
మాకు భయమా.. దేనికి అంటున్నారు తమ్ముళ్ళు. నిజమే నిండా మునిగిన వారికి చలి భయం లేదు అని సామెత. వైసీపీ ప్రభుత్వం టీడీపీ సీనియర్ నేతలు మాజీ

విశాఖను పాలనా రాజధానిగా చేస్తామని వైసీపీ ఎప్పుడో చెప్పిందని ఆ పార్టీ ఉత్తరాంధ్రా జిల్లాల రీజనల్ కో ఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. విశాఖ

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఫశ్చాతాప పడుతున్నారా? మద్దతు ఇచ్చే విషయంలో, తెలుగుదేశంతో కలిసి వచ్చే ఎన్నికలలో ఉమ్మడిగా పోటీ చేస్తామని ప్రకటన చేసిన విషయంలో తొందర

ఇవాళ అసెంబ్లీ సమావేశాల్లో హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ చేసిన ఓవరాక్షన్పై ట్విట్టర్ వేదికగా మరోసారి మంత్రి అంబటి రాంబాబు కౌంటర్ ఇచ్చారు. నా బ్లడ్ వేరు, బ్రీడ్

హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఎట్టకేలకు వార్తల్లో వ్యక్తిగా నిలిచారు. సాధారణంగా ఆయన అసెంబ్లీ సమావేశాలకు రారు. చంద్రబాబునాయుడి అరెస్ట్ తర్వాత చేపట్టిన అసెంబ్లీ సమావేశాలు కావడంతో

వైసీపీ ప్రభుత్వంపై విషం చిమ్మడమే లక్ష్యంగా టీడీపీ విమర్శలు గుప్పిస్తోంది. ఈ విద్యలో చంద్రబాబు తనయుడు లోకేశ్ బాగానే శిక్షణ పొందారు. చంద్రబాబును అవినీతి కేసులో అరెస్ట్

అసెంబ్లీలో మీసం తిప్పడంపై హిందుపురం ఎమ్మెల్యే బాలకృష్ణకు స్పీకర్ వార్నింగ్ ఇచ్చారు. వెకిలి చేష్టలతో శాసనసభ గౌరవ సంప్రదాయాలను ఉల్లంఘించడం మంచిది కాదని.. ఇది మొదటి తప్పిదంగా

శాసనసభ సమావేశాలు మొదలైన సమయం నుంచి తెలుగుదేశం ఎమ్మెల్యేలు సభలో చేస్తున్న రచ్చ అంతా ఇంతా కాదు. స్పీకర్ పోడియంను చుట్టుముట్టి తెలుగుదేశం సభ్యులు నానా గందరగోళం

అసెంబ్లీ సమావేశాల్లో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి ఓవరాక్షన్ చేశారు. ఈ మాట మంత్రి అంబటి రాంబాబు అన్నారు. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయిన వెంటనే

ఏపీ అసెంబ్లీ సమావేశాలను అధికార, ప్రతిపక్ష పార్టీల సభ్యులు పరస్పరం కొట్టుకునేందుకు, తిట్టుకునేందుకు నిర్వహించారేమో అన్న అనుమానం కలుగుతోంది. చంద్రబాబు అరెస్ట్ వ్యవహారం అసెంబ్లీని కుదిపేస్తోంది. సభ

అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయిన వెంటనే రచ్చకు తెరలేచింది. చంద్రబాబు అరెస్ట్ వ్యవహారం అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య డైలాగ్ వార్కు తెరలేచింది. టీడీపీ సభ్యులు బాబు

ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సోషల్ ఇంజనీరింగ్లో దిట్ట. మరోసారి అధికారాన్ని నిలబెట్టుకునేందుకు జగన్ వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. ప్రతిదీ ఆయన ఎన్నికల కోణంలో చూస్తారన్నది జగమెరిగిన సత్యం.

అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. అసెంబ్లీ సమావేశాల్లో ప్రజాసమస్యలపై చర్చించడానికి బదులు అధికార, ప్రతిపక్ష పార్టీ సభ్యుల దూషణలనే మనం ఎక్కువగా చూస్తున్నాం. ఈ సమావేశాలు కూడా అంతకు

తెలుగుదేశం పార్టీ ఈ నెల 21 నుంచి మొదలు కానున్న శాసన సభ సమావేశాల్లో పాల్గొనాలని నిర్ణయించింది. ఈ సమావేశాలలోనే అమీ తుమీ అధికార వైసీపీతో తేల్చుకోవాలని

విశాఖను పాలనా రాజధానిగా చేస్తామని వైసీపీ ప్రభుత్వం ప్రతిపాదించింది. ఇది ప్రస్తుతం న్యాయ స్థానంలో విచారణ దశలో ఉంది. ఈ లోగా కేంద్రం విశాఖకు భారీ బహుమతినే

ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ ఉందా? సడెన్ గా ఈ ప్రశ్న అడిగితే సమాధానం చెప్పడం చాలా కష్టం. ఎన్నికల ఫీవర్ ఊపందుకుంది కాబట్టి, మిగిలిన ఒకరిద్దరు

రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న చంద్రబాబునాయుడికి సరైన సౌకర్యాలు లేవని టీడీపీ గగ్గోలు పెడుతోంది. బాబుతో ములాఖత్ అయిన మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు

నారా లోకేశ్ ఢిల్లీ వదిలి ఎప్పుడొస్తారు? ఇప్పుడిదే అంతుచిక్కని ప్రశ్నగా మారింది. ఏపీ అసెంబ్లీ, మండలి సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆయన ఢిల్లీలోనే వుంటారా? లేక

ఇవాళ నిర్వహించిన ఏపీ కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇందులో ప్రధానంగా దసరా నుంచి విశాఖ కేంద్రంగా పరిపాలన సాగించాలని నిర్ణయించారు. ఈ మేరకు సీఎంవో

ఎట్టకేలకు పవన్కి గాజుగ్లాస్ గుర్తు కేటాయించారు. పళ్లు వూడగొట్టుకోడానికి ఏ రాయి అయినా ఒకటే. ఒక పెగ్గు మందు తాగడానికి ఏ గ్లాసయినా ఒకటే. అయినా గాజు

చెరుకూరి రామోజీరావు, వేమూరి రాధాకృష్ణ...ఇద్దరూ ఎల్లో మీడియాధిపతులే. అయితే చంద్రబాబు దృష్టిలో ఇద్దరి స్థానాలు వేర్వేరు. బాబుకు రామోజీ రాజగురువు. బాబుకు రాధాకృష్ణ పరమ భక్తుడు. ఇద్దరు

అలిపిరి నడక మార్గంలో మరో చిరుతను టీటీడీ, అటవీశాఖ అధికారులు పట్టుకున్నారు. తాజాగా బందీ అయిన చిరుత ఆరోది కావడం గమనార్హం. తిరుమల నడక మార్గంలో చిరుతల

ఎట్టకేలకు మహిళా రిజర్వేషన్ బిల్లుపై ఆశలు చిగురించాయి. మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదానికి మోదీ సర్కార్ పట్టుదలతో వుంది. కొత్త పార్లమెంట్ భవనంలో అడుగు పెట్టిన శుభ

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని నిందించడం, తప్పు పట్టడం, ఆయన అవినీతికి పాల్పడుతున్నారని.. డబ్బు స్వాహా చేస్తున్నారని ఆరోపణలు గుర్తించడం ఒక్కటే లక్ష్యం. ఆరోపణలలో ఔచిత్యం ఉండాలనే పట్టింపు

పచ్చ మీడియా ప్రతినిధులందరికీ ఇప్పుడు ఒకే ఒక్క అజెండా అంశం కనిపిస్తోంది. తాము బయట తిరుగుతున్నప్పుడు ఏ నాయకుడు కనిపించినా సరే.. ఏ నిపుణుడు కనిపించినా వారి

ఇంతకూ చంద్రబాబు నాయుడుని ఎందుకు అరెస్టు చేశారు? బహుశా ఈ విషయాన్ని రాష్ట్ర ప్రజలు ఈపాటికి మరిచిపోయి కూడా ఉండొచ్చు! ఎందుకంటే స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అనే

చరిత్ర నుంచి నేర్చుకోవాల్సిన పాఠాలు ఎన్నో ఉంటాయి. నేర్చుకునే తత్వం ఉన్న వారికి చరిత్రకు మించిన అధ్యయనం కూడా వేరే లేదు! సమకాలీన అంశాల్లో తాము సక్సెస్

ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబు రాజకీయం ఇక ఆపేయాల్సిందేనా. ఆయన సన్యాసం తీసుకుని క్రిష్ణా రామా అనుకోవాల్సిందేనా. చంద్రబాబు ప్రస్తుతం రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఆయన అరెస్ట్

ఇటీవల ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్థాయి, బతుకుపై జనసేనాని పవన్కల్యాణ్ చేసిన వ్యాఖ్యాలు తీవ్ర దుమారం రేపాయి. జనసేన పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో పవన్కల్యాణ్ ప్రసంగిస్తూ ...జగన్

స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జైలుకెళ్లడంతో టీడీపీకి దిక్కుతోచడం లేదు. టీడీపీకి చంద్రబాబే బలమని ఈ ఎపిసోడ్తో తేలిపోయింది. చంద్రబాబు జీవించినంత కాలమే టీడీపీకి