మద్దతుబాబుకు కావాల్సింది చక్కగా…!
ముఖ్యమంత్రి చంద్రబాబాబు నాయుడు తనకు కావాల్సింది చేసుకోడానికి చక్కగా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. చంద్రబాబు సర్కార్ మొదటి, చివరి ప్రాధాన్యం రాజధాని అమరావతే. ఈ విషయం కేంద్ర బడ్జెట్లో రూ.15 వేల కోట్ల అప్పు మంజూరు…
View More బాబుకు కావాల్సింది చక్కగా…!జగన్ స్పందనేది? ఇంత అధ్వానమా?
కేంద్ర ప్రభుత్వం ఆర్థిక బడ్జెట్ ప్రవేశ పెట్టింది. మోదీ సర్కార్ ఏర్పాటులో టీడీపీ కీలకంగా వ్యవహరించడంతో ఏపీకి నిధులు వెల్లువెత్తుతాయని కొంత కాలంగా ప్రచారం జరుగుతోంది. కూటమి నేతలు అంతన్నారు, ఇంతన్నారు. చివరికి బడ్జెట్లో…
View More జగన్ స్పందనేది? ఇంత అధ్వానమా?బాబుకూ రూ.15 వేలు.. ఆడుకుంటున్న నెటిజన్లు!
టీడీపీ సూపర్ సిక్స్ పథకమైన తల్లికి వందనం ప్రచారకర్త నిమ్మల రామానాయుడు సోషల్ మీడియాలో హీరో. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఒక ఇంటి వద్ద పిల్లల్ని చూసి రామానాయుడు ఉత్సాహంగా నీకు రూ.15 వేలు,…
View More బాబుకూ రూ.15 వేలు.. ఆడుకుంటున్న నెటిజన్లు!జగన్పై సానుకూలత.. రఘురామే నిదర్శనం!
టీడీపీ సీనియర్ నేత, ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు రోజురోజుకూ వార్తల్లో వ్యక్తిగా నిలుస్తున్నారు. వైఎస్ జగన్ పేరు వినడానికి కూడా రఘురామ సహించేవారు కాదు. నర్సాపురం లోక్సభ స్థానం నుంచి 2019లో వైసీపీ తరపున…
View More జగన్పై సానుకూలత.. రఘురామే నిదర్శనం!ఉత్తరాంధ్రకు మరోసారి మోసం
కేంద్ర బడ్జెట్ లో ఉత్తరాంధ్రకు మరోసారి మోసం జరిగింది. ఏపీకి తలమానికం అయిన స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఉపసంహరించే విషయంలో ఒక్క మాట కూడా కేంద్రం చెప్పలేదని అంటున్నారు. స్టీల్ ప్లాంట్ ని స్ట్రాటజీస్…
View More ఉత్తరాంధ్రకు మరోసారి మోసంజాలి కోరుకుంటున్న బాబు!
ముఖ్యమంత్రి పదవిలో ఉన్న చంద్రబాబునాయుడు అంతటితో సంతృప్తి చెందడం లేదు. ఇప్పుడాయన జనం నుంచి జాలి కోరుకుంటున్నారు. అధికారం చేపట్టి 45 రోజులైంది. పింఛన్ల పెంపు మినహాయిస్తే, చాలా హామీలు నెరవేర్చాల్సిన బాధ్యత చంద్రబాబుపై…
View More జాలి కోరుకుంటున్న బాబు!ఓటర్ల మీద నోరు చేసుకున్న బీజేపీ ఎమ్మెల్యే!
ఓటర్లు మీద ప్రజా ప్రతినిధులు నోరు చేసుకునేందుకు సాధారణంగా సాహసించరు. వారితోనే ఎపుడూ పని ఉంటుంది కాబట్టి. కానీ బీజేపీ ఎమ్మెల్యే మాత్రం ఆ సాహసం చేశారు. విశాఖ నార్త్ కి చెందిన విష్ణు…
View More ఓటర్ల మీద నోరు చేసుకున్న బీజేపీ ఎమ్మెల్యే!