
ఐటీ శాఖా మంత్రి హోదాలో ఉండిన మేకపాటి గౌతమ్ రెడ్డి హఠాన్మరణంతో అనివార్యం అయిన ఆత్మకూరు అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికకు షెడ్యూల్ రానే వచ్చింది. ఈ
దేశంలోని వివిధ లోక్ సభ, అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. మొత్తం మూడు లోక్ సభ స్థానాలకూ, ఏడు

ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిపై జనసేనాని పవన్కల్యాణ్ ప్రశంసలు కురిపించారు. పవన్కల్యాణ్ను బద్ధ శత్రువుగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ భావిస్తారు. దత్త పుత్రుడని వ్యంగ్యంగా అనడం తప్ప,

తెలుగుదేశం పార్టీ పుట్టి నలభయ్యేళ్లు అయ్యాయి. ఇన్నాళ్లలో వారికి ఎన్నడూ ప్రకాశం జిల్లా అనేది ప్రాధాన్యంగల జిల్లాగా కనిపించలేదు. ఇన్నాళ్లకు ఇప్పుడు ఆ జిల్లాలో మొట్టమొదటిసారిగా మహానాడు

మట్టిలో మాణిక్యాన్ని టాలీవుడ్ ఇంతకాలం గుర్తించలేదు. సిగ్గూఎగ్గూ లేకుండా కోనసీమ విధ్వంస సూత్రధారి వైసీపీనే అని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు చెప్పారు. ముమ్మాటికీ అమలాపురం అల్లర్లు

కోనసీమ జిల్లాకు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరు పెట్టిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వం దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలట! ఈ డిమాండ్ను దేశభక్తి

ఆయన మాజీ మంత్రి, తెలుగుదేశం సీనియర్ నాయకుడు. గెలిచి మూడేళ్ళు అయినా తన నియోజకవర్గానికి పెద్దగా పోని నాయకుడు. ఆయనే గంటా శ్రీనివాసరావు. విశాఖ ఉత్తర నియోజకవర్గంలో

ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు రిటైర్డ్ ఐపీఎస్ మన్నెం నాగేశ్వరరావు సలహా ఒక్కటే తక్కువైంది. రిటైర్డ్ తర్వాత పనేమీ లేక కొత్తకొత్త ఐడియాలు ఆయన మనసులో మెదలుతున్నట్టున్నాయి. తాజాగా

కోనసీమ జిల్లాకు అంబేద్కర్ పేరు పెట్టడంపై కొన్ని వర్గాలు భగ్గుమన్నాయి. అమలాపురంలో మంత్రి విశ్వరూప్, ఎమ్మెల్యే సతీష్కుమార్ ఇళ్లను తగులబెట్టే దుశ్చర్యకు దిగడం ఆశ్యర్యం, ఆందోళన కలిగిస్తున్నాయి.

కోనసీమలో చిచ్చుకు అంబేద్కరా లేక దావోస్లో పెట్టుబడులపై సానుకూలతే కారణమా? అనే చర్చకు తెరలేచింది. ఏపీలో భారీ పెట్టుబడులకు సీఎం జగన్ పర్యటన దోహదం చేస్తోంది. ఇదే

అమలాపురంలో పరిస్థితి అదుపులోకి వచ్చింది. ఈ విషయాన్ని డీజీపీ రాజేంద్రనాథ్రెడ్డి తెలిపారు. కోనసీమ జిల్లాకు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరు పెట్టడం తీవ్ర విధ్వంసానికి, ఉద్రిక్త పరిస్థితులకు

అమలాపురంలో ఆందోళనకారులు రెచ్చిపోయారు. ఎక్కడా ఎవరిపై లాఠీ విరిగిన దాఖలాలు లేవు కానీ 20మంది పోలీసులకు రాళ్ల దెబ్బలు తగిలాయి. తలలు పగిలాయి. కానీ చివరకు పోలీసులే

అమలాపురంలో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఇంటర్నెట్ బంద్ చేశారు. ఈ మేరకు పోలీసులు కఠిన చర్యలు తీసుకున్నారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్ గత సార్వత్రిక ఎన్నికల్లో

ఎవరికైనా వారు పుట్టిన కులం అంటే అభిమానం ఉండాలి. అది తప్పు కాదు, అలాగే విశాఖ జిల్లా మాజీ మంత్రి అవంతి శ్రీనివాసరావు తన కులాభిమానాన్ని నిండుగా చాటుకున్నారు.

కరవమంటే కప్పకు…విడవమంటే పాముకు కోపం అన్నట్లు తయారయింది కోనసీమ జిల్లా పేరు సమస్య. కొత్త జిల్లాలు ఏర్పాటు చేసినపుడే పేరు పెట్టేసి వుంటే ఎలా వుండేదో? అప్పుడు

తాను అధికారంలోకి వస్తే కేవలం వారం రోజుల్లో సీపీఎస్ను రద్దు చేస్తానని వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎన్నికల ప్రచారంలో ఊదరగొట్టారు. తీరా అమలు విషయానికి

తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ పాత కథ రిపీట్ చేయడమేమిటి? ఇది రాజకీయ కక్ష కథ. ఒక్కసారి వెనక్కి వెళదాం. కొంతకాలం కిందట ముచ్చింతల్ లోని చినజీయర్ స్వామి

శ్రీకాకుళం అచ్చి వచ్చిన ప్రదేశం. రాజకీయ జీవులు దీన్ని బాగా విశ్వసిస్తారు. సెంటిమెంట్ గా కూడా భావిస్తారు. అందుకే టీడీపీ అధినేత చంద్రబాబు బాదుడే బాదుడు ప్రోగ్రాం

దావోస్లో ఏపీ సీఎం వైఎస్ జగన్, తెలంగాణ మంత్రి కేటీఆర్ కలుసుకున్నారు. నవ్వులు చిందిస్తూ ఫొటోకు దిగారు. ప్రస్తుతం వీళ్లిద్దరి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

సొంత పార్టీ వ్యక్తుల తప్పుల విషయంలో వైసీపీ భిన్నంగా వ్యవహరిస్తోంది. చివరికి సొంత కుటుంబ సభ్యుడు కాంట్రాక్టర్పై బెదిరింపులకు దిగితే, వెంటనే కఠిన చర్యలు తీసుకున్న వైసీపీ,

కాస్కో నా రాజా అనే రేంజ్లో మంత్రి బొత్స సత్యనారాయణకు ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు సవాల్ విసిరారు. పోరాడితే పోయే దేం లేదు బానిస

ముఖ్యమంత్రి వైఎస్ జగన్పై విమర్శలు చేసేందుకు నారా లోకేశ్ సిద్ధంగా ఉంటారు. తన మదిలో మొలిచిన ప్రశ్నలే అద్భుతమని భావించి, ఆయన సంధిస్తుంటారు. జగన్పై, ఏపీ సర్కార్పై

టీడీపీ అధినేత చంద్రబాబు మాట్లాడితే వైసీపీ మీద ఎన్నో విమర్శలు చేస్తూ వస్తారు. ఆఖరుకు వైసీపీ వారి రాజ్యసభ సభ్యుల ఎంపిక వ్యవహారం మీద ప్రాంతాలు, రాష్ట్రాలు

వైసీపీ ఎమ్మెల్సీ అనంత ఉదయభాస్కర్ రాజకీయ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. చిన్నవయసులోనే ఎమ్మెల్సీ పదవి దక్కించుకున్న అనంతకు ఎంతో రాజకీయ భవిష్యత్ ఉండింది. అధికార పార్టీలో ఉంటున్న

టీడీపీ ఘోర పరాభవానికి నేటితో మూడేళ్లు. పార్టీ పెట్టిన తర్వాత ఎప్పుడూ ఇంత దారుణమైన రిజల్ట్ టీడీపీకి రాలేదు. కానీ బాబు హయాంలో 2019లో ఆ ముచ్చట

వైసీపీ నుంచి కొంతమంది ఎమ్మెల్యేలు, మరికొందరు ఎంపీలు తమతో టచ్ లో ఉన్నారంటూ టీడీపీ నేత కాలవ శ్రీనివాసులు, ఆమధ్య కామెంట్ చేసిన సంగతి తెలిసిందే. దీన్ని

జనాలు ఎగబడ్డారు బకెట్లతో బీరు నింపుకొని ఇంటికి తీసుకెళ్లారు. మరోవైపు కూడా జనాలు ఎగబడ్డారు బిందెలతో నూనె నింపుకున్నారు. ఎంచక్కా ఇంటికెళ్లారు. ఒకే రోజు వివిధ ప్రాంతాల్లో

మోడీ మాస్టార్ అంకెల గారడీని జనం నమ్మడంలేదు అంటున్నారు ఎర్రన్నలు. ఆయన గత ఏడేళ్ళుగా ఎడా పెడా ఇబ్బడి ముబ్బడిగా పెట్రోల్ డీజిల్, గ్యాస్ సిలిండర్ ధరలను

చినబాబు అంటే లోకేష్ బాబే. ఆయన తెలుగుదేశానికి పెదబాబు చంద్రబాబు తరువాత రధ సారధి. ఇక ఏపీలో మొత్తం 175 సీట్లు ఉన్నాయి. కానీ చినబాబుకు పోటీ

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో జనసేనాని. ఆయన నిన్న మంగళగిరిలోని తన పార్టీ ఆఫీస్ లో మీడియా సమావేశం పెట్టారు. సరిగ్గా ఆ టైమ్ లో